వెబ్ దునియా
పురాతన విగ్రహాలు అమ్మేశారు.. అడ్డంగా బుక్కయ్యారు... ఐదుగురి అరెస్టు
వెబ్ దునియా
పురాతన విగ్రహాలు.. ఎక్కడ నుంచి కొట్టుకు వచ్చారో తెలియదు..అన్నీ పంచలోహాలతో తయారు చేసినవే.. వాటిని చీకటి మార్కెట్లో అమ్మెద్దామని చూశారు. వారిపై కన్నేసిన పోలీసులకే అడ్డంగా బుక్కయ్యారు. బెంగళూరు పోలీసులు ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. ఐదు పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 1.5 కోట్ల వరకూ ఉంటుంది.
పురాతన విగ్రహాలు విక్రయ కేసులో నలుగురు అరెస్టుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పురాతన విగ్రహాలు.. ఎక్కడ నుంచి కొట్టుకు వచ్చారో తెలియదు..అన్నీ పంచలోహాలతో తయారు చేసినవే.. వాటిని చీకటి మార్కెట్లో అమ్మెద్దామని చూశారు. వారిపై కన్నేసిన పోలీసులకే అడ్డంగా బుక్కయ్యారు. బెంగళూరు పోలీసులు ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. ఐదు పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 1.5 కోట్ల వరకూ ఉంటుంది.
పురాతన విగ్రహాలు విక్రయ కేసులో నలుగురు అరెస్టు
సాక్షి
మేమంతా మీ వెంటే...
సాక్షి
న్యూఢిల్లీ: బొగ్గు స్కాంలో కోర్టు సమన్లు అందుకున్న మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు కాంగ్రెస్ బాసటగా నిలిచింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సహా సీనియర్ నేతలంతా ఆయనకు సంఘీభావం ప్రకటించారు. గురువారం మన్మోహన్ ఇంటికి క్యూ కట్టిన నేతలు..'మేమంతా మీ వెంటే' అంటూ దన్నుగా నిలిచారు. ఉదయం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ...
మన్మోహన్జీ.. మేమున్నాంAndhrabhoomi
మన్మోహన్కు అండగా!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మన్మోహన్ అప్సెట్: కడిగిన ముత్యంలా బయటికి వస్తారన్న సోనియా!వెబ్ దునియా
Oneindia Telugu
Namasthe Telangana
Vaartha
అన్ని 47 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: బొగ్గు స్కాంలో కోర్టు సమన్లు అందుకున్న మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు కాంగ్రెస్ బాసటగా నిలిచింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సహా సీనియర్ నేతలంతా ఆయనకు సంఘీభావం ప్రకటించారు. గురువారం మన్మోహన్ ఇంటికి క్యూ కట్టిన నేతలు..'మేమంతా మీ వెంటే' అంటూ దన్నుగా నిలిచారు. ఉదయం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ...
మన్మోహన్జీ.. మేమున్నాం
మన్మోహన్కు అండగా!
మన్మోహన్ అప్సెట్: కడిగిన ముత్యంలా బయటికి వస్తారన్న సోనియా!
వెబ్ దునియా
చెన్నైలో తమిళ టీవీ ఛానల్ కార్యాలంపై నాటు బాంబు దాడి..!
వెబ్ దునియా
చెన్నైలోని పుదియ తలైమురై అనే ప్రముఖ తమిళ టీవీ ఛానల్ కార్యాలయం మీద గుర్తుతెలియని దుండగులు నాటుబాంబులను విసిరారు. ఈ ఘటన తమిళనాడులో సంచలనం సృష్టించింది. గురువారం వేకువజామున ఈ ఘటన జరిగింది. టిఫిన్ బాక్సుల్లో వుంచిన నాటు బాంబులను సదరు వ్యక్తులు టీవీ ఛానల్ కార్యాలయ ఆవరణలోకి విసిరారు. వాటిలో ఒక బాంబు పేలినట్లు తెలిసింది.
ఛానల్ ఆఫీసు మీద నాటు బాంబులుతెలుగువన్
టీవీ ఛానల్ ఆఫీస్ పై బాంబు దాడిTV5
వివాదాస్పద కార్యక్రమం: టీవీ చానెల్పైకి బాంబులు విసిరారు, దాడి చేశారు (ఫోటోలు)Oneindia Telugu
సాక్షి
Palli Batani
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చెన్నైలోని పుదియ తలైమురై అనే ప్రముఖ తమిళ టీవీ ఛానల్ కార్యాలయం మీద గుర్తుతెలియని దుండగులు నాటుబాంబులను విసిరారు. ఈ ఘటన తమిళనాడులో సంచలనం సృష్టించింది. గురువారం వేకువజామున ఈ ఘటన జరిగింది. టిఫిన్ బాక్సుల్లో వుంచిన నాటు బాంబులను సదరు వ్యక్తులు టీవీ ఛానల్ కార్యాలయ ఆవరణలోకి విసిరారు. వాటిలో ఒక బాంబు పేలినట్లు తెలిసింది.
ఛానల్ ఆఫీసు మీద నాటు బాంబులు
టీవీ ఛానల్ ఆఫీస్ పై బాంబు దాడి
వివాదాస్పద కార్యక్రమం: టీవీ చానెల్పైకి బాంబులు విసిరారు, దాడి చేశారు (ఫోటోలు)
Namasthe Telangana
పాక్ జర్నలిస్టు మెహర్ తరార్ను ప్రశ్నించనున్న సిట్
Namasthe Telangana
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపై నమోదైన కేసులో పాకిస్థాన్ జర్నలిస్టు మెమర్ తరార్ను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈమేరకు ఇవాళ ఢిల్లీ పోలీసు కమిషనర్ బస్సీ ఈ కేసు విషయమై మాట్లాడారు. అవసరమైతే ఈ కేసులో మెహర్ తరార్ను ప్రశ్నిస్తామని తెలిపారు. కేసుకు సంబంధించి ఏదైనా ఆధారం ఆమె ...
సునంద పుష్కర్ హత్య కేసు.. పాక్ జర్నలిస్టు వద్ద పోలీసులు విచారణ..!వెబ్ దునియా
సునంద మృతి: పాక్ జర్నలిస్ట్ను విచారించనున్న పోలీసులు, భారత్ రానని మెహర్Oneindia Telugu
కొత్తమలుపు తిరిగిన సునంద హత్య కేసు (12-Mar-2015)ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Teluguwishesh
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపై నమోదైన కేసులో పాకిస్థాన్ జర్నలిస్టు మెమర్ తరార్ను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈమేరకు ఇవాళ ఢిల్లీ పోలీసు కమిషనర్ బస్సీ ఈ కేసు విషయమై మాట్లాడారు. అవసరమైతే ఈ కేసులో మెహర్ తరార్ను ప్రశ్నిస్తామని తెలిపారు. కేసుకు సంబంధించి ఏదైనా ఆధారం ఆమె ...
సునంద పుష్కర్ హత్య కేసు.. పాక్ జర్నలిస్టు వద్ద పోలీసులు విచారణ..!
సునంద మృతి: పాక్ జర్నలిస్ట్ను విచారించనున్న పోలీసులు, భారత్ రానని మెహర్
కొత్తమలుపు తిరిగిన సునంద హత్య కేసు (12-Mar-2015)
వెబ్ దునియా
అలహాబాద్ లాయర్లకు సంఘీభావం...నెల్లూరు లాయర్లు విధుల బహిష్కరణ..!
వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ జిల్లా కోర్టులో ఓ న్యాయవాదిని పోలీసులు కాల్చి చంపినందుకు నిరసనగా నెల్లూరు జిల్లాలో న్యాయవాదులు గురువారం విధులను బహిష్కరించారు. అనంతరం జిల్లాలోని కోర్టుల ఎదుట ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంతో కోర్టుకు వచ్చిన పలువురు ఇబ్బందిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు చేస్తున్న ...
నెల్లూరు : నెల్లూరు జిల్లాలో న్యాయవాదుల ఆందోళనఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లాయర్ల ఆందోళన: కోర్టు ఆవరణలో కాల్పులు... ఒకరు మృతి, ఉద్రిక్తతOneindia Telugu
కోర్టు ఆవరణలో కాల్పులుసాక్షి
Andhrabhoomi
తెలుగువన్
Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ జిల్లా కోర్టులో ఓ న్యాయవాదిని పోలీసులు కాల్చి చంపినందుకు నిరసనగా నెల్లూరు జిల్లాలో న్యాయవాదులు గురువారం విధులను బహిష్కరించారు. అనంతరం జిల్లాలోని కోర్టుల ఎదుట ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంతో కోర్టుకు వచ్చిన పలువురు ఇబ్బందిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు చేస్తున్న ...
నెల్లూరు : నెల్లూరు జిల్లాలో న్యాయవాదుల ఆందోళన
లాయర్ల ఆందోళన: కోర్టు ఆవరణలో కాల్పులు... ఒకరు మృతి, ఉద్రిక్తత
కోర్టు ఆవరణలో కాల్పులు
సాక్షి
అసెంబ్లీలో సీఎం డాన్స్..
తెలుగువన్
సినిమా హీరోలే డాన్స్ చేస్తారా ఏంటీ నేను కూడా డాన్స్ చేస్తానంటూ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అసెంబ్లీలో డాన్స్ చేసి వార్తల్లోకెక్కారు. తన సెటైర్లతో ప్రత్యర్థులను తిప్పికొట్టే విదర్భసింగ్ ఈసారి అసెంబ్లీలో డాన్స్ తో ప్రతిపక్ష నేతలకు సమాధానం చెప్పారంట. ఇంతకీ విషయం ఏంటంటే, గత నెల జనవరిలో ముఖ్యమంత్రి కుమారుడు, యూత్ కాంగ్రెస్ ...
అసెంబ్లీలో భూసేకరణపై నినాదాల హోరు.. సీఎం డ్యాన్స్..!వెబ్ దునియా
అసెంబ్లీలో హిమచల్ ప్రదేశ్ సీఎం డ్యాన్స్ చేశారు!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
తెలుగువన్
సినిమా హీరోలే డాన్స్ చేస్తారా ఏంటీ నేను కూడా డాన్స్ చేస్తానంటూ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అసెంబ్లీలో డాన్స్ చేసి వార్తల్లోకెక్కారు. తన సెటైర్లతో ప్రత్యర్థులను తిప్పికొట్టే విదర్భసింగ్ ఈసారి అసెంబ్లీలో డాన్స్ తో ప్రతిపక్ష నేతలకు సమాధానం చెప్పారంట. ఇంతకీ విషయం ఏంటంటే, గత నెల జనవరిలో ముఖ్యమంత్రి కుమారుడు, యూత్ కాంగ్రెస్ ...
అసెంబ్లీలో భూసేకరణపై నినాదాల హోరు.. సీఎం డ్యాన్స్..!
అసెంబ్లీలో హిమచల్ ప్రదేశ్ సీఎం డ్యాన్స్ చేశారు!
Oneindia Telugu
జస్ట్ పెళ్ళి... వెంటనే పరీక్ష...
తెలుగువన్
పెళ్ళి ముఖ్యమా.. పరీక్ష ముఖ్యమా అనే ప్రశ్న ఆ అమ్మాయి ముందు నిలిచింది. దానికి ఆ అమ్మాయి రెండూ ముఖ్యమే అని స్పష్టంగా చెప్పేసింది. తాను చెప్పినట్టే చేసింది. రాజస్థాన్లోని బలేశ్వర్ గ్రామానికి చెందిన సంతోష్ ప్రజాపత్ అనే అమ్మాయికి సోమవారం నాడు పెళ్ళి ఫిక్సయింది. అయితే సంతోష్ ప్రజాపత్ మాత్రం ఆరోజున తనకు బీఏ మొదటి సంవత్సరం ...
తర్వాతే అప్పగింతలు: పెళ్లి దుస్తుల్లోనే పరీక్ష రాసిన నవవధువుOneindia Telugu
పరీక్షలు రాసిన పెళ్లికూతురు!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
తెలుగువన్
పెళ్ళి ముఖ్యమా.. పరీక్ష ముఖ్యమా అనే ప్రశ్న ఆ అమ్మాయి ముందు నిలిచింది. దానికి ఆ అమ్మాయి రెండూ ముఖ్యమే అని స్పష్టంగా చెప్పేసింది. తాను చెప్పినట్టే చేసింది. రాజస్థాన్లోని బలేశ్వర్ గ్రామానికి చెందిన సంతోష్ ప్రజాపత్ అనే అమ్మాయికి సోమవారం నాడు పెళ్ళి ఫిక్సయింది. అయితే సంతోష్ ప్రజాపత్ మాత్రం ఆరోజున తనకు బీఏ మొదటి సంవత్సరం ...
తర్వాతే అప్పగింతలు: పెళ్లి దుస్తుల్లోనే పరీక్ష రాసిన నవవధువు
పరీక్షలు రాసిన పెళ్లికూతురు!
సాక్షి
సెలవు పొడిగించుకున్న రాహుల్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, మార్చి 12: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరింత విశ్రాంతి కోరుకుంటున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అందుకోసం సెలవును మరింత పొడగించుకున్నట్లు స్పష్టం చేశాయి. మంగళవారమే (మార్చి 10న) రాహుల్ ఢిల్లీకి రావాల్సి ఉన్నప్పటికీ ఇతర కారణాల వల్ల ఈ వారాంతానికల్లా వచ్చే అవకాశం లేదని ఆయన సన్నిహిత నేతలు తెలిపారు.
రాహుల్గాంధీ సెలవు పొడిగింపుNamasthe Telangana
రాహుల్ ఆచూకీ లేదు - మరికొద్ది రోజులు అంతే!News4Andhra
మార్చి చివరి వరకు రాహుల్ రారటసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, మార్చి 12: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరింత విశ్రాంతి కోరుకుంటున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అందుకోసం సెలవును మరింత పొడగించుకున్నట్లు స్పష్టం చేశాయి. మంగళవారమే (మార్చి 10న) రాహుల్ ఢిల్లీకి రావాల్సి ఉన్నప్పటికీ ఇతర కారణాల వల్ల ఈ వారాంతానికల్లా వచ్చే అవకాశం లేదని ఆయన సన్నిహిత నేతలు తెలిపారు.
రాహుల్గాంధీ సెలవు పొడిగింపు
రాహుల్ ఆచూకీ లేదు - మరికొద్ది రోజులు అంతే!
మార్చి చివరి వరకు రాహుల్ రారట
భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పాదయాత్ర.. బుద్ధగయ నుంచి
వెబ్ దునియా
కేంద్రప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. భూసేకరణ బిల్లు, ఉపాధి హామీ పథకం పట్ల నిర్లక్ష్యం వంటి విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పాదయాత్ర నిర్వహించనుంది. బీహార్ లోని బుద్ధగయ నుంచి దాదాపు 350 కి.మీ.లు భారీ ర్యాలీ చేపట్టనున్నది. ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించింది. కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకులు అక్కడకు ...
భూబిల్లుపై 'బుద్ధ గాంధీ' మార్చ్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేంద్రప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. భూసేకరణ బిల్లు, ఉపాధి హామీ పథకం పట్ల నిర్లక్ష్యం వంటి విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పాదయాత్ర నిర్వహించనుంది. బీహార్ లోని బుద్ధగయ నుంచి దాదాపు 350 కి.మీ.లు భారీ ర్యాలీ చేపట్టనున్నది. ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించింది. కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకులు అక్కడకు ...
భూబిల్లుపై 'బుద్ధ గాంధీ' మార్చ్
Andhrabhoomi
బలమైన కూటమితోనే బలిమి
Andhrabhoomi
పోర్ట్ లూయిస్, మార్చి 12: తీరప్రాంత రక్షణకు హిందూ మహాసముద్ర పరీవాహక దేశాలు బలమైన కూటమిగా ఏర్పడాల్సిన అవసరం ఎంతైనా వుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సముద్ర వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, అలాగే ఇందుకు సంబంధించిన అంతర్జాతీయ నియమ నిబంధనలను త్రికరణశుద్ధిగా ఆచరించాలని ఉద్ఘాటించారు. ఇప్పటివరకు ...
మారిషస్తో వ్యూహాత్మక భాగస్వామ్యంసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
పోర్ట్ లూయిస్, మార్చి 12: తీరప్రాంత రక్షణకు హిందూ మహాసముద్ర పరీవాహక దేశాలు బలమైన కూటమిగా ఏర్పడాల్సిన అవసరం ఎంతైనా వుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సముద్ర వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, అలాగే ఇందుకు సంబంధించిన అంతర్జాతీయ నియమ నిబంధనలను త్రికరణశుద్ధిగా ఆచరించాలని ఉద్ఘాటించారు. ఇప్పటివరకు ...
మారిషస్తో వ్యూహాత్మక భాగస్వామ్యం
沒有留言:
張貼留言