వెబ్ దునియా
బాబు తెలంగాణ ద్రోహి.. అడుగడుగునా అడ్డుకుంటున్నారు
వెబ్ దునియా
చంద్రబాబు నాయుడు తెలంగాణ ద్రోహి అనీ, తెలంగాణ ప్రాంతం పట్ల ఆయన తీరు చాలా మోసపూరితంగా ఉందనీ తెలంగాణ మంత్రి జదీష్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణవాసులపై ఒకవైపు ప్రేమ ఒలకబోస్తూనే మరోవైపు అన్నింటా అడ్డుకుంటున్నారని చెప్పారు. హైదరాబాద్ లో వితెలంగాణ భవన్లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా ...
'బాబు తెలంగాణ ద్రోహి'సాక్షి
చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారుNews Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చంద్రబాబు నాయుడు తెలంగాణ ద్రోహి అనీ, తెలంగాణ ప్రాంతం పట్ల ఆయన తీరు చాలా మోసపూరితంగా ఉందనీ తెలంగాణ మంత్రి జదీష్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణవాసులపై ఒకవైపు ప్రేమ ఒలకబోస్తూనే మరోవైపు అన్నింటా అడ్డుకుంటున్నారని చెప్పారు. హైదరాబాద్ లో వితెలంగాణ భవన్లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా ...
'బాబు తెలంగాణ ద్రోహి'
చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారు
వెబ్ దునియా
డిపోలు తెరుచుకోండి... ఉమ్మడి ఖాతాలో జమ చేయండి
వెబ్ దునియా
హైదరాబాద్ ప్రాంతంలో మూతపడ్డ ఆరు మద్యం డిపోలపై హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డిపోలును తెరుకోవచ్చునని, కానీ వచ్చే సొమ్ము ఉమ్మడి ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. దీంతో గురువారం నుంచి ఈ మద్యం డిపోలు తెరుకోనున్నాయి. వివరాలివి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో పరిదిలోని కొన్ని మద్యం డిపోలకు ఆదాయపన్ను శాఖ నోటీసులు ...
నేడు తెరచుకోనున్న మద్యం డిపోలుసాక్షి
తెలంగాణలో మద్యం రెడీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హైదరాబాద్ ప్రాంతంలో మూతపడ్డ ఆరు మద్యం డిపోలపై హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డిపోలును తెరుకోవచ్చునని, కానీ వచ్చే సొమ్ము ఉమ్మడి ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. దీంతో గురువారం నుంచి ఈ మద్యం డిపోలు తెరుకోనున్నాయి. వివరాలివి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో పరిదిలోని కొన్ని మద్యం డిపోలకు ఆదాయపన్ను శాఖ నోటీసులు ...
నేడు తెరచుకోనున్న మద్యం డిపోలు
తెలంగాణలో మద్యం రెడీ
వెబ్ దునియా
12న తెలంగాణ ఎడ్సెట్.. కన్వీనర్ వెల్లడి
వెబ్ దునియా
ఈ నెల 12 తెలంగాణ ఎడ్ సెట్-2015ను ప్రకటించనున్నట్లు సెట్ కన్వీనర్ తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న తెలంగాణ ఎడ్సెట్-2015(టీఎస్ఎడ్సెట్)ను నిర్వహిస్తోంది. ఈ నెల 12న ప్రకటన విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ప్రసాద్ బుధవారం వెల్లడించారు. ఈ నెల 16 నుంచి మే 7 వరకు ఆన్లైన్లో ...
12న తెలంగాణ ఎడ్సెట్ ప్రకటనసాక్షి
ఇక బీఎడ్ రెండేండ్లుNamasthe Telangana
- ఈ ఏడాది నుంచి రెండేళ్లుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఈ నెల 12 తెలంగాణ ఎడ్ సెట్-2015ను ప్రకటించనున్నట్లు సెట్ కన్వీనర్ తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న తెలంగాణ ఎడ్సెట్-2015(టీఎస్ఎడ్సెట్)ను నిర్వహిస్తోంది. ఈ నెల 12న ప్రకటన విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ప్రసాద్ బుధవారం వెల్లడించారు. ఈ నెల 16 నుంచి మే 7 వరకు ఆన్లైన్లో ...
12న తెలంగాణ ఎడ్సెట్ ప్రకటన
ఇక బీఎడ్ రెండేండ్లు
- ఈ ఏడాది నుంచి రెండేళ్లు
వెబ్ దునియా
నా పర్మిషన్ తప్పనిసరి.. ఇళయరాజా ఆగ్రహం..!
వెబ్ దునియా
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరపరచిన పాటలు ఉన్నాయంటే ఆ సినిమా హిట్టు తప్పనిసరి. అంతటి స్థాయిలో ఆయన పాటలు వినసొంపుగా ఉంటాయి. మళ్లీ మళ్లీ వినాలనిపించేంత మధురంగా ఉంటాయంటే అతిశయోక్తి కాదు. అయితే తన పాటలు తన అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్లు టీవీలు, రేడియో ఛానళ్లలో ప్రసారం చేయడంపై, ఆడియో కంపెనీలు సీడీలు చేసి ...
నా అనుమతి తీసుకోవాల్సిందే: ఇళయరాజా సీరియస్FIlmiBeat Telugu
ఇళయరాజా ఆగ్రహం...తెలుగువన్
రాజాకు కోపం వచ్చింది...సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరపరచిన పాటలు ఉన్నాయంటే ఆ సినిమా హిట్టు తప్పనిసరి. అంతటి స్థాయిలో ఆయన పాటలు వినసొంపుగా ఉంటాయి. మళ్లీ మళ్లీ వినాలనిపించేంత మధురంగా ఉంటాయంటే అతిశయోక్తి కాదు. అయితే తన పాటలు తన అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్లు టీవీలు, రేడియో ఛానళ్లలో ప్రసారం చేయడంపై, ఆడియో కంపెనీలు సీడీలు చేసి ...
నా అనుమతి తీసుకోవాల్సిందే: ఇళయరాజా సీరియస్
ఇళయరాజా ఆగ్రహం...
రాజాకు కోపం వచ్చింది...
వెబ్ దునియా
రాజధాని ప్రాంతంలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్
వెబ్ దునియా
జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఆయన ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రాజధాని ప్రాంత గ్రామాలలో పర్యటిస్తారు. అక్కడి రైతులతో సభలు ఏర్పాటు చేసి భూ సేకరణ విషయంలో నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తారు. మొదట తాడేపల్లి మండలం ...
నేడు జనం మధ్యకు సేనానిTV5
నేడు రాజధానిలో పవన్ పర్యటనఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పవన్ కల్యాణ్ నేడు రాకసాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఆయన ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రాజధాని ప్రాంత గ్రామాలలో పర్యటిస్తారు. అక్కడి రైతులతో సభలు ఏర్పాటు చేసి భూ సేకరణ విషయంలో నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తారు. మొదట తాడేపల్లి మండలం ...
నేడు జనం మధ్యకు సేనాని
నేడు రాజధానిలో పవన్ పర్యటన
పవన్ కల్యాణ్ నేడు రాక
వెబ్ దునియా
నేపాల్లో జారిపోయిన విమానం.. ప్రయాణీకుల్లో ఆందోళన
వెబ్ దునియా
మరో భారీ విమాన ప్రమాదం తప్పింది. రన్ వే మీదు నుంచి విమానం జారిపోయింది. అది ఎక్కడు వెళ్లుతోందో దేనిని ఢీకొంటుందో కూడా తెలియని స్థితి నెలకొంది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పచ్చికపైకి జారిపోయి నిలిచిపోవడంతో బతుకు జీవుడా అంటూ అక్కడ నుంచి పరుగులు పెట్టారు. వివరాలిలా ఉన్నాయి. టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి ...
నేపాల్లో విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదంసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మరో భారీ విమాన ప్రమాదం తప్పింది. రన్ వే మీదు నుంచి విమానం జారిపోయింది. అది ఎక్కడు వెళ్లుతోందో దేనిని ఢీకొంటుందో కూడా తెలియని స్థితి నెలకొంది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పచ్చికపైకి జారిపోయి నిలిచిపోవడంతో బతుకు జీవుడా అంటూ అక్కడ నుంచి పరుగులు పెట్టారు. వివరాలిలా ఉన్నాయి. టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి ...
నేపాల్లో విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
సాక్షి
'అన్నాను చంపే సమయమొచ్చింది'
సాక్షి
థానే: ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారేకు ఫేస్బుక్ ద్వారా బెదిరింపు సందేశాలు వచ్చాయి. 'అన్నా హజారేను చంపే సమయం వచ్చింది. నేనే కాబోయే నాథూరామ్ గాడ్సే' అని కెనడా ఎన్నారై గగన్ విధు ఫేస్బుక్లో పోస్టు చేశారు. దీనిపై హజారే ఆఫీసు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో పోలీసులు గగన్తో పాటు అతనికి సహకరించిన నీల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
హజారేకు బెదిరింపు: భద్రత పెంపుAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
థానే: ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారేకు ఫేస్బుక్ ద్వారా బెదిరింపు సందేశాలు వచ్చాయి. 'అన్నా హజారేను చంపే సమయం వచ్చింది. నేనే కాబోయే నాథూరామ్ గాడ్సే' అని కెనడా ఎన్నారై గగన్ విధు ఫేస్బుక్లో పోస్టు చేశారు. దీనిపై హజారే ఆఫీసు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో పోలీసులు గగన్తో పాటు అతనికి సహకరించిన నీల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
హజారేకు బెదిరింపు: భద్రత పెంపు
వెబ్ దునియా
రైలుకు ఎదురెళ్లి... హైదరాబాద్లో టెక్కీ ఆత్మహత్య..!
వెబ్ దునియా
హైదరాబాదులో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వందలాది మంది చూస్తుండగానే వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లోని చందానగర్, లింగపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడి వద్ద ఉన్న ఐడీకార్డు, ఫోన్ నెంబర్ల ఆధారంగా అతను పనిచేస్తున్న కంపెనీకి సమాచారం అందించారు. సహోద్యోగులు తెలిపిన వివరాల ...
రైలుకు ఎదురెళ్లి సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హైదరాబాదులో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వందలాది మంది చూస్తుండగానే వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లోని చందానగర్, లింగపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడి వద్ద ఉన్న ఐడీకార్డు, ఫోన్ నెంబర్ల ఆధారంగా అతను పనిచేస్తున్న కంపెనీకి సమాచారం అందించారు. సహోద్యోగులు తెలిపిన వివరాల ...
రైలుకు ఎదురెళ్లి సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
Oneindia Telugu
ఏపీ ప్రభుత్వంపై శారదా పీఠాధిపతి ఆగ్రహం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాకినాడ, మార్చి 04: గోదావరి పుష్కరాలు, శ్రీరామనవమి విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కరాల ఏర్పాట్ల విషయంలో అధికారులతో మాత్రమే చర్చలు జరపడం సరికాదన్నారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన స్వరూపానంద మీడియాతో మాట్లాడారు. దైవకార్యాల ...
పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యంAndhrabhoomi
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు దేవుడి ఆశీస్సులు ఉండవట!వెబ్ దునియా
'ఏపీ, తెలంగాణకి దేవుడి ఆశీస్సులు ఉండవు'Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాకినాడ, మార్చి 04: గోదావరి పుష్కరాలు, శ్రీరామనవమి విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కరాల ఏర్పాట్ల విషయంలో అధికారులతో మాత్రమే చర్చలు జరపడం సరికాదన్నారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన స్వరూపానంద మీడియాతో మాట్లాడారు. దైవకార్యాల ...
పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు దేవుడి ఆశీస్సులు ఉండవట!
'ఏపీ, తెలంగాణకి దేవుడి ఆశీస్సులు ఉండవు'
Oneindia Telugu
దేశంలో ఉత్తమ నగరం హైదరాబాద్: తర్వాతే ఢిల్లీ, ముంబై, బెంగళూరు..
Oneindia Telugu
న్యూఢిల్లీ: విశ్వనగరంగా దూసుకుపోతున్న మన భాగ్యనగరానికి అరుదైన గుర్తింపు దక్కింది. మన దేశంలో మెరుగ్గా జీవించేందుకు అత్యుత్తమమైన నగరం హైదరాబాద్ అని మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ రిపోర్టు-2015 ప్రకటించింది. ఏటా ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా క్వాలిటీ ఆఫ్ లివింగ్ రిపోర్ట్ పేరిట సర్వేను నిర్వహిస్తుంటుంది. మెర్సెర్ సంస్థ చేపట్టిన ...
భాగ్యనగరమే భేష్..!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: విశ్వనగరంగా దూసుకుపోతున్న మన భాగ్యనగరానికి అరుదైన గుర్తింపు దక్కింది. మన దేశంలో మెరుగ్గా జీవించేందుకు అత్యుత్తమమైన నగరం హైదరాబాద్ అని మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ రిపోర్టు-2015 ప్రకటించింది. ఏటా ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా క్వాలిటీ ఆఫ్ లివింగ్ రిపోర్ట్ పేరిట సర్వేను నిర్వహిస్తుంటుంది. మెర్సెర్ సంస్థ చేపట్టిన ...
భాగ్యనగరమే భేష్..!
沒有留言:
張貼留言