2015年3月2日 星期一

2015-03-03 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
జో హై వహీ ఖిలాయియే... పార్లమెంటు క్యాంటీన్ లో పది మందితో మోడీ   
వెబ్ దునియా
అరె పహలే పానీ దే... అంటూ నరేంద్ర మోడీ పార్లమెంటు క్యాంటీన్ లో దర్శనమిచ్చారు. భారత ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ ఓ కొత్త సాంప్రదాయానికి నాంది పలికారు. ఎప్పుడో బహుశా పార్లమెంటు తొలి రోజుల్లో ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి క్యాంటీన్ లో భోంచేసి ఉంటారమో.. కానీ సోమవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీ క్యాంటీన్ లో కూర్చుని ...

పార్లమెంట్ క్యాంటిన్‌లో ప్రధాని   Namasthe Telangana
పార్లమెంట్ క్యాంటీన్‌లో ప్రధాని భోజనం   సాక్షి
హఠాత్తుగా వచ్చి సర్‌ప్రైజ్ చేశారు: క్యాంటీన్‌లో తిని రూ.29 చెల్లించిన మోడీ   Oneindia Telugu
Vaartha   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఏపికి అన్యాయం.. బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదు : బాలకృష్ణ   
వెబ్ దునియా
తెలుగుదేశం నేత, సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కేంద్రంపై గర్జించారు. తెలుగువారి గౌరవాన్ని కేంద్రం దెబ్బతీస్తోందని మండిపడ్డారు. బడ్జెట్ లో అసలు ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉందనే అంశాన్ని పూర్తి స్థాయిలో గుర్తించినట్లు లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ జనానికి చాలా అన్యాయం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ లో తగిన స్థాయిలో ...

బడ్జెట్‌లో ఎపికి తీరని అన్యాయం-ఎమ్మెల్యే బాలకృష్ణ   Andhrabhoomi
కేంద్ర ప్రభుత్వం ఏపీకి న్యాయం చేయకపోతే జనం తిరగబడతారు : టీడీపీ ఎమ్మెల్యే ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 16 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
'మా' అధ్యక్షుడిగా సేవలందించాలని ఉంది   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఈ నెలాఖరున జరిగే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేయబోతున్నట్లు ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌ ప్రకటించారు. 37 సంవత్సరాలుగా చిత్రసీమలో కళాకారుడిగా ఉన్నాననీ, ఇదే రంగంలో ఉన్న కళాకారులకు తన వంతుగా ఏదైనా చెయ్యాలనే అభిప్రాయంతో 'మా' అధ్యక్షుడిగా సేవలందించాలని నిర్ణయించుకున్నాననీ ఆయన చెప్పారు. దీనికి ...

మా అధ్యక్ష ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్   Andhrabhoomi
ఇక 'మా' సేవకే అంటున్న రాజేంద్రప్రసాద్‌   వెబ్ దునియా
'మా' అధ్యక్ష బరిలో రాజేంద్రప్రసాద్   Namasthe Telangana
Vaartha   
News Articles by KSR   
FIlmiBeat Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
2018 నాటికి హంద్రీనీవా   
Andhrabhoomi
బెళుగుప్ప, మార్చి 2: హంద్రీనీవా సుజల స్రవంతి పథకాన్ని 2018 నాటికి పూర్తి చేసి కరవు ప్రాంతమైన రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. హంద్రీనీవాను సకాలంలో పూర్తిచేయడం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్యేయమని అన్నారు. అనంతపురం జిల్లా జీడిపల్లి రిజర్వాయర్ ...

హంద్రినీవాను మేం పూర్తి చేస్తాం : బాలకృష్ణ - దేవినేని   వెబ్ దునియా
హంద్రీ నీవాపై 'లయన్' గర్జన   తెలుగువన్
హంద్రినీవా ఎన్టీఆర్‌ మానసపుత్రిక : మంత్రి దేవినేని   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
News Articles by KSR   
Oneindia Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కేశవ రెడ్డి కిడ్నాప్ విడుదల... అలాంటిదేమి లేదన్న విద్యావేత్త   
వెబ్ దునియా
కేశవ రెడ్డి విద్యాసంస్థల అధినేత సోమవారం ఉదయం కిడ్నాప్ కు గురయ్యారనే విషయం దావానంలా వ్యాపించింది. పోలీసుల పసిగట్టడంతో వదిలేశారని తెలుస్తోంది. అయితే అలాంటిదేమీ లేదని తానే తన బంధువుల ఇంటి వెళ్లుతున్నానని బనగానపల్లె పోలీసు స్టేషన్లో ఆయన చెప్పారు. వివరాలిలా ఉన్నాయి. తనను ఎవరో కిడ్నాప్ చేసినట్టు వచ్చిన వార్తలను కేశవరెడ్డి ...

కేశవరెడ్డి కిడ్నాప్ హైడ్రామా   Andhrabhoomi

అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'వారి సినిమాల్నిబహిష్కరించాలి'   
సాక్షి
డెహ్రాడూన్: నిత్యం వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ నేత సాథ్వీ ప్రాచీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ సంస్థలు ఖాన్ సినిమాల్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఆదివారం డెహ్రాడూన్ లో జరిగిన వీహెచ్ పీ కార్యక్రమంలో ప్రాచీ మాట్లాడారు. బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు ముగ్గురూ సినిమాల ...

ఖాన్‌ల త్రయం చిత్రాలను బహిష్కరించాలి   Andhrabhoomi
సాధ్వీ ప్రాచీ వివాదాస్పద వ్యాఖ్యలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఖాన్స్ సినిమాలొద్దు.. రాహుల్ త్వరగా పెళ్లి చేసుకో: సాధ్వీ ప్రాచీ   వెబ్ దునియా

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గంటాగారు.. పీహెచ్‌డీ ఎక్కడ చేస్తారో : టీడీపీ నేత   
వెబ్ దునియా
విశాఖపట్టణం టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ఎక్కువైంది. కొంతకాలంగా మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు మధ్య పరోక్షంగా మాటల వార్ సాగుతున్న విషయం తెల్సిందే. తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావుపై తెలుగుదేశం పార్టీ నేత గవిరెడ్డి రామానాయుడు విరుచుకుపడ్డారు. పూటకో పార్టీ మార్చే గంటా, అయ్యన్న పాత్రుడిపై ...

వర్సిటీ: 'మంత్రి గంటా హీహెచ్‌డీ ఎక్కడ చేస్తారో'   Oneindia Telugu
గంటాపై వ్యంగ్యాస్త్రాలు   News Articles by KSR
గంటా పీహెచ్ డీ ఎక్కడ చేస్తారో?   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేను చెప్పింది వేదం.. తల తెగినా.. అనుకున్నది సాధిస్తా : కేసీఆర్   
వెబ్ దునియా
తెలంగాణ రాక ముందు సంయుక్తాంధ్ర ప్రదేశ్ నుంచి తాను ఢిల్లీకి వెళ్లేటప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే తాను మళ్లీ అడుగుపెడుతానని చెప్పానని, ఆ విధంగానే తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెట్టానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గుర్తు చేశారు. అంతేకాకుండా, తనకు తనకు ఆత్మవిశ్వాసం ఎక్కువని, తల తెగినా అనుకున్నది సాధిస్తానని ...

తల తెగినా అనుకున్నది సాధిస్తా.. తెలంగాణ సిఎం కెసిఆర్   Teluguwishesh
ఆత్మ విశ్వాసం ఎక్కువ, తల తెగినా అనుకున్నది సాధిస్తా: కెసిఆర్   Oneindia Telugu
తల తెగినా అనుకున్నది సాధిస్తా : సీఎం కేసీఆర్   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కాంగ్రెస్ వాకౌట్   
సాక్షి
న్యూఢిల్లీ : ముఫ్తీ వ్యాఖ్యలు తమనే కాకుండా దేశంలోని ప్రజలందరినీ బాధపెట్టాయని కాంగ్రెస్ సీనియ ర్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఎన్నికల కమిషన్ తోపాటు పోలీసు బృందాలు, ఇతర అధికారులు ఎంతో కష్టపడి ఎన్నికలు నిర్వహిస్తే ఆ క్రెడిట్ పాక్ కట్టబెట్టారని, ఉగ్రవాదులకు ఇచ్చారని మండిపడ్డారు. సోమవారం ముఫ్తీ వ్యాఖ్యలపై ధుమారం రేగిన ...

ముఫ్తీ వ్యాఖ్యలపై లోక్ సభలో ధుమారం   Andhrabhoomi
కశ్మీర్ సి.ఎమ్. వ్యాఖ్యలు- రాజ్ నాద్ వివరణ   News Articles by KSR
పార్లమెంట్: ముఫ్తీ వ్యాఖ్యలతో చిక్కుల్లో బీజేపీ, ఏపీ చట్ట సవరణ బిల్లు   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


Vaartha
   
ప్రగతి ప్రింటర్స్‌ వ్యవస్థాపకుడు హనుమంతరావు మృతి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌/ఖైరతాబాద్‌ సిటీ, మార్చి 2: ప్రగతి ప్రింటర్స్‌ వ్యవస్థాపకులు, చైర్మన్‌ పరుచూరి హనుమంతరావు(91) సోమవారం సాయంత్రం 4.30 గంటలకు మృతి చెందారు. రెడ్‌హిల్స్‌లోని ఆయన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. ఐదు దశాబ్దాల చరిత్ర ఉన్న ప్రగతి ప్రింటర్స్‌ నిర్వాహకులుగా ఆయన సుపరిచితులు. కృష్ణాజిల్లా దివి తాలూకా చిట్టూర్పులో 1925లో జన్మించారు.
ప్రగతి ప్రింటర్స్ పరుచూరి కన్నుమూత   Vaartha
ప్రగతి ప్రింటర్స్ హనుమంతరావు కన్నుమూత   News Articles by KSR

అన్ని 9 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言