వెబ్ దునియా
పరీక్షా కేంద్రంలోనే కుప్పకూలిన విద్యార్థి.. కడప జిల్లాలో విషాదం
వెబ్ దునియా
ఇంటర్ విద్యార్థి ఒకరు పరీక్షా కేంద్రంలో కుప్పకూలిపోయాడు.. పరీక్ష రాస్తూనే మరణించాడు. ఒకవైపు టెన్షన్ మరోవైపు విపరీతమైన ఎండ.. దీంతో అతనికి వాంతు వచ్చాయి. అక్కడే అలాగే కుప్పకూలిపోయాడు. మరణించాడు. కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రశ్నాపత్రంలో కఠిన ప్రశ్నలు వచ్చాయో లేక సమాధానాలు రాయలేక ఫెయిల్ అవుతానని భయపడ్డాడో ఏమో ఇంటర్ ...
గుండెపోటుతో పరీక్షా కేంద్రంలో ఇంటర్ విద్యార్థి మృతిAndhrabhoomi
పరీక్షా కేంద్రంలో కుప్పకూలిన విద్యార్థిసాక్షి
పరీక్ష రాస్తూ ఇంటర్ విద్యార్ధి గుండెపోటుతో మృతిOneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇంటర్ విద్యార్థి ఒకరు పరీక్షా కేంద్రంలో కుప్పకూలిపోయాడు.. పరీక్ష రాస్తూనే మరణించాడు. ఒకవైపు టెన్షన్ మరోవైపు విపరీతమైన ఎండ.. దీంతో అతనికి వాంతు వచ్చాయి. అక్కడే అలాగే కుప్పకూలిపోయాడు. మరణించాడు. కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రశ్నాపత్రంలో కఠిన ప్రశ్నలు వచ్చాయో లేక సమాధానాలు రాయలేక ఫెయిల్ అవుతానని భయపడ్డాడో ఏమో ఇంటర్ ...
గుండెపోటుతో పరీక్షా కేంద్రంలో ఇంటర్ విద్యార్థి మృతి
పరీక్షా కేంద్రంలో కుప్పకూలిన విద్యార్థి
పరీక్ష రాస్తూ ఇంటర్ విద్యార్ధి గుండెపోటుతో మృతి
వెబ్ దునియా
ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సిఎం వరాల జల్లు
Andhrabhoomi
సదాశివనగర్, మార్చి 12: ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి నాందిగా నిలిచిన ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కెసిఆర్ వరాల జల్లులు కురిపించారు. గురువారం సదాశివనగర్ మండల కేంద్రంలోని పాత చెరువులో మిషన్ కాకతీయ కింద చెరువులో పూడికతీత పనులను కెసిఆర్ లాంఛనంగా ప్రారంభించారు.
జేబులు నింపుకోవడానికే 'మిషన్ కాకతీయ'సాక్షి
అన్ని 30 వార్తల కథనాలు »
Andhrabhoomi
సదాశివనగర్, మార్చి 12: ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి నాందిగా నిలిచిన ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కెసిఆర్ వరాల జల్లులు కురిపించారు. గురువారం సదాశివనగర్ మండల కేంద్రంలోని పాత చెరువులో మిషన్ కాకతీయ కింద చెరువులో పూడికతీత పనులను కెసిఆర్ లాంఛనంగా ప్రారంభించారు.
జేబులు నింపుకోవడానికే 'మిషన్ కాకతీయ'
తేనెటీగల దాడి.. పరుగులు తీసిన టీఆర్ఎస్ నేతలు..!
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలను తేనెటీగలు పరుగులు పెట్టించాయి. మెదక్ జిల్లా గజ్వెల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కోసం ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్ద తేనెటీగలు దాడికి దిగాయి. ఒక్కసారిగా తేనేటీగలు రావడంతో.. అధికారులు, ప్రజాప్రతినిధులు పరుగులు పెట్టారు. తేనెటీగల నుంచి రక్షించుకునేందుకు టవల్లు కప్పుకుని ...
అవిగానీ "ఆంధ్రా" తేనెటీగలా?తెలుగువన్
గజ్వేల్లో సీఎం హెలీపాడ్వద్ద తేనెటీగల దాడిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలను తేనెటీగలు పరుగులు పెట్టించాయి. మెదక్ జిల్లా గజ్వెల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కోసం ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్ద తేనెటీగలు దాడికి దిగాయి. ఒక్కసారిగా తేనేటీగలు రావడంతో.. అధికారులు, ప్రజాప్రతినిధులు పరుగులు పెట్టారు. తేనెటీగల నుంచి రక్షించుకునేందుకు టవల్లు కప్పుకుని ...
అవిగానీ "ఆంధ్రా" తేనెటీగలా?
గజ్వేల్లో సీఎం హెలీపాడ్వద్ద తేనెటీగల దాడి
వెబ్ దునియా
రాజయ్య సన్నిహితుడు ఇంట ఏసీబీ రైడ్: అక్రమ ఆస్తులు బయటపడ్డాయా?
వెబ్ దునియా
తెలంగాణ మాజీ డిప్యూటీ సిఎం, టిఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య సన్నిహితుడు, మెడికల్ అండ్ హెల్త్ మాజీ డైరెక్టర్ సాంబశివరావు నివాసంపై ఏసిబి అధికారులు గురువారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. సాంబశివరావుపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ దాడులు నిర్వహించారు. కాగా, అధికారులు జరిపిన తనిఖీల్లో భారీ మొత్తంలో అక్రమ ఆస్తులు ...
సస్పెండెడ్ డీఎం అండ్ హెచ్వో సాంబశివరావు అరెస్టుNamasthe Telangana
ఏసీబీ దాడిలో పట్టుబడ్డ మెడికల్, హెల్త్ మాజీ డైరెక్టర్సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ మాజీ డిప్యూటీ సిఎం, టిఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య సన్నిహితుడు, మెడికల్ అండ్ హెల్త్ మాజీ డైరెక్టర్ సాంబశివరావు నివాసంపై ఏసిబి అధికారులు గురువారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. సాంబశివరావుపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ దాడులు నిర్వహించారు. కాగా, అధికారులు జరిపిన తనిఖీల్లో భారీ మొత్తంలో అక్రమ ఆస్తులు ...
సస్పెండెడ్ డీఎం అండ్ హెచ్వో సాంబశివరావు అరెస్టు
ఏసీబీ దాడిలో పట్టుబడ్డ మెడికల్, హెల్త్ మాజీ డైరెక్టర్
వెబ్ దునియా
లాయర్ల ఆందోళన: ఇన్స్పెక్టర్ కాల్పుల్లో ఒక లాయర్ మృతి..!
వెబ్ దునియా
అలహాబాద్ కోర్టు ఆవరణ రణరంగంగా మారింది. లాయర్ల ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు ఓ సబ్ ఇన్స్పెక్టర్ జరిపిన కాల్పుల్లో ఓ లాయర్ మృతి చెందగా, మరి కొందరు గాయాలపాలయ్యారు. మృతుడిని రోషన్గా గుర్తించారు. అలహాబాదులో బుధవారం లాయర్లు తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక పరిస్థితులకు దారి తీసింది. హైకోర్టు ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
అలహాబాద్ కోర్టు ఆవరణ రణరంగంగా మారింది. లాయర్ల ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు ఓ సబ్ ఇన్స్పెక్టర్ జరిపిన కాల్పుల్లో ఓ లాయర్ మృతి చెందగా, మరి కొందరు గాయాలపాలయ్యారు. మృతుడిని రోషన్గా గుర్తించారు. అలహాబాదులో బుధవారం లాయర్లు తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక పరిస్థితులకు దారి తీసింది. హైకోర్టు ...
సాక్షి
మేమంతా మీ వెంటే...
సాక్షి
న్యూఢిల్లీ: బొగ్గు స్కాంలో కోర్టు సమన్లు అందుకున్న మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు కాంగ్రెస్ బాసటగా నిలిచింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సహా సీనియర్ నేతలంతా ఆయనకు సంఘీభావం ప్రకటించారు. గురువారం మన్మోహన్ ఇంటికి క్యూ కట్టిన నేతలు..'మేమంతా మీ వెంటే' అంటూ దన్నుగా నిలిచారు. ఉదయం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ...
మన్మోహన్జీ.. మేమున్నాంAndhrabhoomi
మన్మోహన్ అప్సెట్: కడిగిన ముత్యంలా బయటికి వస్తారన్న సోనియా!వెబ్ దునియా
మన్మోహన్ అప్సెట్: రోడ్డెక్కిన సోనియా, యాత్ర (పిక్చర్స్)Oneindia Telugu
Namasthe Telangana
Vaartha
అన్ని 47 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: బొగ్గు స్కాంలో కోర్టు సమన్లు అందుకున్న మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు కాంగ్రెస్ బాసటగా నిలిచింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సహా సీనియర్ నేతలంతా ఆయనకు సంఘీభావం ప్రకటించారు. గురువారం మన్మోహన్ ఇంటికి క్యూ కట్టిన నేతలు..'మేమంతా మీ వెంటే' అంటూ దన్నుగా నిలిచారు. ఉదయం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ...
మన్మోహన్జీ.. మేమున్నాం
మన్మోహన్ అప్సెట్: కడిగిన ముత్యంలా బయటికి వస్తారన్న సోనియా!
మన్మోహన్ అప్సెట్: రోడ్డెక్కిన సోనియా, యాత్ర (పిక్చర్స్)
News Articles by KSR
కాపుల, బ్రాహ్ణణులకు నిదుల కేటాయింపు
News Articles by KSR
ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం కాపులకు వంద కోట్లు, బ్రాహ్మణులకు ముప్పై ఏడు కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో ఈ అంశాలు ప్రస్తావించారు.కాపులను బిసిలలో చేర్చుతామని ఎన్నికల మానిఫెస్టోలో ప్రకటించిన టిడిపి ఇప్పుడు వంద కోట్లను వారి సంక్షోమానికి నిదులు కేటాయిస్తున్నట్లు ...
ఏపీ ఆర్థిక బడ్జెట్ 2015-16: 'అన్న హస్తం' కోసం రూ. 104 కోట్లువెబ్ దునియా
కాపుల సంక్షేమానికి రూ.100 కోట్లుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
News Articles by KSR
ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం కాపులకు వంద కోట్లు, బ్రాహ్మణులకు ముప్పై ఏడు కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో ఈ అంశాలు ప్రస్తావించారు.కాపులను బిసిలలో చేర్చుతామని ఎన్నికల మానిఫెస్టోలో ప్రకటించిన టిడిపి ఇప్పుడు వంద కోట్లను వారి సంక్షోమానికి నిదులు కేటాయిస్తున్నట్లు ...
ఏపీ ఆర్థిక బడ్జెట్ 2015-16: 'అన్న హస్తం' కోసం రూ. 104 కోట్లు
కాపుల సంక్షేమానికి రూ.100 కోట్లు
సాక్షి
తెలుగు కాంగ్రెస్ మీదే!
సాక్షి
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో టీడీపీ సభ్యుల వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం నిప్పులు చెరిగారు. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై అభాండాలు వేయడం తగదని హితవు పలికారు. మహానాయకుడు, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనకు, టీడీపీ ప్రభుత్వానికి పోలికా? అని ఎద్దేవా చేశారు. తమ పార్టీపై ...
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో టీడీపీ సభ్యుల వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం నిప్పులు చెరిగారు. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై అభాండాలు వేయడం తగదని హితవు పలికారు. మహానాయకుడు, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనకు, టీడీపీ ప్రభుత్వానికి పోలికా? అని ఎద్దేవా చేశారు. తమ పార్టీపై ...
సాక్షి
అసెంబ్లీలో సీఎం డాన్స్..
తెలుగువన్
సినిమా హీరోలే డాన్స్ చేస్తారా ఏంటీ నేను కూడా డాన్స్ చేస్తానంటూ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అసెంబ్లీలో డాన్స్ చేసి వార్తల్లోకెక్కారు. తన సెటైర్లతో ప్రత్యర్థులను తిప్పికొట్టే విదర్భసింగ్ ఈసారి అసెంబ్లీలో డాన్స్ తో ప్రతిపక్ష నేతలకు సమాధానం చెప్పారంట. ఇంతకీ విషయం ఏంటంటే, గత నెల జనవరిలో ముఖ్యమంత్రి కుమారుడు, యూత్ కాంగ్రెస్ ...
అసెంబ్లీలో భూసేకరణపై నినాదాల హోరు.. సీఎం డ్యాన్స్..!వెబ్ దునియా
అసెంబ్లీలో హిమచల్ ప్రదేశ్ సీఎం డ్యాన్స్ చేశారు!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
తెలుగువన్
సినిమా హీరోలే డాన్స్ చేస్తారా ఏంటీ నేను కూడా డాన్స్ చేస్తానంటూ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అసెంబ్లీలో డాన్స్ చేసి వార్తల్లోకెక్కారు. తన సెటైర్లతో ప్రత్యర్థులను తిప్పికొట్టే విదర్భసింగ్ ఈసారి అసెంబ్లీలో డాన్స్ తో ప్రతిపక్ష నేతలకు సమాధానం చెప్పారంట. ఇంతకీ విషయం ఏంటంటే, గత నెల జనవరిలో ముఖ్యమంత్రి కుమారుడు, యూత్ కాంగ్రెస్ ...
అసెంబ్లీలో భూసేకరణపై నినాదాల హోరు.. సీఎం డ్యాన్స్..!
అసెంబ్లీలో హిమచల్ ప్రదేశ్ సీఎం డ్యాన్స్ చేశారు!
Oneindia Telugu
జస్ట్ పెళ్ళి... వెంటనే పరీక్ష...
తెలుగువన్
పెళ్ళి ముఖ్యమా.. పరీక్ష ముఖ్యమా అనే ప్రశ్న ఆ అమ్మాయి ముందు నిలిచింది. దానికి ఆ అమ్మాయి రెండూ ముఖ్యమే అని స్పష్టంగా చెప్పేసింది. తాను చెప్పినట్టే చేసింది. రాజస్థాన్లోని బలేశ్వర్ గ్రామానికి చెందిన సంతోష్ ప్రజాపత్ అనే అమ్మాయికి సోమవారం నాడు పెళ్ళి ఫిక్సయింది. అయితే సంతోష్ ప్రజాపత్ మాత్రం ఆరోజున తనకు బీఏ మొదటి సంవత్సరం ...
తర్వాతే అప్పగింతలు: పెళ్లి దుస్తుల్లోనే పరీక్ష రాసిన నవవధువుOneindia Telugu
పరీక్షలు రాసిన పెళ్లికూతురు!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
తెలుగువన్
పెళ్ళి ముఖ్యమా.. పరీక్ష ముఖ్యమా అనే ప్రశ్న ఆ అమ్మాయి ముందు నిలిచింది. దానికి ఆ అమ్మాయి రెండూ ముఖ్యమే అని స్పష్టంగా చెప్పేసింది. తాను చెప్పినట్టే చేసింది. రాజస్థాన్లోని బలేశ్వర్ గ్రామానికి చెందిన సంతోష్ ప్రజాపత్ అనే అమ్మాయికి సోమవారం నాడు పెళ్ళి ఫిక్సయింది. అయితే సంతోష్ ప్రజాపత్ మాత్రం ఆరోజున తనకు బీఏ మొదటి సంవత్సరం ...
తర్వాతే అప్పగింతలు: పెళ్లి దుస్తుల్లోనే పరీక్ష రాసిన నవవధువు
పరీక్షలు రాసిన పెళ్లికూతురు!
沒有留言:
張貼留言