2015年3月10日 星期二

2015-03-11 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
సచిన్ - జడేజా రికార్డును బద్ధలు కొట్టిన రోహిత్ - ధావన్!   
వెబ్ దునియా
ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీ లీగ్ మ్యాచ్‌ల్లో భాగంగా మంగళవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే. అయితే, ఈ మ్యాచ్‌లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు గతంలో సచిన్ టెండూల్కర్, అజయ్ జడేజాలు నెలకొల్పిన భాగస్వామ్య రికార్డును చెరిపేశారు. 1996లో కెన్యాపై జరిగిన వరల్డ్ ...

సచిన్-జడేజా రికార్డు బ్రేక్   Namasthe Telangana
ధావన్, రోహిత్ సరికొత్త రికార్డు   సాక్షి
సచిన్-జడేజా వరల్డ్ కప్ రికార్డుని అధిగమించిన రోహిత్-ధావన్   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
పసికూనపై పవర్ చూపించిన భారత్   
తెలుగువన్
మంగళవారం ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 260 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి మరో 79 బంతులు మిగిలుండగా విజయకేతనం ఎగరవేసింది. వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి గ్రూపు-బిలో అగ్ర స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ప్రముఖలు టీం ఇండియాకు అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భారత్ కు అభినందనలు ...

ఐర్లాండ్‌పై టీమిండియా సూపర్‌ విక్టరీ వరల్డ్‌కప్‌లో వరుసగా ఐదో విజయం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
క్రికెట్ వరల్డ్ కప్ : ఐర్లాండ్‌పై భారత్ ఘన విజయం!   వెబ్ దునియా
టీమిండియా పాంచ్ పటాకా   సాక్షి
Namasthe Telangana   
Oneindia Telugu   
అన్ని 87 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అత్యుత్తమ సారథిగా చరిత్ర సృష్టించిన ధోనీ   
Andhrabhoomi
హామిల్టన్, మార్చి 10: భారత క్రికెట్ చరిత్రలో 'కెప్టెన్ కూల్' మహేంద్ర సింగ్ ధోనీ మరిన్ని సమున్నత శిఖరాలను అధిరోహించాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నమెంట్-2015లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టుకు మంగళవారం వరుసగా ఐదో విజయాన్ని అందించిన ధోనీ ప్రపంచ కప్ మ్యాచ్‌లలో ...

భారత్ రికార్డ్ విజయం: కీపిటప్ అంటూ ధోనీ సేనకు మోడీ   Oneindia Telugu
కపిల్ రికార్డు బ్రేక్ చేసిన ధోనీ   సాక్షి
ప్రపంచకప్ లో ధోణి సేన మరో రికార్డు..   Teluguwishesh
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   


అల్లరి చేస్తోందని....   
Andhrabhoomi
నల్లజర్ల, మార్చి 10: అల్లరి చేస్తుందనే కారణంతో సొంత అమ్మమ్మ, తాతయ్యల చేతిలో చిత్రహింసలకు గురవుతున్న ఐదేళ్ల చిన్నారిని చైల్డ్‌హోం ప్రతినిధులు రక్షించారు. చిన్నారిపట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న తాతయ్యను పోలీసులకు అప్పగించారు. నల్లజర్ల మండలం చీపురుగూడెంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా వున్నాయి... గంగన్నగూడెం ...

నాలుగేళ్ల మనవరాలిపై తాత దాష్టీకం   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సత్యం కేసు తుది తీర్పు మళ్లీ వాయిదా   
Namasthe Telangana
నమస్తే తెలంగాణ, క్రైమ్‌బ్యూరో : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో తుది తీర్పు మళ్లీ వాయిదా పడింది. ఈ కేసును విచారించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఏప్రిల్ 9వ తేదీకి తీర్పు వాయిదా వేసింది. గత ఏడాది డిసెంబర్ 23న తుది తీర్పు వెలువరించాల్సి ఉండగా కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం పరిశీలించాల్సి ...

సత్యం కేసు తీర్పు ఏప్రిల్ 9కి వాయిదా   Andhrabhoomi
సత్యం తీర్పు ఏప్రిల్ 9 కి వాయిదా   Teluguwishesh
'సత్యం' రామలింగరాజు కేసు తీర్పు ఏప్రిల్ 9కి వాయిదా   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
సాక్షి   
అన్ని 27 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పసికూనపై పంజా... 5 మ్యాచుల్లో భారత్ ధనాధన్... రాష్ట్రపతి విషెస్...   
వెబ్ దునియా
ఐర్లాండ్ తో మంగళవారం నాడు జరిగిన ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లో 260 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ మరోసారి ధనాధన్ విక్టరీని లాగించేసింది. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 79 బంతులు ఆడేందుకు ఇంకా ఉండగానే విజయఢంకా మోగించింది. వరుసగా ఐదు మ్యాచుల్లో ధనాధన్ ఫార్మ్ చూపి గ్రూపు-బిలో టాపెస్ట్ జట్టుగా మారింది. దీంతో ప్రముఖల ...

నేడు భారత్‌, ఐర్లాండ్‌ ఢీ   Vaartha
టీం ఇండియా రికార్డు విజయం...ధావన్ సెంచరీ ఐర్లండ్ చిత్తు   Palli Batani
మమ్మల్ని తేలిగ్గా తీసుకోదు..   Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Oneindia Telugu   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఐర్లాండ్‌పై గెలిచిన అనంతరం ధోనీ స్పందన, టెస్ట్ కెప్టెన్సీపై...   
Oneindia Telugu
హోమిల్టన్: ప్రపంచ కప్‌లో భారత క్రికెట్ జట్టు వరుస విజయాల పైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మంగళవారం స్పందించారు. ఐర్లాండ్‌తో మ్యాచ్ గెలిచిన అనంతరం ధోనీ మాట్లాడాడు. భారత బౌలర్ల పైన ప్రశంసల వర్షం కురిపించాడు. బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారన్నాడు. జట్టుగా రాణిస్తే అద్భుత ఫలితాలు వస్తాయన్నాడు. వరుసగా ఐదు మ్యాచులలో ప్రత్యర్థి ...

భారత బౌలర్లు భేష్: ధోనీ   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


మళ్లీ విజృంభించిన స్వైన్‌ఫ్లూ..   
Andhrabhoomi
హైదరాబాద్, మార్చి 10: వాతావరణం చల్లబడటంతో స్వైన్‌ఫ్లూ మళ్లీ విజృంభిస్తోంది. స్వైన్‌ఫ్లూ వైరస్‌తో చికిత్స పొందుతూ రెండు రోజుల్లో ఐదుగురు మృతి చెందడంతో స్వైన్‌ఫ్లూ కలకలం మళ్లీ మొదలైంది. కొందరి రక్తనమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపుతున్న వైద్యులకు అక్కడి నుంచి రిజల్ట్ రాకముందే ఇక్కడ చికిత్స పొందుతున్న వారు ...

ఐదుగురు స్వైన్‌ఫ్లూ బాధితుల మృతి   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


ప్రణబ్, మోదీ అభినందనలు   
Andhrabhoomi
న్యూఢిల్లీ, మార్చి 10: ప్రస్తుత ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో వరుసగా ఐదో విజయాన్ని సాధించిన భారత జట్టుకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడల శాఖ మంత్రి శరభానంద్ సోనోవాల్ అభినందనలు తెలిపారు. ప్రపంచ కప్ పూల్-బి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడంతో పాటు ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్‌కు ...

ఇండియన్ క్రికెట్ టీమ్ ను అభినందించిన ప్రణబ్   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
రాయుడూ.. వాలీబాల్   
Namasthe Telangana
రాయుడూ.. జాగ్ కే జరా ఇస్కా పైర్ దేఖ్, కైసే హిల్ రహాహై. ఉస్కే హిసాబ్‌సే యాంటిసిపేట్ కర్. వాలీబాల్ కీ తర్హా ఖడాహువా హై బీచ్ మే (రాయుడూ.. నిద్రలేచి చూడు అతని (బ్యాట్స్‌మన్) కాళ్ల కదలికలని. అందుకు అనుగుణంగా ఎక్కడ కొడతాడో అంచనావెయ్. వాలీబాల్ ఆటగాడిలా అలా నిలబడకు)- ఇదీ ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వచ్చిన అంబటి రాయుడిపై ఓ ...

ఐర్లాండ్ Vs భారత్: మ్యాచ్ టైంలో ధోనీ కామెంట్స్ ఇలా...   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言