2015年3月11日 星期三

2015-03-12 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
బాబూ...బడ్జెట్ లో కడిగేస్తా.. సిద్ధంగా ఉండడండి.. జగన్   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ వాడీవేడిగా సాగింది. ఒకరినొకరు కడిగి పారేసుకోవడంలో పోటీ పడ్డారు. తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ సభ్యులు తమ స్థాయిని దిగజార్చుకున్నారు. గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్ష నేత మాట్లాడకపోవడం శాసనసభ చరిత్రలో తొలిసారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు జగన్ చాలా సీరియస్ గా స్పందించారు. తాను బడ్జెట్ సమయంలో కడిగే సమయం ...

మిమ్మల్ని కడిగేస్తా   Andhrabhoomi
కడిగేస్తా: జగన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జగడమే: జగన్‌ వర్సెస్ ఏపీ సర్కార్   News4Andhra
Oneindia Telugu   
సాక్షి   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆంధ్ర రాజధానికి రూ.1000 కోట్లు: కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర   
వెబ్ దునియా
ఏపి సిఎం నారా చంద్రబాబునాయుడు మొత్తానికి అనుకున్నది సాధించారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రాజధాని నిర్మాణానికి రూ.1000 కోట్లు కేంద్ర కేబినేట్ బుధవారం ఆమోదం తెలిపేలా చేసారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించనుంది. ఈ మొత్తానికి బుధవారం జరిగే కేంద్ర ...

ఆంధ్ర రాజధానికి రూ.1000 కోట్లు   Kandireega
ఏపీకి 'ప్రత్యేక'ఊరట: రాజధానికి రూ.1000 కోట్లు, బాబుకు జైట్లీ ఫోన్   Oneindia Telugu
రాజధానికి రూ.1000 కోట్లు!   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తెలంగాణ బడ్జెట్ లో సంక్షేమానికి పెద్దపీఠ   
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. తాజాగా తెలంగాణ శాసనసభలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద్ర ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో 12,700 కోట్ల రూపాయల నిధులను కేటాయించి తమ దృక్పథాన్ని చెప్పారు. సంక్షేమ రంగానికి 12,740.52 కోట్లు కేటాయించింది. కేవలం ...

నేడు రాష్ట్ర ఆర్థిక బడ్జెట్   Andhrabhoomi
సంక్షేమానికి రూ. 12740 కోట్లు   సాక్షి
ఆకాంక్షల బడ్జెట్‌!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana   
Telangana99   
Vaartha   
అన్ని 63 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆరోగ్యశ్రీ...ఊసేది: చిన్నారెడ్డి   
సాక్షి
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి పెదవి విరిచారు. ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రసంగం అనంతరం ఆయన బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ బడ్జెట్ లో ఆరోగ్యశ్రీ ఊసే లేదన్నారు. అలాగే మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ లకు కేటాయించిన నిధులతో ఎప్పటికి పనులు ...

తెలంగాణ నీటి ప్రాజెక్టులకు రూ. 4 వేల కోట్లు   వెబ్ దునియా
వాటర్ గ్రిడ్ కు 4 వేల కోట్లు సరిపోయేనా   News Articles by KSR
ఈనెల 12న మిషన్ కాకతీయ ప్రాజెక్టు ప్రారంబం   Telangana99

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తెలంగాణ బడ్జెట్ హైలైట్స్.. గిరిజన సంక్షేమానికి రూ. 2878 కోట్లు!   
వెబ్ దునియా
2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో బుధవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అందులోని ప్రధానాంశాలు ఏంటంటే.. గిరిజన సంక్షేమానికి రూ. 2,878 కోట్లు కేటాయించినట్లు ఈటెల తెలిపారు. * రైతు రుణమాఫీకి రూ. 4,250 కోట్లు. * రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు రూ. 11,781 కోట్లు అయితే... రూ. 4,147 కోట్లు మాత్రమే ...

అంగన్ వాడీ సిబ్బందికి తీపికబురు   సాక్షి
తెలంగాణ అంగన్ వాడీ సిబ్బందికి తీపికబురు   Vaartha
అంగన్ వాడీల జీతం పెంచారు..గుడ్   News Articles by KSR
Andhrabhoomi   
అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అనంతలో నవ దంపతులు గొంతు కోసుకుని ఆత్మహత్య... వధువు మృతి..!   
వెబ్ దునియా
అనంతపురంలో వివాహమై మూడు రోజులకే నవ దంపతులు గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో వధువు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, వరుడు విషమ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. అనంతరపురం జిల్లా తాడిపత్రికి చెందిన పకీరప్ప (25)కు అదే గ్రామానికి చెందిన విజయలక్ష్మీ (20)తో ఈ నెల 8న వివాహమైంది. అయితే బుధవారం ...

నవ వధూవరుల ఆత్మహత్యాయత్నం   Vaartha
పెళ్లయిన మూడు రోజులకే గొంతు కోసుకున్నారు..వధువు మృతి... కారణం..!   Palli Batani
పెళ్లైన మూడు రోజులకే ఆత్మహత్య: వధువు మృతి   Oneindia Telugu
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
క్షమాపణలు చెబుతాం.. అనుమతించండి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో తాము జాతీయగీతాన్ని అవమానించినట్లుగా భావిస్తే క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని, తమను సభకు అనుమతించాలని టీ-టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. తమ సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు రెండోరోజు బుధవారం కూడా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ, ప్రజా ...

టి.టిడిపి ఎమ్మెల్యేల అరెస్ట్   Andhrabhoomi
టీ టీడీపీ ఎమ్మెల్యేల అరెస్ట్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టీ టీడీపీ నాయకుల అరెస్ట్   తెలుగువన్

అన్ని 5 వార్తల కథనాలు »   


Palli Batani
   
కోడెల శివప్రసాద్ వర్సెస్ వైఎస్.జగన్... అసెంబ్లీలో మాటల తూటాలు   
Palli Batani
ఏపీ అసెంబ్లీలో స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు ప్రతిపక్షనేత వైఎస్.జగన్‌కు మధ్య మాటల యుద్ధం జరిగింది. ల్యాండ్ ఫ్యూలింగ్ విషయంపై వైకాపా డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ దానిని ఖండించారు. దానిపై అసెంబ్లీలో మాట్లాడవద్దని సూచించారు. దీంతో వెంటనే జగన్ మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగానికి ...

రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా మాట్లాడవద్దు సభ్యులకు స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కోడెల vs జగన్   News Articles by KSR
కోడెల శివప్రసాద్‌పై జగన్ అసహనం.. అధ్యక్షా మీకెందుకీ పక్షపాతం!   వెబ్ దునియా
తెలుగువన్   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
బీసీలను వంచించిన తెలంగాణ సర్కార్‌: ఆర్‌.కృష్ణయ్య   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ పేరుతో బీసీలను మరోసారి వంచించిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. బడ్జెట్‌లో బీసీల కోసం రూ.2,022 కోట్లు మాత్రమే కేటాయించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో బీసీలకు జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ నెల 24న వేలాదిమందిలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. గవర్నర్‌ ...

బిసిలకు తీవ్ర అన్యాయం   Andhrabhoomi
'ఇది బీసీల వ్యతిరేక బడ్జెట్'   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కెఇ, రాజేంద్రనాథ్ మధ్య ఆసక్తికర సంభాషణ   
Andhrabhoomi
హైదరాబాద్, మార్చి 11: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో డిప్యూటీ సిఎం కె ఇ కృష్ణమూర్తి, వైసిపి ఎమ్మెల్యే రాజేంద్రనాథ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. జగన్ ప్రతిసారీ ఎడమ చేయి ఎత్తితే అరె సాంబ మాట్లాడు అన్నట్టు రాజేంద్రనాథ్ రెడ్డి వైపు చూపుతాడని కృష్ణమూర్తి ఎద్దేవా చేశారు. దీనిపై రాజేంద్రనాథ్ స్పందిస్తూ తనకు డిప్యూటీ సిఎం కె.ఇ అంకుల్ ...

కెఇకి తలనొప్పి- అంకుల్ ఐస్ క్రీమ్ కొనిచ్చేవారు   News Articles by KSR
కేఈ, రాజేంద్రనాథ్‌ మధ్య ఆసక్తికర సంభాషణ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言