2015年3月6日 星期五

2015-03-07 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
ప్రధాని విదేశీ పర్యటన ఫిక్స్.. మారిషస్, సీషెల్స్ ఆపై శ్రీలంక   
వెబ్ దునియా
ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ఖరారయ్యింది. ఒకేమారు మూడు దేశాలు చుట్టి రానున్నారు. ఐదు రోజుల పాటు ఆయన పర్యటన సాగుతుంది. పక్కనున్న దేశాలతో స్నేహభావంతో మెలగడంలో భాగంగా ఆయన ఈ పర్యటన జరుపునున్నారు. విదేశీ పర్యటన కోసం ఈ నెల 10న ఇక్కడ నుంచి బయలు దేరి 14తో తన పర్యటనను ముగిస్తారు. వివరాలిలా ఉన్నాయి. ఈనెల 10వ తేదీ సీషెల్స్, ...

10 నుంచి ప్రధాని విదేశీ పర్యటన   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
దక్షిణ కొరియాలో అమెరికా రాయబారిపై దాడి   
వెబ్ దునియా
దక్షిణ, ఉత్తరకొరియాలు విలీనం కావాలంటూ అమెరికా రాయబారిపై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. ముఖంపైన, చేతిపైన గాయాలయ్యాయి. ఆయనపై దాడిని అమెరికా అధ్యక్షుడు ఖండించాడు. వివరాలిలా ఉన్నాయి. సౌత్ కొరియా లోని అమెరికా రాయబారి మార్క్ లిప్పర్ట్ ఉదయం బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో వుండగా ఆయనపై ఓ దుండగుడు దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో లిప్పర్ట్ ...

అమెరికా రాయబారిపై దాడి   Namasthe Telangana
లిప్పర్ట్ త్వరగా కోలుకోవాలని ఒబామా అకాంక్ష   Teluguwishesh
అమెరికా రాయబారిపై కత్తితో దాడి   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కోట్ల ఏళ్ల కిందట మార్స్‌పై మహా సముద్రం   
సాక్షి
వాషింగ్టన్: అరుణగ్రహంపై నీటి జాడల కోసం అన్వేషిస్తున్న అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఓ ఆసక్తికర విషయాన్ని కనుగొంది. సుమారు 430 కోట్ల సంవత్సరాల క్రితం మార్స్‌పై మహా సముద్రం ఉండేదని...అరుణగ్రహం ఉపరితలాన్ని సుమారు 450 అడుగుల మేర ముంచేంత స్థాయిలో అందులో నీరు ఉండేదని గుర్తించింది. అందులోని నీటి పరిమాణం భూమిపై ఉన్న ఆర్కిటిక్ ...

మార్స్ పైన మహా సముద్రం, ఆర్కిటిక్ కంటే పెద్దగా ఉండేది   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పాక్ మహిళకు అమెరికా అవార్డు.. సాహస స్త్రీగా ఎంపిక..!   
వెబ్ దునియా
పాకిస్థాన్ దేశ మహిళలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పెరుగుతోంది. గత ఏడాది అక్షర సాహసి యూసఫ్ జాయ్ మలాలాకు అత్యున్నత నోబెల్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశానికి చెందిన మరో మహిళకు అమెరికా అవార్డు దక్కింది. పాక్‌లో ఓ ఎన్జీవో సంస్థను స్థాపించి తమ దేశంతోపాటు అంతర్జాతీయంగా మహిళల హక్కుల కోసం నిత్యం పోరాడుతున్న ...

పాక్ మహిళకు అంతర్జాతీయ సాహస అవార్డు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సెలవుల జాబితాలో ముస్లిం పండుగలకు చోటు, దీపావళికి లేదు: హిందువులు ఆగ్రహం   
Oneindia Telugu
న్యూయార్క్: న్యూయార్క్ నగర మేయర్ డి బ్లాసియో హిందువులు ఆగ్రహనికి గురయ్యారు. ఇందుకు కారణం మంగళవారం ప్రకటించిన ప్రభుత్వ సెలవుల జాబితాలో దీపావళి పండుగ లేకపోవడంతో స్ధానికంగా ఉన్న హిందువులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అంతేకాదు ముస్లింల పండుగలైన ఈద్-ఉల్-ఫితర్, ఈద్ అల్-అదాలకు ప్రభుత్వ సెలవుల జాబితాలో చేర్చిన అధికారులు దీపావళి ...

దీపావళికి సెలవివ్వని మేయర్   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేపాల్లో జారిపోయిన విమానం.. ప్రయాణీకుల్లో ఆందోళన   
వెబ్ దునియా
మరో భారీ విమాన ప్రమాదం తప్పింది. రన్ వే మీదు నుంచి విమానం జారిపోయింది. అది ఎక్కడు వెళ్లుతోందో దేనిని ఢీకొంటుందో కూడా తెలియని స్థితి నెలకొంది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పచ్చికపైకి జారిపోయి నిలిచిపోవడంతో బతుకు జీవుడా అంటూ అక్కడ నుంచి పరుగులు పెట్టారు. వివరాలిలా ఉన్నాయి. టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి ...

నేపాల్‌లో విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం   సాక్షి
తృటిలో తప్పిన విమాన ప్రమాదం   Andhrabhoomi
రన్ వే నుంచి జారిన విమానం   Vaartha
Oneindia Telugu   
అన్ని 6 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
ఇరాక్ పురాతన నగరం నెమ్రుద్‌లో ఐఎస్ దాడులు   
Andhrabhoomi
బాగ్దాద్, మార్చి 6: ఇరాక్‌లో చారిత్రక వారసత్వ ప్రదేశాలపై దాడులు జరుపుతున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) తీవ్రవాదులు తాజాగా అస్సిరియన్ యుగానికి చెందిన పురాతన నగరం నెమ్రుద్‌ను ధ్వంసం చేశారని ప్రభుత్వం వెల్లడించింది. ఐఎస్ తీవ్రవాదులు భారీ వాహనాలతో దాడులకు తెగబడి ఈ నగరాన్ని ధ్వంసం చేశారని ఇరాక్ పర్యాటక, పురావస్తు మంత్రిత్వ శాఖ ...

ఇరాక్‌లో ప్రాచీన నగరం నేలమట్టం   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


10 నుంచి మోదీ విదేశీ పర్యటన   
Andhrabhoomi
న్యూఢిల్లీ, మార్చి 6: ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 10న మూడు దేశాల్లో పర్యటనకు వెళ్తున్నారు. సీషెల్స్, మారిషస్, శ్రీలంక దేశాల్లో పర్యటిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇంతకు ముందు మోదీ మాల్దీవుల్లోనూ పర్యటిస్తారని ప్రకటించినప్పటికీ తాజా షెడ్యూల్‌లో దాని ప్రస్తావనే లేదు. ప్రధాన మంత్రి మోదీ 2015లో చేస్తున్న తొలి ...

జాఫ్నాను సందర్శించనున్న మోదీ   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అమెరికాలో త్వరలో ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్   
సాక్షి
రాయికల్: అమెరికాలో త్వరలోనే ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్‌ను ప్రారంభించనున్నట్లు ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ అధ్యక్షుడు కూర్మాచలం అనిల్ బుధవారం తెలిపారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు వివిధ దేశాల్లోని ఎన్నారైలు ముందుకు వస్తున్నారన్నారు. సభ్యత్వం తీసుకునేందుకు శాఖను ప్రారంభించాలని కోరుతూ ఈ మెయిల్ ...

సభ్యత్వానికి ఎన్నారైల ఉత్సాహం.. త్వరలో టీఆర్‌ఎస్ అమెరికా శాఖ..!   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
అమెరికా ఆస్పత్రిలో 'సూపర్‌బగ్'   
సాక్షి
లాస్ ఏంజెలిస్ : హాలీవుడ్ సెలబ్రిటీల చికిత్సకు పేరుపొందిన సెడార్-సినాయ్ మెడికల్ సెంటర్‌లో చికిత్సకు లొంగని 'సూపర్‌బగ్' పట్ల గురువారం నాడు అప్రమత్తత ప్రకటించారు. వైద్య పరిభాషలో 'కార్బాపీనెమ్-రెసిస్టెంట్ ఎంటరోబ్యాక్టీరియాసియా బ్యాక్టీరియా (సీఆర్‌ఈ)గా వ్యవహరించే ఈ సూపర్‌బగ్ నలుగురు రోగులకు సోకినట్టు నిర్ధారించామని ఆస్ప్రత్రి ...

అమెరికాలో సూపర్‌బగ్ వైరాస్ కలకలం   TV5

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言