10tv
ఏపీ సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ
10tv
హైదరాబాద్:జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసారు. పవన్ స్వయంగా చంద్రబాబు ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన సమావేశంలో.. కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయం, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, రాజధాని భూసమీకరణ తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. ఏపీ సమస్యలను ...
పవన్ ఎవరి తరపున పర్యటిస్తున్నారుNews Articles by KSR
బాబుతో పవన్ భేటీAndhrabhoomi
ఏపీకి నష్టంపై రాజకీయంసాక్షి
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
అన్ని 49 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్:జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసారు. పవన్ స్వయంగా చంద్రబాబు ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన సమావేశంలో.. కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయం, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, రాజధాని భూసమీకరణ తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. ఏపీ సమస్యలను ...
పవన్ ఎవరి తరపున పర్యటిస్తున్నారు
బాబుతో పవన్ భేటీ
ఏపీకి నష్టంపై రాజకీయం
సాక్షి
రెండో రోజుకు రవీంద్రనాథ్రెడ్డి దీక్ష
సాక్షి
కడప: కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి చేపట్టిన నిరవధిక నిరహారదీక్ష రెండో రోజుకు చేరుకుంది. గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్ఎస్ఎస్) ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసి ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీరు అందించాలన్న డిమాండ్తో వీరపునాయునిపల్లెలో ఆదివారం ఆయన నిరవధిక నిరహారదీక్ష చేపట్టారు. రవీంద్రనాథ్రెడ్డి నిరాహార దీక్షకు ...
ఎమ్మెల్యే నిరాహారదీక్ష ప్రారంభంAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
కడప: కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి చేపట్టిన నిరవధిక నిరహారదీక్ష రెండో రోజుకు చేరుకుంది. గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్ఎస్ఎస్) ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసి ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీరు అందించాలన్న డిమాండ్తో వీరపునాయునిపల్లెలో ఆదివారం ఆయన నిరవధిక నిరహారదీక్ష చేపట్టారు. రవీంద్రనాథ్రెడ్డి నిరాహార దీక్షకు ...
ఎమ్మెల్యే నిరాహారదీక్ష ప్రారంభం
సాక్షి
వైద్య సేవలు మరింత విస్తరించాలి
సాక్షి
సాక్షి,హైదరాబాద్: హెల్త్హబ్గా పేరున్న హైదరాబాద్లో వైద్యసేవలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అభిప్రాయపడ్డారు. సన్షైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కొత్తగా హైదరాబాద్లోని మాదాపూర్లో 200 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన సన్షైన్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆదివారం ఆయన ...
జాతీయస్థాయిలో సన్'షైన్'ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి,హైదరాబాద్: హెల్త్హబ్గా పేరున్న హైదరాబాద్లో వైద్యసేవలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అభిప్రాయపడ్డారు. సన్షైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కొత్తగా హైదరాబాద్లోని మాదాపూర్లో 200 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన సన్షైన్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆదివారం ఆయన ...
జాతీయస్థాయిలో సన్'షైన్'
వేసవిలో విద్యుత్ కోతలు తగ్గించడంపై ప్రత్యేకదృష్టి..
Andhrabhoomi
అనంతపురం, మార్చి 1:జిల్లాలో రానున్న వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చూస్తామని ట్రాన్స్కో ఎస్ఇ ఆర్ఎన్.ప్రసాదరెడ్డి తెలిపారు. జిల్లాలో నెలకొన్న విద్యుత్ డిమాండ్, వ్యవసాయ కనెక్షన్లు, వాటికి అవసరమైన పరికరాలు తదితరాలపై 'ఆంధ్రభూమి ప్రతినిధి'తో ఎస్ఇ ముఖాముఖి.. ప్రశ్న:వేసవిలో విద్యుత్ కోతల నివారణకు తీసుకుంటున్న చర్యలు.. జవాబు:గత ...
అప్పుడే కోతలుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
అనంతపురం, మార్చి 1:జిల్లాలో రానున్న వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చూస్తామని ట్రాన్స్కో ఎస్ఇ ఆర్ఎన్.ప్రసాదరెడ్డి తెలిపారు. జిల్లాలో నెలకొన్న విద్యుత్ డిమాండ్, వ్యవసాయ కనెక్షన్లు, వాటికి అవసరమైన పరికరాలు తదితరాలపై 'ఆంధ్రభూమి ప్రతినిధి'తో ఎస్ఇ ముఖాముఖి.. ప్రశ్న:వేసవిలో విద్యుత్ కోతల నివారణకు తీసుకుంటున్న చర్యలు.. జవాబు:గత ...
అప్పుడే కోతలు
'సర్పంచులది ఆత్మగౌరవ పోరాటం'
సాక్షి
హైదరాబాద్: సర్పంచులది ఆకలి పోరాటం కాదని, ఆత్మగౌరవ పోరాటమని వారు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్. ప్రభాకర్, ఆర్.కృష్ణయ్యలు అన్నారు. ఆదివారం సోమాజీగూడ ప్రెస్క్లబ్లో తెలంగాణ రాష్ర్ట పంచాయతీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలో సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై రౌండ్ ...
సర్పంచుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాంAndhrabhoomi
సర్పంచులకు (అ)గౌరవ వేతనంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: సర్పంచులది ఆకలి పోరాటం కాదని, ఆత్మగౌరవ పోరాటమని వారు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్. ప్రభాకర్, ఆర్.కృష్ణయ్యలు అన్నారు. ఆదివారం సోమాజీగూడ ప్రెస్క్లబ్లో తెలంగాణ రాష్ర్ట పంచాయతీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలో సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై రౌండ్ ...
సర్పంచుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం
సర్పంచులకు (అ)గౌరవ వేతనం
సాక్షి
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కు మిశ్రమ స్పందన
Andhrabhoomi
వికారాబాద్, మార్చి 1: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కు ప్రజల నుండి మిశ్రమ స్పందన లభించింది. బడ్జెట్లో కొత్తదనం లోపించి పాతచింతకాయలా ఉందని కొందరంటుండగా, కొత్త రాష్ట్రాలకు, జాతీయ ప్రాజెక్టు ప్రాణహితకు నిధులు కేటాయించలేదని మరికొందరు, రాబోయే రోజుల్లో అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఉపకరిస్తుందని ఇంకొందరన్నారు.
బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కు కాస్త నిరాశే: వెంకయ్యTV5
అసంతృప్తి: బాబుతో మాట్లాడానని వెంకయ్య, ఏపీకి రూ.2లక్షల కోట్లుOneindia Telugu
రాజధానికి మొండిచేయిసాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 21 వార్తల కథనాలు »
Andhrabhoomi
వికారాబాద్, మార్చి 1: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కు ప్రజల నుండి మిశ్రమ స్పందన లభించింది. బడ్జెట్లో కొత్తదనం లోపించి పాతచింతకాయలా ఉందని కొందరంటుండగా, కొత్త రాష్ట్రాలకు, జాతీయ ప్రాజెక్టు ప్రాణహితకు నిధులు కేటాయించలేదని మరికొందరు, రాబోయే రోజుల్లో అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఉపకరిస్తుందని ఇంకొందరన్నారు.
బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కు కాస్త నిరాశే: వెంకయ్య
అసంతృప్తి: బాబుతో మాట్లాడానని వెంకయ్య, ఏపీకి రూ.2లక్షల కోట్లు
రాజధానికి మొండిచేయి
సాక్షి
జిల్లాలో కురిసిన చిరు జల్లులు
Andhrabhoomi
కరీంనగర్, మార్చి 1: అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా కేంద్రమైన కరీంనగర్తోపాటు జిల్లాలోని పలుచోట్ల ఆదివారం రాత్రి చిరు జల్లులు కురిసాయి. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండటంతో వాతావరణం చల్లబడింది. గత వారం రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండటంతోపాటు రాత్రి వేళల్లో కురిసిన ...
హైదరాబాద్ లో పలుచోట్ల వర్షంసాక్షి
వర్షంకారణంగా నిజామాబాద్లో కేసీఆర్ పర్యటన రద్దుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 10 వార్తల కథనాలు »
Andhrabhoomi
కరీంనగర్, మార్చి 1: అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా కేంద్రమైన కరీంనగర్తోపాటు జిల్లాలోని పలుచోట్ల ఆదివారం రాత్రి చిరు జల్లులు కురిసాయి. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండటంతో వాతావరణం చల్లబడింది. గత వారం రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండటంతోపాటు రాత్రి వేళల్లో కురిసిన ...
హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం
వర్షంకారణంగా నిజామాబాద్లో కేసీఆర్ పర్యటన రద్దు
Oneindia Telugu
నాది బాబు వర్సీటీ: 'ఎన్టీఆర్ వర్సీటి'పై గంటా కౌంటర్
Oneindia Telugu
విశాఖ: తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మంత్రులు గంటా శ్రీనివాస రావు, అయ్యన్నపాత్రుడు మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు మాటల యుద్ధం సాగిస్తున్నారు. తాను ఎన్టీఆర్ వర్సిటీ నుండి వచ్చానని అయ్యన్న చెబితే, గంటా అందుకు కౌంటర్ ఇచ్చారు. తాను చంద్రబాబు వర్సిటీ నుండి వచ్చానని ...
గంటాది చంద్రబాబు స్కూల్ అటNews Articles by KSR
నాది చంద్రబాబు స్కూల్: గంటాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
విశాఖ: తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మంత్రులు గంటా శ్రీనివాస రావు, అయ్యన్నపాత్రుడు మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు మాటల యుద్ధం సాగిస్తున్నారు. తాను ఎన్టీఆర్ వర్సిటీ నుండి వచ్చానని అయ్యన్న చెబితే, గంటా అందుకు కౌంటర్ ఇచ్చారు. తాను చంద్రబాబు వర్సిటీ నుండి వచ్చానని ...
గంటాది చంద్రబాబు స్కూల్ అట
నాది చంద్రబాబు స్కూల్: గంటా
పారిశ్రామికాభివృద్ధి ప్రశ్నార్థకమే..?
సాక్షి
సాక్షి, హైదరాబాద్: 'మేక్ ఇన్ ఇండియా' మాటేమోగానీ 'మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్' నినాదం మాత్రం గోడ మీద రాతలకే పరిమితం కానుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కకపోవడం.. రాయితీల పరిధిని కుదించడం.. నిధుల కేటా'యింపు'గా లేకపోవడం వెరసి పారిశ్రామికాభివృద్ధి ప్రశ్నార్థకంగా మారుతుందని వారు ...
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: 'మేక్ ఇన్ ఇండియా' మాటేమోగానీ 'మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్' నినాదం మాత్రం గోడ మీద రాతలకే పరిమితం కానుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కకపోవడం.. రాయితీల పరిధిని కుదించడం.. నిధుల కేటా'యింపు'గా లేకపోవడం వెరసి పారిశ్రామికాభివృద్ధి ప్రశ్నార్థకంగా మారుతుందని వారు ...
బీసీలపై కాంగ్రెస్ వివక్ష: ఆర్.కృష్ణయ్య
సాక్షి
సాక్షి, హైదరాబాద్: బీసీలపై కాంగ్రెస్ పార్టీ వివక్ష చూపిస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ఆ శాఖ తెలంగాణ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఎన్నికలకు ముందు బీసీ ఓట్లకోసం పొన్నాల లక్ష్మయ్యను టీపీసీసీ అధ్యక్షుడిని చేసిన కాంగ్రెస్ ఇప్పుడు అగ్రకులాలకు ఆ పదవిని ...
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: బీసీలపై కాంగ్రెస్ పార్టీ వివక్ష చూపిస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ఆ శాఖ తెలంగాణ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఎన్నికలకు ముందు బీసీ ఓట్లకోసం పొన్నాల లక్ష్మయ్యను టీపీసీసీ అధ్యక్షుడిని చేసిన కాంగ్రెస్ ఇప్పుడు అగ్రకులాలకు ఆ పదవిని ...
沒有留言:
張貼留言