2015年3月1日 星期日

2015-03-02 తెలుగు (India) ప్రపంచం


అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి, ఎఫ్‌బీఐకి ఫిర్యాదు   
Oneindia Telugu
లాస్ ఏంజిల్స్: అమెరికాలో మరోసారి హిందూ దేవాలయం పైన దాడి జరిగింది. గత కొద్ద రోజుల్లో దేవాలయం పైన దాడి జరగడం ఇది రెండోసారి. దక్షిణ సియాటిల్‌లోని కెంట్ శివారు ప్రాంతంలో ఉన్న కెంట్ హిందూ ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి, ఎఫ్‌బీఐకి ఫిర్యాదు. ఇటుకలతో గుడి కిటికీలను ధ్వంసం చేశారు. ఆలయ గోడపై ఫియర్ ...

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి   News Articles by KSR
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి నెల రోజుల్లోనే రెండోసారి హిందూ ఆలయంపై దాడి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   


నెతన్యాహు సభలో అడుగుపెట్టొద్దు   
సాక్షి
వాషింగ్టన్ : ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తమ సభలో ప్రసంగించేందుకు ఆహ్వానించడాన్ని అమెరికాలోని సగంమందికి పైగా పౌరులు వ్యతిరేకించారు. అమెరికా అధికారిక భవనం వైట్ హౌస్ ను సంప్రదించకుండానే ఎలా ఈ నిర్ణయాన్ని తీసుకుంటారని, దానిని తాము వ్యతిరేకిస్తున్నామని ముక్తకంఠంగా తెలిపారు. నెతన్యాహు పర్యటనపై అక్కడి కొన్ని టీవీ ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
ఇండోనేసియాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదు..!   
వెబ్ దునియా
ఇండోనేసియాలోని దక్షిణ దిశలో ఉన్న సముద్రం గర్భంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. ఇక్కడ అప్పుడప్పుడు భూకంపాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 3.4గా నమోదు కాగా, తాజాగా సంభవించిన భూకం 7.0గా రిక్టర్ స్కేల్‌పై నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం వలన సునామీ ఏర్పడే పరిస్థితి ...

ఇండోనేసియాలో భారీ భూకంపం   సాక్షి
ఇండోనేషియాలో భూకంపం   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రెచ్చిపోయిన మతోన్మాదం... ప్రముఖ బ్లాగర్ దారుణ హత్య..!   
వెబ్ దునియా
బంగ్లాదేశ్‌లో మతోన్మాదం మరోసారి రెచ్చిపోయింది. ప్రముఖ బ్లాగర్, నాస్తికుడు, రచయిత డాక్టర్ అవిజిత్ రాయ్‌ని మతోన్మాదం తలకెక్కిన కొంతమంది ఇస్లాం టైస్టులు ప్రముఖ బ్లాగర్, నాస్తికుడు, రచయిత డాక్టర్ అవిజిత్ రాయ్‌ని దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు. అడ్డం వచ్చిన రాయ్ భార్య రఫిదా అహ్మద్‌ను తీవ్రంగా గాయపరిచి పారిపోయారు. రఫీదా ఢాకా ...

అందరు చూస్తుండగానే...రక్తం మడుగులో   సాక్షి
ఢాకా పుస్తక ప్రదర్శనకు వెళ్లిన అమెరికన్ రచయిత రాయ్ హత్య   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
జిహాదీ జాన్ కు యాంగర్ థెరపీ..   
సాక్షి
లండన్ : ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)కు చెందిన కరడు గట్టిన ఉగ్రవాది జిహాదీ జాన్ కు అతడు చదువుకున్న పాఠశాలలోని ఉపాధ్యాయులు కోపాన్ని నియంత్రించుకునే థెరపీ (యాంగర్ థెరపీ) ఇచ్చారట. నిరంతరం అతడు తోటి విద్యార్థులతో అనవసరంగా గొడవపడుతుండటం చూసి ఈ థెరపీని ఇచ్చినట్లు లండ న్ లోని క్వీన్స్ పార్క్ లోగల క్వింటిన్ కినాస్తోన్ పాఠశాల ఉపాధ్యాయులు ...

జిహాదీ జాన్‌ను చంపొద్దు.. డేవిడ్ హెయిన్స్ భార్య కోరిక..!   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తొమ్మిది మందిని కాల్చిన ఉన్మాది.. తానూ ఆత్మహత్య..!   
వెబ్ దునియా
అమెరికాలో ఓ వ్యక్తి ఉన్మాదంతో రెచ్చిపోయి విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో తొమ్మిది మంది చనిపోగా, ఆ తర్వాత అతడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. టైరోన్ పట్టణానికి చెందిన ఒక ఉన్మాది ఈ కాల్పులు జరిపాడు. ఉన్మాదిగా మారిన ఓ ...

అమెరికాలో ఉన్మాది కాల్పులు.. ఏడుగురి మృతి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


TV5
   
కాశ్మీర్‌లో కొలువు తీరన పీడీపీ-బీజేపీ సర్కార్,ముఖ్యమంత్రిగా ముఫ్తీ ప్రమాణ ...   
TV5
ScrollLogo గోనెగండ్లలో అకాల వర్షానికి నేలవాలిన మొక్కజొన్న ScrollLogo రైల్వే బడ్జెట్ ఫలాలు మరో రెండేళ్ల తర్వాత అందుతాయి: వెంకయ్య ScrollLogo ఇంగ్లాండ్ పై శ్రీలంక ఓపెనర్ తిరిమన్నె శతకం ScrollLogo నత్తనడకన సాగుతున్న పాకిస్థాన్ ఇన్నింగ్స్ ScrollLogo గుంటూర్ జిల్లాలో సీఆర్‌డీఏ పరిధిలో కొనసాగుతున్న భూసమీకరణ ScrollLogo కేసీఆర్ నిజామాబాద్ టూర్ రద్దు.

ఇంకా మరిన్ని »   


సాక్షి
   
ఇండో అమెరికన్‌కు రిపబ్లికన్ పార్టీలో అత్యున్నత పదవి   
సాక్షి
వాషింగ్టన్: అమెరికాలోని భారత సంతతికి చెందిన రాజ్ షా అనే వ్యక్తికి రిపబ్లికన్ పార్టీలో అత్యున్నత పదవి లభించింది. హిల్లరీ క్లింటన్ వ్యతిరేక శిబిరంలో విమర్శకు డిగా షా కీలక పాత్ర పోషించారు. షా ఇప్పుడు రిపబ్లికన్ పార్టీలో పరిశోధన, సమాచార విభాగంలో కీలక భూమికను పోషించనున్నారు. జార్జ్‌బుష్ హయాం లో అధ్యక్షుని ఉద్యోగబృంద విభాగంలో షా పని ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
అతి కిరాతకంగా బందీల తల నరికే ఐసీస్ ఉగ్రవాది... ఎవరీ 'జిహాదీ జాన్' (ఫోటోలు)   
Oneindia Telugu
సిరియా: యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల్లో అత్యంత కిరాతకుడిగా పేరుగాంచిన వ్యక్తి పేరుని ప్రపంచ దర్యాప్తు సంస్ధలు బయట పెట్టాయి. అమెరికా జర్నలిస్ట్ జేమ్స్ ఫోలీని అతి కిరాతకంగా తల నరికి ఉగ్రవాదే ఈ జిహాదీ జాన్. గత ఏడాది ఆగస్టులో అమెరికా జర్నలిస్ట్‌ని చంపిన వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేశాడు. వీడియోని ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
'సీరీజ్'పై మరో వెలుగు చుక్కలు   
సాక్షి
మరుగుజ్జు గ్రహం సీరీజ్‌పై మరో ప్రకాశవంతమైన ప్రాంతాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఆ గ్రహంపైకి పంపిన డాన్ వ్యోమనౌక గుర్తించింది. సీరీజ్ ఉపరితలం నుంచి దాదాపు 46వేల కిలోమీటర్ల దూరం నుంచి డాన్ వ్యోమనౌక తీసిన ఈ ఛాయాచిత్రాలు శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ వెలుగులు గ్రహంపై ఉన్న అగ్నిపర్వతాల నుంచి వెలువడిన ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言