2015年3月6日 星期五

2015-03-07 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
హారీసన్ ఫోర్డుకు విమాన ప్రమాదం.. క్రాష్ ల్యాండింగ్ చేసిన హీరో   
వెబ్ దునియా
స్టార్ వార్స్ సిరీస్ సినిమాల్లో, ఎయిర్‌ఫోర్స్ వన్ సినిమాలో స్వయంగా స్టంట్లు చేసిన హారిసన్ ఫోర్డ్ నిజజీవితంలో కూడా ఫీట్లు చేయాల్సి వచ్చింది. తాను ప్రయాణిస్తున్న సింగిల్ ఇంజన్ విమానం అకస్మాత్తుగా మొరాయింది. దానిని చాకచక్యంగా గోల్ప్ కోర్టులో క్రాష్ ల్యాండింగ్ చేసి పరోక్షంగా పలువురి ప్రాణాలు కాపాడాడు. ఆయన రెండో ...

హారిసన్ ఫోర్డ్‌కి విమాన ప్రమాదం... గాయాలు   తెలుగువన్

అన్ని 13 వార్తల కథనాలు »   


దాన్వే రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి   
వెబ్ దునియా
కేంద్ర సహాయ మంత్రి రావ్ సాహెబ్ దాదారావ్ దాన్వే రాజీనామాను రాష్ట్రపతి శుక్రవారం ఆమోదించారు. మహరాష్ట్ర బీజేపీ చీఫ్ గా నియమితులైన ఆయన కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పుకున్నారు. దీంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌గా పనిచేసిన దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి కావడంతో దాన్వే పార్టీ రాష్ట్ర శాఖ పగ్గాలు ...

కేంద్ర మంత్రి దానే్వ రాజీనామా   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వైకాపా నేత కొత్తపల్లి సుబ్బారాయుడిపై చీటింగ్   
వెబ్ దునియా
మాజీ మంత్రి, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వైకాపా సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడిపై సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసింది. సుబ్బారాయుడు నకిలీ డాక్యుమెంట్లతో 22 చేపల చెరువుల పెంపకానికి.. నరసాపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ 5.75 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ రుణం తీసుకునేందుకు ఆయన సమర్పించిన డాక్యుమెంట్లన్ని నకిలీవి ...

మాజీ మంత్రి, వైకాపా నేతపై సీబీఐ చీటింగ్ కేసు   Palli Batani
వైకాపా నేతపై సీబీఐ కేసు నమోదు   TV5
వైకాపా నేతపై సీబీఐ కేసు   తెలుగువన్

అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఎపికి తక్కువ నిధులా, హోదాపై ఆలోచిస్తాం: రాజ్‌నాథ్   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్కువ నిధులు అనే ప్రశ్నకు అవకాశమే లేదని కేంద్ర కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. రాజ్‌నాథ్‌ నివాసంలో శుక్రవారం హోలీ పండుగ అత్యంత సందడిగా జరిగింది. బీజేపీ నాయకులు, అనుచరులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రాజ్‌నాథ్‌ నివాసంలో హోలీ సంబరాలు ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
దిమాపూర్‌లో టెన్షన్ టెన్షన్   
Namasthe Telangana
గువాహటి, మార్చి 6: నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో యువతిపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని స్థానికులు జైలునుంచి బయటకు లాక్కొచ్చి కొట్టిచంపిన ఘటనతో నాగాలాండ్, అసోం రాష్ర్టాల్లో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రెండు రాష్ర్టాల్లో హై అలర్ట్ ప్రకటించారు. నాగా యువతిపై లైంగికదాడికి ...

దిమాపూర్‌ దాడి!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 17 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
మాజీ ముఖ్యమంత్రి మృతి   
తెలుగువన్
బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రామ్ సుందర్ దాస్ హోలీ రోజున పాట్నాలో మరణించారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. రామ్ సుందర్ దాస్ 1979 నుంచి 1980 వరకు తొమ్మది నెలల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన బీహార్‌కి 18వ ముఖ్యమంత్రి. వయోభారం వల్ల కలిగిన అనారోగ్యంతో ఆయన గత కొంతకాలంగా బాధపడుతున్నారు. ఆయన జనతాదళ్ (యునైటడ్)కి చెందిన ...

బీహార్ మాజీ ముఖ్యమంత్రి రామ్ సుందర్ దాస్ ఇకలేరు.!   వెబ్ దునియా
బీహార్ మాజీ సీఎం రామ్ సుందర్ మృతి   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
టీచర్ల నియామక కుంభకోణం: ఢిల్లీ హైకోర్టులో చౌతాలాకు చుక్కెదురు...!   
వెబ్ దునియా
హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఐఎన్‌ఎల్‌డీ పార్టీ అధినేత ఓం ప్రకాశ్ చౌతాలాకు మరోసారి చుక్కెదురైంది. ఈ సారి ఆయనతో పాటు ఆయన కుమారుడికి ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఉపాధ్యాయుల నియామకం కుంభకోణం విషయంలో ఓం ప్రకాష్ చౌతాల, ఆయన కుమారుడు సహా మరో 53 మందికి విధించిన పదేళ్ల జైలు శిక్షను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. చౌతాలా ...

టీచర్ల నియామకాల కేసు చౌతాలాకు పదేళ్ల జైలు   Andhrabhoomi

అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టురట్టు బంగ్లాదేశ్ అమ్మాయిలు   
వెబ్ దునియా
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది. ఖరీదైన వ్యభిచారం సాగిస్తున్న ఏడుగురు మహిళలతో సహా ఐదుగురు పురుషులను అరెస్టు అయ్యారు. అమ్మాయిలను బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకున్నారు. వారితో కాస్ట్లీ వ్యభిచారం నడుపుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం పోలీసులు గురువారం అంబర్‌పేటలోని ...

వ్యభిచార ముఠా గుట్టురట్టు...బంగ్లాదేశ్ టు హైదరాబాద్ కాస్ట్‌లీ గర్ల్స్   Palli Batani

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జనసేన పార్టీ ఓ ధనసేన : వైఎస్ఆర్సీపీ   
వెబ్ దునియా
పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఓ ధనసేనని ఆ పార్టీ త్వరలోనే కనుమరుగు అవుతుందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్టణం శాఖ అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్ తెలిపారు. రాజకీయ వ్యవస్థను ప్రశ్నించడానికే తన పార్టీ పుట్టుకొచ్చిందనే చెప్పుకునే పవన్ కళ్యాణ్ పార్టీ ఇంత వరకూ ఎన్ని ప్రశ్నలు వేసిందో చెప్పాలని ఆయన కోరారు. శుక్రవారం ఏర్పాటు ...

పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్: జగన్‌పైకి నెట్టేసిన నారాయణ   Oneindia Telugu

అన్ని 121 వార్తల కథనాలు »   


'నిర్భయ డాక్యుమెంటరీ ప్రసారంపై నిషేధం ఎత్తివేయండి'   
సాక్షి
న్యూఢిల్లీ: 'నిర్భయ' గ్యాంగ్ రేప్ ఘటన ఆధారంగా రూపొందిన ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీ ప్రసారంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి భారత ఎడిటర్స్ గిల్డ్ విజ్ఞప్తి చేసింది. భారత ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కాదని బీబీసీ ఆ డాక్యుమెంటరీని భారత్ మినహా పలు దేశాల్లో ప్రసారం చేసిన విషయం తెలిసిందే. బాధిత ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言