వెబ్ దునియా
పరీక్షా కేంద్రంలోనే కుప్పకూలిన విద్యార్థి.. కడప జిల్లాలో విషాదం
వెబ్ దునియా
ఇంటర్ విద్యార్థి ఒకరు పరీక్షా కేంద్రంలో కుప్పకూలిపోయాడు.. పరీక్ష రాస్తూనే మరణించాడు. ఒకవైపు టెన్షన్ మరోవైపు విపరీతమైన ఎండ.. దీంతో అతనికి వాంతు వచ్చాయి. అక్కడే అలాగే కుప్పకూలిపోయాడు. మరణించాడు. కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రశ్నాపత్రంలో కఠిన ప్రశ్నలు వచ్చాయో లేక సమాధానాలు రాయలేక ఫెయిల్ అవుతానని భయపడ్డాడో ఏమో ఇంటర్ ...
గుండెపోటుతో పరీక్షా కేంద్రంలో ఇంటర్ విద్యార్థి మృతిAndhrabhoomi
పరీక్షా కేంద్రంలో కుప్పకూలిన విద్యార్థిసాక్షి
పరీక్ష రాస్తూ ఇంటర్ విద్యార్ధి గుండెపోటుతో మృతిOneindia Telugu
తెలుగువన్
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇంటర్ విద్యార్థి ఒకరు పరీక్షా కేంద్రంలో కుప్పకూలిపోయాడు.. పరీక్ష రాస్తూనే మరణించాడు. ఒకవైపు టెన్షన్ మరోవైపు విపరీతమైన ఎండ.. దీంతో అతనికి వాంతు వచ్చాయి. అక్కడే అలాగే కుప్పకూలిపోయాడు. మరణించాడు. కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రశ్నాపత్రంలో కఠిన ప్రశ్నలు వచ్చాయో లేక సమాధానాలు రాయలేక ఫెయిల్ అవుతానని భయపడ్డాడో ఏమో ఇంటర్ ...
గుండెపోటుతో పరీక్షా కేంద్రంలో ఇంటర్ విద్యార్థి మృతి
పరీక్షా కేంద్రంలో కుప్పకూలిన విద్యార్థి
పరీక్ష రాస్తూ ఇంటర్ విద్యార్ధి గుండెపోటుతో మృతి
వెబ్ దునియా
ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సిఎం వరాల జల్లు
Andhrabhoomi
సదాశివనగర్, మార్చి 12: ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి నాందిగా నిలిచిన ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కెసిఆర్ వరాల జల్లులు కురిపించారు. గురువారం సదాశివనగర్ మండల కేంద్రంలోని పాత చెరువులో మిషన్ కాకతీయ కింద చెరువులో పూడికతీత పనులను కెసిఆర్ లాంఛనంగా ప్రారంభించారు.
జేబులు నింపుకోవడానికే 'మిషన్ కాకతీయ'సాక్షి
చెల్లని రూపాయి షబ్బీర్ ఆలీ: సీఎం కేసీఆర్Namasthe Telangana
కేసీఆర్ ప్రజాస్వామ్య సీఎం కాదు : షబ్బీర్ అలీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News4Andhra
Vaartha
News Articles by KSR
అన్ని 30 వార్తల కథనాలు »
Andhrabhoomi
సదాశివనగర్, మార్చి 12: ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి నాందిగా నిలిచిన ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కెసిఆర్ వరాల జల్లులు కురిపించారు. గురువారం సదాశివనగర్ మండల కేంద్రంలోని పాత చెరువులో మిషన్ కాకతీయ కింద చెరువులో పూడికతీత పనులను కెసిఆర్ లాంఛనంగా ప్రారంభించారు.
జేబులు నింపుకోవడానికే 'మిషన్ కాకతీయ'
చెల్లని రూపాయి షబ్బీర్ ఆలీ: సీఎం కేసీఆర్
కేసీఆర్ ప్రజాస్వామ్య సీఎం కాదు : షబ్బీర్ అలీ
తేనెటీగల దాడి.. పరుగులు తీసిన టీఆర్ఎస్ నేతలు..!
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలను తేనెటీగలు పరుగులు పెట్టించాయి. మెదక్ జిల్లా గజ్వెల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కోసం ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్ద తేనెటీగలు దాడికి దిగాయి. ఒక్కసారిగా తేనేటీగలు రావడంతో.. అధికారులు, ప్రజాప్రతినిధులు పరుగులు పెట్టారు. తేనెటీగల నుంచి రక్షించుకునేందుకు టవల్లు కప్పుకుని ...
సీఎం రాకకోసం చూసిన నేతలపై తేనెటీగల దాడి, పరుగు: తట్ట ఎత్తిన కేసీఆర్ (పిక్చర్స్)Oneindia Telugu
అవిగానీ "ఆంధ్రా" తేనెటీగలా?తెలుగువన్
గజ్వేల్లో సీఎం హెలీపాడ్వద్ద తేనెటీగల దాడిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలను తేనెటీగలు పరుగులు పెట్టించాయి. మెదక్ జిల్లా గజ్వెల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కోసం ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్ద తేనెటీగలు దాడికి దిగాయి. ఒక్కసారిగా తేనేటీగలు రావడంతో.. అధికారులు, ప్రజాప్రతినిధులు పరుగులు పెట్టారు. తేనెటీగల నుంచి రక్షించుకునేందుకు టవల్లు కప్పుకుని ...
సీఎం రాకకోసం చూసిన నేతలపై తేనెటీగల దాడి, పరుగు: తట్ట ఎత్తిన కేసీఆర్ (పిక్చర్స్)
అవిగానీ "ఆంధ్రా" తేనెటీగలా?
గజ్వేల్లో సీఎం హెలీపాడ్వద్ద తేనెటీగల దాడి
వెబ్ దునియా
రాజయ్య సన్నిహితుడు ఇంట ఏసీబీ రైడ్: అక్రమ ఆస్తులు బయటపడ్డాయా?
వెబ్ దునియా
తెలంగాణ మాజీ డిప్యూటీ సిఎం, టిఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య సన్నిహితుడు, మెడికల్ అండ్ హెల్త్ మాజీ డైరెక్టర్ సాంబశివరావు నివాసంపై ఏసిబి అధికారులు గురువారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. సాంబశివరావుపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ దాడులు నిర్వహించారు. కాగా, అధికారులు జరిపిన తనిఖీల్లో భారీ మొత్తంలో అక్రమ ఆస్తులు ...
సస్పెండెడ్ డీఎం అండ్ హెచ్వో సాంబశివరావు అరెస్టుNamasthe Telangana
ఏసీబీ దాడిలో పట్టుబడ్డ మెడికల్, హెల్త్ మాజీ డైరెక్టర్సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ మాజీ డిప్యూటీ సిఎం, టిఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య సన్నిహితుడు, మెడికల్ అండ్ హెల్త్ మాజీ డైరెక్టర్ సాంబశివరావు నివాసంపై ఏసిబి అధికారులు గురువారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. సాంబశివరావుపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ దాడులు నిర్వహించారు. కాగా, అధికారులు జరిపిన తనిఖీల్లో భారీ మొత్తంలో అక్రమ ఆస్తులు ...
సస్పెండెడ్ డీఎం అండ్ హెచ్వో సాంబశివరావు అరెస్టు
ఏసీబీ దాడిలో పట్టుబడ్డ మెడికల్, హెల్త్ మాజీ డైరెక్టర్
సాక్షి
తెలుగు కాంగ్రెస్ మీదే!
సాక్షి
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో టీడీపీ సభ్యుల వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం నిప్పులు చెరిగారు. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై అభాండాలు వేయడం తగదని హితవు పలికారు. మహానాయకుడు, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనకు, టీడీపీ ప్రభుత్వానికి పోలికా? అని ఎద్దేవా చేశారు. తమ పార్టీపై ...
మాది పిల్ల కాంగ్రెస్ కాదు... మీదే తెలుగు కాంగ్రెస్: జగన్ వ్యాఖ్య..!వెబ్ దునియా
పిల్లకాంగ్రెస్- తెలుగు కాంగ్రెస్News Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో టీడీపీ సభ్యుల వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం నిప్పులు చెరిగారు. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై అభాండాలు వేయడం తగదని హితవు పలికారు. మహానాయకుడు, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనకు, టీడీపీ ప్రభుత్వానికి పోలికా? అని ఎద్దేవా చేశారు. తమ పార్టీపై ...
మాది పిల్ల కాంగ్రెస్ కాదు... మీదే తెలుగు కాంగ్రెస్: జగన్ వ్యాఖ్య..!
పిల్లకాంగ్రెస్- తెలుగు కాంగ్రెస్
సాక్షి
సత్యదూరం.. వైఫల్యాలు కప్పిపుచ్చుకునే యత్నం
సాక్షి
హైదరాబాద్: ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2015-16 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ఆసాంతం సత్యదూరంగా ఉందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ఆయన ప్రసంగం చూస్తే.. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినట్టుగా స్పష్టమవుతోందని అన్నారు. 'జీరో బేస్డ్' బడ్జెట్ అనేది కొత్తేమీ కాదని, 1999లో ...
కడిగేసేందుకు ప్రిపెర్ అవుతున్న జగన్News4Andhra
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2015-16 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ఆసాంతం సత్యదూరంగా ఉందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ఆయన ప్రసంగం చూస్తే.. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినట్టుగా స్పష్టమవుతోందని అన్నారు. 'జీరో బేస్డ్' బడ్జెట్ అనేది కొత్తేమీ కాదని, 1999లో ...
కడిగేసేందుకు ప్రిపెర్ అవుతున్న జగన్
Vaartha
శిల్పామోహన్రెడ్డిని ఎందుకు చేర్చుకున్నారు? జగన్
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : గతంలో గృహ నిర్మాణశాఖ మంత్రిగా పనిచేసిన శిల్పామోహన్రెడ్డిని మీ పార్టీలో ఎందుకు చేర్చుకున్నారని టిడిపి నాయకులను ఎపి ప్రతిపక్ష నాయకుడు వైఎస్సార్సి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్ సమయంలో ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని టిడిపి చేసిన ఆరోపణలను అసెంబ్లీలో జగన్ తిప్పికొట్టారు.
మీదే తెలుగు కాంగ్రెస్, శిల్పాను ఎందుకు చేర్చుకున్నారు: జగన్Oneindia Telugu
ఆయన్ని ఎందుకు చేర్చుకున్నారు?సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : గతంలో గృహ నిర్మాణశాఖ మంత్రిగా పనిచేసిన శిల్పామోహన్రెడ్డిని మీ పార్టీలో ఎందుకు చేర్చుకున్నారని టిడిపి నాయకులను ఎపి ప్రతిపక్ష నాయకుడు వైఎస్సార్సి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్ సమయంలో ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని టిడిపి చేసిన ఆరోపణలను అసెంబ్లీలో జగన్ తిప్పికొట్టారు.
మీదే తెలుగు కాంగ్రెస్, శిల్పాను ఎందుకు చేర్చుకున్నారు: జగన్
ఆయన్ని ఎందుకు చేర్చుకున్నారు?
News Articles by KSR
కాపుల, బ్రాహ్ణణులకు నిదుల కేటాయింపు
News Articles by KSR
ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం కాపులకు వంద కోట్లు, బ్రాహ్మణులకు ముప్పై ఏడు కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో ఈ అంశాలు ప్రస్తావించారు.కాపులను బిసిలలో చేర్చుతామని ఎన్నికల మానిఫెస్టోలో ప్రకటించిన టిడిపి ఇప్పుడు వంద కోట్లను వారి సంక్షోమానికి నిదులు కేటాయిస్తున్నట్లు ...
ఏపీ ఆర్థిక బడ్జెట్ 2015-16: 'అన్న హస్తం' కోసం రూ. 104 కోట్లువెబ్ దునియా
కాపుల సంక్షేమానికి రూ.100 కోట్లుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
News Articles by KSR
ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం కాపులకు వంద కోట్లు, బ్రాహ్మణులకు ముప్పై ఏడు కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో ఈ అంశాలు ప్రస్తావించారు.కాపులను బిసిలలో చేర్చుతామని ఎన్నికల మానిఫెస్టోలో ప్రకటించిన టిడిపి ఇప్పుడు వంద కోట్లను వారి సంక్షోమానికి నిదులు కేటాయిస్తున్నట్లు ...
ఏపీ ఆర్థిక బడ్జెట్ 2015-16: 'అన్న హస్తం' కోసం రూ. 104 కోట్లు
కాపుల సంక్షేమానికి రూ.100 కోట్లు
సాక్షి
ప్రజల పక్షాన నిరంతర పోరాటం
సాక్షి
హైదరాబాద్: తమపై విశ్వాసం ఉంచి పార్టీని బలోపేతం చేసిన ప్రజల పక్షాన వారి సమస్యలపై పోరాటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంచేశారు. పార్టీ నాలుగో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన ...
ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తా: జగన్Vaartha
అండగా ఉన్నవారికి కృతజ్ఞతలు.. జగన్వెబ్ దునియా
నాలుగేళ్ల పయనం పూర్తి చేసుకున్న వైఎస్సార్సీపీNews4Andhra
అన్ని 25 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: తమపై విశ్వాసం ఉంచి పార్టీని బలోపేతం చేసిన ప్రజల పక్షాన వారి సమస్యలపై పోరాటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంచేశారు. పార్టీ నాలుగో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన ...
ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తా: జగన్
అండగా ఉన్నవారికి కృతజ్ఞతలు.. జగన్
నాలుగేళ్ల పయనం పూర్తి చేసుకున్న వైఎస్సార్సీపీ
10tv
తప్పులతడకగా టీ.బడ్జెట్: ఎమ్మెల్సీ, ప్రొ.కే.నాగేశ్వర్
10tv
తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన 2015-16 ఆర్థిక సంవత్సరం బడ్జెట్.. తప్పులతడకగా ఉందని ఎమ్మెల్సీ, ప్రొ.కే.నాగేశ్వర్ తెలిపారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ విశ్లేషణ కార్యక్రమలో ఆయన మాట్లాడారు. టి.బడ్జెట్ లో తప్పుడు లెక్కలున్నాయని చెప్పారు. బడ్జెట్ అంచనాలు, సవరించిన అంచనాలు సమానంగా ఉన్నాయని పేర్కొన్నారు. వివిధ ...
ఇంకా మరిన్ని »
10tv
తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన 2015-16 ఆర్థిక సంవత్సరం బడ్జెట్.. తప్పులతడకగా ఉందని ఎమ్మెల్సీ, ప్రొ.కే.నాగేశ్వర్ తెలిపారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ విశ్లేషణ కార్యక్రమలో ఆయన మాట్లాడారు. టి.బడ్జెట్ లో తప్పుడు లెక్కలున్నాయని చెప్పారు. బడ్జెట్ అంచనాలు, సవరించిన అంచనాలు సమానంగా ఉన్నాయని పేర్కొన్నారు. వివిధ ...
沒有留言:
張貼留言