2015年3月12日 星期四

2015-03-13 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
సఫారీలు సేఫ్‌గా..   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టైటిల్‌ ఫేవరెట్‌ దక్షిణాఫ్రికా లీగ్‌ దశలో మరోసారి రెచ్చిపోయింది. పాక్‌ చేతిలో ఓడిన సఫారీలు.. పసికూన యూఏఈపై విజృంభించి నాకౌట్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్నారు. కెప్టెన్‌ డివిల్లీర్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆ జట్టు మరో ఏకపక్ష విజయం నమోదు చేసింది. దీంతో పూల్‌-బిలో దక్షిణాఫ్రికా ఆరు మ్యాచ్‌ల్లో నాలుగో గెలుపుతో నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది.
'టాప్-10'లో సౌతాఫ్రికా కెప్టెన్   Andhrabhoomi
కొట్టాడు..పడగొట్టాడు   Namasthe Telangana
ప్రపంచ కప్ క్వార్టర్స్‌లోకి దక్షిణాఫ్రికా: యూఏఈపై 146 పరుగుల తేడాతో విన్!   వెబ్ దునియా
Oneindia Telugu   
సాక్షి   
అన్ని 17 వార్తల కథనాలు »   


సౌమ్య సర్కార్ అర్ధ సెంచరీ   
సాక్షి
హామిల్టన్: న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ బ్యాట్స్ మన్ సౌమ్య సర్కార్ అర్ధ సెంచరీ సాధించాడు. 55 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది తొలి అర్ధసెంచరీ కావడం విశేషం. 6వ వన్డే ఆడుతున్న సర్కార్ కు వన్డేల్లో వ్యక్తిగత స్కోరు కూడా ఇదే. 51 పరుగులు చేసి 3వ వికెట్ గా అవుటయ్యాడు. టాగ్లు: cricket-world ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
వాళ్లు రాణించినప్పుడే నేను అత్యుత్తమ కెప్టెన్‌లా కనిపిస్తా: ధోనీ   
వెబ్ దునియా
ధోనీకి తలనొప్పిలా పరిణమించిన బౌలింగ్ విభాగం ప్రస్తుతం అందరి ప్రశంసలు అందుకుంటోంది. వరల్డ్ కప్‌లో ప్రత్యర్థి ఎవరైనా ఆలౌట్ చేయడమే లక్ష్యమన్నట్టు చెలరేగిపోతున్న షమీ, యాదవ్, అశ్విన్ తదితరులను చూసి ధోనీ మురిసిపోతున్నాడు. తాజాగా, మీడియాతో మాట్లాడుతూ, తాను విజయవంతం అవడం వెనుక బౌలర్లది కీలకపాత్ర అని అన్నాడు. వాళ్లు రాణించినప్పుడే ...

ఈసారీ కప్ మనదే: శాస్త్రి, దెబ్బతీశారని పోర్టర్ ఫీల్డ్, షమి రికార్డ్   Oneindia Telugu
బాధ్యతల నిర్వహణలో ధావన్, అశ్విన్ భేష్   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
యూఏఈపై దక్షిణాఫ్రికా విన్ : వరల్డ్ కప్ గ్రూప్ లీగ్ ఓవర్!   
వెబ్ దునియా
దక్షిణాఫ్రికా జట్టు వరల్డ్ కప్ గ్రూప్ దశను విజయంతో ముగించింది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో యూఏఈ జట్టును సఫారీలు 146 పరుగుల తేడాతో ఓడించారు. టాస్ ఓడిన సఫారీలు తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 341 పరుగులు చేశారు. కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (99) శతకం చేజార్చుకున్నాడు. లోయరార్డర్‌లో బెహార్డియన్ (64 నాటౌట్) ...

యూఏఈ పై దక్షిణాఫ్రికా ఘన విజయం   Namasthe Telangana
సఫారీలు సగర్వంగా క్వార్టర్స్ కు..   సాక్షి

అన్ని 24 వార్తల కథనాలు »   


ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్   
సాక్షి
సిడ్నీ: ప్రపంచకప్ లో భాగంగా గ్రూపు-ఏలో న్యూజిలాండ్ తో శుక్రవారం జరుగుతున్న మరో మ్యాచ్ లో ఇంగ్లండ్, అప్ఘానిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ రెండు జట్లు ఇప్పటికే ఇంటిదారి పట్టాయి. నాకౌట్ లో ఈ రెండు టీమ్ లు చోటు సంపాదించలేకపోయాయి. టాగ్లు: cricket-world cup-2015, క్రికెట్ వరల్డ్ కప్-2015 ...


ఇంకా మరిన్ని »   


100 పరుగుల స్కోరు దాటిన బంగ్లాదేశ్   
సాక్షి
హామిల్టన్: ప్రపంచకప్ లో భాగంగా గ్రూపు-ఏలో న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 24.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 100 పరుగులు పూర్తి చేసింది. సౌమ్య సర్కార్ 42, మహ్మదుల్లా 43 పరుగులతో ఆడుతున్నారు. మూడో వికెట్ వీరిద్దరూ 37 బంతుల్లో 50 పరుగులు జోడించారు. ఇమ్రుల్ కేయస్(1), తమీమ్ ఇక్బాల్(13) ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
జీ.. జైసీ ఆప్ కీ మర్జీ   
సాక్షి
స్త్రీ అంతరంగాన్ని, ఆవేదనను ప్రతిబింబించే నాటకాలు, తోలుబొమ్మలాటలు, చైతన్యపూరితమైన నృత్యప్రదర్శనలు, స్ఫూర్తిని నింపే కవితా పఠనాలకు వేదికయ్యింది బంజారాహిల్స్‌లోని లామకాన్. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో ఆహూతులను ఆకట్టుకున్నది ఉడాన్ పర్‌ఫార్మింగ్ ఆర్ట్స్ ప్రదర్శించిన నాటకం 'జీ... జైసీ ఆప్ కీ మర్జీ'.

ఇంకా మరిన్ని »   


Namasthe Telangana
   
నాలో ఉత్తమ సారథి కనిపించేది అప్పుడే!   
Namasthe Telangana
ఆక్లాండ్: ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శనకు ధోనీ కెప్టెన్సీయే కారణమని అంతా ఆహా ఓహో అంటుంటే ధోనీ మాత్రం ఆ క్రెడిట్ అంతా తమ బౌలర్లదే అంటున్నాడు. బౌలర్లు అత్యద్భుతంగా రాణిస్తున్నప్పుడు తన కెప్టెన్సీ అంతే అద్భుతంగా సాగుతుందన్నాడు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ధోనీ ఏకంగా 30 ఓవర్లను స్పిన్నర్లతో వేయించి ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే.
కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా..: వన్డే క్రికెట్‌లో ధోనీ రికార్డ్‌లు ఇవి..   Oneindia Telugu
టీమిండియాపై మోడీ ప్రశంసల జల్లు: సూపర్బ్ అంటూ ట్వీట్!   వెబ్ దునియా
మ్యాచ్‌ సమయంలో ధోనీ కామెంట్స్‌   Vaartha
Andhrabhoomi   
సాక్షి   
అన్ని 24 వార్తల కథనాలు »   


Vaartha
   
ఐర్లాండ్‌పై భారత్‌ విజయం   
Vaartha
హామిల్టన్‌: వరల్డ్‌ కప్‌లో వరుసగా టీమిండియా అయిదవ విజయం సాధించింది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్లతో సులభంగా గెలిచింది. కాగా టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతుంది. కాగా భారత్‌ 260 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగి కేవలం రెండు వికెట్లు కోల్పోయి మరో 79 బంతులు మిగిలుండగా విజయతీరాలకు చేరింది. సెంచరీ హీరో శిఖర్‌ ధావన్‌కు మ్యాన్‌ ...

పసికూనపై పంజా... 5 మ్యాచుల్లో భారత్ ధనాధన్... రాష్ట్రపతి విషెస్...   వెబ్ దునియా
ధావన్ శతకం, ఐర్లాండ్ పై భారత్ ఘన విజయం   Telangana99
ఐర్లాండ్‌పై టీమిండియా సూపర్‌ విక్టరీ వరల్డ్‌కప్‌లో వరుసగా ఐదో విజయం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
Palli Batani   
Namasthe Telangana   
అన్ని 97 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వన్డే క్రికెట్.. వివ్ రిచర్డ్స్‌ ఫస్ట్.. సచిన్ టెండూల్కర్ సెకండ్!   
వెబ్ దునియా
వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప ఆటగాడిగా వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ ఎంపికయ్యాడు. ఆన్‌లైన్ పోల్‌లో రిచర్డ్స్‌తో పోటీపడిన సచిన్ టెండూల్కర్‌ రెండో స్థానానికే పరిమితమయ్యాడు. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్పో మంత్లీ మ్యాగజైన్ 'క్రికెట్ మంత్లీ' నిర్వహించిన పోల్‌లో పాల్గొన్న 50 మంది న్యాయనిర్ణేతల్లో 29 మంది రిచర్డ్స్‌కు ఓటేశారు. మూడో ...

'గ్రేటెస్ట్ వన్డే క్రికెటర్' అవార్డు: వివ్ రిచర్డ్స్‌కే పట్టం... రెండో స్ధానంలో సచిన్   Oneindia Telugu
ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా రిచర్డ్స్   Andhrabhoomi
అత్యుత్తమ వన్డే క్రికెటర్‌గా రిచర్డ్స్   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言