2015年3月3日 星期二

2015-03-04 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
ఆప్ లో అంతర్గత పోరు... కేజ్రీకి కొత్త తలనొప్పి. నేడు జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశం   
వెబ్ దునియా
జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ కు కొత్త తలనొప్పి వచ్చి పడుతోంది. పార్టీలో అంతర్గత పోరు ఆయనకు నిద్ర లేకుండా చేస్తోంది. చీపురు పెట్టి రాష్ట్రంలోని రాజకీయ పార్టీలను ఊడ్చేసిన కేజ్రీవాల్ తన ఇంటిలోని అపరిశుభ్రతపై పెద్దగా దృష్టి పెట్టినట్లు లేడు. అందుకే పాపం కొత్త సమస్యలు ఆయనను వెంటాడుతున్నాయి.
కేజ్రీవాల్ తన నిర్ణయమే చెల్లాలనుకుంటారు: ప్రశాంత్   సాక్షి
ఆప్‌లో అదే పోరు   Namasthe Telangana
పార్టీలో ముసలం: 10 రోజులు లీవ్ తీసుకొని బెంగళూరుకు కేజ్రీవాల్   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Andhrabhoomi   
TV5   
అన్ని 21 వార్తల కథనాలు »   


Vaartha
   
ఆవు మాంసం అమ్మితే ఐదేళ్ల జైలు   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలో గోవధను నిషేధించారు. ఇక మీదట ఆ రాష్ట్రంలో ఆవు మాంసాన్ని అమ్మినా, కలిగి ఉన్నా ఐదేళ్ల జైలు శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా కూడా విధించే చట్టాన్ని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదించారు. నిజానికిది రెండు దాబ్దాలుగా నలుగుతోందని రాష్ట్ర ఆర్థికమంత్రి సుధీర్‌ముంగంటివార్‌ తెలిపారు.
మహారాష్ట్రలో గోవధ నిషేధం.. ఆవు మాంసం విక్రయిస్తే.. ఐదేళ్ల జైలు..!   వెబ్ దునియా
ఆవు మాంసం అమ్మితే ఐదేళ్ల జైలుశిక్ష!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అన్నాహజారే థర్డ్ ఫైట్... 1100 కి.మీ పాదయాత్రం.. ఎందుకు? ఎప్పుడు?   
వెబ్ దునియా
సామాజిక ఉద్యమకర్త అన్నాహజారే మూడో యుద్ధానికి సిద్ధమవుతున్నారు. భూసేకరణ చట్ట సవరణలోని కొన్ని అంశాలను వ్యతిరేకిస్తూ పోరాటానికి కత్తులు నూరుతున్నారు. వార్దా నుంచి ఢిల్లీకి ఏకంగా 1100 కి.మీ పాద యాత్ర చేసే సాహసానికి పూనుకుంటున్నారు. ఎలాగైనా సరే ప్రభుత్వం మెడలు వంచి రైతులకు న్యాయం జరిగేలా చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు.
త్వరలోనే వార్ధా టు ఢిల్లీ పాదయాత్ర: అన్నా   Namasthe Telangana
భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా 1100 కి.మీ పాదయాత్ర చేస్తా   Andhrabhoomi
వార్ధా నుంచి ఢిల్లీకి 1100 కి.మీ. పాదయాత్ర   సాక్షి
Vaartha   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నిర్భయ నిందితులను ఎలా ఇంటర్వ్యూ చేస్తారు..? ఎందుకనుమతించారు..? ప్రభుత్వం ...   
వెబ్ దునియా
నిర్భయపై అత్యాచారానికి పాల్పడి జైలులో ఉన్న నిందితులను ఎలా ఇంటర్వ్యూ చేస్తారు? అసలు ఈ ఇంటర్వ్యూకు ఎలా అనుమతి లభించింది.? వారు చేసిన వ్యాఖ్యలు దేశంలో ఏం సందేశాన్ని ఇస్తాయి..? వెంటనే ప్రసారాలను నిలిపేయండి.. ఈ ఉదంతంపై పూర్తి సమాచారాన్ని ఇవ్వండి.. అంటూ కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. జైళ్ల శాఖను సంజాయిషీ కోరింది.
'నిర్భయ' దోషి ఇంటర్వ్యూపై ప్రభుత్వం ఆగ్రహం   సాక్షి
నిర్భయ దోషి వ్యాఖ్యాలపై దేశవ్యాప్త అగ్రహజ్వాలలు   Teluguwishesh
నిర్భయ నిందితుడి ఇంటర్వ్యూ కలకలం: అధికారులపై హోంమంత్రి ఆగ్రహం!   Oneindia Telugu
Vaartha   
FIlmiBeat Telugu   
News4Andhra   
అన్ని 28 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కార్మికుల డిమాండ్లు తీర్చకుంటే ఓటమి ఖాయం.. ప్రహ్లాద్ మోడీ హెచ్చరిక...!   
వెబ్ దునియా
దేశ ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముంబైలో స్థానిక ఆజాద్ మైదాన్‌లో జరిగిన చౌకధరల దుకాణదారుల ఉద్యమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిల భారత చౌకధరల దుకాణదారుల జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రహ్లాద్ మోడీ ఉన్నారు. ప్రజల అవసరాలు, కార్మికులు, డీలర్ల ...

మోడీ వర్సెస్ మోడీ   తెలుగువన్
ఢిల్లీ గతి పడుతుంది, బీజేపీ గెలుపులో మా పాత్ర: మోడీకి తమ్ముడి హెచ్చరిక   Oneindia Telugu
అన్నయ్యకు వ్యతిరేకంగా కాదు: ప్రహ్లాద్ మోదీ   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
నేటి నుంచి స్పెక్ట్రం వేలం   
Namasthe Telangana
న్యూఢిల్లీ : అతిపెద్ద స్పెక్ట్రం వేలానికి డిపార్టుమెంట్ ఆఫ్ టెలికం(డీవోటీ) శాఖ కసరత్తును మరింత వేగవంతం చేసింది. 2జీ, 3జీ వాయు తరంగాల వేలాన్ని ఈ రోజు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 380.75 ఎంహెచ్‌జెడ్ స్పెక్ట్రం కింద మూడు బాండ్లను విక్రయించడం ద్వారా రూ.82 వేల కోట్ల నిధులు కేంద్ర ఖజానాకు జమకానున్నదని ప్రాథమిక అంచనా.
నేటినుంచి స్పెక్ట్రమ్ వేలం చాలా సంతోషంగా ఉన్నాం   Andhrabhoomi
5జీ కోసం ఎయిర్‌టెల్, చైనా మొబైల్ ఒప్పందం   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్రజాస్వామ్యంలో బెదిరింపులు పనిచేయవు : ప్రధాని మోదీ   
Andhrabhoomi
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో బెదిరింపులు పనిచేయవని, తన అభిమతం కూడా అది కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదం తెలిపే తీర్మానంపై ఇవాళ ఆయన రాజ్యసభలో ప్రసంగించారు. ప్రజలు ఈ దేశాన్ని ముందుకు నడిపే బాధ్యతను మాకిచ్చారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తామని వెల్లడించారు. దేశం నలు ...

ఇక్కడ బెదిరింపులు పనిచేయవు: రాజ్యసభలో ప్రధాని మోడీ   Oneindia Telugu
పథకాల పేర్లు మార్చింది మేము కాదు:ప్రధాని   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హోటళ్లలో డబ్బుతో పనిలేదు... అంతా కార్డుల మయం..!   
వెబ్ దునియా
దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకు, నగదు లావాదేవీలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న రీతిలో కొత్త చర్యలను చేపడుతోంది. ఇందులో భాగంగా ఇక మీదట దేశంలో ఉన్న ఎక్కడి ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లకు వెళ్లినా, అక్కడ డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు. హోటల్ బిల్లుకైనా, దూర ప్రాంత విమానం టిక్కెట్, లగ్జరీ కార్లు అద్దెకు తీసుకోవాలన్నా, ...

బిల్లు 5వేలు దాటిందా... అయితే క్రెడిట్, డెబిట్ కార్డు వాడాల్సిందే?   Oneindia Telugu
అక్కడ తిన్నా.. ఉన్నా.. కార్డు గీకాల్సిందే!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


'పోలవరం'పై వెనక్కు తగ్గం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి దృష్టి సారించారు. తొలిసారి ప్రాజెక్టు అథార్టీ సీఈఓ దినేశ్‌ కుమార్‌, ఏపీ సాగునీటి శాఖ కార్యదర్శి, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులతో ఆమె భేటీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు సైతం ఈ భేటీలో ...

పోలవరానికి పూర్తి సాయం: ఉమాభారతి   Andhrabhoomi
పోలవరాన్ని గడువులోగా పూర్తిచేస్తాం: ఉమాభారతి   సాక్షి
పోలవరంపై ఉత్తుత్తి హామీ ఎందుకు   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
ఒవైసీకి ప్రాముఖ్యత వచ్చినట్లేనా   
News Articles by KSR
ఎమ్ఐఎమ్ నేత అసదుద్దీన్ ఒవైసీ మహారాష్ట్రలో కూడా ప్రముఖ నాయకుడు అయ్యారు. శివసేన పార్టీ తన అదికార పత్రిక సామ్నాలో ఒవైసీ డిమాండ్లను తీవ్రంగా విమర్శిస్తూ వ్యాసమే రాసింది.ముస్లింలకు రిజర్వేషన్ లు ఇవ్వాలన్న ఒవైసీ డిమాండ్ ను తప్పుపట్టింది. పాకిస్తాన్ వెళ్లి తమ డిమాండ్లు సాధించుకోవాలని వ్యాఖ్యానించింది.ఉగ్రవాదుల వల్ల దెబ్బ ...

అసుదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యాలపై శివసేన ఘాటు స్పందన..   Teluguwishesh
స్పెషల్ ట్రీట్‌మెంట్ కోసం ముస్లీంలు పాక్ వెళ్లాలి, వందేమాతరం పాడాలి: శివసేన   Oneindia Telugu
'రిజర్వేషన్ కావాలా..పాకిస్తాన్ వెళ్లు..'   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言