2015年3月10日 星期二

2015-03-11 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
తెలంగాణ అసెంబ్లీలో క్షమాపణలే క్షమాపణలు   
వెబ్ దునియా
తెలంగాణ శాసనసభలో మంగళవారం సభ్యులు చింతించడం, విచారించడం.. క్షమాపణలు వ్యక్తం చేశారు. పలు అంశాలపై ఒకరిపై ఒకరు దూషణ పర్వ కొనసాగించడంతో ఈ పరిస్థితి నెలకొంది. చివరకు ఇటు ప్రతిపక్ష నేత జానా రెడ్డి అటు ముఖ్యమంత్రి కేసిఆర్ లు కలసి ఫుటేజ్ లు పరిశీలించి ఇరుపక్షాలతో క్షమాపణలు చెప్పించారు. వివరాలిలా ఉన్నాయి. మంత్రి జగదీష్ రెడ్డి పరూష అనే ...

సభలో క్షమాపణల పర్వం   సాక్షి
అరుణ, కేటీఆర్‌ క్షమాపణ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జగదీశ్‌, డీకే అరుణ, కేటీఆర్‌ వ్యాఖ్యల కలకలం   10tv
Oneindia Telugu   
Andhrabhoomi   
Namasthe Telangana   
అన్ని 43 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మొదటిది గుజరాత్ .. తర్వాత తెలంగాణ : సీఎం కేసీఆర్   
వెబ్ దునియా
దేశంలోని రెండు ధనిక రాష్ట్రాల్లో మొదటి స్థానంలో గుజరాత్ ఉండగా రెండో రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. మంగళవారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడితే ధనిక రాష్ట్రం అవుతుందని ముందే చెప్పానన్నారు. అదేవిధంగా ఇపుడు తెలంగాణ ధనిక ...

గుజరాత్ తర్వాత ధనిక రాష్ట్రం తెలంగాణ: కెసిఆర్   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ధనికులమని ముందేచెప్పా,కొంత గందరగోళం: కేసీఆర్   Oneindia Telugu
గుజరాత్ తర్వాత ధనిక రాష్ట్రం మనదే: సీఎం   సాక్షి
Andhrabhoomi   
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 7 వార్తల కథనాలు »   


TV5
   
ముగిసిన సీపీఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలు   
TV5
కమ్యూనిస్టుల ఖిల్లా ఎన్నో చారిత్రక ఉద్యమాలకు వేదికైన ఖమ్మం నాలుగు రోజుల పాటు అరుణ వర్ణంతో శోభిల్లింది. భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర సమావేశాలు ఘనంగా జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి సీపీఐ శ్రేణులు పెద్దసంఖ్య లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా చాడ వెంకటరెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. మహాసభల ముగింపు ...

సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా చాడ   Andhrabhoomi
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా 'చాడ'   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
అవినాష్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు   
సాక్షి
కాకినాడ: ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బంధువునంటూ పలువురికి టోకరా వేయడమే కాకుండా, అతనిని నిలదీసిన బాధితులపై దాడికి పాల్పడి, చిత్రహింసలకు గురి చేసిన పేరాబత్తుల అవినాష్ దేవ్‌చంద్ర చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇతని వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడంతో తూర్పుగోదావరి జిల్లా పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.
తూర్పుగోదావరి: అవినాష్ కేసును సుమోటోగా స్వీకరించిన హెచ్చార్సీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అవినాష్ కోసం ముమ్మరంగా పోలీసుల గాలింపు...   వెబ్ దునియా

అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఏపీ స్థానికత ఇస్తే తాత్కాలిక రాజధానికి వెళ్తాం : ఏపీ ఉద్యోగులు   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానికి శాఖల తరలింపు విషయంలో ఉద్యోగ సంఘాల నుంచి అనుకూల వ్యతిరేక స్పందనలు వచ్చాయి. తాత్కాలిక రాజధానికి వెళ్లడంపై ఉద్యోగుల అభిప్రాయాలు స్వీకరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో పురపాలక శాఖామంత్రి పి.నారాయణ ఈ అభిప్రాయాలను సేకరించారు. ఇందుకోసం ఆయన ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు.
రాజధాని:వెళ్లేందుకు సిద్ధంగా లేమన్న ఏపీ ఉద్యోగులు   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
తలసాని మంత్రి ఎలా అవుతాడు?   
Andhrabhoomi
హైదరాబాద్, మార్చి 10: తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ టిడిపి టిక్కెట్‌పై గెలిచి, ఇపుడు తెరాస మంత్రిగా ప్రభుత్వంలో ఎలా కొనసాగుతారని టిడిపి, కాంగ్రెస్ సభ్యులు మంగళవారం శాసన మండలిలో ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల సమయం లో సభ్యుల ప్రశ్నకు స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ గతంలోని పలు ...

తలసానికి కౌన్సిల్ లో నిరసన   News Articles by KSR
మంత్రిగా 'తలసాని'ని అంగీకరించలేం...   సాక్షి
తలసానిని మంత్రిగా అంగీకరించేది లేదు!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
హైకోర్టులో ఆంధ్ర ఆధిపత్యం   
Andhrabhoomi
న్యూఢిల్లీ, మార్చి 10: ఉమ్మడి హైకోర్టు విభజన అంశంపై మంగళవారం రాజ్యసభలో మాటల మంటలు చెలరేగాయి. రాష్ట్ర విభజన జరిగినా హైకోర్టులో ఆంధ్ర ఆధిపత్యం కొనసాగుతోందంటూ జీరో అవర్‌లో తెరాస పక్ష నేత కేశవరావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీ జెడి శీలం, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావులు మాటలు ...

హైకోర్టు విభజనపై కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల వాగ్వివాదం   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రెండు కార్లు ఢీ... ఎమ్మెల్యే ధర్మారెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం..!   
వెబ్ దునియా
హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై జనగామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలుకాగా... ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఎమ్మెల్యే ధర్మారెడ్డి తన భార్య జ్యోతి, కూతుళ్లు మానస, జాహ్నవి, మనవరాలు మూడు నెలల పాపతో కలసి ఇన్నోవాలో హైదరాబాద్ నుంచి ...

ఎమ్మెల్యే చల్లాకు తృటిలో తప్పిన ప్రమాదం   TV5
ఎమ్మెల్యే చల్లా కు తప్పిన ప్రమాదం   సాక్షి
ఎమ్మెల్యే ధర్మారెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం   Andhrabhoomi
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'చనిపోయింది వైయస్ఆర్ కాదు, పోలవరం ప్రాజెక్టు'   
Oneindia Telugu
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్తగా చెబుతున్న పట్టిసీమ ప్రాజెక్టుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తనదైన శైలిలో స్పందించారు. పట్టిసీమ ప్రాజెక్టు 'ఉభయ భ్రస్టు ప్రాజెక్టు' అని మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. 2009లో చనిపోయింది వైయస్ రాజశేఖరరెడ్డి కాదని, పోలవరం ప్రాజెక్టు అని ఉండవల్లి మీడియాతో ...

పట్టిసీమ ఎత్తిపోతలు నిర్మిస్తే... 'పోలవరం' మరచిపోవాల్సిందే   Andhrabhoomi
2009లో చనిపోయింది వైఎస్ఆర్ కాదు, పోలవరం..   సాక్షి
ప్రస్తుత పరిస్థితుల్లో సీఎంగా చంద్రబాబు అవసరం: ఉండవల్లి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కాటికాపరి వేషంలో టీడీపీ ఎంపీ శివప్రసాద్!   
వెబ్ దునియా
చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ మళ్లీ విచిత్ర వేషాలు వేయడం ప్రారంభించారు. నటనలో మంచి ప్రావీణ్యమున్న శివప్రసాద్.. గతంలో రాష్ట్ర విభజన నేపథ్యంలో పలుమార్లు విభిన్న వేషాల్లో పార్లమెంటులో నిరశన తెలిపిన సంగతి తెలిసిందే. ఇపుడు మరోమారు ఆయన వేషం వేశారు. సత్య హరిశ్చంద్ర (కాటి కాపరి) వేషధారణతో పార్లమెంట్ ఎదుట వినూత్న నిరసన తెలిపారు.
పార్లమెంట్‌లో కాటి కాపరి !   News4Andhra
హోదా కోసం: సత్యహరిశ్చంద్ర గెటప్‌లో శివప్రసాద్   Oneindia Telugu
చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ వినూత్న నిరసన   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言