2015年3月11日 星期三

2015-03-12 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
మన్మోహనూ నిందితుడే.. బొగ్గు కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు సమన్లు   
వెబ్ దునియా
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. యూపీఏ హయాం నాటి బొగ్గు క్షేత్రాల కేటాయింపులో మన్మోహన్ ఎందుకు ఉత్సాహం చూపారని ప్రశ్నించింది. ఈ స్కామ్‌కు సంబంధించిన ఒక కేసులో మన్మోహన్‌ను నిందితుడిగా పేర్కొంటూ బుధవారం ఆయనకు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 8న జరిగే విచారణకు ...

మన్మోహన్‌సింగ్ నిందితుడే!   సాక్షి
మన్మోహన్‌కూ మసి!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నిజాయితీ నిరూపించుకుంటా   Andhrabhoomi
Vaartha   
Namasthe Telangana   
అన్ని 26 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బాబూ...బడ్జెట్ లో కడిగేస్తా.. సిద్ధంగా ఉండడండి.. జగన్   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ వాడీవేడిగా సాగింది. ఒకరినొకరు కడిగి పారేసుకోవడంలో పోటీ పడ్డారు. తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ సభ్యులు తమ స్థాయిని దిగజార్చుకున్నారు. గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్ష నేత మాట్లాడకపోవడం శాసనసభ చరిత్రలో తొలిసారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు జగన్ చాలా సీరియస్ గా స్పందించారు. తాను బడ్జెట్ సమయంలో కడిగే సమయం ...

మిమ్మల్ని కడిగేస్తా   Andhrabhoomi
కడిగేస్తా: జగన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తెలంగాణ బడ్జెట్ లో సంక్షేమానికి పెద్దపీఠ   
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. తాజాగా తెలంగాణ శాసనసభలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద్ర ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో 12,700 కోట్ల రూపాయల నిధులను కేటాయించి తమ దృక్పథాన్ని చెప్పారు. సంక్షేమ రంగానికి 12,740.52 కోట్లు కేటాయించింది. కేవలం ...

నేడు రాష్ట్ర ఆర్థిక బడ్జెట్   Andhrabhoomi
సంక్షేమానికి రూ. 12740 కోట్లు   సాక్షి
ఆకాంక్షల బడ్జెట్‌!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Palli Batani   
అన్ని 63 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నిర్భయ రేపిస్ట్ రాంసింగ్ దెయ్యమైపోయాడట..!   
వెబ్ దునియా
నిర్భయ కేసులో ఆరుగురు నిందితుల్లో నలుగురికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరి శిక్ష విధించగా, బాల నేరస్తుడికి మూడేళ్ల కారాగార శిక్ష పడింది. అయితే ఈ దోషుల్లో ఒకడైన రాంసింగ్ కేసు విచారణ సమయంలోనే తీహార్ జైలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడే ఇతడే దెయ్యంగా మారిపోయాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే.
రాంసింగ్ దెయ్యమయ్యాడు.. ఎవర్నీ వదలపెట్టనంటున్నాడు..   Teluguwishesh
దయ్యమైన నిర్భయ రేపిస్ట్?   తెలుగువన్
రాంసింగ్‌ దెయ్యంలా మారాడా?   Vaartha
సాక్షి   
అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అనంతలో నవ దంపతులు గొంతు కోసుకుని ఆత్మహత్య... వధువు మృతి..!   
వెబ్ దునియా
అనంతపురంలో వివాహమై మూడు రోజులకే నవ దంపతులు గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో వధువు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, వరుడు విషమ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. అనంతరపురం జిల్లా తాడిపత్రికి చెందిన పకీరప్ప (25)కు అదే గ్రామానికి చెందిన విజయలక్ష్మీ (20)తో ఈ నెల 8న వివాహమైంది. అయితే బుధవారం ...

నవ వధూవరుల ఆత్మహత్యాయత్నం   Vaartha
పెళ్లయిన మూడు రోజులకే గొంతు కోసుకున్నారు..వధువు మృతి... కారణం..!   Palli Batani
పెళ్లైన మూడు రోజులకే ఆత్మహత్య: వధువు మృతి   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
కాంగ్రెస్ లో చీలికలకు కేజ్రీవాల్ ప్రయత్నం..!   
Teluguwishesh
అధికారం కోసం ఆప్ చేసిన రాజకీయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆప్‌ గత కొంత కాలంగా అంతర్గత కుమ్ములాటలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆప్‌ మాజీ ఎమ్మెల్యే రాజేష్‌ గార్గ్‌, మహారాష్ట్రకు చెందిన ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్‌ నేత అంజలి దమానియా ఢిల్లి ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. గత ఏడాది కేజ్రీవాల్‌ తన ...

ఆప్‌కు అంజలీ దమానియా గుడ్‌బై   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆరోగ్యశ్రీ...ఊసేది: చిన్నారెడ్డి   
సాక్షి
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి పెదవి విరిచారు. ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రసంగం అనంతరం ఆయన బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ బడ్జెట్ లో ఆరోగ్యశ్రీ ఊసే లేదన్నారు. అలాగే మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ లకు కేటాయించిన నిధులతో ఎప్పటికి పనులు ...

తెలంగాణ నీటి ప్రాజెక్టులకు రూ. 4 వేల కోట్లు   వెబ్ దునియా
వాటర్ గ్రిడ్ కు 4 వేల కోట్లు సరిపోయేనా   News Articles by KSR
ఈనెల 12న మిషన్ కాకతీయ ప్రాజెక్టు ప్రారంబం   Telangana99

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తెలంగాణ బడ్జెట్ హైలైట్స్.. గిరిజన సంక్షేమానికి రూ. 2878 కోట్లు!   
వెబ్ దునియా
2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో బుధవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అందులోని ప్రధానాంశాలు ఏంటంటే.. గిరిజన సంక్షేమానికి రూ. 2,878 కోట్లు కేటాయించినట్లు ఈటెల తెలిపారు. * రైతు రుణమాఫీకి రూ. 4,250 కోట్లు. * రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు రూ. 11,781 కోట్లు అయితే... రూ. 4,147 కోట్లు మాత్రమే ...

అంగన్ వాడీ సిబ్బందికి తీపికబురు   సాక్షి
తెలంగాణ అంగన్ వాడీ సిబ్బందికి తీపికబురు   Vaartha
అంగన్ వాడీల జీతం పెంచారు..గుడ్   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
కోర్టు ఆవరణలో కాల్పులు   
సాక్షి
అలహాబాద్: లాయర్ల ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అలహాబాద్ కోర్టు ఆవరణలో ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ జరిపిన కాల్పుల్లో ఒక లాయర్ మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని రోషన్ అహ్మద్‌గా, క్షతగాత్రుడిని ఫిరోజ్ నబీగా గుర్తించారు. అలహాబాద్‌లో బుధవారం లాయర్లు తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్త ...

కోర్టులో కాల్పులు... న్యాయవాది మృతి   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
విశ్వాస పరీక్ష నెగ్గిన నితీశ్   
సాక్షి
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్ బుధవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను మిత్రపక్షాలైన ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ సాయంతో గట్టెక్కారు. ఆయన ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 140 ఓట్లు పడగా వ్యతిరేకంగా ఒక్క ఓటూ పడలేదు. అసెంబ్లీ బలం 243 సీట్లు కాగా, పది ఖాళీగా ఉండడంతో ప్రస్తుతం 233 మంది సభ్యులు ఉన్నారు.
బలపరీక్షలో నెగ్గిన నితీశ్   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言