వెబ్ దునియా
ఎంహెచ్ 370 ప్రమాదంపై క్లూ: చిన్న కర్చీఫ్.. టవల్ లాంటి ప్యాకెట్!
వెబ్ దునియా
గత ఏడాది (2014) మార్చి 8వ తేదీన గల్లంతైన మలేషియా ఎయిర్ లైన్స్ విమానం ఎంహెచ్ 370కి చెందిన ఓ క్లూ దొరినట్లు సమాచారం. మంగళవారం నాడు ఆస్ట్రేలియా బీచ్లో ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఒక చిన్న కర్చీఫ్ లేదా టవల్ లాంటి ప్యాకెట్ కనిపించింది. దీంతో కొద్దిగా ఆశలు రేకెత్తాయి. ఎంహెచ్ 370 ఎక్కడ కూలుతుందో దీనిని బట్టి తెలియవచ్చునని భావిస్తున్నట్లు ...
ఎంహెచ్ 370, బీచ్లో టవల్ లాంటి ప్యాకెట్: క్లూ దొరికిందా?Oneindia Telugu
ఎంహెచ్370 విమానం అదృశ్యంపై క్లూVaartha
ఎంహెచ్ 370 విమానం:ఓ చిన్న క్లూ దొరికింది..సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గత ఏడాది (2014) మార్చి 8వ తేదీన గల్లంతైన మలేషియా ఎయిర్ లైన్స్ విమానం ఎంహెచ్ 370కి చెందిన ఓ క్లూ దొరినట్లు సమాచారం. మంగళవారం నాడు ఆస్ట్రేలియా బీచ్లో ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఒక చిన్న కర్చీఫ్ లేదా టవల్ లాంటి ప్యాకెట్ కనిపించింది. దీంతో కొద్దిగా ఆశలు రేకెత్తాయి. ఎంహెచ్ 370 ఎక్కడ కూలుతుందో దీనిని బట్టి తెలియవచ్చునని భావిస్తున్నట్లు ...
ఎంహెచ్ 370, బీచ్లో టవల్ లాంటి ప్యాకెట్: క్లూ దొరికిందా?
ఎంహెచ్370 విమానం అదృశ్యంపై క్లూ
ఎంహెచ్ 370 విమానం:ఓ చిన్న క్లూ దొరికింది..
సాక్షి
రెండు హెలికాప్టర్లు ఢీ: 10 మంది మృతి
సాక్షి
బ్యూనస్ ఎయిర్స్ : పాపులర్ ఫ్రెంచ్ రియాలిటీ టీవీ షో 'డ్రాప్డ్' షూటింగ్ కోసం ఫ్రెంచ్ క్రీడాకారులను తీసుకెళుతున్న రెండు హెలికాప్టర్లు ఒకదానికొకటి ఢీకొని కుప్పకూలిపోవడంతో ఇద్దరు ఒలింపిక్ మెడల్ విజేతలు, ఓ సెయిలింగ్ ఛాంపియన్ సహా పదిమంది దుర్మరణం చెందారు. నగరానికి దాదాపు 1150 కిలోమీటర్ల దూరంలోని రియోజా రాష్ట్రంలోని మారుమూల ...
హెలికాఫ్టర్లు ఢీ-పది మంది మృతిNews Articles by KSR
ఫ్రెంచ్ క్రీడాకారుల దుర్మరణంNamasthe Telangana
హెలికాప్టర్లు ఢీ: ముగ్గురు ఫ్రాన్స్ క్రీడాకారులు, ఇద్దరు పైలెట్లు సహా 10 మంది ...Oneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
బ్యూనస్ ఎయిర్స్ : పాపులర్ ఫ్రెంచ్ రియాలిటీ టీవీ షో 'డ్రాప్డ్' షూటింగ్ కోసం ఫ్రెంచ్ క్రీడాకారులను తీసుకెళుతున్న రెండు హెలికాప్టర్లు ఒకదానికొకటి ఢీకొని కుప్పకూలిపోవడంతో ఇద్దరు ఒలింపిక్ మెడల్ విజేతలు, ఓ సెయిలింగ్ ఛాంపియన్ సహా పదిమంది దుర్మరణం చెందారు. నగరానికి దాదాపు 1150 కిలోమీటర్ల దూరంలోని రియోజా రాష్ట్రంలోని మారుమూల ...
హెలికాఫ్టర్లు ఢీ-పది మంది మృతి
ఫ్రెంచ్ క్రీడాకారుల దుర్మరణం
హెలికాప్టర్లు ఢీ: ముగ్గురు ఫ్రాన్స్ క్రీడాకారులు, ఇద్దరు పైలెట్లు సహా 10 మంది ...
Kandireega
రూ.5400 కోట్లతో రోడ్లు, వంతెనల నిర్మాణం
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.5400 కోట్లు కేటాయిస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రా మారావు తెలిపారు. మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే డీ కే అరుణ వేసిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ గద్వాల్ సమీపంలోని గుర్రంగడ్డ దీవి నుం చి రంగాపూర్ వరకు కృష్ణనదిపై వంతెనను నిర్మించాలనే ...
అధికార పక్షం విపక్షాల మధ్య వాగ్వాదంKandireega
డి.కె.అరుణ వ్యాఖ్యలపై వాగ్వివాదంAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.5400 కోట్లు కేటాయిస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రా మారావు తెలిపారు. మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే డీ కే అరుణ వేసిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ గద్వాల్ సమీపంలోని గుర్రంగడ్డ దీవి నుం చి రంగాపూర్ వరకు కృష్ణనదిపై వంతెనను నిర్మించాలనే ...
అధికార పక్షం విపక్షాల మధ్య వాగ్వాదం
డి.కె.అరుణ వ్యాఖ్యలపై వాగ్వివాదం
Kandireega
28న లయన్ గీతావిష్కరణ
Andhrabhoomi
ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా 'లయన్'. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియోని మార్చి 28న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. సత్యదేవా దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నారు. మణిశర్మ ...
బాలకృష్ణ 'లయన్' ఆడియో విడుదల తేదీFIlmiBeat Telugu
లయన్ ని సొంతం చేసుకున్న జెమినిKandireega
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా 'లయన్'. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియోని మార్చి 28న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. సత్యదేవా దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నారు. మణిశర్మ ...
బాలకృష్ణ 'లయన్' ఆడియో విడుదల తేదీ
లయన్ ని సొంతం చేసుకున్న జెమిని
వెబ్ దునియా
బంధువులను దుబాయ్కి సాగనంపేందుకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు..!
వెబ్ దునియా
బంధువులను దుబాయ్కి సాగనంపేందుకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. బంధువులు దుబాయ్కి వెళ్తుంటే వారికి వీడ్కోలు పలికేందుకు కారులో వెళ్తూ... ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఇంకో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం మెదక్ జిల్లా గజ్వేల్ మండలం ...
వీడ్కోలు పలికేందుకు వెళ్తూ... తిరిగిరాని లోకాలకుOneindia Telugu
వీడ్కోలు చెప్పడానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకుసాక్షి
బంధువులకు వీడ్కోలు- ప్రమాదంలో ముగ్గురి మృతిNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బంధువులను దుబాయ్కి సాగనంపేందుకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. బంధువులు దుబాయ్కి వెళ్తుంటే వారికి వీడ్కోలు పలికేందుకు కారులో వెళ్తూ... ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఇంకో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం మెదక్ జిల్లా గజ్వేల్ మండలం ...
వీడ్కోలు పలికేందుకు వెళ్తూ... తిరిగిరాని లోకాలకు
వీడ్కోలు చెప్పడానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు
బంధువులకు వీడ్కోలు- ప్రమాదంలో ముగ్గురి మృతి
Namasthe Telangana
4జీ వెర్షన్ మోటో ఈ ధర రూ.10 వేల లోపు
Namasthe Telangana
న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన ప్రముఖ మొబైల్ ఉత్పత్తి సంస్థ మోటరోలా..వచ్చే రెండు నెలల్లో భారత మార్కెట్లోకి 4జీ వెర్షన్ మోటో ఈని విడుదల చేయాలనుకుంటున్నది. ఈ మొబైల్ ధర రూ.10 వేల లోపు ఉండనున్నదని ప్రాథమిక అంచనా. చైనాకు చెందిన జియోమీ, యూలకు పోటీగా ఈ స్మార్ట్ఫోన్ను తీసుకరానున్నట్లు తెలుస్తోంది. చైనాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం ...
మోటరోలా నుంచి 3జీ మోటో-ఈ స్మార్ట్ఫోన్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన ప్రముఖ మొబైల్ ఉత్పత్తి సంస్థ మోటరోలా..వచ్చే రెండు నెలల్లో భారత మార్కెట్లోకి 4జీ వెర్షన్ మోటో ఈని విడుదల చేయాలనుకుంటున్నది. ఈ మొబైల్ ధర రూ.10 వేల లోపు ఉండనున్నదని ప్రాథమిక అంచనా. చైనాకు చెందిన జియోమీ, యూలకు పోటీగా ఈ స్మార్ట్ఫోన్ను తీసుకరానున్నట్లు తెలుస్తోంది. చైనాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం ...
మోటరోలా నుంచి 3జీ మోటో-ఈ స్మార్ట్ఫోన్
Andhrabhoomi
లంకకు మరింత చేరువ
Andhrabhoomi
న్యూఢిల్లీ, మార్చి 9: బంగాళాఖాత తీరప్రాంత దేశాలతో సంబంధాలను మరింత మెరుగుపరుచుకునేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగం గా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు సీషెల్స్, మారిషస్, శ్రీలంక దేశాల్లో పర్యటించనున్నారు. శ్రీలంకలో మోదీ పర్యటన ఈ నెల 13, 14 తేదీల్లో సాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆ దేశంలో ...
విదేశీ పర్యటనకు నేడు మోదీ పయనంNamasthe Telangana
లంకను దారికి తెస్తారా?!సాక్షి
భారత జాలర్ల పొరపాట్లను మానవతా దృక్పథంతో చూడాలి... సుష్మా..!వెబ్ దునియా
అన్ని 19 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, మార్చి 9: బంగాళాఖాత తీరప్రాంత దేశాలతో సంబంధాలను మరింత మెరుగుపరుచుకునేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగం గా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు సీషెల్స్, మారిషస్, శ్రీలంక దేశాల్లో పర్యటించనున్నారు. శ్రీలంకలో మోదీ పర్యటన ఈ నెల 13, 14 తేదీల్లో సాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆ దేశంలో ...
విదేశీ పర్యటనకు నేడు మోదీ పయనం
లంకను దారికి తెస్తారా?!
భారత జాలర్ల పొరపాట్లను మానవతా దృక్పథంతో చూడాలి... సుష్మా..!
Oneindia Telugu
యువకులకు వలేసి.. 10 పెళ్లిళ్లు చేసుకున్న యువతి: కేసు నమోదు
Oneindia Telugu
టెహ్రాన్: పది మంది యువకులకు వలేసి.. వారితో వివాహం చేసుకుని మోసం చేసిన ఓ ఇరాన్ యువతి(20)పై కేసు నమోదైంది. ఈ ఘటన ఇరాన్ దేశంలో చోటు చేసుకుంది. గడిచిన రెండేళ్లలో ఆమె పది మందితో పది పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా వారికి విడాకులిచ్చి, వారి నుంచి అధిక మొత్తంలో కన్యాశుల్కం రాబట్టింది. వివరాల్లోకి వెళితే.. ఇరాన్లో 1979 నుంచి షరియా చట్టం ...
10 పెళ్లిళ్లు చేసుకున్న యువతి: కేసు నమోదుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
టెహ్రాన్: పది మంది యువకులకు వలేసి.. వారితో వివాహం చేసుకుని మోసం చేసిన ఓ ఇరాన్ యువతి(20)పై కేసు నమోదైంది. ఈ ఘటన ఇరాన్ దేశంలో చోటు చేసుకుంది. గడిచిన రెండేళ్లలో ఆమె పది మందితో పది పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా వారికి విడాకులిచ్చి, వారి నుంచి అధిక మొత్తంలో కన్యాశుల్కం రాబట్టింది. వివరాల్లోకి వెళితే.. ఇరాన్లో 1979 నుంచి షరియా చట్టం ...
10 పెళ్లిళ్లు చేసుకున్న యువతి: కేసు నమోదు
వెబ్ దునియా
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కోసం క్యాప్లపై శ్రీ చైతన్య స్టూడెంట్స్ పెయింటింగ్!
వెబ్ దునియా
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కోసం క్యాప్లపై అవనిగడ్డ శ్రీ చైతన్య పాఠశాలల్లోని దాదాపు 20 వేలకు పైగా విద్యార్థులు పెయింటింగ్ వేశారని అవనిగడ్డ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని 261 శాఖలకు చెందిన విద్యార్థులు 60 నిమిషాల్లో క్యాప్లపై మువ్వన్నెల పతాకాన్ని వేశారని చెప్పారు.
లింకా బుక్ ఆఫ్ రికార్డు కోసం క్యాప్లపై పెయింటింగ్Andhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కోసం క్యాప్లపై అవనిగడ్డ శ్రీ చైతన్య పాఠశాలల్లోని దాదాపు 20 వేలకు పైగా విద్యార్థులు పెయింటింగ్ వేశారని అవనిగడ్డ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని 261 శాఖలకు చెందిన విద్యార్థులు 60 నిమిషాల్లో క్యాప్లపై మువ్వన్నెల పతాకాన్ని వేశారని చెప్పారు.
లింకా బుక్ ఆఫ్ రికార్డు కోసం క్యాప్లపై పెయింటింగ్
సాక్షి
ఒక్కటైన 'రెండు' ఉగ్రవాద సంస్థలు
సాక్షి
నైజీరియా: ప్రపంచాన్ని వణికిస్తోన్న ఉగ్రవాద సంస్థలు ఐఎస్ఐఎస్, బోకోహరమ్ ఒక్కటయ్యాయి. ఈ సంస్థలకు చెందిన నాయకులు కలిసిపోయి ఒకరికొకరు పనిచేయనున్నట్లు ఓ వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ రెండు సంస్థలకు చెందిన నాయకులు ఒకరికొకరు అలింగనం చేసుకొని కలిసిపోయి సంభరాలు జరుపుకుంటున్నట్లున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తోంది.
ఇంకా మరిన్ని »
సాక్షి
నైజీరియా: ప్రపంచాన్ని వణికిస్తోన్న ఉగ్రవాద సంస్థలు ఐఎస్ఐఎస్, బోకోహరమ్ ఒక్కటయ్యాయి. ఈ సంస్థలకు చెందిన నాయకులు కలిసిపోయి ఒకరికొకరు పనిచేయనున్నట్లు ఓ వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ రెండు సంస్థలకు చెందిన నాయకులు ఒకరికొకరు అలింగనం చేసుకొని కలిసిపోయి సంభరాలు జరుపుకుంటున్నట్లున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తోంది.
沒有留言:
張貼留言