2014年12月11日 星期四

2014-12-12 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్   
సాక్షి
అడిలైడ్ : అడిలైడ్ టెస్ట్ లో రెండో ఇన్సింగ్స్ లో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 38 పరుగుల వద్ద రోజర్(9) కరణ్ శర్మ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. లంచ్ విరామ సమయానికి వికెట్ కోల్పోకుండా ఆడిన ఆసీస్... ఆ తర్వాత 6 పరుగులు జోడించి వికెట్ నష్టపోయింది. అంతకు ముందు భారత్ 444 పరుగులకు తొలి ఇన్సింగ్స్ డిక్లేర్ చేసింది. టాగ్లు: team india, australia, test series, ...

తొలి టెస్టు: తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 444 ఆలౌట్   thatsCricket Telugu
కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్   Andhrabhoomi
కోహ్లీకెప్టెన్‌ ఇన్నింగ్స్‌   Andhraprabha Daily
Namasthe Telangana   
Oneindia Telugu   
వెబ్ దునియా   
అన్ని 50 వార్తల కథనాలు »   


సాక్షి
   
విరాట్.. మీరెలా ఉన్నారు?   
సాక్షి
అడిలైడ్ : ఫిలిప్ హ్యూస్ మరణం ఆస్ట్రేలియా క్రికెటర్లను ఇప్పటికీ వణికిస్తూనే ఉంది. ఏ చిన్న సంఘటన జరిగినా.. వాళ్లు చిగురుటాకుల్లా గజగజలాడుతున్నారు. గురువారం నాడు మిషెల్ జాన్సన్ విసిరిన ఓ బౌన్సర్ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తలకు తగిలింది. వెంటనే ఒక్కసారిగా ఆస్ట్రేలియన్ క్రికెటర్లంతా చకచకా పరుగు పెడుతూ కోహ్లీ వద్దకు వెళ్లి అతడి ...

భయపెట్టిన బౌన్సర్!   Andhrabhoomi
కోహ్లీ హెల్మెట్‌ను తాకిన జాన్సన్ బౌన్సర్... ఆసీస్ జట్టు ఆటగాళ్ల హడావుడి (ఫోటోలు ...   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
క్రికెట్ ఆడుతూ... మైదానంలోనే మృతి చెందిన రత్నాకర్! భార్య గర్భవతి..   
వెబ్ దునియా
ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ దుర్మరణం సంఘటన మరువక ముందే క్రికెట్ అభిమానులకు మరో చేదు వార్త ఎదురైంది. ముంబైలోని ఓవల్ మైదానంలో టాటా పవర్ సంస్థ నిర్వహిస్తున్న పోటీల్లో మంగళవారం మధ్యాహ్నం ఆడుతున్న యువ క్రికెటర్ రత్నాకర్ మోరే (29) గుండెపోటుతో కుప్పకూలాడు. నేలకూలిన రత్నాకర్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ...

ముంబై యువ క్రికెటర్‌ మృతి   Andhraprabha Daily
మైదానంలోనే తుది శ్వాస...   సాక్షి
క్రికెట్ ఆడుతూ మృతి చెందిన ముంబై ఆటగాడు   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
'పీకే' సినిమా చూస్తా: ఫెదరర్   
Namasthe Telangana
న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ నటించిన పీకే సినిమా చూడ్డానికి టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ చాలా ఆసక్తిగా ఉన్నాడు. ఆ సినిమా ఫస్ట్ లుక్‌ను చూసి ముగ్ధుడైన ఫెడెక్స్.. సినిమాను కచ్చితంగా చూస్తానని అమీర్‌కు చెప్పాడట. ఇటీవల భారత్ అంచె ఐపీటీఎల్‌లో ఫెదరర్‌తో కలిసి అమీర్ కోర్టులో రాకెట్ పట్టిన సంగతి తెలిసిందేగా. ఆ సందర్భంగా పీకే ఫస్ట్ ...

''పీకే'' కోసం ఫెదరర్ ఉత్సుకత: అమీర్ ఖాన్‌తో చర్చలు!   వెబ్ దునియా
అమీర్ ఖాన్ 'పీకే' చూడాలని వుంది: ఫెదరర్   Oneindia Telugu
పీకే సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నా!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
ట్విట్టర్‌లో శిఖర్ ధావన్   
సాక్షి
న్యూఢిల్లీ: భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ సామాజిక అనుసంధాన వేదిక 'ట్విట్టర్'లో చేరాడు. SDhawan25 అనే యూజర్‌నేమ్‌తో ఈ ఖాతాను తెరిచాడు. 'ఎట్టకేలకు నేను ట్విట్టర్‌లో చేరా! ప్రతి ఒక్కరితో అనుసంధానం అవుతున్నందుకు చాలా ఉత్సాహంగా ఉంది' అని ప్రస్తుతం అడిలైడ్‌లో టెస్టు మ్యాచ్ ఆడుతున్న ధావన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు అభిమానులు కూడా ...

శిఖర్ ధావన్ (SDhawan25) అనే ట్విట్టర్ అకౌంట్!   వెబ్ దునియా
ఎట్టకేలకు ట్విట్టర్‌లో చేరా!: శిఖర్ ధావన్ ఎగ్జైటింగ్   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


'సంప్రదాయం'గా వస్తేనే.. శ్రీవారి దర్శనం   
సాక్షి
సాక్షి, తిరుమల : సనాతన హైందవ ధర్మాలు, ఆలయ సంప్రదాయాల పరిరక్షణ లక్ష్యంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తిరుమల వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి చేయాలని టీటీడీ సంకల్పించింది. ఇప్పటికే ఆర్జిత సేవలు, వీఐపీ, రూ.300, రూ.50 సుదర్శనంలోనూ ఇదే విధా నం అమలు చేస్తున్నారు. మిగిలిన సర్వదర్శనం, కాలిబాట ...


ఇంకా మరిన్ని »   


ఎపిలోనూ ఆన్‌లైన్ క్యాబ్‌లపై నిషేధం   
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 11: ఢిల్లీలో ఓ ప్రయాణికురాలిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డ ఘటనతో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ స్పందించింది. ఇకనుంచి ఆన్‌లైన్ క్యాబ్‌లపై నిషేధం విధించాలని నిర్ణయించింది. ఆన్‌లైన్ క్యాబ్‌లను ఎవరూ ఆశ్రయించవద్దని రవాణా శాఖ ప్రజలకు సూచించింది. కాగా ఢిల్లీ ఉదంతంతో తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమై ...

ఆన్‌లైన్‌లో క్యాబ్‌లను బుక్‌చేసుకోవద్దు: ప్రయాణికులకు ఏపీ రవాణాశాఖ సూచన   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఉబెర్ ఎపెక్ట్: నగరంలో క్యాబ్‌లపై విస్తృత తనిఖీలు.. 51 వాహనాలు సీజ్ (ఫోటోలు)   Oneindia Telugu
నగరంలో కొనసాగుతున్న ఆర్టీఏ తనిఖీలు   Namasthe Telangana
News Articles by KSR   
సాక్షి   
అన్ని 15 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
క్లార్క్, స్మిత్ శతకాలు   
Andhrabhoomi
అడెలైడ్, డిసెంబర్ 10: వర్షం కారణంగా పలుమార్లు ఆటకు అంతరాయం కలిగిన రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్, స్టీవెన్ స్మిత్ శతకాలతో కదం తొక్కారు. వీరి బ్యాటింగ్ ప్రతిభ, భారత్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ను ఏడు వికెట్లకు 517 పరుగులకు చేర్చింది. మహమ్మద్ షమీ, వరుణ్ ఆరోన్, కర్ణ్ శర్మ ...

క్లార్క్‌చాలా ధైర్యవంతుడు   Andhraprabha Daily
ఆసీస్ పరుగుల 'వర్షం'   సాక్షి
అడిలైడ్ టెస్టు: రెచ్చిపోయిన బ్యాట్స్‌మెన్.. ఆసీస్ స్కోర్ 517/7   వెబ్ దునియా
Palli Batani   
Namasthe Telangana   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 36 వార్తల కథనాలు »   


సాక్షి
   
సింగిల్ షూ ఖరీదు.. కేవలం 19.41 కోట్లు   
తెలుగువన్
మరోసారి ఫుట్‌బాల్ ప్రపంచ కప్ గెలవటానికి జర్మనీ 24 సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ నిరీక్షణ ఫలించి గత ఏడాది జర్మనీ అర్జెంటీనాని ఓడించి ప్రపంచ కప్ సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఎక్స్‌ట్రా టైమ్‌లో ఒకే ఒక్క గోల్ కొట్టడం ద్వారా ఫుట్‌బాల్ ప్రపంచ కప్ జర్మనీ వశం అయింది. జర్మనీ ఆటగాడు మరియో గోట్జే ఆ గోల్ సాధించాడు. గోట్జే తన ఎడమ కాలితో ...

ఆ బూటు ఖరీదు రూ. 20 కోట్లు వేలంపాటలో కొనుగోలు   Andhraprabha Daily
ఒక్కే ఒక్కటి.. ఎడమకాలి బూటు ధర రూ.19.41 కోట్లు!   వెబ్ దునియా
పిఫా వరల్డ్ కప్ ఫైనల్‌లో గోల్ చేసిన బూట్ రూ. 19.41 కోట్లు పలికింది..!   Oneindia Telugu
Namasthe Telangana   
సాక్షి   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సిద్దిపేట ఆదర్శంగా ముందుకు: కెసిఆర్, హెలిప్యాడ్ వద్ద మంటలు(పిక్చర్స్)   
Oneindia Telugu
కరీంనగర్: పట్టుదల, సమన్వయంతో పనిచేసి రాష్ట్ర ప్రజలకు తాగునీటిని అందించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకానికి కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యాంపై నిర్మించిన సిద్దిపేట తాగునీటి సరఫరా పథకాన్ని ఆదర్శంగా తీసుకుంటామని కెసిఆర్ ...

దాహార్తి తీరుద్దాం   Andhrabhoomi
వాటర్‌గ్రిడ్‌కు మీరే ఊపిరి   Andhraprabha Daily
వాటర్‌గ్రిడ్‌కు డబ్బు కొరత లేదు వాటర్‌గ్రిడ్‌కు అడ్వాన్స్‌ నిధులు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 19 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言