2015年3月1日 星期日

2015-03-02 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
యూరప్‌లో రాహుల్ విపాసన యోగా... మార్చి 9న తిరుగుముఖం..!   
వెబ్ దునియా
పార్లమెంట్ సమావేశాలకు సెలవు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎక్కడికెళ్లారనే విషయం చర్చనీయాంశమైంది. పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఏమాత్రం బాధ్యత లేకుండా విదేశాల పర్యటనకెళ్లారని రాహుల్ పై బీజేపీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ విషయంపై పెదవి విప్పిన కాంగ్రెస్ పార్టీ వర్గాలు రాహుల్ గాంధీ ...

విపాసన యోగా చేసేందుకే యూరప్‌కు రాహుల్ గాంధీ   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కశ్మీరంలో కొత్త చరిత్ర   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కొలువుతీరిన బీజేపీ-పీడీపీ ప్రభుత్వం.. ముఖ్యమంత్రిగా ముఫ్తీ ప్రమాణం.. డిప్యూటీ సీఎంగా నిర్మల్‌ సింగ్‌. మంత్రులుగా 23 మంది.. బీజేపీ కోటాలో మాజీ వేర్పాటువాది లోన్‌కు పదవి.. హాజరైన ప్రధాని, ఆడ్వాణీ, షా. పాక్‌ వల్లే ప్రశాంతంగా కశ్మీర్‌ ఎన్నికలు.. ఉగ్రవాదులు కూడా సహకరించారు: ముఫ్తీ. పైన్‌ చెట్లకు కుంకుమ పువ్వు పూసినట్లు... దాల్‌ సరస్సులో కమలం ...

కాశ్మీర్ సిఎంగా సయీద్ ప్రమాణం   Andhrabhoomi
కొలువుదీరిన బీజేపీ, పీడీపీ సంకీర్ణం   సాక్షి
సుపరిపాలనే ప్రధాన ధ్యేయం.. మూఫ్తీ స్పష్టం..!   వెబ్ దునియా
Namasthe Telangana   
News4Andhra   
తెలుగువన్   
అన్ని 30 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
యూపీలో మహిళపై గ్యాంగ్ రేప్.. ముగ్గురు అరెస్టు..!   
వెబ్ దునియా
సభ్యసమాజం సిగ్గుపడే రీతిలో ఉత్తర ప్రదేశ్‌లో మరో సంఘటన చోటు చేసుకుంది. యూపీలోని ముజఫర్ నగరలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. దుకాణానికి వెళ్లిన ఓ మహిళకు శీతలపానీయంలో మత్తుమందును కలిపి ఇచ్చిన షాపు యజమానితోసహా అయిదుగురు ఈ దారుణానికి ఒడిగట్టారు. నిందితుల్లో ఓ ఎస్సై కుమారుడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం ...

మరో గ్యాంగ్ రేప్ ..నిందితుల్లో ఎస్సై కొడుకు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కేజ్రీ పార్టీ కంటే బెట్టర్‌గా: మాంఝీ కొత్త పార్టీ! నితీష్‌పై సంచలనం   
Oneindia Telugu
పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, జేడీయు నుండి సస్పెండైన నేత జీతన్ రామ్ మాంఝీ కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయి. మాంఝీ ఏఏపీ సమన్వయకర్త, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అనుసరించేలా కనిపిస్తున్నారు. మాంఝీ మద్దతుదారులు హిందూస్తాన్ అవామీ మోర్చా పేరుతో ఓ ఫ్రంట్‌ను స్థాపించారు. ఈ సందర్భంగా మాంఝీ మాట్లాడారు.
మరో కొత్త పార్టీ వస్తోంది   News Articles by KSR
మాంఝీ సంచలన వ్యాఖ్యలు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బ్లాక్‌మని నిరోధానికి సమగ్ర బిల్లు: అరుణ్ జైట్లీ ప్రకటన..!   
వెబ్ దునియా
దేశంలో బ్లాక్‌మని నిరోధానికి తాము తీవ్రంగా పోరాడుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అందుకోసం సమగ్ర బిల్లు రూపకల్పన చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బ్లాక్‌మని నిరోధక బిల్లు ప్రవేశపెడుతామని తెలిపారు. బ్లాక్‌మని నియంత్రణ కోసం ఆదాయపన్ను చట్టంలో సవరణ చేస్తామన్నారు. పన్ను ...

బ్లాక్‌మనీపై కఠినం: విదేశాల్లో దాస్తే ఇక్కడ జఫ్తు, జైలు   Oneindia Telugu
నల్లధనంపై ఉక్కుపాదం   సాక్షి
నల్లధనం నిరోధానికి సమగ్ర బిల్లు   తెలుగువన్
Namasthe Telangana   
అన్ని 6 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
నాన్-సబ్సిడీ సిలిండర్ ధర మరో రూ.5 పెంపు   
Namasthe Telangana
ఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచిన మరుసటి రోజే ఇంధన విక్రయ సంస్థలు వంటగ్యాస్, విమాన ఇంధనంపైనా అదనంగా వడ్డించాయి. దీంతో నాన్-సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్(14.2 కిలోలు) ధర మరో రూ.5 పెరిగింది. ఫలితంగా ఢిల్లీ మార్కెట్లో ఈ కేటగిరీ సిలిండర్ రేటు రూ.610కి చేరుకుంది. గతేడాది ఆగస్టు నుంచి నాన్-సబ్సిడీ ఎల్‌పీజీ ధర ఏడు సార్లు తగ్గింది. గతనెల 1న ఈ ...

సబ్సిడీయేతర వంటగ్యాస్‌పై రూ.5 వడ్డింపు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
ఆశా, నిరాశల మధ్య ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోంది   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ, మార్చి 01: ప్రభుత్వం ఆశా.. నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతోందని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం జిల్లాలో పర్యటించిన ఆయన రిజిసే్ట్రషన్‌శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015-16 కేంద్ర బడ్జెట్‌లో చాలా ఆశించామని, అయితే అందుకు విరుద్ధంగా జరిగిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
బీజేపీ మిత్రక్షమో.. విపక్షమో అర్థం కావడంలేదు : కేఈ కృష్ణమూర్తి   వెబ్ దునియా
ఆశ,నిరాశల్లో ఉన్నాం- కె.ఇ.   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
బడ్జెట్‌పై మిశ్రమ స్పందన   
సాక్షి
ముంబై: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు మిశ్రమ స్పందన లభిస్తోంది. బీజేపీ మిత్రపక్షం శివసేన బడ్జెట్‌ను స్వాగతిస్తుండగా, కాంగ్రెస్ ఎన్సీపీలు 'ఆశలు చూపించారు కానీ కేటాయింపులు మాత్రం లేవు' అని విమర్శిస్తున్నారు. బడ్జెట్ వివరాల్లోకెళితే..గత 2014 జులైలో అరుణ్ జైట్లీ తొలిసారి బడె ్జట్ ప్రవేశ పెట్టారు. అప్పుడు ...

అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ స్పీచ్ హైలైట్స్...   వెబ్ దునియా
అరుణ్ జైట్లీ వార్షిక బడ్డెట్: సోనియా సహా ఎవరేమన్నారు?   Oneindia Telugu
బడ్జెట్‌కు కొత్త రూపు ఇచ్చాం: అరుణ్ జైట్లీ   Namasthe Telangana
News4Andhra   
అన్ని 43 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఉద్యోగుల ఆశలపై నీళ్లు   
సాక్షి
సాక్షి, బిజినెస్ విభాగం: కోట్ల మంది నెల జీతంపైనే ఆధారపడ్డ మన దేశంలో ప్రతి ఏటా బడ్జెట్‌కు ముందు ప్రధానంగా చర్చకు వచ్చేది ఆదాయపు పన్ను గురించే. ''ఈ సారి బేసిక్ లిమిట్ పెంచుతారా?'' ప్రతి వ్యక్తీ బడ్జెట్‌కు ముందు అడిగే ప్రశ్న ఇదొక్కటే. ఎందుకంటే బేసిక్ లిమిట్ పెంచితే జీతం డబ్బుల్లో కొంత జేబులో మిగిలే అవకాశముంటుంది. అలా కాకుండా పన్ను ...

మధ్య తరగతికి నిరాశే!   Andhrabhoomi
ఆదాయంపన్ను స్లాబు యథాతథం   Namasthe Telangana
ఆదాయం పన్ను పరిమితి యథాతథం నిరాశ చెందిన మధ్య తరగతి సంపద పన్ను రద్దు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
తెలుగువన్   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఈ ఏడాది 7.5 శాతం వృద్ధిరేటు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ''ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2014-15)లో జీడీపీ వాస్తవిక వృద్ధి 7.5 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నాం'' అని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పేర్కొన్నారు. 'ఇక చిన్న చిన్న అడుగులతో లాభంలేదు... భారీ అంగలు వేయాల్సిందే' అని తెలిపారు. శనివారం ...

వృద్ధి రేటులో రాష్ర్టాలు కూడా భాగస్వామ్యం   తెలుగువన్
నేడే ఎన్డీఏ బడ్జెట్... వృద్ధి రేటు 8.1 - 8.5 శాతం.. ఆర్థిక సర్వే అంచనా..!   వెబ్ దునియా
సంస్కరణల బిగ్‌బ్యాంగ్   Andhrabhoomi
సాక్షి   
Vaartha   
అన్ని 17 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言