2015年3月6日 星期五

2015-03-07 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
ఆరుగురి జీవితాల్లో వెలుగు   
వెబ్ దునియా
ఓ యువకుడి అవయవదానం ఆరుమందిలో వెలుగు నింపింది. తాను మరణించి ఉండవచ్చుగాక, అతని అవయవాలు మాత్రం జీవించే ఉన్నాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఆరుగురిలో అతని అవయవాలు బతికే ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు, అవయవ మార్పిడి చాలా అరుదుగా జరిగేది. కాని ఇప్పుడి అవగాహన పెరిగింది. దానం చేసే వారు పెరుగుతున్నారు. దేశవ్యాప్తంగా ఇటీవల పెద్ద నగరాలలోనే ...

ఆరుగురి జీవితాల్లో 'మణి'దీపం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మంగళగిరి టు చెన్నై గుండె రవాణా: మణికంఠ మృత్యుంజయుడు   Oneindia Telugu
మరణిస్తూ జీవం పోసిన మణికంఠ   TV5
సాక్షి   
అన్ని 19 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇదీ మన మంచికే!   
సాక్షి
ప్రపంచకప్‌లో తొలిసారి భారత్ కాస్త తడబడింది. వెస్టిండీస్‌పై ముక్కీ మూలిగి గెలిచామనే భావన చాలామందికి కలిగింది. ఇప్పటివరకు టోర్నీలో అన్నీ భారీ స్కోర్ల మ్యాచ్‌లు చూస్తున్న అభిమానులు ఇలా భావించడం సహజమే. కానీ భారత్, వెస్టిండీస్ మ్యాచ్ ద్వారా ఆస్ట్రేలియాలో ఉండే అసలు సిసలు వికెట్ బయటకొచ్చింది. ఇన్నాళ్లూ డ్రాప్ ఇన్ పిచ్‌ల మీద ఆడుతున్న ...

వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం   Vaartha
వెస్టెండీస్‌పై భారత్ గెలుపు   Andhrabhoomi
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్   TV5
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Oneindia Telugu   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఉత్కంఠభరితంగా భారత్-విండీస్ మ్యాచ్   
సాక్షి
పెర్త్: ఏకపక్షంగా జరుగుతుందనుకున్న భారత్-వెస్టిండీస్ ఉత్కంఠభరితంగా మారింది. 183 పరుగులు లక్ష్యాన్ని ఛేదించేందుకు టీమిండియా తంటాలు పడుతోంది. 38 ఓవర్లలో భారత్ 6 వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది. ధోని(34), అశ్విన్(13) క్రీజ్ లో ఉన్నారు. విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండడంతో భారత్ బ్యాట్స్ మెన్ పరుగులు చేసేందుకు ...

తొలి వికెట్ కోల్పోయిన విండీస్ 8/1   Namasthe Telangana
భారత్ వరుసగా నల్గోవ విజయం   Telangana99
20 పరుగులకే ఓపెనర్లు అవుట్... 40 దాటిన స్కోరు...   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
TV5   
అన్ని 46 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
స్కాట్లాండ్ పై బంగ్లాదేశ్ విజయం   
సాక్షి
నెల్సన్: ప్రపంచకప్ భాగంగా గ్రూప్-ఏలో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ చేతిలో 6 వికెట్ల తేడాతో స్కాట్లాండ్ ఓటమి చవిచూసింది. బంగ్లాదేశ్ సమిష్టిగా రాణించి భారీ విజయాన్ని అందుకుంది. స్కాట్లాండ్ నిర్దేశించిన 319 పరుగుల లక్ష్యాన్ని 48.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ కు ఇదే అతిపెద్ద ఛేదన. స్కాట్లాండ్ పై ...

బంగ్లాదేశ్ ఘన విజయం   Andhrabhoomi
స్కాట్లాండ్ 318: ఐనా బంగ్లా చేతిలో ఓటమి   thatsCricket Telugu
స్కాట్లాండ్‌పై బంగ్లాదేశ్ విజయం   Namasthe Telangana

అన్ని 48 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
స్పోర్ట్స్ జర్నలిస్ట్‌పై నోరు పారేసుకున్న కోహ్లీ.. బీసీసీఐ వార్నింగ్!   
వెబ్ దునియా
స్పోర్ట్స్ జర్నలిస్ట్‌పై నోరు పారేసుకున్న టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్ ఇచ్చింది. జట్టు పరువు, ప్రతిష్ఠలు పెంచే రీతిలో ప్రవర్తించాలే తప్ప ఇలాంటి వివాదాల జోలికి వెళ్లకూడదని బీసీసీఐ పేర్కొంది. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తగా మసలుకోవాలని సూచించింది. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ...

జట్టు గౌరవం కాపాడు...   సాక్షి
విరాట్ కోహ్లీని మందలించిన బీసీసీఐ   Namasthe Telangana
జర్నలిస్ట్‌ను తిట్టిన కోహ్లీకి బీసీసీఐ హెచ్చరిక: లారా, లక్ష్మణ్‌ల సూచన   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
బ్యాటింగ్ మెరుగుపడాలి   
Andhrabhoomi
పెర్త్, మార్చి 6: బ్యాటింగ్‌ను మెరుగుపరచుకోవాలని యువ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు భారత క్రికెట్ జట్టు మహేంద్ర సింగ్ ధోనీ హితవు పలికాడు. శుక్రవారం వెస్టిండీస్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత అతను మాట్లాడుతూ పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లపై జడేజా వరుసగా 3, 2, 13 చొప్పున పరుగులు చేసిన విషయాన్ని ప్రస్తావించాడు. బ్యాటింగ్‌లో ...

పేస్ 'పరీక్ష'లో పాస్!   సాక్షి
182 పరుగులకు వెస్టిండీస్ ఆలౌట్   Namasthe Telangana
చెప్పకుండానే: ధోనీ వ్యూహానికి చిక్కిన క్రిస్ గేల్, భారత్‌పై అంతంతే   Oneindia Telugu

అన్ని 9 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
ఆస్ట్రేలియా రికార్డు విజయం   
Andhrabhoomi
క్రికెట్ చాంపియన్‌షిప్‌లో బుధవారం రికార్డుల మోత మోగింది. అఫ్గానిస్తాన్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విశ్వరూపాన్ని ప్రదర్శించింది. చెలరేగిపోయిన డేవిడ్ వార్నర్ 176 పరుగులు సాధించగా, ఆసీస్ 6 వికెట్లకు 417 పరుగులు చేసి, ప్రపంచ కప్‌లో అత్యధిక స్కోరును నమోదు చేసింది. అనంతరం అఫ్గానిస్తాన్ 142 పరుగులకు ఆలౌట్‌కావడంతో, ఆసీస్ 275 పరుగుల ...

వరల్డ్ కప్‌లో భారత్ రికార్డు బద్ధలు..417తో ఆస్ట్రేలియా హైయెస్ట్ స్కోర్!   వెబ్ దునియా
ప్రపంచ కప్: భారత రికార్డును బ్రేక్ చేసిన ఆస్ట్రేలియా   Oneindia Telugu
ఆఫ్ఘాన్‌పై ఆస్ట్రేలియా భారీ విజయం   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఖైదీలకు క్రికెట్ ఫీవర్.. జైళ్లలో వరల్డ్ కప్ వీక్షణ..! 150 టీవీలు ఏర్పాటు..!   
వెబ్ దునియా
భారత క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానులు అందరూ టీవీలకు అతుక్కుపోతారు. అందునా ప్రస్తుతం ప్రపంచకప్, ముఖ్యంగా శుక్రవారం భారత్, వెస్టిండీస్ మ్యాచ్ జరుగుతుండడంతో క్రికెట్ ఫీవర్ నెలకొంది. ఈ నేపథ్యంలో, హైదరాబాదులోని చంచల్ గూడ, చర్లపల్లి జైళ్లలోని ఖైదీలకు కూడా ఈ మ్యాచ్ చూసే అవకాశం కల్పించారు. ఈ రెండు జైళ్లలోని ఖైదీలకు ...

వరల్డ్ కప్ ఫీవర్: జైళ్లలో ఖైదీలకు కూడా అనుమతి   Oneindia Telugu
మన మ్యాచ్.. ఖైదీలూ చూస్తున్నారు!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Vaartha
   
అఫ్ఘానిస్థాన్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం   
Vaartha
పెర్త్‌ : వరల్డ్‌ కప్‌లో భాగంగా లీగ్‌లో గ్రూపు ఎ లో బుధవారం అఫ్ఘానిస్థాన్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. కాగా ఏక పక్షంగా సాగిన మ్యాచ్‌లో కంగారూలు 275 పరుగుల భారీ తేడాతో ఆఫ్ఘాన్‌పై గెలుపొందారు. వన్డే క్రికెట్‌లో పరుగుల తేడాలో ఆస్ట్రేలియాకు ఇదే భారీ విజయం.గతంలో నంబియాపై 256 పరుగులు తేడాతో గెలిచిన కంగారూలు ఆ రికార్డును ...

వార్నర్ నంబర్ వన్..   Andhrabhoomi
ఈసారి ఆసీస్...   సాక్షి

అన్ని 40 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భారత బౌలర్ల ధాటికి విండీస్ విలవిల: 182 పరుగులకే ఆలౌట్!   
వెబ్ దునియా
టీమిండియా బౌలర్ల ధాటికి వెస్టిండీస్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. భారత్‌కు 183 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన కరీబియన్ టీమ్ 44.2 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌటైంది. విండీస్ టాప్ ఆర్డర్ ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. కెప్టెన్ హోల్డర్ అర్ధసెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో వన్డేల్లో ...

బౌలర్లు ఆదరగొట్టేశారు.. ఇండియా టార్గెట్ 183   News4Andhra
భారత్, వెస్టిండీస్ మ్యచ్   సాక్షి
టీమిండియా బౌలర్ల ధాటికి కంగుతిన్న కరేబియన్లు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言