వెబ్ దునియా
వరల్డ్ కప్లో తొలి గెలుపు... 20 పరుగుల తేడాతో పాక్ విజయం..!
వెబ్ దునియా
ప్రపంచ క్రికెట్ కప్ పోటీలలో పాకిస్థాన్ జట్టు ఎట్టకేలకు తొలి విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకుంది. వన్డే ప్రపంచకప్ పూల్ - ఎ లో భాగంగా పాకిస్థాన్-జింబాబ్వేల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు 20 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. ప్రత్యర్థి జింబాబ్వే ముందు 236 ...
పాక్ బోణి..సాక్షి
జింబాబ్వేపై కష్టం మీద పాక్ విన్...తొలి గెలుపుతో నాకౌట్ ఆశలు సజీవంPalli Batani
జింబాబ్వేపై పాక్ విజయంAndhrabhoomi
TV5
thatsCricket Telugu
అన్ని 31 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రపంచ క్రికెట్ కప్ పోటీలలో పాకిస్థాన్ జట్టు ఎట్టకేలకు తొలి విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకుంది. వన్డే ప్రపంచకప్ పూల్ - ఎ లో భాగంగా పాకిస్థాన్-జింబాబ్వేల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు 20 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. ప్రత్యర్థి జింబాబ్వే ముందు 236 ...
పాక్ బోణి..
జింబాబ్వేపై కష్టం మీద పాక్ విన్...తొలి గెలుపుతో నాకౌట్ ఆశలు సజీవం
జింబాబ్వేపై పాక్ విజయం
సాక్షి
బీసీసీఐ అధ్యక్షుడిగా దాల్మియా!
సాక్షి
చెన్నై: బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా మరోసారి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. వాయిదా పడుతూ వస్తోన్న బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) చెన్నైలో నేడు (సోమవారం) జరుగనుంది. ఈ నేపథ్యంలో జరిగే ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ పడేందుకు దాల్మియా ఒక్కరే ...
దాల్మియాకు బిసిసిఐ పగ్గాలు!Andhrabhoomi
బీసీసీఐ అధ్యక్ష పదవి రేసులో దాల్మియాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బీసీసీఐ అధ్యక్ష పదవి: నామినేషన్ వేసిన దాల్మియా... ఎన్నిక ఏకగ్రీవమే..!Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై: బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా మరోసారి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. వాయిదా పడుతూ వస్తోన్న బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) చెన్నైలో నేడు (సోమవారం) జరుగనుంది. ఈ నేపథ్యంలో జరిగే ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ పడేందుకు దాల్మియా ఒక్కరే ...
దాల్మియాకు బిసిసిఐ పగ్గాలు!
బీసీసీఐ అధ్యక్ష పదవి రేసులో దాల్మియా
బీసీసీఐ అధ్యక్ష పదవి: నామినేషన్ వేసిన దాల్మియా... ఎన్నిక ఏకగ్రీవమే..!
వెబ్ దునియా
లంక మరింత జోరుగా...
సాక్షి
అఫ్ఘానిస్తాన్తో ఆపసోపాలు పడి గెలిచిన తర్వాత శ్రీలంక జట్టు ఒక్కసారిగా ఊపందుకుంది. మ్యాచ్ మ్యాచ్కూ తమ ఆటతీరును పదునెక్కిస్తూ వరుసగా మూడో విజయాన్ని సాధించింది. గత మ్యాచ్లో బంగ్లాదేశ్ను చిత్తు చేసిన శ్రీలంక ఈసారి ఇంగ్లండ్పై 300కు పైగా లక్ష్యాన్ని కూడా అలవోకగా ఛేదించింది. వరుసగా రెండో మ్యాచ్లోనూ జట్టులో ఇద్దరు ఆటగాళ్లు ...
తిరిమానే, సంగా శతకాలుAndhrabhoomi
ఇంగ్లండ్కు ఇక్కట్లే!Namasthe Telangana
ఇంగ్లాండ్ చిత్తు.. తొమ్మిది వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం..!వెబ్ దునియా
Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Palli Batani
అన్ని 32 వార్తల కథనాలు »
సాక్షి
అఫ్ఘానిస్తాన్తో ఆపసోపాలు పడి గెలిచిన తర్వాత శ్రీలంక జట్టు ఒక్కసారిగా ఊపందుకుంది. మ్యాచ్ మ్యాచ్కూ తమ ఆటతీరును పదునెక్కిస్తూ వరుసగా మూడో విజయాన్ని సాధించింది. గత మ్యాచ్లో బంగ్లాదేశ్ను చిత్తు చేసిన శ్రీలంక ఈసారి ఇంగ్లండ్పై 300కు పైగా లక్ష్యాన్ని కూడా అలవోకగా ఛేదించింది. వరుసగా రెండో మ్యాచ్లోనూ జట్టులో ఇద్దరు ఆటగాళ్లు ...
తిరిమానే, సంగా శతకాలు
ఇంగ్లండ్కు ఇక్కట్లే!
ఇంగ్లాండ్ చిత్తు.. తొమ్మిది వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం..!
సాక్షి
క్వార్టర్స్కు కివీస్
Andhrabhoomi
అక్లాండ్, ఫిబ్రవరి 28: ఈసారి వరల్డ్ కప్ టోర్నమెంట్కు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్లో తక్కువ స్కోరు నమోదైనప్పటికీ, చివరి వరకూ ఉత్కంఠ కొనసాగింది. హోరాహోరీగా సాగిన ఈమ్యాచ్లో ఆస్ట్రేలియాను ఒక వికెట్ తేడాతో ఓడించిన న్యూజిలాండ్ వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లింది.
కివీ 'ఎగిరింది'!సాక్షి
నాకౌట్ రౌండ్ కు చేరుకున్న కివీస్...10tv
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
అక్లాండ్, ఫిబ్రవరి 28: ఈసారి వరల్డ్ కప్ టోర్నమెంట్కు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్లో తక్కువ స్కోరు నమోదైనప్పటికీ, చివరి వరకూ ఉత్కంఠ కొనసాగింది. హోరాహోరీగా సాగిన ఈమ్యాచ్లో ఆస్ట్రేలియాను ఒక వికెట్ తేడాతో ఓడించిన న్యూజిలాండ్ వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లింది.
కివీ 'ఎగిరింది'!
నాకౌట్ రౌండ్ కు చేరుకున్న కివీస్...
సాక్షి
జిల్లాలో కురిసిన చిరు జల్లులు
Andhrabhoomi
కరీంనగర్, మార్చి 1: అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా కేంద్రమైన కరీంనగర్తోపాటు జిల్లాలోని పలుచోట్ల ఆదివారం రాత్రి చిరు జల్లులు కురిసాయి. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండటంతో వాతావరణం చల్లబడింది. గత వారం రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండటంతోపాటు రాత్రి వేళల్లో కురిసిన ...
హైదరాబాద్ లో పలుచోట్ల వర్షంసాక్షి
వర్షంకారణంగా నిజామాబాద్లో కేసీఆర్ పర్యటన రద్దుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 10 వార్తల కథనాలు »
Andhrabhoomi
కరీంనగర్, మార్చి 1: అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా కేంద్రమైన కరీంనగర్తోపాటు జిల్లాలోని పలుచోట్ల ఆదివారం రాత్రి చిరు జల్లులు కురిసాయి. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండటంతో వాతావరణం చల్లబడింది. గత వారం రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండటంతోపాటు రాత్రి వేళల్లో కురిసిన ...
హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం
వర్షంకారణంగా నిజామాబాద్లో కేసీఆర్ పర్యటన రద్దు
సాక్షి
రంజీ ట్రోఫీ క్రికెట్ ఫైనల్ చేరిన తమిళనాడు
Andhrabhoomi
కోల్కతా, మార్చి 1: తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా తమిళనాడు జట్టు రంజీ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లింది. టైటిల్ కోసం ఈ జట్టు పటిష్టమైన కర్నాటకను ఢీ కొంటుంది. మొదటి సెమీ ఫైనల్లో ముంబయిని కర్నాటక ఓడించిన విషయం తెలిసిందే. తమిళనాడు, మహారాష్ట్ర జట్ల మధ్య ఆదివారం ముగిసిన రెండో సెమీ ఫైనల్ డ్రా అయింది. తొలి ఇన్నింగ్స్లో 95 పరుగుల ...
రంజీ ఫైనల్లో తమిళనాడుNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
కోల్కతా, మార్చి 1: తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా తమిళనాడు జట్టు రంజీ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లింది. టైటిల్ కోసం ఈ జట్టు పటిష్టమైన కర్నాటకను ఢీ కొంటుంది. మొదటి సెమీ ఫైనల్లో ముంబయిని కర్నాటక ఓడించిన విషయం తెలిసిందే. తమిళనాడు, మహారాష్ట్ర జట్ల మధ్య ఆదివారం ముగిసిన రెండో సెమీ ఫైనల్ డ్రా అయింది. తొలి ఇన్నింగ్స్లో 95 పరుగుల ...
రంజీ ఫైనల్లో తమిళనాడు
వర్షానికి తేలిన కంకర
సాక్షి
హైదరాబాద్: నగరంలో ఆదివారం రాత్రి పలుచోట్ల కురిసిన భారీ వర్షానికి రోడ్లు గుల్లయ్యాయి. బంజారా హిల్స్, అమీర్పేట ప్రాంతాల్లో కంకరపైకి తేలడంతో ఇద్దరు ద్విచక్రవాహనదారులు జారిపడ్డారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి తోడు అక్కడక్కడా ఉన్న మ్యాన్హోల్లు ద్విచక్రవాహనదారులను భయపెడుతున్నాయి. కొత్తగా రోడ్లు వేసేటప్పుడు ...
ఇంకా మరిన్ని »
సాక్షి
హైదరాబాద్: నగరంలో ఆదివారం రాత్రి పలుచోట్ల కురిసిన భారీ వర్షానికి రోడ్లు గుల్లయ్యాయి. బంజారా హిల్స్, అమీర్పేట ప్రాంతాల్లో కంకరపైకి తేలడంతో ఇద్దరు ద్విచక్రవాహనదారులు జారిపడ్డారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి తోడు అక్కడక్కడా ఉన్న మ్యాన్హోల్లు ద్విచక్రవాహనదారులను భయపెడుతున్నాయి. కొత్తగా రోడ్లు వేసేటప్పుడు ...
ఆదివారం కూడా హజ్ దరఖాస్తుల స్వీకరణ
సాక్షి
సాక్షి, హైదరాబాద్: హజ్యాత్ర-2015 దరఖాస్తుల స్వీకరణ కోసం మార్చి 1వ తేది(ఆదివారం) కూడా హజ్కమిటీ కార్యాలయం పనిచేస్తుందని రాష్ట్ర హజ్కమిటీ స్పెషల్ ఆఫీసర్ ఎస్.ఏ.షుకూర్ ఒక ప్రకటనలో తెలిపారు. హజ్యాత్రకు వెళ్లాలనుకునేవారు ఆదివారం కూడా దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో సుమారు 15 వేల దరఖాస్తులు వచ్చాయని, ...
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: హజ్యాత్ర-2015 దరఖాస్తుల స్వీకరణ కోసం మార్చి 1వ తేది(ఆదివారం) కూడా హజ్కమిటీ కార్యాలయం పనిచేస్తుందని రాష్ట్ర హజ్కమిటీ స్పెషల్ ఆఫీసర్ ఎస్.ఏ.షుకూర్ ఒక ప్రకటనలో తెలిపారు. హజ్యాత్రకు వెళ్లాలనుకునేవారు ఆదివారం కూడా దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో సుమారు 15 వేల దరఖాస్తులు వచ్చాయని, ...
అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి
సాక్షి
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి ఫలాలు దేశంలో అన్ని వర్గాలకు అందాలని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అభిలషించారు. బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ ప్రథమవర్ధంతి సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్రమంత్రి ...
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి ఫలాలు దేశంలో అన్ని వర్గాలకు అందాలని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అభిలషించారు. బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ ప్రథమవర్ధంతి సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్రమంత్రి ...
Namasthe Telangana
ఆడుతూ పాడుతూ
Namasthe Telangana
ఈసారి కెప్టెన్ ధోనీ టాస్ గెలవలేదు... భారత్కు తొలుత బ్యాటింగ్ చేసే అవకాశమూ రాలేదు.. కానీ,గ్రాండ్ విక్టరీ మాత్రం కామనే! ప్రపంచకప్లో టీమ్ ఇండియా వరుసగా మూడో విజయాన్ని సాధించి హ్యాట్రిక్ కొట్టింది. ధోనీసేన బౌలింగ్ చెడుగుడుకు పసికూన యూఏఈ 9 వికెట్ల తేడాతో చిత్తయింది. అశ్విన్ ధాటికి వన్డేల్లో తమ అత్యల్పస్కోరును నమోదు చేయడం తప్ప.
యూ ఏఈపై 9 వికెట్ల విజయం : భారత్ హ్యాట్రిక్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వరల్డ్ కప్ : రోహిత్ అర్థ సెంచరీ.. యూఏఈపై భారత్ ఘన విజయం!వెబ్ దునియా
నాకౌట్కు న్యూజిలాండ్, యూఏఈపై విన్తో భారత్కు లైన్ క్లీయర్Palli Batani
Vaartha
TV5
అన్ని 48 వార్తల కథనాలు »
Namasthe Telangana
ఈసారి కెప్టెన్ ధోనీ టాస్ గెలవలేదు... భారత్కు తొలుత బ్యాటింగ్ చేసే అవకాశమూ రాలేదు.. కానీ,గ్రాండ్ విక్టరీ మాత్రం కామనే! ప్రపంచకప్లో టీమ్ ఇండియా వరుసగా మూడో విజయాన్ని సాధించి హ్యాట్రిక్ కొట్టింది. ధోనీసేన బౌలింగ్ చెడుగుడుకు పసికూన యూఏఈ 9 వికెట్ల తేడాతో చిత్తయింది. అశ్విన్ ధాటికి వన్డేల్లో తమ అత్యల్పస్కోరును నమోదు చేయడం తప్ప.
యూ ఏఈపై 9 వికెట్ల విజయం : భారత్ హ్యాట్రిక్
వరల్డ్ కప్ : రోహిత్ అర్థ సెంచరీ.. యూఏఈపై భారత్ ఘన విజయం!
నాకౌట్కు న్యూజిలాండ్, యూఏఈపై విన్తో భారత్కు లైన్ క్లీయర్
沒有留言:
張貼留言