2014年10月26日 星期日

2014-10-27 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  వెబ్ దునియా   
మోదీ చెప్పారు.. ఆదర్శ నేతలుగా ఉందాం!'  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'భారీగా ఆలోచిద్దాం.. దీర్ఘకాలం గురించి ఆలోచిద్దాం.. రాజకీయాలకు అతీతంగా ఆలోచిద్దాం.. దేశానికి సరికొత్త మార్గాన్ని నిర్దేశిద్దాం. ఆదర్శ రాజకీయ నాయకుడికి పర్యాయపదంగా ఉందాం''. - ఏన్డీయే ఎంపీలకు విందులో ప్రధాని మోదీ దిశానిర్దేశం. రాజకీయాలకు అతీతంగా పనులు చేద్దాం. మనమంతా కలిస్తే గొప్ప సానుకూల శక్తి. ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ ...

మోడీ..తేనీటి విందు..   10tv
పరిశుభ్రమైన భారత్‌ ఏర్పాటుకు చేతులు కలపండి: మోడీ పిలుపు!   వెబ్ దునియా

అన్ని 12 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సీఎం కేసీఆర్‌కు టీ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి బహిరంగ లేఖ!  వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆదివారం ఓ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు కారణం సీఎం కేసీఆరేనంటూ ధ్వజమెత్తారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైనట్లు సీఎం కేసీఆర్‌పై ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా రైతులను ఆదుకునేందుకు ...

సీఎం కేసీఆర్‌కు జీవన్ రెడ్డి బహిరంగ లేఖ   Oneindia Telugu
రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ విఫలం   సాక్షి
కెసిఆర్ కు జీవన్ రెడ్డి లేఖ   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
ఎపిలో భారీ వర్షాలు  10tv
హైదరాబాద్: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. పలుచోట్ల రవాణాకు అంతరాయం ఏర్పడుతోంది. వానలు జలాశయాలు నింపి కొన్నిచోట్ల పంటలకు మేలు చేస్తుంటే.
పొలాలకు భారీగా వరద నీరు   Andhrabhoomi

అన్ని 13 వార్తల కథనాలు »   

  సాక్షి   
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ  10tv
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 37 మంది ఐ.పి.ఎస్ లను బదిలీ చేసింది. ఆంధ్రకు కేటాయించిన చాలామంది ఐ.పి.ఎస్. అధికారులను డిజిపి ఆఫీస్‌కు అటాచ్‌మెంట్ చేశారు. ఇక హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్‌లోని తొమ్మిది జోన్ల డిసిపిలు మారినట్లే. వరంగల్ రేంజ్ ఐజీగా నవీన్‌చంద్‌ వరంగల్ ఐజి రవిగుప్త రైల్వేస్ ఐజీగా బదిలీ అయ్యారు, పోలీస్ ట్రెనింగ్ ఐ.జి.సందీప్ ...

తెలంగాణ ఐపీఎస్‌లకు కీలక బాధ్యతలు   సాక్షి
37 మంది ఐపీఎస్‌ల బదిలీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఐపీఎస్‌ల బదిలీ   Andhrabhoomi

అన్ని 8 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
498 ఏ సెక్షన్‌పై రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రహోంశాఖ పలు సూచనలు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, అక్టోబర్‌ 26 : 498 ఏ సెక్షన్‌ దుర్వినియోగం అవుతోందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ స్పందించింది. వరకట్న నిరోధక కేసులపై రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు చేసింది. వరకట్నం కేసులతో పాటు 498 ఏ సెక్షన్‌ కింద కేసు నమోదు చేసిన వెంటనే ఎవరినీ అరెస్టు చేయవద్దని సూచించింది. భార్యా భర్తల మధ్య వివాదాలు నెలకొన్న సమయంలో ...

498ఏ సెక్షన్ల కింద కేసు పెట్టినా అరెస్టు చేయొద్దు : కేంద్ర హోంశాఖ   వెబ్ దునియా
498-ఎ కేసు పెట్టగానే అరెస్టు చేయవద్దు: కేంద్ర హోంశాఖ   Oneindia Telugu
498-ఎ సెక్షన్ దుర్వినియోగం అవుతోంది   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం : 9 మంది దుర్మరణం!  వెబ్ దునియా
అసోం రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం అసోం రాష్ట్ర రోడ్డు రవణాకు చెందిన బస్సు కలియబోర్‌ జిల్లా, నగావ్‌లో కల్వర్టును ఢీ కొంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. అధిక వేగంతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి కల్వర్టు ను ఢీ కొట్టినట్టు ప్రయాణికులు ...

అస్సాంలో బస్సు ప్రమాదం: అక్కడిక్కడే 9 మంది మృతి   Oneindia Telugu
అసోంలో బస్సు ప్రమాదం : 9 మంది దుర్మరణం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అస్సాంలో రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి   తెలుగువన్

అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
టీకి పట్టిన శని కేసీఆర్ కుటుంబం : టీడీపీ నేత రేవంత్ ఫైర్  వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె చంద్రశేఖర్ రావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని కేసీఆర్, ఆయన ఫ్యామిలీ అంటూ ధ్వజమెత్తారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ముందు అబద్ధాలు చెప్పడం, ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం కేసీఆర్‌కు రివాజుగా ...

రేవంత్ కొత్త సవాల్   News Articles by KSR
కేసీఆర్‌ సన్నాసి.. దద్దమ్మ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 8 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
బెజవాడలో కారు రేస్: ఒకరు మృతి, కలకలం  Oneindia Telugu
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కాబోతున్న విజయవాడకు కూడా అప్పుడే కారు రేసులు వచ్చాయి. బైక్ రేసు కారణంగా రెండు కార్లు ఆదివారం సాయంత్రం గుంటూరు జిల్లా యడ్లపాడు వద్ద ఢీకొట్టుకొని పల్టీలు కొట్టాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా 8 మంది గాయపడ్డారు. వీరంతా ఇంజనీరింగ్‌ విద్యార్థులే కావడం గమనార్హం. ప్రమాదానికి గురైన ఓ ...

'బెజవాడ' హైవే పై రేసులు! పల్టీలు కొట్టిన రెండు కార్లు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   


ముందు మాట్లాడేశాను... తరువాత భయపడ్డాను : నిఖిల్  సాక్షి
'''కార్తికేయ' విజయంపై మొదట్నుంచీ నాకు నమ్మకం. అందుకే... ప్రతి చోటా ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడేశా. తర్వాత భయమేసింది. కారణం.. ఇది 'స్వామి రారా' తర్వాత వస్తున్న సినిమా. భారీ అంచనాలుంటాయి. కానీ చివరకు నాలోని భయాన్ని పటాపంచలు చేసింది 'కార్తికేయ'. విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు'' అని నిఖిల్ అన్నారు. నిఖిల్, స్వాతి జంటగా ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
దుబాయ్‌లో రజనీకాంత్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా 'లింగా'. ఈ సినిమా టాకీని పూర్తి చేసుకుంది. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మిస్తున్నారు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్క, సోనాక్షిసిన్హా నాయికలు. ఈ సినిమాలోని ఆఖరి పాటను ప్రస్తుతం దుబాయ్‌లో చిత్రీకరిస్తున్నారు. యంగ్‌ రజనీకాంత్‌ ఇంట్రడక్షన్‌కు సంబంధించిన పాట అది. ఎ.ఆర్‌.రెహమాన్‌ ...

రజనీ నుంచి చాలా నేర్చుకున్నా   సాక్షి
మా అభమాన హీరోని చూడనివ్వందే వెళ్లమంటూ...   FIlmiBeat Telugu

అన్ని 9 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言