2014年10月26日 星期日

2014-10-27 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
ఇరాన్‌లో రేప్ చేయబోయిన వ్యక్తిని చంపిన కేసులో యువతికి ఉరి!  వెబ్ దునియా
తనపై అత్యాచారం చేయబోయిన కామాంధుడిని పొరపాటున హత్య చేసిన కేసులో ఓ యువతిని ఇరాన్ ప్రభుత్వం ఏమాత్రం కనికరం లేకుండా ఉరివేసింది. తాజాగా చోటు చేసుకున్న ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... రెహ్యానే జబ్బారీ (26)... ఇంటీరియర్‌ డిజైనర్‌గా పనిచేసే ఆమెను ఇరాన్‌ నిఘా సంస్థ మాజీ అధికారి మోర్తజా అబ్దులాలి సర్బందీ తన అపార్ట్‌మెంట్‌లోని కార్యాలయాన్ని ...

రేప్ తప్పించుకునే క్రమంలో హత్య, ఇరాన్ యువతికి ఉరి   Oneindia Telugu
రేప్‌ను తప్పించుకునే యత్నంలో హత్య   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఎబోలా సోకిన నర్సును హత్తుకున్న బరాక్ ఒబామా!  వెబ్ దునియా
వామ్మో.. ఎబోలా సోకిన నర్సును అమెరికా చీఫ్ బరాక్ ఒబామా హత్తుకున్నారా? నిజమేనండి. ఎబోలా వ్యాధిపై అమెరికా ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించడానికి ఆ దేశాధ్యక్షుడు ఒబామా స్వయంగా రంగంలోకి దిగి ఏం చేశారంటే.. ఎబోలా మహమ్మారి బారినపడి కోలుకున్న నర్సు నినా ఫమ్‌ను ఓవల్ ఆఫీసులో కలిశారు. అంతేగాకుండా.. త్వరగా కోలుకోవడం పట్ల ...

నర్సును కౌగలించుకున్న బరాక్ ఒబామా   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


14 కార్లు.. 18 అడుగులు..  సాక్షి
లండన్: చూస్తున్నారుగా.. కొంచెం పొట్టివాడైనా.. భలే గట్టివాడిలా కనిపిస్తున్న ఇతను కార్లు లాగడంలో మహా దిట్ట. అందుకే మరి.. 14 కార్లను ఒకేసారి 18 అడుగుల రెండు అంగుళాల దూరం వరకూ లాగి 'అత్యధిక కార్లు లాగిన వ్యక్తి'గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. బ్రిటన్‌లోని సౌత్ డెర్బీషైర్‌కు చెందిన సైమన్ ప్లాంట్ అనే 42 ఏళ్ల ఈ రికార్డు వీరుడు బుధవారం ...


ఇంకా మరిన్ని »   


స్పేస్‌ఎక్స్ డ్రాగన్ తిరిగొచ్చింది  సాక్షి
వాషింగ్టన్: భూమి చుట్టూ తిరుగుతున్న సంచార ప్రయోగశాల 'అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)'కు పరికరాలు, నమూనాలు తీసుకెళ్లిన స్పేస్‌ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక శనివారం మెక్సికో తీరం వద్ద పసిఫిక్ సముద్రంపై సురక్షితంగా దిగింది. ఐఎస్‌ఎస్‌లో వ్యోమగాములు జరిపిన కీలక ప్రయోగాల తాలూకు ఫలితాలను వెల్లడించే శాస్త్రీయ నమూనాలు, ఇతర పరికరాలను ...


ఇంకా మరిన్ని »   

  Oneindia Telugu   
ఫేస్‌బుక్‌లో చేరిన ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్  Oneindia Telugu
లండన్: ప్రముఖ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్ సోషల్ మీడియాలో చేరారు. సామాజిక అనుసంధాన వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో ఆయన ఖాతా తెరిచారు. ఎల్లప్పుడు ఆసక్తిగా ఉండండి అంటూ ఆయన తన ఫేస్‌బుక్ పేజీలో తొలి పోస్ట్ చేశారు. ఆయన చేరిన రోజుల్లోనే పది లక్షల మందికి పైగా నెటిజన్లు ఆయనను అనుసరిస్తున్నారు. ఆయన ఫేస్‌బుక్ పేజీలకు లైకులు ...

ఫేస్‌బుక్‌లోకి హాకింగ్   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఎల్లలెరుగని ఎబోలా!  సాక్షి
ఆమధ్య పశ్చిమ ఆఫ్రికాలో బయటపడి అందరినీ భీతావహుల్ని చేస్తున్న ఎబోలా వ్యాధి అడ్డూ ఆపూ లేకుండా విస్తరిస్తున్నది. ఇప్పటికి 10,141 కేసులు నమోదుకాగా అందులో 4,922 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది. నమోదుకాని కేసుల సంఖ్య అంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందంటున్నారు. ప్రధానంగా గినియా, లైబీరియా ...

ఎబోలా నిరోధక టీకాలు సిద్ధం... డిసెంబర్‌లో పంపిణీ: డబ్ల్యూహెచ్ఓ   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


జపాన్‌లో పెన్సిల్ చిత్రీకరణ  సాక్షి
పెన్సిల్ కోసం యువ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్‌కుమార్ జపాన్ వెళుతున్నారు. ఆయనతోపాటు యువ నటి శ్రీ దివ్య కూడా బయలుదేరుతోంది. ఈ యువ జంట అక్కడ డ్యూయెట్స్ పాడేసుకుని చెన్నైకి తిరిగి రానున్నారు. అసలు విషయానికొస్తే అతి పిన్న వయసులోనే సంగీత దర్శకుడైన వాడిగా పేరు తెచ్చుకున్న జి.వి.ప్రకాష్‌కుమార్ హీరోగా అవతారమెత్తి నటిస్తున్న తొలి ...


ఇంకా మరిన్ని »   

  Oneindia Telugu   
సూర్యుడిపై భారీ మచ్చ: నాసా కెమెరాకు చిక్కింది  Oneindia Telugu
వాషింగ్టన్: సూర్యుడి ఉపరితలంపై శుక్రవారం ఏర్పడిన భారీ సన్ స్పాట్‌ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా క్యాప్చర్ చేసింది. సౌర వాతావరణంలో ఏర్పడే అయస్కాంత శక్తి ఒక్కసారిగా బయటికి వచ్చే ప్రయత్నంలో ఏర్పడే పేళుల్లే సోలార్‌ ఫ్లేర్స్‌. వీటిని ఎక్స్‌ క్లాస్‌ స్థాయుల్లో వెల్లడిస్తారు. తాజాగా సంభవించిన ఫ్లేర్‌ ఎక్స్‌-త్రీ స్థాయిదని నాసా శాస్త్రవేత్తలు ...

నాసా కెమెరాకు చిక్కిన సౌర విస్ఫోటం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 2 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
అమెరికాలో విద్యార్థి కాల్పులు  సాక్షి
వాషింగ్టన్: అమెరికాలోని సీటెల్ నగరంలోని మేరీస్‌విల్లే హైస్కూల్లో ఓ విద్యార్థి తన తోటి విద్యార్థులే లక్ష్యంగా శుక్రవారం కాల్పులకు తెగబడ్డాడు. జేలెన్ ఫ్రైబెర్గ్ అనే విద్యార్థి.. హైస్కూల్లోని కేఫ్‌టేరియాలోకి ప్రవేశించి ఓ విద్యార్థినిపై తుపాకీతో కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అనంతరం ఆ విద్యార్థి తనను తాను కాల్చుకుని ...

అమెరికా స్కూల్లో విద్యార్థి కాల్పులు: ఇద్దరు మృతి   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
వరల్డ్ రిచెస్ట్ టెర్రరిస్ట్ గ్రూప్ ఐఎస్ఐఎస్.. రోజుకు రూ.6 కోట్ల ఆదాయం!  వెబ్ దునియా
అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రిటన్‌తో పాటు అనేక దేశాలను తమ పాశవిక చర్యలతో గడగడలాడిస్తున్న తీవ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్. ప్రస్తుతం ఈ సంస్థ ఇరాక్, సిరియాల్లో భీకర దాడులతో బెంబేలెత్తిస్తూ.. అక్కడి ప్రధాన ఆదాయ వనరు అయిన చమురు నిక్షేపాలు (బావులు)ను స్వాధీనం చేసుకుంటోంది. ఈ చమురు విక్రయాల ద్వారా రోజుకు ఆరు కోట్ల రూపాయల ఆదాయాన్ని అర్జిస్తూ ...

ఐఎస్ఐఎస్ గ్రూపు రోజు వారీ సంపాదన రూ. 6 కోట్లు..!   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言