వెబ్ దునియా
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం : లక్ష్మణ్
వెబ్ దునియా
ప్రభుత్వ పనితీరులోని తప్పులను లోపాలను ఎండగట్టి తీరుతామని తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతాపార్టీ శాసనసభా పక్ష నేత లక్ష్మణ్ అన్నారు. తమకు ఎటువంటి పట్టింపులు ఉండవనీ కేవలం ప్రజల శ్రేయస్సే తమకు ప్రధానమని వారు అన్నారు. అదే విధంగా పార్టీ ఫిరాయింపులపై కూడా చర్చ జరుపుతామని ఆయన వివరించారు. శాసనసభలో తమ పాత్ర ఎలా ఉండాలో అలాగే ఉంటుందని ...
ప్రభుత్వ వైఫల్యాలపై పోరుసాక్షి
స్పీకర్, మండలి చైర్మన్లకు హైకోర్టు నోటీసులుAndhrabhoomi
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పిటిషన్ వేయరా?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్
Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రభుత్వ పనితీరులోని తప్పులను లోపాలను ఎండగట్టి తీరుతామని తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతాపార్టీ శాసనసభా పక్ష నేత లక్ష్మణ్ అన్నారు. తమకు ఎటువంటి పట్టింపులు ఉండవనీ కేవలం ప్రజల శ్రేయస్సే తమకు ప్రధానమని వారు అన్నారు. అదే విధంగా పార్టీ ఫిరాయింపులపై కూడా చర్చ జరుపుతామని ఆయన వివరించారు. శాసనసభలో తమ పాత్ర ఎలా ఉండాలో అలాగే ఉంటుందని ...
ప్రభుత్వ వైఫల్యాలపై పోరు
స్పీకర్, మండలి చైర్మన్లకు హైకోర్టు నోటీసులు
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పిటిషన్ వేయరా?
వెబ్ దునియా
2017 కల్లా క్రాసింగుల తొలగింపు.. భద్రతపై దృష్టి సారించిన రైల్వే
వెబ్ దునియా
రైల్వే శాఖ భద్రతపై దృష్టి సారించింది. పార్లమెంటులో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే అధికారులు కూడా అడుగులు వేస్తున్నారు. దేశంలోని భద్రత లేని క్రాసింగుల వద్ద ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఒక లక్ష్యం, నిర్ధిష్ట సమయాన్ని నిర్ణయించుకుని 2017 నాటికల్లా పూర్తి చేసే విధంగా చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు సమీక్ష కూడా ...
2017 నాటికి 'క్రాసింగ్'ల తొలగింపుసాక్షి
కాపలాలేని లెవెల్ క్రాసింగ్ల తొలగింపునకు ప్రాధాన్యత:Vaartha
కాపలాలేని రైల్వే క్రాసింగ్ల తొలగింపునకే ప్రాధాన్యంNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రైల్వే శాఖ భద్రతపై దృష్టి సారించింది. పార్లమెంటులో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే అధికారులు కూడా అడుగులు వేస్తున్నారు. దేశంలోని భద్రత లేని క్రాసింగుల వద్ద ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఒక లక్ష్యం, నిర్ధిష్ట సమయాన్ని నిర్ణయించుకుని 2017 నాటికల్లా పూర్తి చేసే విధంగా చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు సమీక్ష కూడా ...
2017 నాటికి 'క్రాసింగ్'ల తొలగింపు
కాపలాలేని లెవెల్ క్రాసింగ్ల తొలగింపునకు ప్రాధాన్యత:
కాపలాలేని రైల్వే క్రాసింగ్ల తొలగింపునకే ప్రాధాన్యం
Oneindia Telugu
త్వరలోనే హైకోర్టు విభజన: టి ఎంపీలకు పార్లమెంటులో వెంకయ్య హామీ
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వీలైనంత త్వరగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం లోక్సభలో హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపి జితేందర్రెడ్డి ప్రతిపాదించిన వాయిదా తీర్మానంపై వెంకయ్యనాయుడు ఈ హామీనిచ్చారు.
కోర్టు విభజనపై తేల్చండి... జాప్యమెందుకు?వెబ్ దునియా
ఎవరి హైకోర్టు వారికేAndhrabhoomi
హైకోర్టు విభజనపై తేల్చండిసాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వీలైనంత త్వరగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం లోక్సభలో హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపి జితేందర్రెడ్డి ప్రతిపాదించిన వాయిదా తీర్మానంపై వెంకయ్యనాయుడు ఈ హామీనిచ్చారు.
కోర్టు విభజనపై తేల్చండి... జాప్యమెందుకు?
ఎవరి హైకోర్టు వారికే
హైకోర్టు విభజనపై తేల్చండి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జగన్! నీవా విమర్శించేది ? : మంత్రి దేవినేని ఉమా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ/హైదరాబాద్/గుంటూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): గంగిరెడ్డి, గాలి జనార్దనరెడ్డి వంటి ఆర్థిక నేరగాళ్ళ సహచరుడైన జగన్మోహన్రెడ్డికి చం ద్రబాబును విమర్శించే స్థాయి లేదని, ఆయనకు అసెంబ్లీలో తాము సరైన స మాధానం చెబుతామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దుయ్యబట్టారు. విజయవాడలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ నూతన రాజధాని ...
అధికారమిస్తే భూములిచ్చేస్తాAndhrabhoomi
నవ్యాంధ్ర రాజధానిలో ఎందుకీ రాజకీయం..?News4Andhra
'బినామీ వ్యక్తులతో భూములు కొనిపించారు'సాక్షి
వెబ్ దునియా
News Articles by KSR
అన్ని 21 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ/హైదరాబాద్/గుంటూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): గంగిరెడ్డి, గాలి జనార్దనరెడ్డి వంటి ఆర్థిక నేరగాళ్ళ సహచరుడైన జగన్మోహన్రెడ్డికి చం ద్రబాబును విమర్శించే స్థాయి లేదని, ఆయనకు అసెంబ్లీలో తాము సరైన స మాధానం చెబుతామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దుయ్యబట్టారు. విజయవాడలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ నూతన రాజధాని ...
అధికారమిస్తే భూములిచ్చేస్తా
నవ్యాంధ్ర రాజధానిలో ఎందుకీ రాజకీయం..?
'బినామీ వ్యక్తులతో భూములు కొనిపించారు'
వెబ్ దునియా
చంద్రబాబు బ్లూ ప్రింట్... ప్రజల కలలు సమాధి... జగన్ ఫైర్ ట్వీట్..!
వెబ్ దునియా
ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబుపై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి మరో సారి విరుచుకుపడ్డారు. జగన్ ఇటీవల ట్విట్టర్ ఖాతాను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈయన తొలి ట్వీట్నే చంద్రబాబుపై విమర్శలు చేయడంతో ప్రారంభమైంది. తాజాగా మరో వైపు ట్విట్టర్లో చంద్రబాబుపై జగన్ తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు తన రియల్ ఎస్టేట్ కలలను ...
చంద్రబాబువి రియల్ ఎస్టేట్ కలలుNews Articles by KSR
లక్ష కలలను సమాధి చేస్తున్నారు!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబుపై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి మరో సారి విరుచుకుపడ్డారు. జగన్ ఇటీవల ట్విట్టర్ ఖాతాను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈయన తొలి ట్వీట్నే చంద్రబాబుపై విమర్శలు చేయడంతో ప్రారంభమైంది. తాజాగా మరో వైపు ట్విట్టర్లో చంద్రబాబుపై జగన్ తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు తన రియల్ ఎస్టేట్ కలలను ...
చంద్రబాబువి రియల్ ఎస్టేట్ కలలు
లక్ష కలలను సమాధి చేస్తున్నారు!
వెబ్ దునియా
కేసీఆర్ ఫ్యామిలీకి పదవులే ముఖ్యం : పొన్నం ప్రభాకర్
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు, ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి పదవులు, అధికారమే ముఖ్యమని కరీంనగర్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ... ప్రస్తుతం మోడీ మంత్రివర్గంలో చేరేందుకు కేసీఆర్ కుమార్తె తహతహలాడుతున్నారన్నారు.
మోడీ కేబినెట్లో చోటు కోసమే..: టిఆర్ఎస్పై పొన్నంOneindia Telugu
'హైకమాండ్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నా'సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు, ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి పదవులు, అధికారమే ముఖ్యమని కరీంనగర్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ... ప్రస్తుతం మోడీ మంత్రివర్గంలో చేరేందుకు కేసీఆర్ కుమార్తె తహతహలాడుతున్నారన్నారు.
మోడీ కేబినెట్లో చోటు కోసమే..: టిఆర్ఎస్పై పొన్నం
'హైకమాండ్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నా'
వెబ్ దునియా
చంద్రబాబు ట్రాప్లో చిక్కొద్దు.. పవన్కు ఆనం సలహా..!
వెబ్ దునియా
జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ను రాజకీయంగా వాడుకునేందుకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి విమర్శించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు వలలో పడొద్దని పవన్ కళ్యాణ్కు సలహా ఇచ్చారు. చంద్రబాబు గతంలో ...
పవన్.. బాబు ట్రాప్లో పడొద్దు: ఆనం, జగన్పై ఫైర్Oneindia Telugu
'పవన్...చంద్రబాబు ట్రాప్ లో పడొద్దు'సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ను రాజకీయంగా వాడుకునేందుకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి విమర్శించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు వలలో పడొద్దని పవన్ కళ్యాణ్కు సలహా ఇచ్చారు. చంద్రబాబు గతంలో ...
పవన్.. బాబు ట్రాప్లో పడొద్దు: ఆనం, జగన్పై ఫైర్
'పవన్...చంద్రబాబు ట్రాప్ లో పడొద్దు'
వెబ్ దునియా
కొడవలితో తాగుబోతు భర్త మర్మాంగం కోసిన భార్య...
వెబ్ దునియా
అసలే తాగుబోతు. దీనికి పైగా భార్యపై అనుమానం. ఇలాంటి తాగుబోతు భర్త వేధింపులు, అనుమానాలు భరించడం కంటే ఒకేసారి వదిలించుకోవాలని భావించింది ఓ భార్యా. అందుకే పీకలవరకు తాగివచ్చి చిత్రహింసలు పెట్టిన తాగుబోతు భర్త మర్మాంగాన్ని వంట గదిలోని కొడవలితో కోసిపారేసింది ఓ భార్య. ఈ ఘటన హైదరాబాద్ ఆసిఫ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు ...
వేధిస్తున్నాడని.. భర్త మర్మాంగం కోసింది!సాక్షి
హైదరాబాద్ లో భర్త మర్మాంగాన్ని కోసిన భార్యNews Articles by KSR
భర్త మర్మాంగాలు కోసిన భార్యNamasthe Telangana
Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అసలే తాగుబోతు. దీనికి పైగా భార్యపై అనుమానం. ఇలాంటి తాగుబోతు భర్త వేధింపులు, అనుమానాలు భరించడం కంటే ఒకేసారి వదిలించుకోవాలని భావించింది ఓ భార్యా. అందుకే పీకలవరకు తాగివచ్చి చిత్రహింసలు పెట్టిన తాగుబోతు భర్త మర్మాంగాన్ని వంట గదిలోని కొడవలితో కోసిపారేసింది ఓ భార్య. ఈ ఘటన హైదరాబాద్ ఆసిఫ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు ...
వేధిస్తున్నాడని.. భర్త మర్మాంగం కోసింది!
హైదరాబాద్ లో భర్త మర్మాంగాన్ని కోసిన భార్య
భర్త మర్మాంగాలు కోసిన భార్య
Oneindia Telugu
కేసీఆర్కు పదవీ గండం: 'జ్యోతిష్యం సూచిస్తోంది'
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావుకు పదవీ గండం ఉందని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఏ వార్తా ఛానల్ డిస్కషన్కు వెళ్లినా ఈ విషయం గురించి ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. 2016 జూన్ నాటికి కే. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉండరని స్పష్టంగా చెబుతున్నారు. కే.
కేసీఆర్కు పదవీ గండం... వారసుడు ఎవరో? : కొత్తకోట జోస్యం!వెబ్ దునియా
కెసిఆర్ కు పదవీ గండమా!News Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావుకు పదవీ గండం ఉందని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఏ వార్తా ఛానల్ డిస్కషన్కు వెళ్లినా ఈ విషయం గురించి ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. 2016 జూన్ నాటికి కే. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉండరని స్పష్టంగా చెబుతున్నారు. కే.
కేసీఆర్కు పదవీ గండం... వారసుడు ఎవరో? : కొత్తకోట జోస్యం!
కెసిఆర్ కు పదవీ గండమా!
వెబ్ దునియా
చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు... అందుకే అన్నీ కష్టాలు.. పురందేశ్వరి..!
వెబ్ దునియా
రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి లేదని, అందువలనే రాష్ట్రంలో ఇటువంటి దుర్బర పరిస్థితులు చోటు చేసుకున్నాయని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి పరోక్షంగా చంద్రబాబు పేరు ప్రస్తావించకుండానే విమర్శించారు. రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి పి. మాణిక్యాలరావు అధ్యక్షతన ఏర్పాటైన కరువు పరిశీలన బృందం చిత్తూరు ...
చంద్రబాబుకు పురందేశ్వరి చురకలుNews Articles by KSR
పురంధేశ్వరి వ్యాఖ్యలు: చంద్రబాబు పైనేనా?Oneindia Telugu
చంద్రబాబుది దుర్బుద్ధి: పురందేశ్వరిసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి లేదని, అందువలనే రాష్ట్రంలో ఇటువంటి దుర్బర పరిస్థితులు చోటు చేసుకున్నాయని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి పరోక్షంగా చంద్రబాబు పేరు ప్రస్తావించకుండానే విమర్శించారు. రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి పి. మాణిక్యాలరావు అధ్యక్షతన ఏర్పాటైన కరువు పరిశీలన బృందం చిత్తూరు ...
చంద్రబాబుకు పురందేశ్వరి చురకలు
పురంధేశ్వరి వ్యాఖ్యలు: చంద్రబాబు పైనేనా?
చంద్రబాబుది దుర్బుద్ధి: పురందేశ్వరి
沒有留言:
張貼留言