2015年3月10日 星期二

2015-03-11 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
ఒకడు పొడిచి చంపితే... మరొకడు గొంతుకు తాడు బిగించి చంపాడు   
వెబ్ దునియా
ప్రేమ వికటించింది. తల తిక్క నెత్తికెక్కింది. తాము ఎంతగానో ప్రేమించిన ప్రియురాళ్లను ఒకడేమో కత్తితో పొడిచి చంపాడు. మరొకడు గొంతుకు తాడు బిగించి చంపాడు. నమ్మి తాము పిలిచిన చోటికి వచ్చిన ప్రియురాళ్ళను కసి తీర హత్య చేశారా కిరాతకులు. ఈ సంఘటనలు మంగళవారం తమిళనాడు రాష్ట్రం చెన్నైలో బయటపడ్డాయి. వివరాలిలా ఉన్నాయి. చెన్నైలోని ఒక ...

ప్రేమ కిరాతకులు... ఇద్దరిని హతమార్చిన మృగాళ్లు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గాంధీ@బ్రిటీష్ ఏజెంట్... కట్జూ   
వెబ్ దునియా
దేశమంతా మహాత్మా అని పిలుచుకునే గాంధీపై మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ విరుచుకు పడ్డారు. గాంధీ చేష్టల ద్వారా భారత దేశానికి నష్టం జరిగిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. బ్రిటీష్ వారు పాటించే విభజించు-పాలించుకు అనుకూలంగా గాంధీ వ్యవహరించారని మండిపడ్డారు. గాంధీ ఓ బ్రిటీష్ ఏజెంట్ అంటూ ధ్వజమెత్తారు. రాజకీయాల్లోకి మతాన్ని ...

'మహాత్మాగాంధీ బ్రిటిష్ ఏజెంట్'   Andhrabhoomi
గాంధీ.. ఓ బ్రిటిష్ ఏజెంట్   Namasthe Telangana
గాంధీజీ బ్రిటిష్‌ ఏజెంట్‌: కట్జూ   Vaartha
Oneindia Telugu   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అందుకే తొలగించాం... సీనియర్లపై ఆప్ ఆగ్రహం   
వెబ్ దునియా
పార్టీలో ఉంటూనే పార్టీ ఓటమికి కుట్రపన్నారు. పార్టీ ప్రచారం కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని నిరుత్సాహ పరిచారు. పార్టీలో నానా అలజడి సృష్టించడానికి ప్రయత్నాలు చేశారు. పార్టీలో క్రమ శిక్షణ దెబ్బ తినకుండా చూడడానికే తాము వారిపై సీనియర్లని కూడా చూడకుండా చర్యలు తీసుకున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ...

సీనియర్లపై భగ్గుమన్న ఆప్   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
వామ్మో భారత్ రేపిస్టుల దేశం... భారతీయు విద్యార్థుల్ని చేర్చుకోం!   
వెబ్ దునియా
భారత్‌లో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతుండటంతో విదేశాల్లో చదువుకునే విద్యార్థినులకు శాపంగా మారుతోంది. విద్యార్థినులు ఉన్నచోట భారతీయ విద్యార్థిని ఇంటర్న్ షిప్ కు అనుమతించబోనని ఓ మహిళా ప్రొఫెసర్ తేల్చిచెప్పింది. ఇరుదేశాల విద్యా సంబంధాలపై పెను ప్రభావం చూపేదిగా ఉంది. 'మీది రేపిస్టుల దేశం.. అక్కడ నిత్యం అత్యాచారాల సమస్య ...

ఇండియన్ స్టూడెంట్స్‌కి స్థానం లేదు...!   TV5
భారత్ రేపిస్టుల దేశం....భారతీయ స్టూడెంట్స్‌ను చేర్చుకోం   Palli Batani
భారతీయ విద్యార్థులను చేర్చుకోం   Vaartha
Namasthe Telangana   
సాక్షి   
Oneindia Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రియుడే ప్రేయసిని హతమార్చాడు: చెన్నైలో దారుణం   
వెబ్ దునియా
ప్రియుడు ప్రేయసిని హతమార్చాడు. ఈ దారుణమైన ఘటన సోమవారం చెన్నైలో జరిగింది. వివరాల ప్రకారం దినేశ్ కన్నప్పన్ (25) ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నాడు. అతనితోపాటు పనిచేస్తున్న అరుణ శ్రీనివాసన్ పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే గత రాత్రి అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని ఆస్పత్రిలో చేర్పించి ...

ప్రియుడా..? కాలయముడా..?   తెలుగువన్
సహజీవనం: ప్రియురాలిని హత్య చేసి లోయలో పడేసిన బిపిఓ ఉద్యోగి   Oneindia Telugu
ప్రేయసిని చంపి లోయలో పడేశాడు   Vaartha
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
భద్రతా దళం ఇస్తోంది ఆపన్న హస్తం   
Teluguwishesh
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 180 ఆత్మహత్యల్ని అడ్డుకున్నారు. ఎప్పుడై కర్షకంగా వ్యవహరించే వారు ఎంతో మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఇంతకీ ఎవరి గురించి ఈ ఉపోద్ఘాతమంతా అనుకుంటున్నారా..సిఐఎస్ఎఫ్ గురించి. ఒకచేత్తో లాఠీ, మరో చేతిలో అధునాతన ఆయుధం. ఆందోళనలను కట్టడి చేసే సీఐఎస్ ఎఫ్ ఇప్పుడు ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తోంది.
మెట్రో రైల్వే ట్రాక్‌లపై ఆత్మహత్యాయత్నం: 180 మందిని కాపాడిన సిబ్బంది!   వెబ్ దునియా
మెట్రో ఆత్మహత్యలు: 180 మంది ప్రాణాలను కాపాడిన సిఐఎస్ఎఫ్   Oneindia Telugu
180 మందిని కాపాడి శభాష్ అనిపించుకుంది..   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
విదేశీ పర్యటనకు ప్రధాని   
సాక్షి
న్యూఢిల్లీ: ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఢిల్లీ నుంచి బయల్దేరి సీషెల్స్ రాజధాని విక్టోరియాకు చేరుకున్నారు. మారిషస్, శ్రీలంకల్లో కూడా ప్రధాని పర్యటించనున్నారు. హిందూ మహాసముద్ర తీరప్రాంత దేశాలతో బలమైన సంబంధాలు కలిగి ఉండటం భారత్‌కు అతి కీలకమని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ద్వీప దేశాలతో దోస్తీకి అగ్ర ప్రాధాన్యం: మోదీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మోదీ మైత్రీ యాత్ర   Andhrabhoomi
విదేశీ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
లైంగిక వేధింపులు: ఢిల్లీలో యువతి దారుణ హత్య   
Oneindia Telugu
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ 18ఏళ్ల యువతిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఆమె ఇంటికి సమీపంలోని పొలాల్లో జరగడం గమనార్హం. మంగళవారం ఉదయం ఈశాన్య ఢిల్లీలోని షాబాద్ డెయిరీ ప్రాంతంలో జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువతిని గొంతుకోసి హత్య చేశారు. ఆమె వేసుకున్న దుస్తులు ...

లోయలో పడ్డ పెళ్లి వాహనం, 8మంది మృతి   TV5
పెళ్లి వాహనం బోల్తా: 8మంది మృతి   Vaartha
పెళ్లి వాహనం బోల్తా.... ఎనిమిదిమంది మృతి   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
గాంధీ హత్యపై వివాదాస్పద వ్యాఖ్యలు: రాహుల్ గాంధీకి హైకోర్టు సమన్లు   
Oneindia Telugu
ముంబై: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బాంబే హైకోర్టు సమన్లు జారీ చేసింది. గత సాధారణ ఎన్నికల్లో భాగంగా మహాత్మా గాంధీ హత్య అంశంపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ సమన్లు జారీ అయ్యాయి. గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ కారణమని రాహుల్ ఆ సమయంలో విమర్శించడంతో కేసు నమోదైంది. దీనిపై మంగళవారం ...

రాహుల్‌గాంధీకి బాంబే హైకోర్టు సమన్లు   Namasthe Telangana
రాహుల్ గాంధీకి బాంబే హైకోర్టు సమన్లు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
మాజీ మంత్రికి జీవిత ఖైదు   
Andhrabhoomi
లక్నో:ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి డీపీ యాదవ్‌కు డేహ్రాడూన్ సీబీఐ కోర్టు జీవితఖైదు విధించింది. 1992 సెప్టెంబర్‌లో జరిగిన మహేంద్రసింగ్ భట్టీ హత్యకేసులో డీపీ యాదవ్‌తో పాటు మరో ముగ్గురికి జీవితఖైదు విధిస్తూ జడ్జి అమిత్‌కుమార్ సిరోహి తీర్పు చెప్పారు. Related Article. నందిగామ-కంచికచర్ల రోడ్డు అభివృద్ధికి డిమాండ్ · బీడీలకు మినహాయంపు ఇవ్వాలి ...

భాటీ హత్య కేసులో డీపీ యాదవ్‌కు యావజ్జీవం   Namasthe Telangana
మర్దర్ కేసులో మాజీ మంత్రికి జీవిత ఖైదు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言