2014年10月15日 星期三

2014-10-16 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
రెండు జంటల ఆత్మహత్యాయత్నం  తెలుగువన్
బాపట్లలో నలుగురు మైనర్లు ఒకేసారి కలసి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నలుగురూ రెండు జంటలు. బాపట్లకు చెందిన ప్రత్యూష, దుర్గ అనే ఇద్దరు మైనర్ బాలికలు ఇంటర్ చదువుతున్నారు. అలాగే, గోపిరెడ్డి ఇంటర్ చదువుతుండగా, శివసత్యనారాయణ ఖాళీగా ఉంటాడు. ఈ నలుగురూ ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి ...

గుంటూరులో ప్రేమ జంటల ఆత్మహత్య యత్నం.. పరిస్థితి విషమం!   వెబ్ దునియా
పెళ్లి: రెండు ప్రేమ జంటల ఆత్మహత్యాయత్నం   Oneindia Telugu
రెండు ప్రేమ జంటల ఆత్మహత్యాయత్నం   సాక్షి
News Articles by KSR   
అన్ని 6 వార్తల కథనాలు »   

  సాక్షి   
హుధుద్: జగన్ విరాళం రూ. 50 లక్షలు, లోకేష్ రెడీ  Oneindia Telugu
హైదరాబాద్: హుధుద్ తుఫాను విలయంతో సర్వం కోల్పోయిన ఉత్తరాంధ్రప్రజలకు బాసటగా నిలవడానికి పలువురు ముందుకు వస్తున్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం తమ వంతు కర్తవ్యంగా భావించి విరాళాలు అందజేస్తున్నారు. హుధుద్ బాధితుల సహాయార్థం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రూ.50 లక్షల విరాళాన్ని ...

జగన్‌ విరాళం రూ 50 లక్షలు వికాస తరంగిణి విరాళం రూ. 10 లక్షలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బాధితులను ఆదుకోండి   సాక్షి
తుఫాను బాధితులకు జీయర్ ట్రస్ట్ విరాళం   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
బోల్తా పడిన ఓల్వో బస్సు... జనం సురక్షితం  తెలుగువన్
ఓల్వో బస్సులు బోల్తా పడటం మామూలైపోయింది. బుధవారం నాడు మహబూబ్ నగర్ జిల్లా దన్వాడ మండలం యేలిగండ్ల వద్ద ఓ వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు గాయపడలేదు. అదే రోడ్డు మీద వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి బస్సులోని ప్రయాణికులను రక్షించారు. ఈ వోల్వో బస్సు బళ్లారి నుంచి హైదరాబాద్ నగరానికి వస్తుండగా ఈ ...

వోల్వో బస్సు బోల్తా కొట్టింది... జనం సురక్షితంగా బయటపడ్డారు...   వెబ్ దునియా
వోల్వో బస్సు బోల్తా : ప్రయాణికులు సురక్షితం   సాక్షి
భారీగా గంజాయి స్వాధీనం, వోల్వో బస్సు బోల్తా   Oneindia Telugu

అన్ని 12 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కోట్లు తీసుకుంటూ లక్షలు విదిలిస్తారా... హీరోల విరాళాలపై వర్మ ఫైర్  వెబ్ దునియా
తుఫాను బాధితుల సహాయార్థం టాలీవుడ్ హీరోలు ప్రకటిస్తున్న సాయంపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఫైర్ అయ్యారు. హీరోలు పారితోషికాలుగా కోట్లలో తీసుకుంటున్నారనీ, ప్రజల నుంచి ఇలా తీసుకుంటూ వారు కష్టకాలంలో ఉన్నప్పుడు కేవలం లక్షలు విదిలించడమేమిటని ప్రశ్నించారు. విశాఖపట్టణంలో హుధూద్ విధ్వంసం సృష్టిస్తే హీరోలు కేవలం లక్షలు ...

విరాళాలిచ్చిన హీరోలపై రాంగోపాల్ వర్మ విమర్శలు   Palli Batani
ఇంతేనా ఈ నటుల విరాళం- వర్మ వ్యాఖ్య   News Articles by KSR
వందల కోట్లు తీసుకుని.. లక్షలు విదిలిస్తారా   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  10tv   
బ్యాంకులు సహకరించట్లేదు..  సాక్షి
సాక్షి, హైదరాబాద్: 'రుణ మాఫీ' పొందిన రైతులకు కొత్త రుణాల మంజూరులో బ్యాంకులు ఆశించిన మేరకు సహకరించడం లేదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రిజర్వ్‌బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్‌కు ఫిర్యాదు చేశారు. ఇబ్బందుల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్న విషయాన్ని రాజన్ దృష్టికి సీఎం తీసుకువచ్చారు.
టెక్నాలజీ వారధిగా... బడుగులకు బ్యాంకింగ్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కొత్త రుణాలపై ఆర్బిఐ గవర్నర్ కు ఫిర్యాదు   News Articles by KSR
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రశంసించిన రాజన్   Namasthe Telangana
Andhrabhoomi   
అన్ని 31 వార్తల కథనాలు »   


200 ఏళ్లనాటి వెండి నాణేలు లభ్యం  సాక్షి
మల్దకల్: మహబూబ్‌నగర్ జిల్లా మల్దకల్ మండలం నీలిపల్లి గ్రామంలో సుమారు 200ఏళ్ల నాటి సుమారు రెండువేల పైచిలుకు వెండినాణేలు బుధవారం లభ్యమయ్యాయి. నీలిపల్లి గ్రామం లోని పాఠశాలలో అదనపు తరగతుల నిర్మాణం కోసం తవ్వుతుండగా.. రెండు వెడల్పు కుండల్లో రెండువేల పైచిలుకు వెండి నాణేలు బయల్పడ్డాయి. ఒక్కో నాణెం 12 గ్రాములు ఉంది. వాటిని ...

'ఈస్టిండియా' వెండి నాణేలు లభ్యం   Namasthe Telangana
బడిలో పురాతన వెండి నాణేలు   తెలుగువన్

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
స్టేషన్‌లో జుట్లు పట్టుకుని చితక్కొట్టుకున్న లేడీ కానిస్టేబుల్స్!  వెబ్ దునియా
పోలీసు స్టేషన్‌లో ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ జట్లు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. తన భర్తతో సహచర కానిస్టేబుల్ వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆగ్రహించిన మరో మహిళా కానిస్టేబుల్‌ భౌతిక దాడులకు దిగింది. ఈ కారణంగా ఆ లేడీ కానిస్టేబుల్స్ స్టేషన్‌లో సహచర పోలీసుల ఎదుటే జుట్లు జట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో ...

స్టేషన్‌లోనే కొట్టుకున్న లేడీ కానిస్టేబుళ్ళు...   తెలుగువన్
కొట్టుకున్న మహిళా కానిస్టేబుళ్ల సస్పెన్షన్   సాక్షి

అన్ని 13 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
శాల్యూట్ సార్!  Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 15 హైదరాబాద్‌కు ఒకరోజు పోలీస్ కమిషనర్‌గా పదేళ్ల బాలుడు సాదిక్ విధులు నిర్వర్తించాడు. బ్లడ్ క్యాన్సర్ మహమ్మారితో బాధపడుతున్న సాదిక్ చిరకాల కోరికను హైదరాబాద్ పోలీసులు తీర్చారు. సాదిక్‌ది కరీంనగర్ జిల్లా పెద్దపల్లి. ఆయన తండ్రి రహీమోద్దీన్. ఐదు నెలల క్రితం సాదిక్‌కు క్యాన్సర్ సోకినట్టు తల్లిదండ్రులు గుర్తించారు.
పోలీస్ కమిషనర్ సాదిక్.. హియర్   సాక్షి
పదేళ్ళ బాలుడు పోలీస్ బాస్ అయ్యాడు   తెలుగువన్
పదేళ్ళ సాధిక్.. హైదరాబాద్ సిటీకి పోలీస్ బాసయ్యాడు.. ఎలా?   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 24 వార్తల కథనాలు »   

  సాక్షి   
ఇందిరా పార్కులో చెరువు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, అక్టోబర్‌ 15 (ఆంధ్రజ్యోతి) : గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం వల్ల హుస్సేన్‌సాగర్‌లో కాలుష్యం పేరుకుపోతున్న నేపథ్యంలో.. ఇందిరా పార్కులో 15-20 ఎకరాల విస్తీర్ణంలో చిన్నపాటి సరస్సును నిర్మించాలని సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించారు. అందులోనే గణేశ్‌ నిమజ్జనం, దుర్గామాత, బతుకమ్మల నిమజ్జనాలు చేయాలన్నారు. ప్రజల సెంటిమెంటును గౌరవిస్తూ ఆ ...

ఇందిరా పార్కులో 'నిమజ్జన' సరస్సు   సాక్షి
సాగర్‌ను శుభ్రపర్చండి   Andhrabhoomi
ఇక నుంచి గణేష్ నిమజ్జనం వినాయక్ సాగర్‌లో..   Namasthe Telangana

అన్ని 9 వార్తల కథనాలు »   

  సాక్షి   
వరకట్న జ్వాలకు తల్లి, ఇద్దరు పిల్లలు బలి  Andhrabhoomi
ఎర్రగుంట్ల, అక్టోబర్ 15: ఇచ్చిన వరకట్నం చాలక బకాయి ఐదువేల రూపాయలు తీర్చాలని భర్తతోపాటు అత్తింటి వారి వేధింపులు తాళలేక ఓ మహిళ తనతోపాటు ఇద్దరు పిల్లలపై పెట్రోలు పోసి నిప్పంటించుకున్న సంఘటన ఎర్రగుంట్ల మండలం హనుమనదుర్తి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం మండలపరిధిలోని హనుమనదుర్తి గ్రామంలో సలివెండ్ల కల్పన ...

విషాదం తల్లిడిల్లిపోయి..   సాక్షి
ఇద్దరి పిల్లలతో తల్లి ఆత్మాహుతి   వెబ్ దునియా

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言