వెబ్ దునియా
పరీక్ష రాసిన పాపానికి దళిత యువతి సజీవదహనం!: యూపీలో ఘోరం!
వెబ్ దునియా
సభ్యసమాజం తలదించుకునే రీతిలో మరో దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. తాము వద్దన్నా పరీక్ష రాసిందన్న అక్కసుతో ఓ దళిత యువతి(17)పై కిరోసిన్ పోసి నలుగురు దుర్మార్గులు నిప్పంటించారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని ఖుషీనగర్ జిల్లా పత్తార్ దెవా గ్రామానికి చెందిన దళిత బాలిక(17) ఇంటర్ పరీక్షకు హాజరయ్యింది. అయితే ఆమెతోపాటు ...
దళిత బాలికపై అఘాయిత్యంVaartha
వద్దన్నా పరీక్ష రాసిందని.. దళిత యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించారుOneindia Telugu
తమను కాదని పరీక్ష రాసిందని...సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సభ్యసమాజం తలదించుకునే రీతిలో మరో దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. తాము వద్దన్నా పరీక్ష రాసిందన్న అక్కసుతో ఓ దళిత యువతి(17)పై కిరోసిన్ పోసి నలుగురు దుర్మార్గులు నిప్పంటించారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని ఖుషీనగర్ జిల్లా పత్తార్ దెవా గ్రామానికి చెందిన దళిత బాలిక(17) ఇంటర్ పరీక్షకు హాజరయ్యింది. అయితే ఆమెతోపాటు ...
దళిత బాలికపై అఘాయిత్యం
వద్దన్నా పరీక్ష రాసిందని.. దళిత యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు
తమను కాదని పరీక్ష రాసిందని...
వెబ్ దునియా
కేరళ అసెంబ్లీ స్పీకర్ కార్తికేయన్ కన్నుమూత..!
వెబ్ దునియా
కేరళ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ జి.కార్తికేయన్ కన్నుమూశారు. ఆయనకు 66 సంవత్సరాల వస్సు. గత కొంత కాలంగా కాలేయ కేన్సర్ తో బాధపడుతున్న ఆయన బెంగళూరులో చికిత్స పొందుతూ వచ్చారు. ఈ స్థితిలో వైద్యం ఫలించక కార్తికేయన్ తుదిశ్వాస విడిచారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృత దేహాన్ని శనివారం సాయంత్రం ...
కేరళ స్పీకర్ కన్నుమూతతెలుగువన్
కేరళ అసెంబ్లీ స్పీకర్ కన్నుమూతAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేరళ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ జి.కార్తికేయన్ కన్నుమూశారు. ఆయనకు 66 సంవత్సరాల వస్సు. గత కొంత కాలంగా కాలేయ కేన్సర్ తో బాధపడుతున్న ఆయన బెంగళూరులో చికిత్స పొందుతూ వచ్చారు. ఈ స్థితిలో వైద్యం ఫలించక కార్తికేయన్ తుదిశ్వాస విడిచారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృత దేహాన్ని శనివారం సాయంత్రం ...
కేరళ స్పీకర్ కన్నుమూత
కేరళ అసెంబ్లీ స్పీకర్ కన్నుమూత
సాక్షి
మానవతా దృక్పథంతో చూడాలి
సాక్షి
కొలంబో: శ్రీలంక జలాల్లోకి పొరపాటుగా ప్రవేశిస్తున్న భారత జాలర్ల అంశాన్ని మానవతా దృక్పథంతో చూడాలని.. అది వారి జీవనాధారానికి సంబంధించినదని శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ సింఘేకు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విజ్ఞప్తి చేశారు. ఇటలీ నావికులతో భారత జాలర్లను పోల్చడం సరికాదని స్పష్టం చేశారు. శ్రీలంకలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ...
అది జీవనోపాధికి సంబంధించిన సమస్యAndhrabhoomi
భారత్కు చెడ్డరోజులు: కాంగ్రెస్Namasthe Telangana
గీతదాటితే భారత జాలర్లను కాల్చేస్తాం: శ్రీలంక ప్రధాని విక్రమ సింగేవెబ్ దునియా
TV5
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
కొలంబో: శ్రీలంక జలాల్లోకి పొరపాటుగా ప్రవేశిస్తున్న భారత జాలర్ల అంశాన్ని మానవతా దృక్పథంతో చూడాలని.. అది వారి జీవనాధారానికి సంబంధించినదని శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ సింఘేకు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విజ్ఞప్తి చేశారు. ఇటలీ నావికులతో భారత జాలర్లను పోల్చడం సరికాదని స్పష్టం చేశారు. శ్రీలంకలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ...
అది జీవనోపాధికి సంబంధించిన సమస్య
భారత్కు చెడ్డరోజులు: కాంగ్రెస్
గీతదాటితే భారత జాలర్లను కాల్చేస్తాం: శ్రీలంక ప్రధాని విక్రమ సింగే
వెబ్ దునియా
కోలుకున్న రాజ్నాథ్ సింగ్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్..!
వెబ్ దునియా
గుండె నొప్పి కారణంగా ఆస్పత్రిలో చేరిన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిశ్చార్జ్ అయ్యారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ శనివారం ఉదయం అకస్మాత్తుగా అస్వస్థతకు గురైయ్యారు. దీంతో ఆయనను గుర్గావ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ ఆయనకు నాలుగు గంటల పాటు ఐసీయూలో ఉంచి వైద్యం అందించారు. ఆ తర్వాత ...
ఆస్పత్రి నుంచి రాజ్నాథ్సింగ్ డిశ్చార్జీNamasthe Telangana
రాజ్నాధ్ సింగ్కు హార్ట్ ప్రాబ్లమ్News4Andhra
రాజ్నాథ్సింగ్కు అస్వస్థతVaartha
తెలుగువన్
Andhrabhoomi
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గుండె నొప్పి కారణంగా ఆస్పత్రిలో చేరిన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిశ్చార్జ్ అయ్యారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ శనివారం ఉదయం అకస్మాత్తుగా అస్వస్థతకు గురైయ్యారు. దీంతో ఆయనను గుర్గావ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ ఆయనకు నాలుగు గంటల పాటు ఐసీయూలో ఉంచి వైద్యం అందించారు. ఆ తర్వాత ...
ఆస్పత్రి నుంచి రాజ్నాథ్సింగ్ డిశ్చార్జీ
రాజ్నాధ్ సింగ్కు హార్ట్ ప్రాబ్లమ్
రాజ్నాథ్సింగ్కు అస్వస్థత
FIlmiBeat Telugu
విమాన ప్రమాదం ...హాలీవుడ్ నటుడు ఫోర్డ్కు గాయాలు
FIlmiBeat Telugu
లాస్ ఏంజిలెస్: హాలీవుడ్ నటుడు హ్యారిసన్ ఫోర్డ్ (72) శుక్రవారం అమెరికాలో ఒక విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన నడుపుతున్న చిన్నపాటి విమానం ఒకటి కాలిఫోర్నియాలో కూలిపోయింది. ఫోర్డ్ నడుపుతున్న విమానం రెండో ప్రపంచ యుద్ధం నాటిది. శాంటా మోనికా విమానాశ్రయం నుంచి అది టేకాఫ్ అయ్యింది. కొద్దిసేపటికే ఇంజిన్ మొరాయించింది.
హారీసన్ ఫోర్డుకు విమాన ప్రమాదం.. క్రాష్ ల్యాండింగ్ చేసిన హీరోవెబ్ దునియా
విమాన ప్రమాదంలో హారిసన్ ఫోర్డ్కు గాయాలుAndhrabhoomi
హాలీవుడ్ స్టార్కు తప్పిన ప్రమాదంNamasthe Telangana
తెలుగువన్
సాక్షి
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
FIlmiBeat Telugu
లాస్ ఏంజిలెస్: హాలీవుడ్ నటుడు హ్యారిసన్ ఫోర్డ్ (72) శుక్రవారం అమెరికాలో ఒక విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన నడుపుతున్న చిన్నపాటి విమానం ఒకటి కాలిఫోర్నియాలో కూలిపోయింది. ఫోర్డ్ నడుపుతున్న విమానం రెండో ప్రపంచ యుద్ధం నాటిది. శాంటా మోనికా విమానాశ్రయం నుంచి అది టేకాఫ్ అయ్యింది. కొద్దిసేపటికే ఇంజిన్ మొరాయించింది.
హారీసన్ ఫోర్డుకు విమాన ప్రమాదం.. క్రాష్ ల్యాండింగ్ చేసిన హీరో
విమాన ప్రమాదంలో హారిసన్ ఫోర్డ్కు గాయాలు
హాలీవుడ్ స్టార్కు తప్పిన ప్రమాదం
సాక్షి
కేంద్ర బలగాల వైఫల్యం వల్లే..
సాక్షి
కొహిమా/న్యూఢిల్లీ: నాగాలాండ్లోని దిమాపూర్లో రేప్ నిందితుడిని కొట్టి చంపిన ఘటన అస్సాం-కేంద్ర ప్రభుత్వం మధ్య చిచ్చుకు దారితీస్తోంది. జైలు కేంద్ర బలగాల అధీనంలో ఉందని, ఆందోళనకారులు కారాగారంపైకి దూసుకురాకుండా నిలువరించడంలో ఆ బలగాలు విఫలమయ్యాయని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఆరోపించారు. ఈ ఘటనకు కేంద్ర బలగాలే కారణమని ...
ఈశాన్య భారతం రగులుతోందిTV5
రేపిస్టు హత్యపై విచారణకు ఆదేశించిన నాగాలాండ్ దిమాపూర్లో కర్ఫ్యూ విధింపుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దిమాపూర్లో ఘర్షణలుVaartha
Namasthe Telangana
Andhrabhoomi
వెబ్ దునియా
అన్ని 23 వార్తల కథనాలు »
సాక్షి
కొహిమా/న్యూఢిల్లీ: నాగాలాండ్లోని దిమాపూర్లో రేప్ నిందితుడిని కొట్టి చంపిన ఘటన అస్సాం-కేంద్ర ప్రభుత్వం మధ్య చిచ్చుకు దారితీస్తోంది. జైలు కేంద్ర బలగాల అధీనంలో ఉందని, ఆందోళనకారులు కారాగారంపైకి దూసుకురాకుండా నిలువరించడంలో ఆ బలగాలు విఫలమయ్యాయని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఆరోపించారు. ఈ ఘటనకు కేంద్ర బలగాలే కారణమని ...
ఈశాన్య భారతం రగులుతోంది
రేపిస్టు హత్యపై విచారణకు ఆదేశించిన నాగాలాండ్ దిమాపూర్లో కర్ఫ్యూ విధింపు
దిమాపూర్లో ఘర్షణలు
Vaartha
నిర్భయ డాక్యుమెంటరీ ప్రసారంపై నిషేధం ఎత్తివేయండి
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: నిర్భయ గ్యాంగ్రేప్ ఘటన ఆధారంగా రూపొందిన ఇండియాన్ డాటర్ డాక్యుమెంటరీ ప్రసారంపై విధించిన నిషేధం ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వానికి భారత ఎడిటిర్స్ గిల్డ్ విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఈ డాక్యుమెంటరీని భారత్ మినహా మిగతా దేశాల్లో ప్రసారం చేసిన విషయం విదితమే. బాధిత స్త్రీ అనుభవించిన క్షోభ, ప్రదర్శించిన తెగువలను ఆ ...
నిర్భయ 'ఇండియాస్ డాటర్'లో ఏముంది..?News4Andhra
'ఇండియాస్ డాటర్'లో ఏముంది?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'నిర్భయ డాక్యుమెంటరీ ప్రసారంపై నిషేధం ఎత్తివేయండి'సాక్షి
వెబ్ దునియా
Teluguwishesh
10tv
అన్ని 50 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: నిర్భయ గ్యాంగ్రేప్ ఘటన ఆధారంగా రూపొందిన ఇండియాన్ డాటర్ డాక్యుమెంటరీ ప్రసారంపై విధించిన నిషేధం ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వానికి భారత ఎడిటిర్స్ గిల్డ్ విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఈ డాక్యుమెంటరీని భారత్ మినహా మిగతా దేశాల్లో ప్రసారం చేసిన విషయం విదితమే. బాధిత స్త్రీ అనుభవించిన క్షోభ, ప్రదర్శించిన తెగువలను ఆ ...
నిర్భయ 'ఇండియాస్ డాటర్'లో ఏముంది..?
'ఇండియాస్ డాటర్'లో ఏముంది?
'నిర్భయ డాక్యుమెంటరీ ప్రసారంపై నిషేధం ఎత్తివేయండి'
సాక్షి
ఈ 'ఆద్మీ' కూడా ఆ తానులో ముక్కేనా?
సాక్షి
సంక్షోభ సమయంలోనూ ఎంతో హుందాగా వ్యవహరించిన యోగేంద్ర యాదవ్ను, ప్రశాంత భూషణ్లను కీలక కమిటీ నుంచి మొరటుగా తొలగించిన తీరు తొలిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ విశ్వసనీయతను దెబ్బతీసింది. అన్ని పార్టీల కంటే తామే పరిశుద్ధులమని చెప్పుకుంటున్న వారి ఔద్ధత్యానికి గండిపడింది. మన ఇతర రాజకీయ పార్టీలలాగే సంకుచితం గానూ, వంచనాత్మకం గానూ ...
స్పష్టత రాని 'ఆప్' ప్రయోగంAndhrabhoomi
ప్రత్యేకం: ముందు వివాదాలు.. తరువాత ఆప్Teluguwishesh
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సంక్షోభ సమయంలోనూ ఎంతో హుందాగా వ్యవహరించిన యోగేంద్ర యాదవ్ను, ప్రశాంత భూషణ్లను కీలక కమిటీ నుంచి మొరటుగా తొలగించిన తీరు తొలిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ విశ్వసనీయతను దెబ్బతీసింది. అన్ని పార్టీల కంటే తామే పరిశుద్ధులమని చెప్పుకుంటున్న వారి ఔద్ధత్యానికి గండిపడింది. మన ఇతర రాజకీయ పార్టీలలాగే సంకుచితం గానూ, వంచనాత్మకం గానూ ...
స్పష్టత రాని 'ఆప్' ప్రయోగం
ప్రత్యేకం: ముందు వివాదాలు.. తరువాత ఆప్
దాన్వే రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి
వెబ్ దునియా
కేంద్ర సహాయ మంత్రి రావ్ సాహెబ్ దాదారావ్ దాన్వే రాజీనామాను రాష్ట్రపతి శుక్రవారం ఆమోదించారు. మహరాష్ట్ర బీజేపీ చీఫ్ గా నియమితులైన ఆయన కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పుకున్నారు. దీంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. మహారాష్ట్ర బీజేపీ చీఫ్గా పనిచేసిన దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి కావడంతో దాన్వే పార్టీ రాష్ట్ర శాఖ పగ్గాలు ...
కేంద్ర మంత్రి దానే్వ రాజీనామాAndhrabhoomi
కేంద్రమంత్రి దాన్వే రాజీనామాకు రాష్ట్రపతి ఓకేసాక్షి
కేంద్రమంత్రి దన్వే రాజీనామా ఆమోదంతెలుగువన్
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేంద్ర సహాయ మంత్రి రావ్ సాహెబ్ దాదారావ్ దాన్వే రాజీనామాను రాష్ట్రపతి శుక్రవారం ఆమోదించారు. మహరాష్ట్ర బీజేపీ చీఫ్ గా నియమితులైన ఆయన కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పుకున్నారు. దీంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. మహారాష్ట్ర బీజేపీ చీఫ్గా పనిచేసిన దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి కావడంతో దాన్వే పార్టీ రాష్ట్ర శాఖ పగ్గాలు ...
కేంద్ర మంత్రి దానే్వ రాజీనామా
కేంద్రమంత్రి దాన్వే రాజీనామాకు రాష్ట్రపతి ఓకే
కేంద్రమంత్రి దన్వే రాజీనామా ఆమోదం
Namasthe Telangana
మాజీ ముఖ్యమంత్రి మృతి
తెలుగువన్
బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రామ్ సుందర్ దాస్ హోలీ రోజున పాట్నాలో మరణించారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. రామ్ సుందర్ దాస్ 1979 నుంచి 1980 వరకు తొమ్మది నెలల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన బీహార్కి 18వ ముఖ్యమంత్రి. వయోభారం వల్ల కలిగిన అనారోగ్యంతో ఆయన గత కొంతకాలంగా బాధపడుతున్నారు. ఆయన జనతాదళ్ (యునైటడ్)కి చెందిన ...
బీహార్ మాజీ ముఖ్యమంత్రి రామ్ సుందర్ దాస్ ఇకలేరు.!వెబ్ దునియా
బీహార్ మాజీ సీఎం రామ్ సుందర్ మృతిNamasthe Telangana
బీహార్ మాజీ సీఎం కన్నుమూతసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
తెలుగువన్
బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రామ్ సుందర్ దాస్ హోలీ రోజున పాట్నాలో మరణించారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. రామ్ సుందర్ దాస్ 1979 నుంచి 1980 వరకు తొమ్మది నెలల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన బీహార్కి 18వ ముఖ్యమంత్రి. వయోభారం వల్ల కలిగిన అనారోగ్యంతో ఆయన గత కొంతకాలంగా బాధపడుతున్నారు. ఆయన జనతాదళ్ (యునైటడ్)కి చెందిన ...
బీహార్ మాజీ ముఖ్యమంత్రి రామ్ సుందర్ దాస్ ఇకలేరు.!
బీహార్ మాజీ సీఎం రామ్ సుందర్ మృతి
బీహార్ మాజీ సీఎం కన్నుమూత
沒有留言:
張貼留言