వెబ్ దునియా
ఆశల భేటీ.. లంకలో తమిళ సమస్యలకు పరిష్కారం..!
వెబ్ దునియా
28 ఏళ్ల తరువాత భారత ప్రధాని శ్రీలంక గడ్డపై కాలుమోపారు. ఆ గడ్డపై అక్కడ పార్లమెంటుతోనూ, అక్కడి ప్రజలతోనూ శ్రీలంక పట్ల భారత వైఖరి ఏంటనేది చెప్పారు. తమిళుల ఆత్మగౌరవం మొదులకుని, శాంతి భద్రతల సమస్య వరకూ, పరస్పర సహకారం మొదలుకుని జాలర్ల మధ్య సమన్వయం వరకూ ఆ దేశాధ్యక్షునితో భారత ప్రధాని మోడీ శుక్రవారం జరిపిన భేటీలో అన్ని అంశాలన్నీ ...
తమిళుల గౌరవం కాపాడాలి!సాక్షి
భారత్ - శ్రీలంక మధ్య నాలుగు కీలక ఒప్పందాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శ్రీలంక చేరుకున్న భారత ప్రధాని మోదీVaartha
Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
28 ఏళ్ల తరువాత భారత ప్రధాని శ్రీలంక గడ్డపై కాలుమోపారు. ఆ గడ్డపై అక్కడ పార్లమెంటుతోనూ, అక్కడి ప్రజలతోనూ శ్రీలంక పట్ల భారత వైఖరి ఏంటనేది చెప్పారు. తమిళుల ఆత్మగౌరవం మొదులకుని, శాంతి భద్రతల సమస్య వరకూ, పరస్పర సహకారం మొదలుకుని జాలర్ల మధ్య సమన్వయం వరకూ ఆ దేశాధ్యక్షునితో భారత ప్రధాని మోడీ శుక్రవారం జరిపిన భేటీలో అన్ని అంశాలన్నీ ...
తమిళుల గౌరవం కాపాడాలి!
భారత్ - శ్రీలంక మధ్య నాలుగు కీలక ఒప్పందాలు
శ్రీలంక చేరుకున్న భారత ప్రధాని మోదీ
వెబ్ దునియా
పార్క్ స్ట్రీట్ గ్యాంగ్ రేప్ బాధితురాలు జోర్డాన్ మృతి..!
వెబ్ దునియా
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్క్ స్ట్రీట్ అత్యాచార బాధితురాలు జోర్డాన్ అనారోగ్యంతో మృతి చెందింది. గత కొంత కాలంగా తీవ్రమైన అనార్యోగంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయినట్టు క్రైం బ్రాంచ్ పోలీసు జాయింట్ కమిషనర్ వల్లబ్ కాంతి ఘోష్ వెల్లడించారు. కాగా 2012 ఫిబ్రవరిలో దేశ ...
పార్క్ స్ట్రీట్ రేప్ బాధితురాలు మృతిNamasthe Telangana
'రేప్ సర్వైవర్' జోర్డాన్ మృతిసాక్షి
పార్క్ స్ట్రీట్ గ్యాంగ్ రేప్: డైనమిక్ లేడీ జోర్డాన్ మృతిPalli Batani
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్క్ స్ట్రీట్ అత్యాచార బాధితురాలు జోర్డాన్ అనారోగ్యంతో మృతి చెందింది. గత కొంత కాలంగా తీవ్రమైన అనార్యోగంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయినట్టు క్రైం బ్రాంచ్ పోలీసు జాయింట్ కమిషనర్ వల్లబ్ కాంతి ఘోష్ వెల్లడించారు. కాగా 2012 ఫిబ్రవరిలో దేశ ...
పార్క్ స్ట్రీట్ రేప్ బాధితురాలు మృతి
'రేప్ సర్వైవర్' జోర్డాన్ మృతి
పార్క్ స్ట్రీట్ గ్యాంగ్ రేప్: డైనమిక్ లేడీ జోర్డాన్ మృతి
Vaartha
ప్రఖ్యాత ఫాంటసీ రచయిత సర్ టెర్రీ కన్నుమూత
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: హాస్యం, వ్యంగ్యాన్ని సమపాళ్లల రంగరించి కాల్పనిక నవలా సాహిత్యంలో కొత్త పుటలు తెరిచిన ప్రపంచ ప్రఖ్యాత ఫాంటసీ రచయిత సర్ టెర్రీ కన్నుమూశారు. తన నవలాసాహిత్యంలోని 'చావు పాత్రతో చిలిపిగా మాట్లాడుతూ పాఠకులను ఎప్పుడూ నవ్వించే సర్ చెర్రీ చివరకు తన 68 ఏళ్ల వయసులో అదే పాత్ర చేతులు పట్టుకొని వెళ్లిపోయారు. ప్రపంచంలో ...
ప్రఖ్యాత ఫాంటసీ రచయిత సర్ టెర్రీ కన్నుమూతసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: హాస్యం, వ్యంగ్యాన్ని సమపాళ్లల రంగరించి కాల్పనిక నవలా సాహిత్యంలో కొత్త పుటలు తెరిచిన ప్రపంచ ప్రఖ్యాత ఫాంటసీ రచయిత సర్ టెర్రీ కన్నుమూశారు. తన నవలాసాహిత్యంలోని 'చావు పాత్రతో చిలిపిగా మాట్లాడుతూ పాఠకులను ఎప్పుడూ నవ్వించే సర్ చెర్రీ చివరకు తన 68 ఏళ్ల వయసులో అదే పాత్ర చేతులు పట్టుకొని వెళ్లిపోయారు. ప్రపంచంలో ...
ప్రఖ్యాత ఫాంటసీ రచయిత సర్ టెర్రీ కన్నుమూత
Namasthe Telangana
పాక్ జర్నలిస్టు మెహర్ తరార్ను ప్రశ్నించనున్న సిట్
Namasthe Telangana
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపై నమోదైన కేసులో పాకిస్థాన్ జర్నలిస్టు మెమర్ తరార్ను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈమేరకు ఇవాళ ఢిల్లీ పోలీసు కమిషనర్ బస్సీ ఈ కేసు విషయమై మాట్లాడారు. అవసరమైతే ఈ కేసులో మెహర్ తరార్ను ప్రశ్నిస్తామని తెలిపారు. కేసుకు సంబంధించి ఏదైనా ఆధారం ఆమె ...
సునంద పుష్కర్ హత్య కేసు.. పాక్ జర్నలిస్టు వద్ద పోలీసులు విచారణ..!వెబ్ దునియా
సునంద మృతి: పాక్ జర్నలిస్ట్ను విచారించనున్న పోలీసులు, భారత్ రానని మెహర్Oneindia Telugu
కొత్తమలుపు తిరిగిన సునంద హత్య కేసు (12-Mar-2015)ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Teluguwishesh
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపై నమోదైన కేసులో పాకిస్థాన్ జర్నలిస్టు మెమర్ తరార్ను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈమేరకు ఇవాళ ఢిల్లీ పోలీసు కమిషనర్ బస్సీ ఈ కేసు విషయమై మాట్లాడారు. అవసరమైతే ఈ కేసులో మెహర్ తరార్ను ప్రశ్నిస్తామని తెలిపారు. కేసుకు సంబంధించి ఏదైనా ఆధారం ఆమె ...
సునంద పుష్కర్ హత్య కేసు.. పాక్ జర్నలిస్టు వద్ద పోలీసులు విచారణ..!
సునంద మృతి: పాక్ జర్నలిస్ట్ను విచారించనున్న పోలీసులు, భారత్ రానని మెహర్
కొత్తమలుపు తిరిగిన సునంద హత్య కేసు (12-Mar-2015)
వెబ్ దునియా
ఇజ్రాయెల్ పౌరుడిని చంపించిన ఐఎస్ ఐఎస్... అదీ చిన్నపిల్లాడితో
వెబ్ దునియా
ఐఎస్ ఐఎస్ అతి క్రూరంగా వ్యవహరిస్తోంది. చివరకు చిన్న పిల్లలను కూడా హింసాత్మక సంఘటనల వైపునకు దింపుతోంది. చిన్నపిల్లలతో హత్యలు చేయిస్తోంది. ఆ సంస్థ తీవ్రవాదులు దగ్గరుండి వారితో ఇతర దేశాల పౌరులను చంపించి ఆ విడియో దృశ్యాలను ఇంటర్నెట్ లో విడుదల చేస్తోంది. తాజాగా ఇజ్రాయిల్ పౌరుణ్ణి చిన్న పిల్లాడితో కాల్చి చంపించిన సంఘటనను ...
పిల్లాడితో చంపించిన ఐఎస్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఐఎస్ ఐఎస్ అతి క్రూరంగా వ్యవహరిస్తోంది. చివరకు చిన్న పిల్లలను కూడా హింసాత్మక సంఘటనల వైపునకు దింపుతోంది. చిన్నపిల్లలతో హత్యలు చేయిస్తోంది. ఆ సంస్థ తీవ్రవాదులు దగ్గరుండి వారితో ఇతర దేశాల పౌరులను చంపించి ఆ విడియో దృశ్యాలను ఇంటర్నెట్ లో విడుదల చేస్తోంది. తాజాగా ఇజ్రాయిల్ పౌరుణ్ణి చిన్న పిల్లాడితో కాల్చి చంపించిన సంఘటనను ...
పిల్లాడితో చంపించిన ఐఎస్
Oneindia Telugu
షియోమీ నుంచి రెడ్మీ 2 - ధర రూ.6999
Namasthe Telangana
న్యూఢిల్లీ : చైనాకు చెందిన ప్రము ఖ స్మార్ట్ఫోన్ల ఉత్పత్తి సంస్థ షియోమీ..దేశీయ మార్కెట్లోకి మరో మొబైల్ను విడుదల చేసింది. రెడ్మీ 2 పేరుతో లభించనున్న ఈమొబైల్ ధర రూ.6,999గా నిర్ణయించింది. ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో ఈ నెల 24 నుంచి ఈ మొబైళ్లు అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవారు ...
4జీ కనెక్టువిటీతో షియోమి రెడ్మీ 2, ధర రూ.6999Oneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ : చైనాకు చెందిన ప్రము ఖ స్మార్ట్ఫోన్ల ఉత్పత్తి సంస్థ షియోమీ..దేశీయ మార్కెట్లోకి మరో మొబైల్ను విడుదల చేసింది. రెడ్మీ 2 పేరుతో లభించనున్న ఈమొబైల్ ధర రూ.6,999గా నిర్ణయించింది. ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో ఈ నెల 24 నుంచి ఈ మొబైళ్లు అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవారు ...
4జీ కనెక్టువిటీతో షియోమి రెడ్మీ 2, ధర రూ.6999
సాక్షి
ఒబామా 'స్మార్ట్' కాదట!
సాక్షి
వాషింగ్టన్: బరాక్ ఒబామా చేతిలో అత్యాధునిక 'బ్లాక్బెర్రీ' ఉంటుంది. ఆయనకేంటి అమెరికా అధ్యక్షుడు... ప్రపంచం గుప్పిట్లో ఉంటుందనుకుంటే పొరపాటే. ఒబామా కనీసం ఓ ఎస్సెమ్మెస్ కూడా పంపలేరు. వాడటం తెలియక కాదు... భద్రతాకారణాల రీత్యా రికార్డింగ్ సౌకర్యం ఉన్న స్మార్ట్ఫోన్ను ఆయన వాడటం నిషిద్ధం. 'ఓ ట్వీట్ చేయలేను, ఎస్సెమ్మెస్ ఇవ్వలేను, ...
ఇంకా మరిన్ని »
సాక్షి
వాషింగ్టన్: బరాక్ ఒబామా చేతిలో అత్యాధునిక 'బ్లాక్బెర్రీ' ఉంటుంది. ఆయనకేంటి అమెరికా అధ్యక్షుడు... ప్రపంచం గుప్పిట్లో ఉంటుందనుకుంటే పొరపాటే. ఒబామా కనీసం ఓ ఎస్సెమ్మెస్ కూడా పంపలేరు. వాడటం తెలియక కాదు... భద్రతాకారణాల రీత్యా రికార్డింగ్ సౌకర్యం ఉన్న స్మార్ట్ఫోన్ను ఆయన వాడటం నిషిద్ధం. 'ఓ ట్వీట్ చేయలేను, ఎస్సెమ్మెస్ ఇవ్వలేను, ...
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పొరుగు సంబంధాలు మెరుగుపరుచుకుంటాం ఆర్థికాభివృద్ధికి కలిసి పనిచేద్దాం..
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కొలంబో, మార్చి 13: పొరుగు దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం శ్రీలంక పర్యటనలో ఉన్న ఆయన ఆదేశ పార్లమెంట్లో ప్రసంగించారు. ప్రసంగానికి ముందు తమిళ భాషలో శ్రీలంక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రామాయణ కాలం నుంచి భారత్, శ్రీలంకల సంబంధాలు కొనసాగుతున్నాయని మోదీ అన్నారు. తాను ప్రధానిగా ...
శ్రీలంక పార్లమెంట్లో మోడీ ప్రసంగంTV5
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కొలంబో, మార్చి 13: పొరుగు దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం శ్రీలంక పర్యటనలో ఉన్న ఆయన ఆదేశ పార్లమెంట్లో ప్రసంగించారు. ప్రసంగానికి ముందు తమిళ భాషలో శ్రీలంక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రామాయణ కాలం నుంచి భారత్, శ్రీలంకల సంబంధాలు కొనసాగుతున్నాయని మోదీ అన్నారు. తాను ప్రధానిగా ...
శ్రీలంక పార్లమెంట్లో మోడీ ప్రసంగం
Vaartha
కోచ్ను బాధ్యుడిని చేయడం సమంజసమా?
Vaartha
సిడ్నీ: వరల్డ్ కప్లో ఇంగ్లండ్ లీగ్ దశలోనే ఇంటి దారి పట్టడంతో ఆ టీమ్లో అలజడి మొదలైంది. ఈ టీమ్ పేలమైన ప్రదర్శనకు ప్రధాన కోచ్ పీటర్ మూర్స్ను బాద్యుడిని చేసేందుకు రంగం సిద్దమౌతుంది. ఈ క్రమంలోనే అప్ఘనిస్థాన్ కోచ్ ఆండీ మోల్స్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ ఓటమిపై పీటర్ మూర్స్ను బాధ్యుడిని చేయాలని ఆటగాళ్లు ...
ఆటగాళ్లే కోచ్ ను కిందకి దించేశారు!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Vaartha
సిడ్నీ: వరల్డ్ కప్లో ఇంగ్లండ్ లీగ్ దశలోనే ఇంటి దారి పట్టడంతో ఆ టీమ్లో అలజడి మొదలైంది. ఈ టీమ్ పేలమైన ప్రదర్శనకు ప్రధాన కోచ్ పీటర్ మూర్స్ను బాద్యుడిని చేసేందుకు రంగం సిద్దమౌతుంది. ఈ క్రమంలోనే అప్ఘనిస్థాన్ కోచ్ ఆండీ మోల్స్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ ఓటమిపై పీటర్ మూర్స్ను బాధ్యుడిని చేయాలని ఆటగాళ్లు ...
ఆటగాళ్లే కోచ్ ను కిందకి దించేశారు!
ఒ' అయితే 'నో' మలేరియా..
సాక్షి
లండన్: 'ఒ' బ్లడ్ గ్రూపు వారిని విశ్వదాత అంటారు. వీరు ఈ బ్లడ్ గ్రూప్ కలిగి ఉండటం వీరికంటే ఇతరులకే ఎక్కువ ఉపయోగం. ఎందుకంటే ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా వీరి గ్రూపు రక్తం అందరికీ ఉపయోగపడుతుంది. ఈ గ్రూపుతో వీరికి కూడా లాభం ఉందని లండన్ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. మలేరియా వ్యాధి రాకుండా ఈ బ్లడ్ గ్రూపు రక్షిస్తుందని ...
ఇంకా మరిన్ని »
సాక్షి
లండన్: 'ఒ' బ్లడ్ గ్రూపు వారిని విశ్వదాత అంటారు. వీరు ఈ బ్లడ్ గ్రూప్ కలిగి ఉండటం వీరికంటే ఇతరులకే ఎక్కువ ఉపయోగం. ఎందుకంటే ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా వీరి గ్రూపు రక్తం అందరికీ ఉపయోగపడుతుంది. ఈ గ్రూపుతో వీరికి కూడా లాభం ఉందని లండన్ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. మలేరియా వ్యాధి రాకుండా ఈ బ్లడ్ గ్రూపు రక్షిస్తుందని ...
沒有留言:
張貼留言