Namasthe Telangana
అమెరికా రాయబారిపై దాడి
Namasthe Telangana
సియోల్, మార్చి 5: దక్షిణ కొరియాలో అమెరికా రాయబారి మార్క్ డబ్ల్యూ లిప్పర్ట్పై దాడి జరిగింది. కొరియా ద్వీపకల్పంలో అమెరికా, దక్షిణ కొరియా జాయింట్ మిలిటరీ ఆపరేషన్ను వ్యతిరేకిస్తూ, కొరియాను ఏకీకరణ చేయాలనే డిమాండ్తో ఓ ఆగంతకుడు గురువారం ఆయనపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆయన ముఖానికి, మణికట్టుకు గాయాలవ్వడంతో వెంటనే ...
లిప్పర్ట్ త్వరగా కోలుకోవాలని ఒబామా అకాంక్షTeluguwishesh
అమెరికా రాయబారిపై కత్తితో దాడిసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
సియోల్, మార్చి 5: దక్షిణ కొరియాలో అమెరికా రాయబారి మార్క్ డబ్ల్యూ లిప్పర్ట్పై దాడి జరిగింది. కొరియా ద్వీపకల్పంలో అమెరికా, దక్షిణ కొరియా జాయింట్ మిలిటరీ ఆపరేషన్ను వ్యతిరేకిస్తూ, కొరియాను ఏకీకరణ చేయాలనే డిమాండ్తో ఓ ఆగంతకుడు గురువారం ఆయనపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆయన ముఖానికి, మణికట్టుకు గాయాలవ్వడంతో వెంటనే ...
లిప్పర్ట్ త్వరగా కోలుకోవాలని ఒబామా అకాంక్ష
అమెరికా రాయబారిపై కత్తితో దాడి
సాక్షి
అమెరికా ఆస్పత్రిలో 'సూపర్బగ్'
సాక్షి
లాస్ ఏంజెలిస్ : హాలీవుడ్ సెలబ్రిటీల చికిత్సకు పేరుపొందిన సెడార్-సినాయ్ మెడికల్ సెంటర్లో చికిత్సకు లొంగని 'సూపర్బగ్' పట్ల గురువారం నాడు అప్రమత్తత ప్రకటించారు. వైద్య పరిభాషలో 'కార్బాపీనెమ్-రెసిస్టెంట్ ఎంటరోబ్యాక్టీరియాసియా బ్యాక్టీరియా (సీఆర్ఈ)గా వ్యవహరించే ఈ సూపర్బగ్ నలుగురు రోగులకు సోకినట్టు నిర్ధారించామని ఆస్ప్రత్రి ...
అమెరికాలో సూపర్బగ్ వైరాస్ కలకలంTV5
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
లాస్ ఏంజెలిస్ : హాలీవుడ్ సెలబ్రిటీల చికిత్సకు పేరుపొందిన సెడార్-సినాయ్ మెడికల్ సెంటర్లో చికిత్సకు లొంగని 'సూపర్బగ్' పట్ల గురువారం నాడు అప్రమత్తత ప్రకటించారు. వైద్య పరిభాషలో 'కార్బాపీనెమ్-రెసిస్టెంట్ ఎంటరోబ్యాక్టీరియాసియా బ్యాక్టీరియా (సీఆర్ఈ)గా వ్యవహరించే ఈ సూపర్బగ్ నలుగురు రోగులకు సోకినట్టు నిర్ధారించామని ఆస్ప్రత్రి ...
అమెరికాలో సూపర్బగ్ వైరాస్ కలకలం
వెబ్ దునియా
నేపాల్లో జారిపోయిన విమానం.. ప్రయాణీకుల్లో ఆందోళన
వెబ్ దునియా
మరో భారీ విమాన ప్రమాదం తప్పింది. రన్ వే మీదు నుంచి విమానం జారిపోయింది. అది ఎక్కడు వెళ్లుతోందో దేనిని ఢీకొంటుందో కూడా తెలియని స్థితి నెలకొంది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పచ్చికపైకి జారిపోయి నిలిచిపోవడంతో బతుకు జీవుడా అంటూ అక్కడ నుంచి పరుగులు పెట్టారు. వివరాలిలా ఉన్నాయి. టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి ...
నేపాల్లో విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదంసాక్షి
ల్యాండింగ్లో అపశ్రుతిAndhrabhoomi
టర్కీ-నేపాల్ విమానానికి తప్పిన ప్రమాదం, ప్రయాణీకులకు గాయాలుOneindia Telugu
Vaartha
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మరో భారీ విమాన ప్రమాదం తప్పింది. రన్ వే మీదు నుంచి విమానం జారిపోయింది. అది ఎక్కడు వెళ్లుతోందో దేనిని ఢీకొంటుందో కూడా తెలియని స్థితి నెలకొంది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పచ్చికపైకి జారిపోయి నిలిచిపోవడంతో బతుకు జీవుడా అంటూ అక్కడ నుంచి పరుగులు పెట్టారు. వివరాలిలా ఉన్నాయి. టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి ...
నేపాల్లో విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
ల్యాండింగ్లో అపశ్రుతి
టర్కీ-నేపాల్ విమానానికి తప్పిన ప్రమాదం, ప్రయాణీకులకు గాయాలు
TV5
అంతరిక్షంలో పేలిన 20 ఏళ్ళ నాటి ఉపగ్రహం
TV5
యూఎస్ మిలిటరీకి చెందిన నౌక 20 ఏళ్ళ నాటి పురాతన వాతావరణశాఖ ఉపగ్రహం అంతరిక్షంలో పేలిపోయిందని వెబ్ సైట్ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే... అమెరికాకు చెందిన డిఫెన్స్ మెటిరియోలాజికల్ శాటిలైట్ ప్రోగ్రాం ఫ్లయిట్ 13 ( డీఎంఎస్పీ 13) ఫిబ్రవరి 3 వ తేదీన పేలిపోయిందని ఎయిర్ఫోర్స్ స్పేస్ కమాండ్ అధికారులు తమ అధికారిక వెబ్సైట్ స్పేస్.కామ్లో ...
20 ఏండ్ల ఉపగ్రహం పేలిపోయింది!Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
TV5
యూఎస్ మిలిటరీకి చెందిన నౌక 20 ఏళ్ళ నాటి పురాతన వాతావరణశాఖ ఉపగ్రహం అంతరిక్షంలో పేలిపోయిందని వెబ్ సైట్ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే... అమెరికాకు చెందిన డిఫెన్స్ మెటిరియోలాజికల్ శాటిలైట్ ప్రోగ్రాం ఫ్లయిట్ 13 ( డీఎంఎస్పీ 13) ఫిబ్రవరి 3 వ తేదీన పేలిపోయిందని ఎయిర్ఫోర్స్ స్పేస్ కమాండ్ అధికారులు తమ అధికారిక వెబ్సైట్ స్పేస్.కామ్లో ...
20 ఏండ్ల ఉపగ్రహం పేలిపోయింది!
త్వరలో టీఆర్ఎస్ అమెరికా శాఖ
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపు మేరకు ఆ పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు ఖండాంతరాల్లో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలు సైతం ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. ఆన్లైన్ ద్వారా టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోవడంతోపాటు స్థానికంగా శాఖలు ప్రారంభించాలని కోరుతున్నారు. ఈ మేరకు తెలంగాణ ...
ఇంకా మరిన్ని »
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపు మేరకు ఆ పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు ఖండాంతరాల్లో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలు సైతం ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. ఆన్లైన్ ద్వారా టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోవడంతోపాటు స్థానికంగా శాఖలు ప్రారంభించాలని కోరుతున్నారు. ఈ మేరకు తెలంగాణ ...
కరుడుగట్టిన చైన్ స్నాచర్ అరెస్టు
Andhrabhoomi
సికింద్రాబాద్, మార్చి 5: చైన్ స్నాచర్ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 35 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న సంఘటన బోయిన్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. గురువారం నార్త్జోన్ డిసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బేగంపేట ఏసిపి గణేష్రెడ్డితో కలసి నార్త్ జోన్ డిసిపి సుధీర్బాబు వివరాలను వెల్లడించారు.
అతను బైక్ రేసరే కాదు.. చైన్ స్నాచర్ కూడా!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
సికింద్రాబాద్, మార్చి 5: చైన్ స్నాచర్ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 35 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న సంఘటన బోయిన్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. గురువారం నార్త్జోన్ డిసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బేగంపేట ఏసిపి గణేష్రెడ్డితో కలసి నార్త్ జోన్ డిసిపి సుధీర్బాబు వివరాలను వెల్లడించారు.
అతను బైక్ రేసరే కాదు.. చైన్ స్నాచర్ కూడా!
వెబ్ దునియా
అమెరికా ఖాకీల అహంకారం.. ఆఫ్రికన్ కాల్చివేత
వెబ్ దునియా
అమెరికా ఖాకీలు పిచ్చిపట్టిన వారిలా వ్యవహరిస్తున్నారు. రోడ్లపై కనిపించిన విదేశీయుల పట్ల చాలా కర్కశత్వంగా వ్యవహరిస్తున్నారు. నిన్నటికి నిన్న ఓ భారతీయ వృద్ధుడిపై దాడి తెగబడిన వారు తాజాగా ఓ ఆఫ్రికన్ ను కాల్చి చంపేశారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని లాస్ ఏంజిల్స్ లో మార్చి 1న జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. సొంతగూడు కూడా లేని ఓ ...
అమెరికా ఖాకీ కర్కశంతెలుగువన్
అమెరికా ఖాకీల మరో దారుణంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికా ఖాకీలు పిచ్చిపట్టిన వారిలా వ్యవహరిస్తున్నారు. రోడ్లపై కనిపించిన విదేశీయుల పట్ల చాలా కర్కశత్వంగా వ్యవహరిస్తున్నారు. నిన్నటికి నిన్న ఓ భారతీయ వృద్ధుడిపై దాడి తెగబడిన వారు తాజాగా ఓ ఆఫ్రికన్ ను కాల్చి చంపేశారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని లాస్ ఏంజిల్స్ లో మార్చి 1న జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. సొంతగూడు కూడా లేని ఓ ...
అమెరికా ఖాకీ కర్కశం
అమెరికా ఖాకీల మరో దారుణం
TV5
సిక్కు బాలుడిని 'ఉగ్రవాది' అంటూ జాతి విద్వేషం
TV5
అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఓ సిక్కు బాలుడిని అతడి స్కూలుకు చెందిన ఇతర పిల్లలు 'ఉగ్రవాది' అంటూ జాతి విద్వేష వ్యాఖ్యలతో ఏడిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. కళ్లజోడు పెట్టుకున్న హర్సుఖ్ సింగ్ అనే సిక్కు బాలుడు స్కూలు బస్సులో కూర్చుని ఉండగా, ఇతర విద్యార్థులు అతడి చుట్టూ ...
అమెరికాలో సిక్కు బాలుడిపై జాతివిద్వేష వ్యాఖ్యలుసాక్షి
సిక్కు బాలుడిపై స్కూల్ బస్సులో జాతి వివక్ష వ్యాఖ్యలు: వీడియో హల్చల్Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
TV5
అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఓ సిక్కు బాలుడిని అతడి స్కూలుకు చెందిన ఇతర పిల్లలు 'ఉగ్రవాది' అంటూ జాతి విద్వేష వ్యాఖ్యలతో ఏడిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. కళ్లజోడు పెట్టుకున్న హర్సుఖ్ సింగ్ అనే సిక్కు బాలుడు స్కూలు బస్సులో కూర్చుని ఉండగా, ఇతర విద్యార్థులు అతడి చుట్టూ ...
అమెరికాలో సిక్కు బాలుడిపై జాతివిద్వేష వ్యాఖ్యలు
సిక్కు బాలుడిపై స్కూల్ బస్సులో జాతి వివక్ష వ్యాఖ్యలు: వీడియో హల్చల్
జాఫ్నాను సందర్శించనున్న మోదీ
సాక్షి
కొలంబో: వచ్చేవారం శ్రీలంకలో పర్యటించనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ ఎల్టీటీఈకి ఒకప్పటి కంచుకోట, తమిళుల ప్రాబల్య ప్రాంతం అయిన జాఫ్నాను సందర్శించనున్నారు. జాఫ్నాను సందర్శించిన అనంతరం శ్రీలంక పార్లమెంటులో మోదీ ప్రసంగించనున్నారు. ఈ పర్యటనతో జాఫ్నాను సందర్శించనున్న తొలి భారత ప్రధానిగా మోదీ నిలవనున్నారు. బ్రిటన్ ప్రధాని ...
ఇంకా మరిన్ని »
సాక్షి
కొలంబో: వచ్చేవారం శ్రీలంకలో పర్యటించనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ ఎల్టీటీఈకి ఒకప్పటి కంచుకోట, తమిళుల ప్రాబల్య ప్రాంతం అయిన జాఫ్నాను సందర్శించనున్నారు. జాఫ్నాను సందర్శించిన అనంతరం శ్రీలంక పార్లమెంటులో మోదీ ప్రసంగించనున్నారు. ఈ పర్యటనతో జాఫ్నాను సందర్శించనున్న తొలి భారత ప్రధానిగా మోదీ నిలవనున్నారు. బ్రిటన్ ప్రధాని ...
'చక్కెర తగ్గించిన పదార్థాలు లాగించేస్తున్నారు'
సాక్షి
లండన్ : స్థూలకాయం, దంతక్షయం వంటి వ్యాధుల బారినుంచి బయటపడటానికి అమెరికా, పశ్చిమ యూరప్, మధ్యాసియా ప్రాంతాల్లోని చిన్నలు, పెద్దలు కలసి సగానికి తగ్గించిన చక్కెర పదార్థాలను లాగించేస్తున్నారంట. అందుకు ప్రధాన కారణం ఒబేసిటీ, దంతక్షయం నుంచి బయటపడాలనే. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. సాధారణంగా రోజూ తీసుకునే ...
ఇంకా మరిన్ని »
సాక్షి
లండన్ : స్థూలకాయం, దంతక్షయం వంటి వ్యాధుల బారినుంచి బయటపడటానికి అమెరికా, పశ్చిమ యూరప్, మధ్యాసియా ప్రాంతాల్లోని చిన్నలు, పెద్దలు కలసి సగానికి తగ్గించిన చక్కెర పదార్థాలను లాగించేస్తున్నారంట. అందుకు ప్రధాన కారణం ఒబేసిటీ, దంతక్షయం నుంచి బయటపడాలనే. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. సాధారణంగా రోజూ తీసుకునే ...
沒有留言:
張貼留言