2015年3月8日 星期日

2015-03-09 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
సిడ్నీలో బెంగుళూరు టెక్కీ దారుణ హత్య... కత్తులతో విచక్షణరహితంగా పొడిచారు   
Oneindia Telugu
బెంగుళూరు: ఆస్ట్రేలియాలో ఓ భారత మహిళ ఐటీ కన్సల్టెంట్ దారుణ హత్యకు గురయ్యారు. సిడ్నీ శివారులోని వెస్ట్ మీడ్ పారామట్టా పార్కులో శనివారం రాత్రి తొమ్మిన్నర గంటల ప్రాంతంలో బెంగళూరుకు చెందిన ప్రభా అరుణ్‌కుమార్‌(40)ను గుర్తు తెలియని దుండగులు కత్తులతో విచక్షణరహితంగా పొడిచారు. పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆమె ...

ఆస్ట్రేలియాలో భారతీయ మహిళ దారుణ హత్య...   10tv
ఆస్ట్రేలియాలో భారత వనిత హత్య   News Articles by KSR
ఆస్ట్రేలియాలో భారత మహిళ హత్య   సాక్షి
Namasthe Telangana   
అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రముఖ జర్నలిస్టు వినోద్ మెహతా ఇక లేరు   
వెబ్ దునియా
యధార్థ స్థితిని వివరించడంలో ముక్కసూటిగా వ్యవహరించే ప్రముఖ పాత్రికేయులు, టీవీ వ్యాఖ్యాత వినోద్ మెహతా(73) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఇక్కడి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన అంత్య క్రియలు ఢిల్లీలో జరిగాయి. ఆంగ్ల వార్తాపత్రిక 'ఔట్‌లుక్' వ్యవస్థాపకుడు, మేనేజింగ్ చైర్మన్ అయిన ...

ప్రముఖ పాత్రికేయుడు వినోద్ మెహతా కన్నుమూత   సాక్షి
'ఔట్‌లుక్' వ్యవస్థాపక ఎడిటర్ వినోద్ మెహతా మృతి   Andhrabhoomi
ప్రముఖ పాత్రికేయుడు వినోద్‌ మెహతా కన్నుమూత!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 16 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కేబినెట్ లో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలేమో... కేసిఆర్ కేబినెట్లో మహిళలకు నో చాన్స్   
వెబ్ దునియా
మహిళలు అన్ని విధాల పరుగులు పెడుతున్నారు. కేబినెట్ వంటి వాటిలో కూడా రిజర్వేషన్ కల్పించాల్సిన స్థితి వచ్చిన ఆశ్చర్యం అక్కరలేదు. మహిళలు అంతగా అభివృద్ధి చెందుతున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కేసిఆర్ తన కేబినెట్ లో ఒక్కరికి కూడా స్థానం కల్పించకుండా అప్రతిష్టపాలు అయ్యారని ఆయన అన్నారు. ఆదివారం ...

మహిళలకు కేబినెట్‌లో రిజర్వేషన్లకు చట్టం తేవాలేమో   సాక్షి
టి కేబినెట్‌లో మహిళా మంత్రి లేకపోవడం దారుణం: కిషన్‌రెడ్డి   Vaartha

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సత్యంపై నేడు తుది తీర్పుై!?   
వెబ్ దునియా
చాలా కాలంగా విచారణ సాగుతున్న సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో సోమవారం తీర్పు వెలువడే అవకాశముంది. కేసులోని ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత నేడు తుది తీర్పు వెలువరించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి రెండు నెలల కిందటే వెలువడాల్సిన తుది తీర్పు ఆలస్యమైంది. వాస్తవానికి 23,డిసెంబర్ 2014నే తుది ...

సత్యం కేసులో నేడు తుది తీర్పు!   Namasthe Telangana
సత్యం కేసులో ఈరోజు తుది తీర్పు   TV5
సత్యం కంప్యూటర్స్ స్కాంపై నేడు తుది తీర్పు?   తెలుగువన్
10tv   
Andhrabhoomi   
సాక్షి   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కాశ్మీర్ లో వేర్పాటువాది ఆలం విడుదల.. బీజేపీ ఆగ్రహం   
వెబ్ దునియా
వేర్పాటువాది ఆలంకు కాశ్మీర్ ప్రభుత్వం స్వేచ్ఛ కల్పించింది. జైలు నుంచి విడుదల చేసింది. ఇది సహజంగానే తమ సంకీర్ణ భాగస్వామి అయిన భారతీయ జనతాపార్టీకి ఆగ్రహం తెప్పించింది. దీంతో రెండు పార్టీల నడుమ రాజకీయ విభేదాలు మెల్ల మెల్లగా ముదురుతున్నాయి. ఇక్కడి బారాముల్లా జైలులో వున్న కరుడుగట్టిన భారత వ్యతిరేకి మసారత్ ఆలమ్‌ను ముఫ్తీ ...

ముఫ్తీ సర్కార్‌లో ముదిరిన విభేదాలు   Andhrabhoomi
వేర్పాటువాదిని విడుదల చేసిన కాశ్మీర్ ప్రభుత్వం   తెలుగువన్

అన్ని 8 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌, ప్రెసిడెంట్‌గా విక్రమార్క   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, మార్చి 8: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కొద్ది సేపటి క్రితమే బాధ్యతలు చేపట్టారు. తన నివాసం నుంచి గాంధీభవన్‌కు ర్యాలీగా వెళ్లిన ఉత్తమ్‌ తెలంగాణ కాంగ్రెస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మల్లు భట్టి విక్రమార్క బాధ్యలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ...

టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి..!   వెబ్ దునియా
కేసీఆర్ ది తుగ్లక్ పాలన: పొన్నాల   సాక్షి
తెలంగాణ కాంగ్రెస్‌ నవసారథి ఉత్తమ్‌   TV5
News Articles by KSR   
Andhrabhoomi   
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రత్యేక హోదాపై వైసీపీ పోరుబాట   
TV5
ఏపీ ప్రత్యేక హోదాపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వైసీపీ ఎంపీలు చెబుతున్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్‌తో చర్చించిన ఎంపీలు కార్యాచరణను రూపొందించుకున్నారు. ప్రత్యేక హోదాతోపాటు భూ సేకరణ బిల్లులోనూ సవరణలకు పట్టుబడతామంటున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వైసీపీ ...

మా సవరణలకు సై అంటే బిల్లుకు మేం ఓకె   Andhrabhoomi
భూ సేకరణ బిల్లును వ్యతిరేకి స్తాం   సాక్షి
బిజెపికి వై.కాంగ్రెస్ షరతులు   News Articles by KSR

అన్ని 7 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం   
Namasthe Telangana
ఆదిలాబాద్: జిల్లాలోని తాండూరు మండల కేంద్రానికి సమీపంలో రేచిని రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. వివరాలు.. రేచిని రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డుపై నిలిపి ఉంచిన ...

తాండూరులో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి   Andhrabhoomi
సిమెంటు లారీ - డీసీఎం వ్యాను ఢీ.. నలుగురు దుర్మరణం..!   వెబ్ దునియా
రోడ్డు ప్రమాదం లోనలుగురు మృతి   News Articles by KSR
సాక్షి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రక్షణ శాఖకు కోతుల బెడద.. తరుముతున్న రక్షణ సిబ్బంది   
వెబ్ దునియా
ఢిల్లీలోని రక్షణ కార్యాలయం ఎదుట వానర మూక నానా అల్లరి చేస్తున్నాయి. లోనికి చొరబడుతున్నాయి... వచ్చి పోయే వారి ఉరిమి ఉరిమి చూస్తున్నాయి. పాపం రక్షణ సిబ్బంది పనంతా వీటిని తరమడానికే సరిపోతోందట. ఈ విషయం రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ స్వయంగా చెప్పారు. ఆయన ఆదివారం దక్షిణ గోవాలోని పనాజీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
బాలిక కళ్ల నుంచి రాళ్లు... మూడు రోజుల్లో 30...!   
వెబ్ దునియా
కళ్ల నుండి కన్నీళ్లు రావడం సాధారణం.. అయితే చెన్నూర్ మండలం కాచనపల్లి గ్రామానికి చెందిన ఓ బాలిక కళ్ల నుంచి రాళ్లు వస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ మండలంలోని కాచన్‌పల్లి గ్రామానికి చెందిన నరిగె సమ్మయ్య-సమ్మక్కల ఎనిమిదేళ్ల కుమార్తె స్వర్ణలత కళ్లలోంచి రాళ్లు వస్తున్నాయి. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న ...

ఆశ్చర్యం: బాలిక కళ్ల నుంచి రాళ్లు   Oneindia Telugu
బాలిక కళ్ల నుంచి రాళ్లు   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言