వెబ్ దునియా
గాంధీ@బ్రిటీష్ ఏజెంట్... కట్జూ
వెబ్ దునియా
దేశమంతా మహాత్మా అని పిలుచుకునే గాంధీపై మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ విరుచుకు పడ్డారు. గాంధీ చేష్టల ద్వారా భారత దేశానికి నష్టం జరిగిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. బ్రిటీష్ వారు పాటించే విభజించు-పాలించుకు అనుకూలంగా గాంధీ వ్యవహరించారని మండిపడ్డారు. గాంధీ ఓ బ్రిటీష్ ఏజెంట్ అంటూ ధ్వజమెత్తారు. రాజకీయాల్లోకి మతాన్ని ...
'మహాత్మాగాంధీ బ్రిటిష్ ఏజెంట్'Andhrabhoomi
గాంధీ.. ఓ బ్రిటిష్ ఏజెంట్Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశమంతా మహాత్మా అని పిలుచుకునే గాంధీపై మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ విరుచుకు పడ్డారు. గాంధీ చేష్టల ద్వారా భారత దేశానికి నష్టం జరిగిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. బ్రిటీష్ వారు పాటించే విభజించు-పాలించుకు అనుకూలంగా గాంధీ వ్యవహరించారని మండిపడ్డారు. గాంధీ ఓ బ్రిటీష్ ఏజెంట్ అంటూ ధ్వజమెత్తారు. రాజకీయాల్లోకి మతాన్ని ...
'మహాత్మాగాంధీ బ్రిటిష్ ఏజెంట్'
గాంధీ.. ఓ బ్రిటిష్ ఏజెంట్
సాక్షి
వామ్మో భారత్ రేపిస్టుల దేశం... భారతీయు విద్యార్థుల్ని చేర్చుకోం!
వెబ్ దునియా
భారత్లో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతుండటంతో విదేశాల్లో చదువుకునే విద్యార్థినులకు శాపంగా మారుతోంది. విద్యార్థినులు ఉన్నచోట భారతీయ విద్యార్థిని ఇంటర్న్ షిప్ కు అనుమతించబోనని ఓ మహిళా ప్రొఫెసర్ తేల్చిచెప్పింది. ఇరుదేశాల విద్యా సంబంధాలపై పెను ప్రభావం చూపేదిగా ఉంది. 'మీది రేపిస్టుల దేశం.. అక్కడ నిత్యం అత్యాచారాల సమస్య ...
ఇండియన్ స్టూడెంట్స్కి స్థానం లేదు...!TV5
భారత్ రేపిస్టుల దేశం....భారతీయ స్టూడెంట్స్ను చేర్చుకోంPalli Batani
భారతీయ విద్యార్థులను చేర్చుకోంVaartha
Namasthe Telangana
సాక్షి
Oneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత్లో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతుండటంతో విదేశాల్లో చదువుకునే విద్యార్థినులకు శాపంగా మారుతోంది. విద్యార్థినులు ఉన్నచోట భారతీయ విద్యార్థిని ఇంటర్న్ షిప్ కు అనుమతించబోనని ఓ మహిళా ప్రొఫెసర్ తేల్చిచెప్పింది. ఇరుదేశాల విద్యా సంబంధాలపై పెను ప్రభావం చూపేదిగా ఉంది. 'మీది రేపిస్టుల దేశం.. అక్కడ నిత్యం అత్యాచారాల సమస్య ...
ఇండియన్ స్టూడెంట్స్కి స్థానం లేదు...!
భారత్ రేపిస్టుల దేశం....భారతీయ స్టూడెంట్స్ను చేర్చుకోం
భారతీయ విద్యార్థులను చేర్చుకోం
వెబ్ దునియా
తెలంగాణ అసెంబ్లీలో క్షమాపణలే క్షమాపణలు
వెబ్ దునియా
తెలంగాణ శాసనసభలో మంగళవారం సభ్యులు చింతించడం, విచారించడం.. క్షమాపణలు వ్యక్తం చేశారు. పలు అంశాలపై ఒకరిపై ఒకరు దూషణ పర్వ కొనసాగించడంతో ఈ పరిస్థితి నెలకొంది. చివరకు ఇటు ప్రతిపక్ష నేత జానా రెడ్డి అటు ముఖ్యమంత్రి కేసిఆర్ లు కలసి ఫుటేజ్ లు పరిశీలించి ఇరుపక్షాలతో క్షమాపణలు చెప్పించారు. వివరాలిలా ఉన్నాయి. మంత్రి జగదీష్ రెడ్డి పరూష అనే ...
సభలో క్షమాపణల పర్వంసాక్షి
అరుణ, కేటీఆర్ క్షమాపణఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దాదాగిరి సభలో నడవదు : ఆరుణపై కేటీఆర్ ఫైర్Namasthe Telangana
అన్ని 43 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ శాసనసభలో మంగళవారం సభ్యులు చింతించడం, విచారించడం.. క్షమాపణలు వ్యక్తం చేశారు. పలు అంశాలపై ఒకరిపై ఒకరు దూషణ పర్వ కొనసాగించడంతో ఈ పరిస్థితి నెలకొంది. చివరకు ఇటు ప్రతిపక్ష నేత జానా రెడ్డి అటు ముఖ్యమంత్రి కేసిఆర్ లు కలసి ఫుటేజ్ లు పరిశీలించి ఇరుపక్షాలతో క్షమాపణలు చెప్పించారు. వివరాలిలా ఉన్నాయి. మంత్రి జగదీష్ రెడ్డి పరూష అనే ...
సభలో క్షమాపణల పర్వం
అరుణ, కేటీఆర్ క్షమాపణ
దాదాగిరి సభలో నడవదు : ఆరుణపై కేటీఆర్ ఫైర్
వెబ్ దునియా
మొదటిది గుజరాత్ .. తర్వాత తెలంగాణ : సీఎం కేసీఆర్
వెబ్ దునియా
దేశంలోని రెండు ధనిక రాష్ట్రాల్లో మొదటి స్థానంలో గుజరాత్ ఉండగా రెండో రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. మంగళవారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడితే ధనిక రాష్ట్రం అవుతుందని ముందే చెప్పానన్నారు. అదేవిధంగా ఇపుడు తెలంగాణ ధనిక ...
గుజరాత్ తర్వాత ధనిక రాష్ట్రం తెలంగాణ: కెసిఆర్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ధనికులమని ముందేచెప్పా,కొంత గందరగోళం: కేసీఆర్Oneindia Telugu
గుజరాత్ తర్వాత ధనిక రాష్ట్రం మనదే: సీఎంసాక్షి
Andhrabhoomi
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశంలోని రెండు ధనిక రాష్ట్రాల్లో మొదటి స్థానంలో గుజరాత్ ఉండగా రెండో రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. మంగళవారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడితే ధనిక రాష్ట్రం అవుతుందని ముందే చెప్పానన్నారు. అదేవిధంగా ఇపుడు తెలంగాణ ధనిక ...
గుజరాత్ తర్వాత ధనిక రాష్ట్రం తెలంగాణ: కెసిఆర్
ధనికులమని ముందేచెప్పా,కొంత గందరగోళం: కేసీఆర్
గుజరాత్ తర్వాత ధనిక రాష్ట్రం మనదే: సీఎం
వెబ్ దునియా
ప్రియుడే ప్రేయసిని హతమార్చాడు: చెన్నైలో దారుణం
వెబ్ దునియా
ప్రియుడు ప్రేయసిని హతమార్చాడు. ఈ దారుణమైన ఘటన సోమవారం చెన్నైలో జరిగింది. వివరాల ప్రకారం దినేశ్ కన్నప్పన్ (25) ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నాడు. అతనితోపాటు పనిచేస్తున్న అరుణ శ్రీనివాసన్ పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే గత రాత్రి అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని ఆస్పత్రిలో చేర్పించి ...
ప్రియుడా..? కాలయముడా..?తెలుగువన్
సహజీవనం: ప్రియురాలిని హత్య చేసి లోయలో పడేసిన బిపిఓ ఉద్యోగిOneindia Telugu
ప్రేయసిని చంపి లోయలో పడేశాడుVaartha
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రియుడు ప్రేయసిని హతమార్చాడు. ఈ దారుణమైన ఘటన సోమవారం చెన్నైలో జరిగింది. వివరాల ప్రకారం దినేశ్ కన్నప్పన్ (25) ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నాడు. అతనితోపాటు పనిచేస్తున్న అరుణ శ్రీనివాసన్ పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే గత రాత్రి అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని ఆస్పత్రిలో చేర్పించి ...
ప్రియుడా..? కాలయముడా..?
సహజీవనం: ప్రియురాలిని హత్య చేసి లోయలో పడేసిన బిపిఓ ఉద్యోగి
ప్రేయసిని చంపి లోయలో పడేశాడు
TV5
ముగిసిన సీపీఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలు
TV5
కమ్యూనిస్టుల ఖిల్లా ఎన్నో చారిత్రక ఉద్యమాలకు వేదికైన ఖమ్మం నాలుగు రోజుల పాటు అరుణ వర్ణంతో శోభిల్లింది. భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర సమావేశాలు ఘనంగా జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి సీపీఐ శ్రేణులు పెద్దసంఖ్య లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా చాడ వెంకటరెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. మహాసభల ముగింపు ...
సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా చాడAndhrabhoomi
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా 'చాడ'సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
TV5
కమ్యూనిస్టుల ఖిల్లా ఎన్నో చారిత్రక ఉద్యమాలకు వేదికైన ఖమ్మం నాలుగు రోజుల పాటు అరుణ వర్ణంతో శోభిల్లింది. భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర సమావేశాలు ఘనంగా జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి సీపీఐ శ్రేణులు పెద్దసంఖ్య లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా చాడ వెంకటరెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. మహాసభల ముగింపు ...
సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా చాడ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా 'చాడ'
Teluguwishesh
భద్రతా దళం ఇస్తోంది ఆపన్న హస్తం
Teluguwishesh
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 180 ఆత్మహత్యల్ని అడ్డుకున్నారు. ఎప్పుడై కర్షకంగా వ్యవహరించే వారు ఎంతో మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఇంతకీ ఎవరి గురించి ఈ ఉపోద్ఘాతమంతా అనుకుంటున్నారా..సిఐఎస్ఎఫ్ గురించి. ఒకచేత్తో లాఠీ, మరో చేతిలో అధునాతన ఆయుధం. ఆందోళనలను కట్టడి చేసే సీఐఎస్ ఎఫ్ ఇప్పుడు ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తోంది.
మెట్రో రైల్వే ట్రాక్లపై ఆత్మహత్యాయత్నం: 180 మందిని కాపాడిన సిబ్బంది!వెబ్ దునియా
మెట్రో ఆత్మహత్యలు: 180 మంది ప్రాణాలను కాపాడిన సిఐఎస్ఎఫ్Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
Teluguwishesh
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 180 ఆత్మహత్యల్ని అడ్డుకున్నారు. ఎప్పుడై కర్షకంగా వ్యవహరించే వారు ఎంతో మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఇంతకీ ఎవరి గురించి ఈ ఉపోద్ఘాతమంతా అనుకుంటున్నారా..సిఐఎస్ఎఫ్ గురించి. ఒకచేత్తో లాఠీ, మరో చేతిలో అధునాతన ఆయుధం. ఆందోళనలను కట్టడి చేసే సీఐఎస్ ఎఫ్ ఇప్పుడు ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తోంది.
మెట్రో రైల్వే ట్రాక్లపై ఆత్మహత్యాయత్నం: 180 మందిని కాపాడిన సిబ్బంది!
మెట్రో ఆత్మహత్యలు: 180 మంది ప్రాణాలను కాపాడిన సిఐఎస్ఎఫ్
Oneindia Telugu
లైంగిక వేధింపులు: ఢిల్లీలో యువతి దారుణ హత్య
Oneindia Telugu
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ 18ఏళ్ల యువతిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఆమె ఇంటికి సమీపంలోని పొలాల్లో జరగడం గమనార్హం. మంగళవారం ఉదయం ఈశాన్య ఢిల్లీలోని షాబాద్ డెయిరీ ప్రాంతంలో జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువతిని గొంతుకోసి హత్య చేశారు. ఆమె వేసుకున్న దుస్తులు ...
లోయలో పడ్డ పెళ్లి వాహనం, 8మంది మృతిTV5
పెళ్లి వాహనం బోల్తా: 8మంది మృతిVaartha
పెళ్లి వాహనం బోల్తా.... ఎనిమిదిమంది మృతిసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ 18ఏళ్ల యువతిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఆమె ఇంటికి సమీపంలోని పొలాల్లో జరగడం గమనార్హం. మంగళవారం ఉదయం ఈశాన్య ఢిల్లీలోని షాబాద్ డెయిరీ ప్రాంతంలో జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువతిని గొంతుకోసి హత్య చేశారు. ఆమె వేసుకున్న దుస్తులు ...
లోయలో పడ్డ పెళ్లి వాహనం, 8మంది మృతి
పెళ్లి వాహనం బోల్తా: 8మంది మృతి
పెళ్లి వాహనం బోల్తా.... ఎనిమిదిమంది మృతి
సాక్షి
అవినాష్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
సాక్షి
కాకినాడ: ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బంధువునంటూ పలువురికి టోకరా వేయడమే కాకుండా, అతనిని నిలదీసిన బాధితులపై దాడికి పాల్పడి, చిత్రహింసలకు గురి చేసిన పేరాబత్తుల అవినాష్ దేవ్చంద్ర చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇతని వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడంతో తూర్పుగోదావరి జిల్లా పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.
అవినాష్ కోసం ముమ్మరంగా పోలీసుల గాలింపు...వెబ్ దునియా
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
కాకినాడ: ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బంధువునంటూ పలువురికి టోకరా వేయడమే కాకుండా, అతనిని నిలదీసిన బాధితులపై దాడికి పాల్పడి, చిత్రహింసలకు గురి చేసిన పేరాబత్తుల అవినాష్ దేవ్చంద్ర చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇతని వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడంతో తూర్పుగోదావరి జిల్లా పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.
అవినాష్ కోసం ముమ్మరంగా పోలీసుల గాలింపు...
Oneindia Telugu
రాజధాని:వెళ్లేందుకు సిద్ధంగా లేమన్న ఏపీ ఉద్యోగులు
Oneindia Telugu
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానికి శాఖల తరలింపు విషయంలో ఉద్యోగ సంఘాల నుంచి సానుకూల స్పందన రాలేదు. తాత్కాలిక రాజధానికి వెళ్లడంపై ఉద్యోగుల అభిప్రాయాలు స్వీకరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ...
ఇంకా మరిన్ని »
Oneindia Telugu
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానికి శాఖల తరలింపు విషయంలో ఉద్యోగ సంఘాల నుంచి సానుకూల స్పందన రాలేదు. తాత్కాలిక రాజధానికి వెళ్లడంపై ఉద్యోగుల అభిప్రాయాలు స్వీకరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ...
沒有留言:
張貼留言