2015年3月13日 星期五

2015-03-14 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Namasthe Telangana
   
ఏపీ వ్యవసాయ బడ్జెట్ రూ.14184.03 కోట్లు   
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.14184.03 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను శాసనసభలో శుక్రవారం ప్రవేశపెట్టింది. ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు బడ్జెట్‌ను సభ ముందుంచారు. రుణమాఫీకి రూ.5 వేల కోట్లు, ఉచిత విద్యుత్‌కు రూ.3 వేల కోట్లు, అనుబంధ రంగాలకు రూ.2717.63 కోట్లు, పశుసంవర్దకశాఖకు రూ.672.63 కోట్లు, ...


ఇంకా మరిన్ని »   


10tv
   
ప్రజాప్రతినిధుల జీతాలు భారీగా పెంచిన టీ.సర్కార్‌   
10tv
హైదరాబాద్: ప్రజా ప్రతినిధులకు సముచిత గౌరవాన్ని కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్‌, పట్టణ, స్థానికసంస్థల ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనాన్ని పెంచేందుకు సిద్ధమైంది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న పెరిగిన జీతాలు జెడ్పీ చైర్మన్లకు నెలకు ...

గౌరవం పెరిగింది   సాక్షి
రానున్న మహా పాలకమండలికి కొత్త గౌరవ వేతనాలు   Andhrabhoomi
జడ్పీ చైర్మన్‌కు లక్ష! మేయర్‌కు 50 వేలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana   
వెబ్ దునియా   
Vaartha   
అన్ని 22 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
సంక్షేమానికి గొడుగు!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెద్దపీట వేసింది. గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వివిధ వర్గాల సంక్షేమానికి సముచిత కేటాయింపులు జరిపింది. చదువుతోనే సమాజం మారుతుందని చెబుతూవస్తున్న ప్రభుత్వం ఇందుకు తగ్గట్లుగానే రాష్ట్రంలో 400 ఏకీకృత సంక్షేమ హాస్టళ్లు నిర్మించాలని ...

ఆదాయానికి మార్గాన్వేషణ: యనమల   సాక్షి
అంబేద్కర్‌ను ఊటంకిస్తూ యనమల బడ్జెట్: రూ.1,13049 కోట్లతో పద్దు!   వెబ్ దునియా

అన్ని 103 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సహజీవనం చేసిన పాపానికి సజీవదహనం చేసేశాడు!   
వెబ్ దునియా
సహజీవనం వికటించింది... సహజీవనం చేసిన దుండగుడు సజీవ దహనం మారింది. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సహజీవనం పేరిట మహిళను తల్లిని చేసిన మృగాడు దారుణానికి ఒడిగట్టాడు. మహిళతో పాటు వారి సహజీవనానికి ప్రతిరూపంగా జన్మించిన రెండేళ్ల బాలుడిని సజీవ దహనం చేశాడు. భయోత్పాతం సృష్టించే ఈ ఘటన ...

సహజీవనం... సజీవదహనం   తెలుగువన్
గుంటూరు జిల్లాలో దారుణం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సహజీవనం చేశాడు... సజీవ దహనం చేశాడు   సాక్షి
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'జిల్లాలో అదో చెల్లని రూపాయి': కెసిఆర్   
Oneindia Telugu
నిజామాబాద్: కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ఆయన సదాశివనగర్ గ్రామంలో చెరువుల పునరుద్దరణ కోసం ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయను పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తమ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి ...

మిషన్ కాకతీయకు భారీ విరాళాలు   Andhrabhoomi
చెల్లని రూపాయి షబ్బీర్ ఆలీ: సీఎం కేసీఆర్   Namasthe Telangana
కేసీఆర్‌ ప్రజాస్వామ్య సీఎం కాదు : షబ్బీర్‌ అలీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News4Andhra   
Vaartha   
సాక్షి   
అన్ని 24 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బాబూ...బడ్జెట్ లో కడిగేస్తా.. సిద్ధంగా ఉండండి.. జగన్   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ వాడీవేడిగా సాగింది. ఒకరినొకరు కడిగి పారేసుకోవడంలో పోటీ పడ్డారు. తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ సభ్యులు తమ స్థాయిని దిగజార్చుకున్నారు. గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్ష నేత మాట్లాడకపోవడం శాసనసభ చరిత్రలో తొలిసారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు జగన్ చాలా సీరియస్ గా స్పందించారు. తాను బడ్జెట్ సమయంలో కడిగే సమయం ...

మిమ్మల్ని కడిగేస్తా   Andhrabhoomi
కడిగేస్తా: జగన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
సత్యదూరం.. వైఫల్యాలు కప్పిపుచ్చుకునే యత్నం   
సాక్షి
హైదరాబాద్: ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2015-16 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ఆసాంతం సత్యదూరంగా ఉందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ఆయన ప్రసంగం చూస్తే.. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినట్టుగా స్పష్టమవుతోందని అన్నారు. 'జీరో బేస్డ్' బడ్జెట్ అనేది కొత్తేమీ కాదని, 1999లో ...

కడిగేసేందుకు ప్రిపెర్ అవుతున్న జగన్   News4Andhra

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కేసీఆర్ వల్లే తెలంగాణ రాలేదు.. బీజేపీ వల్లే వచ్చింది!: నాగం   
వెబ్ దునియా
తెలంగాణ సీఎం కేసీఆర్‌ వల్ల తెలంగాణ రాలేదని, రాజ్యసభలో ఒక్క టిఆర్‌ఎస్‌ సభ్యుడు కూడా లేకున్నా, లోక్‌సభలో ఉన్న కేసీఆర్‌ కూడా సభకే పోకున్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అది ఇచ్చిన మాటకు కట్టుబడి భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా తెలంగాణకు మద్దతు ఇవ్వడం వల్లేనని డాక్టర్‌ నాగం జనార్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు ...

నిధుల దుర్వినియోగాన్ని ఆపండి   Vaartha

అన్ని 7 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
'కేసీఆర్ పెంచినపుడు చంద్రబాబు ఎందుకుపెంచడు?'   
Namasthe Telangana
హైదరాబాద్: అంగన్‌వాడీలను అవమానపరిచే విధంగా ఏపీ సర్కారు వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా సెల్వమణి ఆరోపించారు. ఇవాళ ఆమె హైదరాబాద్‌లోని ఏపీ రాష్ట్ర అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు సర్కారు అంగన్‌వాడీలకు తక్కువ జీతాలు ఇస్తూ గొడ్డు చాకిరి ...

కేసిఆర్‌ పెంచినపుడు చంద్రబాబు ఎందుకు పెంచడు?   Vaartha
తెలంగాణ లో జీతాలు పెంచారుగా.. .రోజా ప్రశ్న   News Articles by KSR
కేసీఆర్ చేసింది... చంద్రబాబు ఎందుకు చేయరు: రోజా ఫైర్   Palli Batani

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పరీక్షా కేంద్రంలోనే కుప్పకూలిన విద్యార్థి.. కడప జిల్లాలో విషాదం   
వెబ్ దునియా
ఇంటర్ విద్యార్థి ఒకరు పరీక్షా కేంద్రంలో కుప్పకూలిపోయాడు.. పరీక్ష రాస్తూనే మరణించాడు. ఒకవైపు టెన్షన్ మరోవైపు విపరీతమైన ఎండ.. దీంతో అతనికి వాంతు వచ్చాయి. అక్కడే అలాగే కుప్పకూలిపోయాడు. మరణించాడు. కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రశ్నాపత్రంలో కఠిన ప్రశ్నలు వచ్చాయో లేక సమాధానాలు రాయలేక ఫెయిల్ అవుతానని భయపడ్డాడో ఏమో ఇంటర్ ...

గుండెపోటుతో పరీక్షా కేంద్రంలో ఇంటర్ విద్యార్థి మృతి   Andhrabhoomi
పరీక్షా కేంద్రంలో కుప్పకూలిన విద్యార్థి   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言