వెబ్ దునియా
ఇజ్రాయెల్ పౌరుడిని చంపించిన ఐఎస్ ఐఎస్... అదీ చిన్నపిల్లాడితో
వెబ్ దునియా
ఐఎస్ ఐఎస్ అతి క్రూరంగా వ్యవహరిస్తోంది. చివరకు చిన్న పిల్లలను కూడా హింసాత్మక సంఘటనల వైపునకు దింపుతోంది. చిన్నపిల్లలతో హత్యలు చేయిస్తోంది. ఆ సంస్థ తీవ్రవాదులు దగ్గరుండి వారితో ఇతర దేశాల పౌరులను చంపించి ఆ విడియో దృశ్యాలను ఇంటర్నెట్ లో విడుదల చేస్తోంది. తాజాగా ఇజ్రాయిల్ పౌరుణ్ణి చిన్న పిల్లాడితో కాల్చి చంపించిన సంఘటనను ...
పిల్లాడితో చంపించిన ఐఎస్సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఐఎస్ ఐఎస్ అతి క్రూరంగా వ్యవహరిస్తోంది. చివరకు చిన్న పిల్లలను కూడా హింసాత్మక సంఘటనల వైపునకు దింపుతోంది. చిన్నపిల్లలతో హత్యలు చేయిస్తోంది. ఆ సంస్థ తీవ్రవాదులు దగ్గరుండి వారితో ఇతర దేశాల పౌరులను చంపించి ఆ విడియో దృశ్యాలను ఇంటర్నెట్ లో విడుదల చేస్తోంది. తాజాగా ఇజ్రాయిల్ పౌరుణ్ణి చిన్న పిల్లాడితో కాల్చి చంపించిన సంఘటనను ...
పిల్లాడితో చంపించిన ఐఎస్
వెబ్ దునియా
హెలికాప్టర్లు ఢీ: ముగ్గురు ఫ్రాన్స్ క్రీడాకారులతో సహా 10 మంది మృతి..!
వెబ్ దునియా
ఇటీవల ఆకాశంలో ట్రాఫిక్ చోటు చేసుకున్నట్టుంది. ఆకాశంలో ఎగిరే విమానాలు, హెలికాఫ్టర్లు ప్రమాదాల బారినపడుతున్నాయి. తాజాగా జరిగిన మరో ప్రమాదంలో రెండు హెలికాఫ్టర్లు ఢీకొనడంతో ముగ్గురు ఫ్రాన్స్ క్రీడాకారులతో సహా పది మంది ప్రాణాలుకోల్పోయారు. పాపులర్ ఫ్రెంచ్ రియాలిటీ టీవీ షో 'డ్రాప్డ్' షూటింగ్ కోసం ఫ్రెంచ్ క్రీడాకారులను ...
హెలికాప్టర్ ప్రమాదంలో ముగ్గురు ఫ్రాన్స్ ఒలింపియన్లు మృతిNamasthe Telangana
రెండు హెలికాప్టర్లు ఢీ: 10 మంది మృతిసాక్షి
హెలికాప్టర్లు ఢీ: ముగ్గురు ఫ్రాన్స్ క్రీడాకారులు, ఇద్దరు పైలెట్లు సహా 10 మంది ...Oneindia Telugu
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇటీవల ఆకాశంలో ట్రాఫిక్ చోటు చేసుకున్నట్టుంది. ఆకాశంలో ఎగిరే విమానాలు, హెలికాఫ్టర్లు ప్రమాదాల బారినపడుతున్నాయి. తాజాగా జరిగిన మరో ప్రమాదంలో రెండు హెలికాఫ్టర్లు ఢీకొనడంతో ముగ్గురు ఫ్రాన్స్ క్రీడాకారులతో సహా పది మంది ప్రాణాలుకోల్పోయారు. పాపులర్ ఫ్రెంచ్ రియాలిటీ టీవీ షో 'డ్రాప్డ్' షూటింగ్ కోసం ఫ్రెంచ్ క్రీడాకారులను ...
హెలికాప్టర్ ప్రమాదంలో ముగ్గురు ఫ్రాన్స్ ఒలింపియన్లు మృతి
రెండు హెలికాప్టర్లు ఢీ: 10 మంది మృతి
హెలికాప్టర్లు ఢీ: ముగ్గురు ఫ్రాన్స్ క్రీడాకారులు, ఇద్దరు పైలెట్లు సహా 10 మంది ...
Oneindia Telugu
లఖ్వీని భారత్కు అప్పగించండి: పాక్కు అమెరికా హెచ్చరిక
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థలను అణచివేయడంలో పాకిస్థాన్ అలక్ష్యం ప్రదర్శిస్తోందని అమెరికా విదేశీ వ్యపహారాల స్థాయి సంఘం కమిటీ చైర్మన్ ఎడ్ రోసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముంబైపై ఉగ్రవాద దాడికి సూత్రధారి అయిన జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీని భారత్కు అప్పంగించడం లేదా అంతర్జాతీయ న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
లఖ్వీని భారత్కు అప్పగించండిAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థలను అణచివేయడంలో పాకిస్థాన్ అలక్ష్యం ప్రదర్శిస్తోందని అమెరికా విదేశీ వ్యపహారాల స్థాయి సంఘం కమిటీ చైర్మన్ ఎడ్ రోసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముంబైపై ఉగ్రవాద దాడికి సూత్రధారి అయిన జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీని భారత్కు అప్పంగించడం లేదా అంతర్జాతీయ న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
లఖ్వీని భారత్కు అప్పగించండి
వెబ్ దునియా
ఎంహెచ్ 370 ప్రమాదంపై క్లూ: చిన్న కర్చీఫ్.. టవల్ లాంటి ప్యాకెట్!
వెబ్ దునియా
గత ఏడాది (2014) మార్చి 8వ తేదీన గల్లంతైన మలేషియా ఎయిర్ లైన్స్ విమానం ఎంహెచ్ 370కి చెందిన ఓ క్లూ దొరినట్లు సమాచారం. మంగళవారం నాడు ఆస్ట్రేలియా బీచ్లో ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఒక చిన్న కర్చీఫ్ లేదా టవల్ లాంటి ప్యాకెట్ కనిపించింది. దీంతో కొద్దిగా ఆశలు రేకెత్తాయి. ఎంహెచ్ 370 ఎక్కడ కూలుతుందో దీనిని బట్టి తెలియవచ్చునని భావిస్తున్నట్లు ...
ఎంహెచ్ 370, బీచ్లో టవల్ లాంటి ప్యాకెట్: క్లూ దొరికిందా?Oneindia Telugu
ఎంహెచ్370 విమానం అదృశ్యంపై క్లూVaartha
ఎంహెచ్ 370 విమానం:ఓ చిన్న క్లూ దొరికింది..సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గత ఏడాది (2014) మార్చి 8వ తేదీన గల్లంతైన మలేషియా ఎయిర్ లైన్స్ విమానం ఎంహెచ్ 370కి చెందిన ఓ క్లూ దొరినట్లు సమాచారం. మంగళవారం నాడు ఆస్ట్రేలియా బీచ్లో ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఒక చిన్న కర్చీఫ్ లేదా టవల్ లాంటి ప్యాకెట్ కనిపించింది. దీంతో కొద్దిగా ఆశలు రేకెత్తాయి. ఎంహెచ్ 370 ఎక్కడ కూలుతుందో దీనిని బట్టి తెలియవచ్చునని భావిస్తున్నట్లు ...
ఎంహెచ్ 370, బీచ్లో టవల్ లాంటి ప్యాకెట్: క్లూ దొరికిందా?
ఎంహెచ్370 విమానం అదృశ్యంపై క్లూ
ఎంహెచ్ 370 విమానం:ఓ చిన్న క్లూ దొరికింది..
వెబ్ దునియా
భారత్ కంటే 10కి పైగా అణ్వాయుధాలు కలిగివున్న పాక్!
వెబ్ దునియా
భారత్ కంటే కూడా దాయాది దేశం పాకిస్థాన్ వద్ద పదికి పైగా అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయని అణుశాస్త్రవేత్తల బులెటిన్ తెలిపింది. 2007 నుంచి ఇరు దేశాలు పోటాపోటీగా అణ్వాయుధాలను పెంచుకుంటూ ఉన్నాయని బులెటిన్ పేర్కొంది. 1987 నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్ర దేశాల కార్యక్రమాలను ఈ బులెటిన్ ఎప్పటికప్పుడు విశ్లేషిస్తోంది.
భారత్ కంటే ఎక్కువే: అణ్వాయుధాలను భారీగా పెంచుకుంటున్న పాక్Oneindia Telugu
భారత్ కంటే పాక్దే 'అణు' బలంAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత్ కంటే కూడా దాయాది దేశం పాకిస్థాన్ వద్ద పదికి పైగా అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయని అణుశాస్త్రవేత్తల బులెటిన్ తెలిపింది. 2007 నుంచి ఇరు దేశాలు పోటాపోటీగా అణ్వాయుధాలను పెంచుకుంటూ ఉన్నాయని బులెటిన్ పేర్కొంది. 1987 నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్ర దేశాల కార్యక్రమాలను ఈ బులెటిన్ ఎప్పటికప్పుడు విశ్లేషిస్తోంది.
భారత్ కంటే ఎక్కువే: అణ్వాయుధాలను భారీగా పెంచుకుంటున్న పాక్
భారత్ కంటే పాక్దే 'అణు' బలం
ఒ' అయితే 'నో' మలేరియా..
సాక్షి
లండన్: 'ఒ' బ్లడ్ గ్రూపు వారిని విశ్వదాత అంటారు. వీరు ఈ బ్లడ్ గ్రూప్ కలిగి ఉండటం వీరికంటే ఇతరులకే ఎక్కువ ఉపయోగం. ఎందుకంటే ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా వీరి గ్రూపు రక్తం అందరికీ ఉపయోగపడుతుంది. ఈ గ్రూపుతో వీరికి కూడా లాభం ఉందని లండన్ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. మలేరియా వ్యాధి రాకుండా ఈ బ్లడ్ గ్రూపు రక్షిస్తుందని ...
ఇంకా మరిన్ని »
సాక్షి
లండన్: 'ఒ' బ్లడ్ గ్రూపు వారిని విశ్వదాత అంటారు. వీరు ఈ బ్లడ్ గ్రూప్ కలిగి ఉండటం వీరికంటే ఇతరులకే ఎక్కువ ఉపయోగం. ఎందుకంటే ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా వీరి గ్రూపు రక్తం అందరికీ ఉపయోగపడుతుంది. ఈ గ్రూపుతో వీరికి కూడా లాభం ఉందని లండన్ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. మలేరియా వ్యాధి రాకుండా ఈ బ్లడ్ గ్రూపు రక్షిస్తుందని ...
వెబ్ దునియా
బంధువులను దుబాయ్కి సాగనంపేందుకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు..!
వెబ్ దునియా
బంధువులను దుబాయ్కి సాగనంపేందుకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. బంధువులు దుబాయ్కి వెళ్తుంటే వారికి వీడ్కోలు పలికేందుకు కారులో వెళ్తూ... ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఇంకో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం మెదక్ జిల్లా గజ్వేల్ మండలం ...
వీడ్కోలు పలికేందుకు వెళ్తూ... తిరిగిరాని లోకాలకుOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బంధువులను దుబాయ్కి సాగనంపేందుకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. బంధువులు దుబాయ్కి వెళ్తుంటే వారికి వీడ్కోలు పలికేందుకు కారులో వెళ్తూ... ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఇంకో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం మెదక్ జిల్లా గజ్వేల్ మండలం ...
వీడ్కోలు పలికేందుకు వెళ్తూ... తిరిగిరాని లోకాలకు
వెబ్ దునియా
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కోసం క్యాప్లపై శ్రీ చైతన్య స్టూడెంట్స్ పెయింటింగ్!
వెబ్ దునియా
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కోసం క్యాప్లపై అవనిగడ్డ శ్రీ చైతన్య పాఠశాలల్లోని దాదాపు 20 వేలకు పైగా విద్యార్థులు పెయింటింగ్ వేశారని అవనిగడ్డ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని 261 శాఖలకు చెందిన విద్యార్థులు 60 నిమిషాల్లో క్యాప్లపై మువ్వన్నెల పతాకాన్ని వేశారని చెప్పారు.
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కోసం క్యాప్లపై అవనిగడ్డ శ్రీ చైతన్య పాఠశాలల్లోని దాదాపు 20 వేలకు పైగా విద్యార్థులు పెయింటింగ్ వేశారని అవనిగడ్డ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని 261 శాఖలకు చెందిన విద్యార్థులు 60 నిమిషాల్లో క్యాప్లపై మువ్వన్నెల పతాకాన్ని వేశారని చెప్పారు.
Oneindia Telugu
భారత్లో ప్రవక్త మ్యూజియం ఏర్పాటు చేయండి: సౌదీ సంస్థను కోరిన బిజెపి నేత
Oneindia Telugu
దుబాయ్: ప్రపంచంలోనే ముస్లిం జనాభా ఉన్న రెండో అతి పెద్ద దేశమైన భారత్లో ముస్లింల ఆరాధ్యదైవం మహ్మద్ ప్రవక్త మ్యూజియం ఏర్పాటుచేయాలని ఓ సౌదీ సంస్థను భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత షానవాజ్ హుస్సేన్ కోరారు. ఇటీవల సౌదీ అరేబియాలో అధికారికంగా పర్యటించిన సందర్భంగా మక్కాలో ప్రవక్త జీవిత విశేషాలతో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్, ...
భారత్లో ప్రవక్త మ్యూజియం!Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
దుబాయ్: ప్రపంచంలోనే ముస్లిం జనాభా ఉన్న రెండో అతి పెద్ద దేశమైన భారత్లో ముస్లింల ఆరాధ్యదైవం మహ్మద్ ప్రవక్త మ్యూజియం ఏర్పాటుచేయాలని ఓ సౌదీ సంస్థను భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత షానవాజ్ హుస్సేన్ కోరారు. ఇటీవల సౌదీ అరేబియాలో అధికారికంగా పర్యటించిన సందర్భంగా మక్కాలో ప్రవక్త జీవిత విశేషాలతో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్, ...
భారత్లో ప్రవక్త మ్యూజియం!
Teluguwishesh
కలత చెందాను.. కానీ.. నిజాలు వెలుగులోకి వస్తాయి..
Teluguwishesh
కోర్టు సమన్లు అందుకోవడంతో తాను కలత చెందానని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. అయితే జీవితంలో ఇదీ ఓ భాగంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీచేయడంపై మాజీ ప్రధాని మన్మోహన్ స్పందించారు. ఈ కేసులో తన వాదనను, వాస్తవాలను న్యాయస్థానం ముందు పెడతానని, సత్యం విజయం సాధిస్తుందని ...
ఇంకా మరిన్ని »
Teluguwishesh
కోర్టు సమన్లు అందుకోవడంతో తాను కలత చెందానని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. అయితే జీవితంలో ఇదీ ఓ భాగంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీచేయడంపై మాజీ ప్రధాని మన్మోహన్ స్పందించారు. ఈ కేసులో తన వాదనను, వాస్తవాలను న్యాయస్థానం ముందు పెడతానని, సత్యం విజయం సాధిస్తుందని ...
沒有留言:
張貼留言