2015年3月11日 星期三

2015-03-12 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
మన్మోహనూ నిందితుడే.. బొగ్గు కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు సమన్లు   
వెబ్ దునియా
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. యూపీఏ హయాం నాటి బొగ్గు క్షేత్రాల కేటాయింపులో మన్మోహన్ ఎందుకు ఉత్సాహం చూపారని ప్రశ్నించింది. ఈ స్కామ్‌కు సంబంధించిన ఒక కేసులో మన్మోహన్‌ను నిందితుడిగా పేర్కొంటూ బుధవారం ఆయనకు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 8న జరిగే విచారణకు ...

మన్మోహన్‌సింగ్ నిందితుడే!   సాక్షి
మన్మోహన్‌కూ మసి!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నిజాయితీ నిరూపించుకుంటా   Andhrabhoomi
Vaartha   
Namasthe Telangana   
News4Andhra   
అన్ని 26 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నిర్భయ రేపిస్ట్ రాంసింగ్ దెయ్యమైపోయాడట..!   
వెబ్ దునియా
నిర్భయ కేసులో ఆరుగురు నిందితుల్లో నలుగురికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరి శిక్ష విధించగా, బాల నేరస్తుడికి మూడేళ్ల కారాగార శిక్ష పడింది. అయితే ఈ దోషుల్లో ఒకడైన రాంసింగ్ కేసు విచారణ సమయంలోనే తీహార్ జైలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడే ఇతడే దెయ్యంగా మారిపోయాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే.
రాంసింగ్ దెయ్యమయ్యాడు.. ఎవర్నీ వదలపెట్టనంటున్నాడు..   Teluguwishesh
దయ్యమైన నిర్భయ రేపిస్ట్?   తెలుగువన్
రాంసింగ్‌ దెయ్యంలా మారాడా?   Vaartha
సాక్షి   
అన్ని 5 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
కాంగ్రెస్ లో చీలికలకు కేజ్రీవాల్ ప్రయత్నం..!   
Teluguwishesh
అధికారం కోసం ఆప్ చేసిన రాజకీయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆప్‌ గత కొంత కాలంగా అంతర్గత కుమ్ములాటలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆప్‌ మాజీ ఎమ్మెల్యే రాజేష్‌ గార్గ్‌, మహారాష్ట్రకు చెందిన ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్‌ నేత అంజలి దమానియా ఢిల్లి ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. గత ఏడాది కేజ్రీవాల్‌ తన ...

ఆప్‌కు అంజలీ దమానియా గుడ్‌బై   Namasthe Telangana
కేజ్రీవాల్ నిజస్వరూపం ఇదేనంటూ 'స్టింగ్' ఆడియో..!   News4Andhra
కాంగ్రెస్ ను చీల్చేందుకు కేజ్రీవాల్ కుట్ర?   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
విశ్వాస పరీక్ష నెగ్గిన నితీశ్   
సాక్షి
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్ బుధవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను మిత్రపక్షాలైన ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ సాయంతో గట్టెక్కారు. ఆయన ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 140 ఓట్లు పడగా వ్యతిరేకంగా ఒక్క ఓటూ పడలేదు. అసెంబ్లీ బలం 243 సీట్లు కాగా, పది ఖాళీగా ఉండడంతో ప్రస్తుతం 233 మంది సభ్యులు ఉన్నారు.
బలపరీక్షలో నెగ్గిన నితీశ్   Andhrabhoomi
విశ్వాస పరీక్షలో నెగ్గిన బీహార్ సీఎం   Namasthe Telangana
నితీష్‌ బలపరీక్ష నేడు   Vaartha

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
కోర్టు ఆవరణలో కాల్పులు   
సాక్షి
అలహాబాద్: లాయర్ల ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అలహాబాద్ కోర్టు ఆవరణలో ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ జరిపిన కాల్పుల్లో ఒక లాయర్ మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని రోషన్ అహ్మద్‌గా, క్షతగాత్రుడిని ఫిరోజ్ నబీగా గుర్తించారు. అలహాబాద్‌లో బుధవారం లాయర్లు తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్త ...

కోర్టులో కాల్పులు... న్యాయవాది మృతి   Andhrabhoomi
న్యాయవాదిపై కాల్పులు   తెలుగువన్
అలహాబాద్‌లో కాల్పులు..న్యాయవాది మృతి   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
10 రోజుల్లో బ్లాక్‌మనీ బిల్లు   
Namasthe Telangana
చెన్నై : నల్లధనంపై యుద్ధం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది. వచ్చే పదిరోజుల్లో బ్లాక్ మనీపై బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు రెవెన్యూ శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ వెల్లడించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌లో బ్లాక్‌మనీపై తొలి అడుగు పడనున్నదని భారత ...

పదిరోజుల్లో నల్లధనంపై బిల్లు?   Andhrabhoomi
పది రోజుల్లో పార్లమెంట్‌కు నల్లధనం బిల్లు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గాంధీపై కట్జూ వ్యాఖ్యలకు రాజ్యసభ ఖండన   
సాక్షి
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ బ్రిటిష్ ఏజెంట్, సుభాష్‌చంద్రబోస్ జపాన్ ఏజెంట్ అంటూ సుప్రీం కోర్టు మాజీ జడ్జి మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలను బుధవారం రాజ్యసభ తీవ్రంగా ఖండించింది. జీరో అవర్‌లో ప్రతిపక్షం సూచనపై సభ చైర్మన్ హమీద్ అన్సారీ చేసిన తీర్మానం మేరకు సభ పై విధంగా స్పందించింది. రాజ్యసభలో అధికార పార్టీ పక్ష నేత అరుణ్‌జైట్లీ ...

గాంధీపై కట్జూ వ్యాఖ్యలు సరికావు   Namasthe Telangana
కట్జు వ్యాఖ్యలను ఖండించిన రాజ్యసభ   Andhrabhoomi
గాంధీజి ని అంత మాట అనడం సాహసమే   News Articles by KSR
Vaartha   
వెబ్ దునియా   
Palli Batani   
అన్ని 23 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జాతీయగీతాలాపన సమయంలో వెళ్లిపోయిన కర్ణాటక గవర్నర్   
Namasthe Telangana
బెంగళూరు, మార్చి 11: జాతీయగీతాలాపన జరుగుతుండగానే కర్ణాటక గవర్నర్ వాజుబాయ్‌వాలా వేదిక మీద నుంచి కిందికి దిగడం వివాదాస్పదమైంది. కర్ణాటక హైకో ర్టు జడ్జిగా జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్‌తో మంగళవారం గవర్నర్ ప్రమాణం చేయించిన తర్వాత ఈ సంఘటన చోటుచేసుకున్నది. ప్రమాణం పూర్తయిన వెంటనే జాతీయగీతం వస్తున్నదని గ్రహించని గవర్నర్.
జాతీయ గీతాన్ని అవమానపర్చిన కర్ణాటక గవర్నర్   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
హామీల అమలుకు కేంద్రం హామీ: సుజన   
Andhrabhoomi
న్యూఢిల్లీ, మార్చి 11: రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీలను పూర్తి చేసేందుకు కేంద్రం తగు చర్యలు తీసుకుంటోందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన శాఖ మంత్రి సుజనాచౌదరి తెలిపారు. సుజనా చౌదరి బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా, వాణిజ్య శాఖ మంత్రి ...

కేంద్రం సాయం చేస్తుందంటున్న సుజన   News Articles by KSR
'విభజన చట్టంలోని హామీల అమలుకు కేంద్రం సిద్ధం'   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
భారత్ సిగ్గుతో ఉరేసుకోవాలి: ఉడ్విన్   
సాక్షి
వాషింగ్టన్: నిర్భయ ఉదంతంపై తాను తీసిన డాక్యుమెంటరీని భారత ప్రభుత్వం నిషేధించడాన్ని ఆ చిత్ర నిర్మాత లెస్లీ ఉడ్విన్ తప్పుపట్టారు. ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీపై నిషేధం విధించినందుకు భారత ప్రభుత్వం సిగ్గుతో ఉరేసుకోవాలని వ్యాఖ్యానించారు. 'తన డాక్యుమెంటరీకి అనుకూలంగా శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించినవారిపై భారత ...

'ఇండియాస్ డాటర్' నిషేధం సబబేనా?   Andhrabhoomi
ఇండియాస్ డాటర్..ఓ బూటకం : నిర్భయ స్నేహితుడు   Namasthe Telangana
'ఇండియాస్ డాటర్'.. న్యాయవాదిపై అమలాపాల్ ఆగ్రహం.. ట్వీట్!   వెబ్ దునియా

అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言