హుదూద్: చంద్రబాబుకు మహేష్ డాడ్ కృష్ణ రూ.50లక్షల చెక్! వెబ్ దునియా
హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం సినీనటులు కృష్ణ దంపతులు రూ.50 లక్షల చెక్కును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేశారు. సచివాలయంలో చంద్రబాబును కలిసిన కృష్ణ దంపతులు టాలీవుడ్ ప్రిన్స్ హీరో మహేష్ బాబు ప్రకటించిన రూ.25లక్షలను, తమ విరాళం మరో రూ.25లక్షలను కలిపి మొత్తం రూ. 50లక్షల చెక్కును చంద్రబాబుకు అందజేశారు. ఇదే సమయంలో, అమర్ ...
సిఎం సహాయ నిధికి చెక్కు అందజేసిన కృష్ణAndhrabhoomi
కృష్ణ కుటుంబం అంతా కలిపి కోటిన్నర విరాళంNews Articles by KSR
రూ.1.50 కోట్ల చెక్ అందజేసిన కృష్ణసాక్షి
Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం సినీనటులు కృష్ణ దంపతులు రూ.50 లక్షల చెక్కును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేశారు. సచివాలయంలో చంద్రబాబును కలిసిన కృష్ణ దంపతులు టాలీవుడ్ ప్రిన్స్ హీరో మహేష్ బాబు ప్రకటించిన రూ.25లక్షలను, తమ విరాళం మరో రూ.25లక్షలను కలిపి మొత్తం రూ. 50లక్షల చెక్కును చంద్రబాబుకు అందజేశారు. ఇదే సమయంలో, అమర్ ...
సిఎం సహాయ నిధికి చెక్కు అందజేసిన కృష్ణ
కృష్ణ కుటుంబం అంతా కలిపి కోటిన్నర విరాళం
రూ.1.50 కోట్ల చెక్ అందజేసిన కృష్ణ
సమగ్ర కుటుంబ సర్వేపై హైకోర్టు నోటీసులు జారీ వెబ్ దునియా
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. కేసును విచారించిన న్యాయమూర్తులు ఈ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా నిర్వహించినట్టు అభిప్రాయపడ్డారు. విచారణానంతరం సమగ్ర సర్వే నిర్వహించడంపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీలుసు జారీ ...
సర్వేపై హైకోర్టు నోటీసులుతెలుగువన్
సర్వేపై కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సమగ్ర కుటుంబ సర్వేపై సర్కారుకు హైకోర్టు నోటీసుAndhrabhoomi
Oneindia Telugu
సాక్షి
Namasthe Telangana
అన్ని 20 వార్తల కథనాలు »
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. కేసును విచారించిన న్యాయమూర్తులు ఈ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా నిర్వహించినట్టు అభిప్రాయపడ్డారు. విచారణానంతరం సమగ్ర సర్వే నిర్వహించడంపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీలుసు జారీ ...
సర్వేపై హైకోర్టు నోటీసులు
సర్వేపై కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసు
సమగ్ర కుటుంబ సర్వేపై సర్కారుకు హైకోర్టు నోటీసు
ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవమే ? 10tv
కర్నూలు : ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ అభ్యర్థన మేరకు పోటీ చేయడం లేదంటూ సోమవారం టీడీపీ ప్రకటించింది. కాంగ్రెస్ సైతం ఈ ఎన్నికల్లో నిలవకూడదని నిర్ణయించింది. నేటితో ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటి వరకు వైసిపి అభ్యర్థి భూమా నాగారెడ్డి కుమార్తె అఖిల ప్రియ నామినేషన్ వేసింది. బరిలో ...
ఆళ్లగడ్డ ఏకగ్రీవమే!Andhrabhoomi
ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవం!సాక్షి
ఆళ్లగడ్డలో ఏకగ్రీవం ఖాయంKandireega
అన్ని 5 వార్తల కథనాలు »
కర్నూలు : ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ అభ్యర్థన మేరకు పోటీ చేయడం లేదంటూ సోమవారం టీడీపీ ప్రకటించింది. కాంగ్రెస్ సైతం ఈ ఎన్నికల్లో నిలవకూడదని నిర్ణయించింది. నేటితో ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటి వరకు వైసిపి అభ్యర్థి భూమా నాగారెడ్డి కుమార్తె అఖిల ప్రియ నామినేషన్ వేసింది. బరిలో ...
ఆళ్లగడ్డ ఏకగ్రీవమే!
ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవం!
ఆళ్లగడ్డలో ఏకగ్రీవం ఖాయం
బంగారు తెలంగాణ కాదు.. బంగారు కుటుంబ పాలన: భట్టి Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 20: అధికారంలోకి వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇప్పుడు బంగారు కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రైతులు, రైతు కూలీలు కరవు కాటకాలతో అల్లాడుతున్నారని అన్నారు.
కేసీఆర్ది తుగ్లక్ పాలన: బంగారు కుటుంబంగా..!వెబ్ దునియా
బంగారు కుటుంబంగా మార్చుకుంటున్నారు: భట్టిOneindia Telugu
కెసిఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణNews Articles by KSR
సాక్షి
అన్ని 14 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 20: అధికారంలోకి వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇప్పుడు బంగారు కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రైతులు, రైతు కూలీలు కరవు కాటకాలతో అల్లాడుతున్నారని అన్నారు.
కేసీఆర్ది తుగ్లక్ పాలన: బంగారు కుటుంబంగా..!
బంగారు కుటుంబంగా మార్చుకుంటున్నారు: భట్టి
కెసిఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణ
మావోయిస్టులపై తిరుగుబాటు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చింతపల్లి, అక్టోబర్ 20: అది విశాఖ ఏజెన్సీ! చింతపల్లి మండలం కోరుకొండ వారపు సంత! మావోయిస్టులు అక్కడికి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు! ప్రజా కోర్టు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. గతానికి భిన్నంగా, ఈసారి ప్రజలు తీర్పు చెప్పారు! రాళ్లు, కర్రలతో కొట్టి ఇద్దరిని చంపేశారు! మరో వ్యక్తిని సమీపంలోని వాగులో పడేశారు! ఇక్కడ తీర్పు చెప్పింది మన్యం ...
మావోలపై గిరిజనుల తిరుగుబాటు!సాక్షి
దాడిచేసి చంపేశారుAndhrabhoomi
మావోయిస్టులను కొట్టి చంపిన గిరిజనులుNamasthe Telangana
వెబ్ దునియా
News Articles by KSR
అన్ని 24 వార్తల కథనాలు »
చింతపల్లి, అక్టోబర్ 20: అది విశాఖ ఏజెన్సీ! చింతపల్లి మండలం కోరుకొండ వారపు సంత! మావోయిస్టులు అక్కడికి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు! ప్రజా కోర్టు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. గతానికి భిన్నంగా, ఈసారి ప్రజలు తీర్పు చెప్పారు! రాళ్లు, కర్రలతో కొట్టి ఇద్దరిని చంపేశారు! మరో వ్యక్తిని సమీపంలోని వాగులో పడేశారు! ఇక్కడ తీర్పు చెప్పింది మన్యం ...
మావోలపై గిరిజనుల తిరుగుబాటు!
దాడిచేసి చంపేశారు
మావోయిస్టులను కొట్టి చంపిన గిరిజనులు
అది దొరల గడీల అహంకారం బ్రిటిష్ హయాంను మించి మీడియాపై దాడి.. ఎమర్జెన్సీ ... ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బ్రిటిష్ హయాంను మించి మీడియాపై దాడి.. ఎమర్జెన్సీ పరిస్థితి మళ్లీ వచ్చింది. ప్రజాస్వామ్య హక్కుల్లేకుండా బంగారు తెలంగాణ ఎలా?.. జర్నలిస్టులది కీలకపాత్ర 'ఏబీఎన్', టీవీ9 ప్రసారాల నిలిపివేతపై ఉవ్వెత్తున నిరసన.. రోజంతా ఆందోళన కేసీఆర్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డ రాజకీయ, సామాజిక, పాత్రికేయ ప్రముఖులు. హైదరాబాద్, అక్టోబర్ 20 (ఆంధ్రజ్యోతి): ...
ఆ రెండు చానళ్లకు సమాధానంNews Articles by KSR
ఆ చానళ్లను ప్రజలు కోరుకోవడం లేదుసాక్షి
ఏబీఎన్, టీవీ9 నిలిపివేత: ప్రభుత్వానికి హెచ్చరికOneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
బ్రిటిష్ హయాంను మించి మీడియాపై దాడి.. ఎమర్జెన్సీ పరిస్థితి మళ్లీ వచ్చింది. ప్రజాస్వామ్య హక్కుల్లేకుండా బంగారు తెలంగాణ ఎలా?.. జర్నలిస్టులది కీలకపాత్ర 'ఏబీఎన్', టీవీ9 ప్రసారాల నిలిపివేతపై ఉవ్వెత్తున నిరసన.. రోజంతా ఆందోళన కేసీఆర్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డ రాజకీయ, సామాజిక, పాత్రికేయ ప్రముఖులు. హైదరాబాద్, అక్టోబర్ 20 (ఆంధ్రజ్యోతి): ...
ఆ రెండు చానళ్లకు సమాధానం
ఆ చానళ్లను ప్రజలు కోరుకోవడం లేదు
ఏబీఎన్, టీవీ9 నిలిపివేత: ప్రభుత్వానికి హెచ్చరిక
తెలంగాణకు ఇంటర్ బోర్డు ఏర్పాటుచేస్తూ జీవో జారీ Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 20: తెలంగాణ రాష్ట్రానికి ఇంటర్మీడియట్ బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో 21ని సోమవారం నాడు జారీ చేసింది. కొత్త ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు పట్ల సిబ్బంది ఆనందోత్సాహాలతో బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు చేయడం ముదావహమని జూనియర్ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ...
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటుతెలుగువన్
అన్ని 7 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 20: తెలంగాణ రాష్ట్రానికి ఇంటర్మీడియట్ బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో 21ని సోమవారం నాడు జారీ చేసింది. కొత్త ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు పట్ల సిబ్బంది ఆనందోత్సాహాలతో బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు చేయడం ముదావహమని జూనియర్ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ...
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు
ప్రియుడితో కలసి భర్తను హతమార్చిన భార్య సాక్షి
అగ్నిసాక్షిగా మూడుముళ్లు వేసిన భర్తను కడతేర్చింది ఓ ఇల్లాలు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. ఆదివారం అర్ధరాత్రి పత్తికొండలో ఇది సంచలనం కలిగించింది. పత్తికొండ పోలీసులు, మృతుడి బంధువుల కథనం మేరకు..పత్తికొండ పట్టణం ఆదోనిరోడ్డు పెట్రోలు బంకుకు సమీపంలో సవారమ్మ కాలనీకి చెందిన ...
భర్త వేధించాడని చంపేసింది...తెలుగువన్
భర్త వేధించాడు.. భార్య చేతిలోనే హతమైనాడు!వెబ్ దునియా
భర్తను చంపిన భార్యAndhrabhoomi
అన్ని 20 వార్తల కథనాలు »
అగ్నిసాక్షిగా మూడుముళ్లు వేసిన భర్తను కడతేర్చింది ఓ ఇల్లాలు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. ఆదివారం అర్ధరాత్రి పత్తికొండలో ఇది సంచలనం కలిగించింది. పత్తికొండ పోలీసులు, మృతుడి బంధువుల కథనం మేరకు..పత్తికొండ పట్టణం ఆదోనిరోడ్డు పెట్రోలు బంకుకు సమీపంలో సవారమ్మ కాలనీకి చెందిన ...
భర్త వేధించాడని చంపేసింది...
భర్త వేధించాడు.. భార్య చేతిలోనే హతమైనాడు!
భర్తను చంపిన భార్య
'టి' కరెంటును కట్టడి చేయండి! కృష్ణా బోర్డుకు ఏపీ ఫిర్యాదు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, అక్టోబర్ 20 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చెయ్యడంపై ఆంధప్రదేశ్ ప్రభుత్వం... కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. గతంలో చేసుకున్న ఒప్పందాలను తెలంగాణ ఉల్లంఘిస్తోందని, ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకుని విద్యుదుత్పత్తిని తెలంగాణ ప్రభుత్వం నిలిపే ...
ముదురుతున్న 'శ్రీశైలం'Andhrabhoomi
హరీష్రావుతో మాట్లాడాను, మేం నిలిపేశాం: దేవినేనిOneindia Telugu
శ్రీశైలం నీరు-ఎపి ప్రభుత్వం సూచనNews Articles by KSR
సాక్షి
అన్ని 15 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 20 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చెయ్యడంపై ఆంధప్రదేశ్ ప్రభుత్వం... కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. గతంలో చేసుకున్న ఒప్పందాలను తెలంగాణ ఉల్లంఘిస్తోందని, ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకుని విద్యుదుత్పత్తిని తెలంగాణ ప్రభుత్వం నిలిపే ...
ముదురుతున్న 'శ్రీశైలం'
హరీష్రావుతో మాట్లాడాను, మేం నిలిపేశాం: దేవినేని
శ్రీశైలం నీరు-ఎపి ప్రభుత్వం సూచన
ముంపు గ్రామాలకు పులిచింతల జలాలు Andhrabhoomi
నల్లగొండ, అక్టోబర్ 20: పులిచింతల ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10టిఎంసిల నీటి నిల్వ చేయడంతో ముంపు గ్రామాలైన అడ్లూరు, వెల్లటూరు, చిత్రియాల, కిష్టాపురం గ్రామాలను ప్రాజెక్టు బ్యాక్ వాటర్ చుట్టుముట్టింది. ప్రధానంగా అడ్లూరు గ్రామం జలదిగ్భంధానికి గురికాగా ఊరి చివర ఇళ్లలోకి వరద నీరు చేరింది. గ్రామానికి ఇతర ప్రాంతాలతో ...
పడవలపైరు అడ్లూరుకు రాకపోలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పులిచింతల బ్యాక్వాటర్లో మునిగిపోతున్న గ్రామాలు10tv
పరిహారం వెంటనే చెల్లించండిసాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
నల్లగొండ, అక్టోబర్ 20: పులిచింతల ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10టిఎంసిల నీటి నిల్వ చేయడంతో ముంపు గ్రామాలైన అడ్లూరు, వెల్లటూరు, చిత్రియాల, కిష్టాపురం గ్రామాలను ప్రాజెక్టు బ్యాక్ వాటర్ చుట్టుముట్టింది. ప్రధానంగా అడ్లూరు గ్రామం జలదిగ్భంధానికి గురికాగా ఊరి చివర ఇళ్లలోకి వరద నీరు చేరింది. గ్రామానికి ఇతర ప్రాంతాలతో ...
పడవలపైరు అడ్లూరుకు రాకపోలు
పులిచింతల బ్యాక్వాటర్లో మునిగిపోతున్న గ్రామాలు
పరిహారం వెంటనే చెల్లించండి
沒有留言:
張貼留言