2015年3月12日 星期四

2015-03-13 తెలుగు (India) ప్రపంచం


Namasthe Telangana
   
పాక్ జర్నలిస్టు మెహర్ తరార్‌ను ప్రశ్నించనున్న సిట్   
Namasthe Telangana
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపై నమోదైన కేసులో పాకిస్థాన్ జర్నలిస్టు మెమర్ తరార్‌ను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈమేరకు ఇవాళ ఢిల్లీ పోలీసు కమిషనర్ బస్సీ ఈ కేసు విషయమై మాట్లాడారు. అవసరమైతే ఈ కేసులో మెహర్ తరార్‌ను ప్రశ్నిస్తామని తెలిపారు. కేసుకు సంబంధించి ఏదైనా ఆధారం ఆమె ...

సునంద పుష్కర్ హత్య కేసు.. పాక్ జర్నలిస్టు వద్ద పోలీసులు విచారణ..!   వెబ్ దునియా
సునంద మృతి: పాక్ జర్నలిస్ట్‌ను విచారించనున్న పోలీసులు, భారత్ రానని మెహర్   Oneindia Telugu
కొత్తమలుపు తిరిగిన సునంద హత్య కేసు (12-Mar-2015)   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Teluguwishesh   
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
షియోమీ నుంచి రెడ్మీ 2 - ధర రూ.6999   
Namasthe Telangana
న్యూఢిల్లీ : చైనాకు చెందిన ప్రము ఖ స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తి సంస్థ షియోమీ..దేశీయ మార్కెట్లోకి మరో మొబైల్‌ను విడుదల చేసింది. రెడ్మీ 2 పేరుతో లభించనున్న ఈమొబైల్ ధర రూ.6,999గా నిర్ణయించింది. ఆన్‌లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నెల 24 నుంచి ఈ మొబైళ్లు అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవారు ...

4జీ కనెక్టువిటీతో షియోమి రెడ్మీ 2, ధర రూ.6999   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హెలికాప్టర్లు ఢీ: ముగ్గురు ఫ్రాన్స్ క్రీడాకారులతో సహా 10 మంది మృతి..!   
వెబ్ దునియా
ఇటీవల ఆకాశంలో ట్రాఫిక్ చోటు చేసుకున్నట్టుంది. ఆకాశంలో ఎగిరే విమానాలు, హెలికాఫ్టర్లు ప్రమాదాల బారినపడుతున్నాయి. తాజాగా జరిగిన మరో ప్రమాదంలో రెండు హెలికాఫ్టర్లు ఢీకొనడంతో ముగ్గురు ఫ్రాన్స్ క్రీడాకారులతో సహా పది మంది ప్రాణాలుకోల్పోయారు. పాపులర్ ఫ్రెంచ్ రియాలిటీ టీవీ షో 'డ్రాప్డ్' షూటింగ్ కోసం ఫ్రెంచ్ క్రీడాకారులను ...

హెలికాప్టర్ ప్రమాదంలో ముగ్గురు ఫ్రాన్స్ ఒలింపియన్లు మృతి   Namasthe Telangana
రెండు హెలికాప్టర్లు ఢీ: 10 మంది మృతి   సాక్షి
హెలికాఫ్టర్లు ఢీ-పది మంది మృతి   News Articles by KSR
Oneindia Telugu   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎంహెచ్ 370 ప్రమాదంపై క్లూ: చిన్న కర్చీఫ్.. టవల్ లాంటి ప్యాకెట్!   
వెబ్ దునియా
గత ఏడాది (2014) మార్చి 8వ తేదీన గల్లంతైన మలేషియా ఎయిర్ లైన్స్ విమానం ఎంహెచ్ 370కి చెందిన ఓ క్లూ దొరినట్లు సమాచారం. మంగళవారం నాడు ఆస్ట్రేలియా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఒక చిన్న కర్చీఫ్ లేదా టవల్ లాంటి ప్యాకెట్ కనిపించింది. దీంతో కొద్దిగా ఆశలు రేకెత్తాయి. ఎంహెచ్ 370 ఎక్కడ కూలుతుందో దీనిని బట్టి తెలియవచ్చునని భావిస్తున్నట్లు ...

ఎంహెచ్ 370, బీచ్‌లో టవల్ లాంటి ప్యాకెట్: క్లూ దొరికిందా?   Oneindia Telugu
ఎంహెచ్‌370 విమానం అదృశ్యంపై క్లూ   Vaartha
ఎంహెచ్ 370 విమానం:ఓ చిన్న క్లూ దొరికింది..   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఇజ్రాయెల్ పౌరుడిని చంపించిన ఐఎస్ ఐఎస్... అదీ చిన్నపిల్లాడితో   
వెబ్ దునియా
ఐఎస్ ఐఎస్ అతి క్రూరంగా వ్యవహరిస్తోంది. చివరకు చిన్న పిల్లలను కూడా హింసాత్మక సంఘటనల వైపునకు దింపుతోంది. చిన్నపిల్లలతో హత్యలు చేయిస్తోంది. ఆ సంస్థ తీవ్రవాదులు దగ్గరుండి వారితో ఇతర దేశాల పౌరులను చంపించి ఆ విడియో దృశ్యాలను ఇంటర్నెట్ లో విడుదల చేస్తోంది. తాజాగా ఇజ్రాయిల్ పౌరుణ్ణి చిన్న పిల్లాడితో కాల్చి చంపించిన సంఘటనను ...

పిల్లాడితో చంపించిన ఐఎస్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
లఖ్వీని భారత్‌కు అప్పగించండి: పాక్‌కు అమెరికా హెచ్చరిక   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థలను అణచివేయడంలో పాకిస్థాన్ అలక్ష్యం ప్రదర్శిస్తోందని అమెరికా విదేశీ వ్యపహారాల స్థాయి సంఘం కమిటీ చైర్మన్ ఎడ్ రోసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముంబైపై ఉగ్రవాద దాడికి సూత్రధారి అయిన జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీని భారత్‌కు అప్పంగించడం లేదా అంతర్జాతీయ న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
లఖ్వీని భారత్‌కు అప్పగించండి   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
లండన్‌తో మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణ: అతిథిగా బిగ్ బి!   
వెబ్ దునియా
లండన్‌ జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగనుంది. మనదేశంలో జాతిపిత బ్రిటిష్ ఏజెంట్ అంటూ విమర్శలు ఎదుర్కొంటుంటే.. విదేశాల్లో మాత్రం మహాత్మా గాంధీకి తగిన గౌరవం లభిస్తుంది. లండన్‌లోని పార్లమెంట్ స్క్వేర్‌లో జరగనున్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ...

నేటి నుంచి అరుణ్ జైట్లీ లండన్ పర్యటన   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


Kandireega
   
28న లయన్ గీతావిష్కరణ   
Andhrabhoomi
ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా 'లయన్'. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియోని మార్చి 28న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. సత్యదేవా దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నారు. మణిశర్మ ...

బాలకృష్ణ 'లయన్' ఆడియో విడుదల తేదీ   FIlmiBeat Telugu
లయన్ ని సొంతం చేసుకున్న జెమిని   Kandireega

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భారత్ కంటే 10కి పైగా అణ్వాయుధాలు కలిగివున్న పాక్!   
వెబ్ దునియా
భారత్ కంటే కూడా దాయాది దేశం పాకిస్థాన్ వద్ద పదికి పైగా అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయని అణుశాస్త్రవేత్తల బులెటిన్ తెలిపింది. 2007 నుంచి ఇరు దేశాలు పోటాపోటీగా అణ్వాయుధాలను పెంచుకుంటూ ఉన్నాయని బులెటిన్ పేర్కొంది. 1987 నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్ర దేశాల కార్యక్రమాలను ఈ బులెటిన్ ఎప్పటికప్పుడు విశ్లేషిస్తోంది.
భారత్ కంటే ఎక్కువే: అణ్వాయుధాలను భారీగా పెంచుకుంటున్న పాక్   Oneindia Telugu
భారత్ కంటే పాక్‌దే 'అణు' బలం   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆటగాళ్లే కోచ్ ను కిందకి దించేశారు!   
సాక్షి
సిడ్నీ:వన్డే వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ లీగ్ దశలోనే ఇంటి దారి పట్టడంతో ఆ జట్టులో అలజడి మొదలైంది. ఆ జట్టు పేలవ ప్రదర్శనకు ప్రధాన కోచ్ పీటర్ మూర్స్ ను బాధ్యుణ్ని చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్థాన్ కోచ్ ఆండీ మోల్స్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ' ఇంగ్లండ్ ఓటమిపై పీటర్ మూర్స్ ను బాధ్యుణ్ని చేయాలని ఆటగాళ్లు ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言