2015年3月5日 星期四

2015-03-06 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టురట్టు బంగ్లాదేశ్ అమ్మాయిలు   
వెబ్ దునియా
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది. ఖరీదైన వ్యభిచారం సాగిస్తున్న ఏడుగురు మహిళలతో సహా ఐదుగురు పురుషులను అరెస్టు అయ్యారు. అమ్మాయిలను బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకున్నారు. వారితో కాస్ట్లీ వ్యభిచారం నడుపుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం పోలీసులు గురువారం అంబర్‌పేటలోని ...

వ్యభిచార ముఠా గుట్టురట్టు...బంగ్లాదేశ్ టు హైదరాబాద్ కాస్ట్‌లీ గర్ల్స్   Palli Batani
వ్యభిచార గృహాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు   Namasthe Telangana
వ్యభిచార ముఠా అరెస్ట్   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పదునెక్కిన పవన్ కళ్యాణ్... బెంబేలెత్తుతున్న టిడిపి   
వెబ్ దునియా
రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటనతో వాతావరణం వేడెక్కింది. రైతులకు ఓ అండదొరికింది. ప్రశ్నించడానికి ఒకడొచ్చాడనే భరోసా వారిలో కలిగింది. తమ బాధలు వినేందుకు ఓ మనిషి ఉన్నాడనే నమ్మకం వారిలో కలుగుతోంది. ఆయన రాకతోనే ఆ ప్రాంత జనంలో కొండంత అండ లభించినట్లైంది. రాజకీయ పార్టీల నాటకాలు... ఇటు భూములు ఇస్తే బతకలేక.. అటు ప్రభుత్వం బలవంతంగా ...

కర్షకులను కాలరాస్తున్న బాబు   సాక్షి
కన్నీటి రాజధాని వద్దే వద్దు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'రాజధాని కోసం 33 వేల ఎకరాలు అవసరమా?'   Namasthe Telangana
News Articles by KSR   
Oneindia Telugu   
Telangana99   
అన్ని 85 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
యాదాద్రిగా యాదగిరి గుట్ట   
వెబ్ దునియా
యాదగిరి గుట్ట యాదాద్రిగా మారనున్నది. ఆ గుట్టకు ఇక ఎక్కడ లేని శొభగులు రానున్నాయి. అన్ని హంగులతో యాదగిరి గుట్ట రూపురేఖలు మార్చాలని తెలంగాణ ప్రభుత్వం తీర్మానించింది. చుట్టూ ఉన్న చెరువులు, యాదగిరి గుట్టకు మెట్లు తదితర అంశాలపై కేసీఆర్ దృష్టి సారించారు. ఏడు కొండలవాడుగా తిరుపతి వెంకన్నను కీర్తించినట్టుగా యాదగిరి ...

నవగిరుల క్షేత్రంగా 'గుట్ట'   Andhrabhoomi
సిఎం కెసిఆర్‌ సమక్షంలో నామకరణం చేసిన చినజీయర్‌ స్వామి   Vaartha
ఇక యాదాద్రి   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Oneindia Telugu   
అన్ని 24 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మాజీ మంత్రి కొత్తపల్లిపై సిబిఐ కేసు నమోదు   
Andhrabhoomi
హైదరాబాద్, మార్చి 5: నకిలీ ధ్రువపత్రాలతో బ్యాంకు నుంచి రుణాలు పొందిన వ్యవహారంలో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడిపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో బ్యాంకు నియమ నిబంధనలకు ఉల్లంఘించి కొత్తపల్లికి సహకరించిన బ్యాంకు చీఫ్ మేనేజర్ మూర్తితోపాటు మరో ముగ్గురు ఫీల్డ్ ఆఫీసర్లు ప్రశాంత్‌కుమార్ ...

కొత్తపల్లి సుబ్బారాయుడిపై సిబిఐ కేసు   Vaartha
మాజీ మంత్రి సుబ్బరాయుడిపై సిబిఐ చీటింగ్ కేసు   Oneindia Telugu
కొత్తపల్లి సుబ్బారాయుడిపై చీటింగ్ కేసు నమోదు   Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
News Articles by KSR   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
బడ్జెట్ సమావేశాలపై కేబినెట్ చర్చ   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో అసెంబ్లీ నిర్వహణపై రాష్ట్ర మంత్రివర్గం గురువారం భేటీ అయింది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు సారథ్యంలో జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ తొలి రోజున రాష్ట్ర గవర్నర్ చేసే ప్రసంగాన్ని కేబినెట్ ఆమోదించింది. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ భేటీ వివరాలను అధికారికంగా ...

సొమ్ముల కోసం పన్ను పోటు!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముగిసిన రాష్ట్ర కేబినెట్ సమావేశం   Namasthe Telangana
తెలంగాణ మంత్రివ‌ర్గం భేటీ...   TV5

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
మబ్బు వదిలిద్దాం   
సాక్షి
వీరపునాయునిపల్లె: 'ఇది మొద్దు ప్రభుత్వం. నిద్ర మత్తు నుంచి ఇంకా లేవలేదు. ప్రజలందరూ సమష్టిగా ఉద్యమంచి ప్రభుత్వం నిద్ర మత్తును వదిలిద్దాం' అని అఖిలపక్షం నేతలు పిలుపునిచ్చారు. 'గాలేరు-నగరి'కి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని ఐదు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి గురువారం ...

ఎమ్మెల్యే దీక్ష విరమణ   Andhrabhoomi
వై.ఎస్.బావమరిది దీక్షను పట్టించుకోలేదా   News Articles by KSR

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఎంపీ పొంగులేటి హోలీ శుభాకాంక్షలు   
సాక్షి
ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలి పారు. ఈ మేరకు గురువా రం తన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. అన్నివర్గాల ప్రజలు ఆనందోత్సాహాల నడుమ హోలీ వేడుకలు నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. పండుగ రోజున తగాదాలకు పాల్పడవద్దని, ఎదుటివారికి ...

హోలీ.. వసంతకేళీ   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఆలస్యం!   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యే కోటాలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకింత ఆలస్యమయ్యేలా ఉన్నాయి. ఈ నెల 29వ తేదీతో ఏడుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగుస్తోంది. కాగా, ఏపీ శాసన మండలిలో ఇదే గడువుతో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించింది. కానీ, తెలంగాణ మండలి ఎన్నికల అంశాన్ని పెండింగులో ...

ఆంధ్రాలో సై తెలంగాణలో నై..   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విభజన చట్టంపై కేంద్ర హోంశాఖకు ఈసీ లేఖ   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
లీజుకు వక్ఫ్ ఆస్తులు   
Andhrabhoomi
హైదరాబాద్, మార్చి 5: వక్ఫ్ ఆస్తులు కబ్జా కాకుండా చూసేందుకు వాటిని కొన్ని సంస్థలకు లీజు ఇవ్వాలని నిర్ణయించామని సమాచార మంత్రి పల్లె రఘునాధరెడ్డి పేర్కొన్నారు. గురువారం నాడు సచివాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తులు ఇతరులు స్వాధీనం చేసుకోకుండా వాటిలో షాంపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించే ఆలోచన కూడా ఉందని ఆయన ...

వక్ఫ్‌ భూములు పరిరక్షిస్తాం: మంత్రి పల్లె   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వక్ఫ్ ఆస్తుల బాధ్యత ప్రభుత్వానిదే: పల్లె   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


ఎపిలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిపికేషన్‌ జారీ   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో 5 ఎమ్మెల్సీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈ రోజు నోటిపికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని కమిషన్‌ పేర్కొంది. నామినేషన్ల గడువు 17వ తేదీతో ముగుస్తుంది. మార్చి 27న పోలింగ్‌ జరగడంతో పాటు ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల కమిషన్‌ తెలిపింది.
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言