సాక్షి
మన తప్పులు తెలుసుకుంటే...
సాక్షి
మనలో ఉన్న తప్పులను సరిదిద్దుకుంటే ప్రపంచాన్నే మార్చగలం అనే కథాంశంతో వస్తున్న చిత్రం 'జెండా పై కపిరాజు'. నాని ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో అమలాపాల్ కథానాయిక. సముద్రఖని దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మల్టీ డెమైన్షన్ పతాకంపై రజత్ పార్థసారథి, ఎస్. శ్రీనివాసన్లు నిర్మించారు. ఉగాది పండగ సందర్భంగా ఈ నెల 21న ఈ చిత్రాన్ని విడుదల ...
ఉగాదికి జెండాపై కపిరాజుAndhrabhoomi
జెండాపై కపిరాజు ప్రివ్యూ చూశా... గర్వంగా ఉంది... నానివెబ్ దునియా
ఉగాది కానుకగా జెండా పై కపిరాజుPalli Batani
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
మనలో ఉన్న తప్పులను సరిదిద్దుకుంటే ప్రపంచాన్నే మార్చగలం అనే కథాంశంతో వస్తున్న చిత్రం 'జెండా పై కపిరాజు'. నాని ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో అమలాపాల్ కథానాయిక. సముద్రఖని దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మల్టీ డెమైన్షన్ పతాకంపై రజత్ పార్థసారథి, ఎస్. శ్రీనివాసన్లు నిర్మించారు. ఉగాది పండగ సందర్భంగా ఈ నెల 21న ఈ చిత్రాన్ని విడుదల ...
ఉగాదికి జెండాపై కపిరాజు
జెండాపై కపిరాజు ప్రివ్యూ చూశా... గర్వంగా ఉంది... నాని
ఉగాది కానుకగా జెండా పై కపిరాజు
వెబ్ దునియా
కోర్టులో స్ఫృహ తప్పిన సరిత...! విడాకులు చెల్లవంటూ వాదన..!
వెబ్ దునియా
అలనాటి సినీ నటి సరిత. ఆమె తమిళం, తెలుగు, మలయాళం అంటూ పలు చిత్రాల్లో నటించింది. ఆమె తెలుగులో నటించిన 'కోకిలమ్మ' చిత్రం ద్వారా పేరుపొందింది. సరిత కుటుంబ కష్టాల్లో కూరుకుపోయింది. ఆమె భర్త, మలయాళ నటుడు ముఖేష్ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఈ స్థితిలో గత కొంత కాలం క్రితం వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటు ...
కుటుంబ కష్టాల్లో కూరుకుపోయిన నటి సరితతెలుగువన్
కోర్టులోనే స్పృహ తప్పి పడిన కమల్హాసన్ హీరోయిన్Palli Batani
కోర్టులో స్పృహ తప్పిన 'మరో చరిత్ర' సరితNamasthe Telangana
FIlmiBeat Telugu
Vaartha
News Articles by KSR
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అలనాటి సినీ నటి సరిత. ఆమె తమిళం, తెలుగు, మలయాళం అంటూ పలు చిత్రాల్లో నటించింది. ఆమె తెలుగులో నటించిన 'కోకిలమ్మ' చిత్రం ద్వారా పేరుపొందింది. సరిత కుటుంబ కష్టాల్లో కూరుకుపోయింది. ఆమె భర్త, మలయాళ నటుడు ముఖేష్ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఈ స్థితిలో గత కొంత కాలం క్రితం వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటు ...
కుటుంబ కష్టాల్లో కూరుకుపోయిన నటి సరిత
కోర్టులోనే స్పృహ తప్పి పడిన కమల్హాసన్ హీరోయిన్
కోర్టులో స్పృహ తప్పిన 'మరో చరిత్ర' సరిత
Neti Cinema
నాగచైతన్య దోచేయ్ రిలీజ్ డేట్ ఫిక్య్యిందోచ్
Neti Cinema
అక్కినేని నాగచైతన్య గత సంవత్సరం మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మనం, ఆటోనగర్ సూర్య, ఒక లైలా కోసం సినిమాలతో మన ముందుకు వచ్చాడు. అదే జోరులో ఈ సంవత్సరం దోచేయ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. చైతు సరసన వన్-నేనొక్కడినే ఫేం కృతీససన్ హీరోయిన్గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్.ప్రసాద్ ...
దొరికింది 'దోచేయ్'Andhrabhoomi
దోచేయడానికి రెడీ!సాక్షి
నాగచైతన్య 'దోచెయ్' విడుదల తేదీ(అఫీషియల్)FIlmiBeat Telugu
News4Andhra
Palli Batani
అన్ని 9 వార్తల కథనాలు »
Neti Cinema
అక్కినేని నాగచైతన్య గత సంవత్సరం మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మనం, ఆటోనగర్ సూర్య, ఒక లైలా కోసం సినిమాలతో మన ముందుకు వచ్చాడు. అదే జోరులో ఈ సంవత్సరం దోచేయ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. చైతు సరసన వన్-నేనొక్కడినే ఫేం కృతీససన్ హీరోయిన్గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్.ప్రసాద్ ...
దొరికింది 'దోచేయ్'
దోచేయడానికి రెడీ!
నాగచైతన్య 'దోచెయ్' విడుదల తేదీ(అఫీషియల్)
Namasthe Telangana
'మూడున్నరేళ్లు సినిమా చేస్తాననుకోలేదు'
Namasthe Telangana
హైదరాబాద్: మెగా అల్లుడు సాయిధరమ్తేజ్ను ఇండస్ట్రీకి పరిచయం చేసే చిత్రంగా అందరూ అనుకున్న రేయ్ సినిమా విడుదలకు మార్గం సుగమమం అయింది. సాయిధరమ్ తేజ్, సయామీఖేర్, శ్రద్ధాదాస్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన రేయ్ సినిమా మొదలయి మూడున్నరేళ్లు అవుతుంది. ఈ సినిమా నిర్మాణం మొదలు పెట్టినప్పటినుంచి ఇప్పటివరకు ఎదురైన అనుభవాల గురించి ...
ఈ నెల 27న రేయ్ చిత్రం విడుదలTV5
రామ్ చరణ్ కు వైవియస్ చౌదరి స్పెషల్ గిప్ట్FIlmiBeat Telugu
సాయిధరమ్ తేజ్ రేయ్కు ముహూర్తం ఫిక్స్Palli Batani
సాక్షి
వెబ్ దునియా
Neti Cinema
అన్ని 9 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్: మెగా అల్లుడు సాయిధరమ్తేజ్ను ఇండస్ట్రీకి పరిచయం చేసే చిత్రంగా అందరూ అనుకున్న రేయ్ సినిమా విడుదలకు మార్గం సుగమమం అయింది. సాయిధరమ్ తేజ్, సయామీఖేర్, శ్రద్ధాదాస్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన రేయ్ సినిమా మొదలయి మూడున్నరేళ్లు అవుతుంది. ఈ సినిమా నిర్మాణం మొదలు పెట్టినప్పటినుంచి ఇప్పటివరకు ఎదురైన అనుభవాల గురించి ...
ఈ నెల 27న రేయ్ చిత్రం విడుదల
రామ్ చరణ్ కు వైవియస్ చౌదరి స్పెషల్ గిప్ట్
సాయిధరమ్ తేజ్ రేయ్కు ముహూర్తం ఫిక్స్
సాక్షి
ఆయన అడిగితే కాదనగలనా?
సాక్షి
తన గొంతు అరువు ఇవ్వాలని మణిరత్నం అడిగితే కాదనలేకపోయానని హీరో నాని తెలిపాడు. మణిరత్నం తనకు స్వయంగా ఫోన్ చేసి అడిగితే 'నో' చెప్పడానికి ఆస్కారమే లేదని అన్నాడు. మలయాళ హీరో మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా మణిరత్నం తెరకెక్కించిన 'ఓకె కన్మణి' సినిమాను 'ఓకే బంగారం' పేరుతో తెలుగులోకి అనువదించారు. తెలుగులో హీరో ...
డబ్బింగ్ ఆర్టిస్ట్గా అవతారమెత్తిన యువహీరోNamasthe Telangana
మణిరత్నం సినిమా 'ఓకే బంగారం'ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
త్వరలో ఓకే బంగారం పాటలుAndhrabhoomi
News4Andhra
Kandireega
Neti Cinema
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
తన గొంతు అరువు ఇవ్వాలని మణిరత్నం అడిగితే కాదనలేకపోయానని హీరో నాని తెలిపాడు. మణిరత్నం తనకు స్వయంగా ఫోన్ చేసి అడిగితే 'నో' చెప్పడానికి ఆస్కారమే లేదని అన్నాడు. మలయాళ హీరో మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా మణిరత్నం తెరకెక్కించిన 'ఓకె కన్మణి' సినిమాను 'ఓకే బంగారం' పేరుతో తెలుగులోకి అనువదించారు. తెలుగులో హీరో ...
డబ్బింగ్ ఆర్టిస్ట్గా అవతారమెత్తిన యువహీరో
మణిరత్నం సినిమా 'ఓకే బంగారం'
త్వరలో ఓకే బంగారం పాటలు
వెబ్ దునియా
ఏఐబీ రోస్ట్లో అసభ్య పదజాలం కేసు.. దీపికాకు ఊరట..!
వెబ్ దునియా
ఏఐబీ రోస్ట్ కార్యక్రమంలో అసభ్య పదజాలం ఉపయోగించారంటూ నమోదైన కేసులో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనేకు ఊరట లభించింది. ఈ కేసు బాంబే హైకోర్టులో న్యాయమూర్తి రంజిత్ మోరే, అనుజా ప్రదు దేశాయ్ల ముందు విచారణకు వచ్చింది. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని దీపికా పదుకొనే ఈ నెల రెండో తేదీన బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు.
దీపికను అరెస్టు చేయొద్దు: కోర్టుసాక్షి
అసభ్య, అశ్లీల పదజాలం: దీపికా పడుకొనేకు కోర్టు ఊరటOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏఐబీ రోస్ట్ కార్యక్రమంలో అసభ్య పదజాలం ఉపయోగించారంటూ నమోదైన కేసులో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనేకు ఊరట లభించింది. ఈ కేసు బాంబే హైకోర్టులో న్యాయమూర్తి రంజిత్ మోరే, అనుజా ప్రదు దేశాయ్ల ముందు విచారణకు వచ్చింది. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని దీపికా పదుకొనే ఈ నెల రెండో తేదీన బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు.
దీపికను అరెస్టు చేయొద్దు: కోర్టు
అసభ్య, అశ్లీల పదజాలం: దీపికా పడుకొనేకు కోర్టు ఊరట
వెబ్ దునియా
వామ్మో... లోయలో పడిపోయేదే... ఎమీ జాక్సన్కి తృటిలో తప్పిన ప్రమాదం
వెబ్ దునియా
దక్షిణాది చిత్రసీమలో క్రేజీ బ్యూటీగా వెలుగుతున్న హాలీవుడ్ బ్యూటీ ఎమీ జాక్సన్. మదరాస పట్నం చిత్రం ద్వారా కోలీవుడ్కు పరిచయమైన ఈమెకు ఇక్కడ మంచి అవకాశాలే వస్తున్నాయి. ఇటీవల అమ్మడు టాలీవుడ్పైనా కన్నేసింది. ఇదిలా ఉంటే తమిళ, తెలుగు చిత్రాల్లో హాస్య నటుడిగా కనిపించే కరుణాకరన్ నిజ జీవితంలో అసలైన హీరోగా మారిపోయారు. పెద్ద సాహసమే ...
ప్రాణాలతో బయటపడిన హీరోయన్Vaartha
'ఐ' హీరోయిన్ అమీ జాక్సన్కి ప్రమాదంతెలుగువన్
ప్రాణాలతో బయటపడిన హీరోయిన్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దక్షిణాది చిత్రసీమలో క్రేజీ బ్యూటీగా వెలుగుతున్న హాలీవుడ్ బ్యూటీ ఎమీ జాక్సన్. మదరాస పట్నం చిత్రం ద్వారా కోలీవుడ్కు పరిచయమైన ఈమెకు ఇక్కడ మంచి అవకాశాలే వస్తున్నాయి. ఇటీవల అమ్మడు టాలీవుడ్పైనా కన్నేసింది. ఇదిలా ఉంటే తమిళ, తెలుగు చిత్రాల్లో హాస్య నటుడిగా కనిపించే కరుణాకరన్ నిజ జీవితంలో అసలైన హీరోగా మారిపోయారు. పెద్ద సాహసమే ...
ప్రాణాలతో బయటపడిన హీరోయన్
'ఐ' హీరోయిన్ అమీ జాక్సన్కి ప్రమాదం
ప్రాణాలతో బయటపడిన హీరోయిన్
వెబ్ దునియా
ఎడిటర్ కిషోర్ ఇకలేరు
సాక్షి
తమిళసినిమా: సినీ ఎడిటర్ కిషోర్ (37) శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఈరం చిత్రం ద్వారా ఎడిటర్గా పరిచయం అయిన కిషోర్ ఆడుగళం, పయనం, కాంచన, ఆరోహరణం, ఎంగేయుం ఎప్పోదుం, పరదేశి, ఎదిర్ నీశ్చల్ వంటి విజయవంతమైన చిత్రాలకు పని చేశారు. ఆడుగళం చిత్రానికి జాతీయ అవార్డును అందుకున్నారు. ఆ మధ్య విచారణై చిత్రానికి పని ...
'ఉలవచారు బిర్యానీ' ఎడిటర్ బ్రెయిన్ డెడ్.. అవయవాలు దానం..!వెబ్ దునియా
చిన్నవయస్సులోనే...: ప్రముఖ సినీ ఎడిటర్ మృతిFIlmiBeat Telugu
ప్రముఖ ఎడిటర్ కిషోర్ ఆకస్మిక మృతిPalli Batani
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
తమిళసినిమా: సినీ ఎడిటర్ కిషోర్ (37) శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఈరం చిత్రం ద్వారా ఎడిటర్గా పరిచయం అయిన కిషోర్ ఆడుగళం, పయనం, కాంచన, ఆరోహరణం, ఎంగేయుం ఎప్పోదుం, పరదేశి, ఎదిర్ నీశ్చల్ వంటి విజయవంతమైన చిత్రాలకు పని చేశారు. ఆడుగళం చిత్రానికి జాతీయ అవార్డును అందుకున్నారు. ఆ మధ్య విచారణై చిత్రానికి పని ...
'ఉలవచారు బిర్యానీ' ఎడిటర్ బ్రెయిన్ డెడ్.. అవయవాలు దానం..!
చిన్నవయస్సులోనే...: ప్రముఖ సినీ ఎడిటర్ మృతి
ప్రముఖ ఎడిటర్ కిషోర్ ఆకస్మిక మృతి
News4Andhra
మార్చి 12న గోపిచంద్ జిల్ ఆడియో గ్రాండ్ లాంచ్
News4Andhra
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా మిర్చి వంటి బ్లాక్ బస్టర్ తో తొలి ప్రయత్నమే సూపర్ సక్సెస్ అందుకున్న నిర్మాతలు వంశీ, ప్రమోద్ సంయుక్తంగా యువి క్రియేషన్స్ బ్యానర్ పై, లౌక్యం చిత్రంతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నగోపిచంద్ హీరోగా నిర్మిస్తున్న జిల్ చిత్ర ఆడియోను ఈనెల 12న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. సినీ ప్రముఖులు ...
ఇంకా మరిన్ని »
News4Andhra
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా మిర్చి వంటి బ్లాక్ బస్టర్ తో తొలి ప్రయత్నమే సూపర్ సక్సెస్ అందుకున్న నిర్మాతలు వంశీ, ప్రమోద్ సంయుక్తంగా యువి క్రియేషన్స్ బ్యానర్ పై, లౌక్యం చిత్రంతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నగోపిచంద్ హీరోగా నిర్మిస్తున్న జిల్ చిత్ర ఆడియోను ఈనెల 12న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. సినీ ప్రముఖులు ...
Namasthe Telangana
'వేర్ ఈజ్ విద్యాబాలన్'లో సన్నీలియోన్ చిందులు
Namasthe Telangana
హైదరాబాద్: ప్రిన్స్ హీరోగా తెరకెక్కుతున్న వేర్ ఈజ్ విద్యాబాలన్ సినిమాలో ప్రముఖ సెక్సీ తార,బాలీవుడ్ నటి సన్నీలియోన్ ను చిందులేయనున్నారు. ఈ సినిమాలో సన్నీలియోన్ పేరుతో ఓ పాట ఉంటుందట. సన్నిలియోన్ పేరుతో వచ్చే ఈ మాస్ మసాలా సాంగ్ను ప్రస్తుతం ఘాట్ చేస్తున్నారు. మాస్ మసాలా నేపథ్యంలో వస్తున్న ఈ పాటలో సన్నీలియోన్,నటి జెన్నీఫర్ తో ...
విద్యా బాలన్ కోసం సన్నీ లియోన్, జెన్నిఫర్ (ఫోటోస్)Neti Cinema
ఇంకో తెలుగు సినిమాలో సన్నిలియోన్ భజనFIlmiBeat Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్: ప్రిన్స్ హీరోగా తెరకెక్కుతున్న వేర్ ఈజ్ విద్యాబాలన్ సినిమాలో ప్రముఖ సెక్సీ తార,బాలీవుడ్ నటి సన్నీలియోన్ ను చిందులేయనున్నారు. ఈ సినిమాలో సన్నీలియోన్ పేరుతో ఓ పాట ఉంటుందట. సన్నిలియోన్ పేరుతో వచ్చే ఈ మాస్ మసాలా సాంగ్ను ప్రస్తుతం ఘాట్ చేస్తున్నారు. మాస్ మసాలా నేపథ్యంలో వస్తున్న ఈ పాటలో సన్నీలియోన్,నటి జెన్నీఫర్ తో ...
విద్యా బాలన్ కోసం సన్నీ లియోన్, జెన్నిఫర్ (ఫోటోస్)
ఇంకో తెలుగు సినిమాలో సన్నిలియోన్ భజన
沒有留言:
張貼留言