Nov 5 నుంచి తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాలు : కేసీఆర్ వెబ్ దునియా
నవంబర్ ఐదో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. దాదాపు నెల రోజులపాటు ఈ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇకపై 'మైక్రో ఇరిగేషన్' విధానానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. కేబినెట్ ...
5 నుంచి బడ్జెట్ సమావేశాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నవంబర్ 5 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలుOneindia Telugu
5 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలుసాక్షి
Namasthe Telangana
తెలుగువన్
అన్ని 33 వార్తల కథనాలు »
నవంబర్ ఐదో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. దాదాపు నెల రోజులపాటు ఈ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇకపై 'మైక్రో ఇరిగేషన్' విధానానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. కేబినెట్ ...
5 నుంచి బడ్జెట్ సమావేశాలు
నవంబర్ 5 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
5 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
సాగర్లో నీటి విడుదల తగ్గించాలి : కేసీఆర్కు గుత్తా లేఖ! వెబ్ దునియా
తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో నీటిని విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. అలాగే నాగార్జున సాగర్లో కూడా నీటిని విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఇలా నాగార్జున సాగర్లో కూడా నీటిని విడుదల చేయడం వల్ల నల్గొండ జిల్లాలో కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండటంతోపాటు నీటి నిల్వలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందని ...
సాగర్ను సందర్శించిన మంత్రి హరీశ్రావుAndhrabhoomi
సాగర్ లో విద్యుత్ - గుత్తా అభ్యంతరంNews Articles by KSR
తెలంగాణ వర్సస్ ఆంధ్రప్రదేశ్Kandireega
సాక్షి
అన్ని 16 వార్తల కథనాలు »
తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో నీటిని విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. అలాగే నాగార్జున సాగర్లో కూడా నీటిని విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఇలా నాగార్జున సాగర్లో కూడా నీటిని విడుదల చేయడం వల్ల నల్గొండ జిల్లాలో కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండటంతోపాటు నీటి నిల్వలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందని ...
సాగర్ను సందర్శించిన మంత్రి హరీశ్రావు
సాగర్ లో విద్యుత్ - గుత్తా అభ్యంతరం
తెలంగాణ వర్సస్ ఆంధ్రప్రదేశ్
కేసీఆర్పై గవర్నర్కు ఫిర్యాదు: టీడీపీ ఆఫీసుపై దాడిపై కంప్లైయింట్! వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం నాడు గవర్నర్ నరసింహన్ని కలసి టీఆర్ఎస్ సర్కారుపై ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యాలయాలపై టీఆర్ఎస్ దాడులు చేస్తోందని గవర్నర్తో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వ విధానాలే కారణమని గవర్నర్కి టీటీడీపీ నేతలు తెలిపారు. తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుంటున్న ...
తెలంగాణ సర్కారుపై గవర్నర్కి ఫిర్యాదుతెలుగువన్
కేసీఆర్పై గవర్నర్కు ఫిర్యాదు, మండిపడ్డ ఎర్రబెల్లిOneindia Telugu
టీఆర్ఎస్ పై తెలంగాణ టీడీపీ నేతల ఫిర్యాదుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం నాడు గవర్నర్ నరసింహన్ని కలసి టీఆర్ఎస్ సర్కారుపై ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యాలయాలపై టీఆర్ఎస్ దాడులు చేస్తోందని గవర్నర్తో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వ విధానాలే కారణమని గవర్నర్కి టీటీడీపీ నేతలు తెలిపారు. తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుంటున్న ...
తెలంగాణ సర్కారుపై గవర్నర్కి ఫిర్యాదు
కేసీఆర్పై గవర్నర్కు ఫిర్యాదు, మండిపడ్డ ఎర్రబెల్లి
టీఆర్ఎస్ పై తెలంగాణ టీడీపీ నేతల ఫిర్యాదు
చంద్రబాబును కోర్టుకీడుస్తాం, దొంగచూపు: కెసిఆర్ Oneindia Telugu
హైదరాబాద్: శ్రీశైలం విద్యుదుత్పత్తి విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరెంటు విషయంలో పెద్ద ఎత్తున అసత్య ప్రచారం చేస్తున్నారని, అహంకార ధోరణిలో మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం రాత్రి కెసిఆర్ మీడియా ...
చంద్రబాబులా దొంగచూపు లేదు.. మాకు ముందు చూపుంది: కేసీఆర్వెబ్ దునియా
శ్రీశైలంపై సుప్రీం కోర్టుకు వెళ్తాం చంద్రబాబు చెబుతున్నవన్నీ అసత్యాలే ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్: శ్రీశైలం విద్యుదుత్పత్తి విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరెంటు విషయంలో పెద్ద ఎత్తున అసత్య ప్రచారం చేస్తున్నారని, అహంకార ధోరణిలో మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం రాత్రి కెసిఆర్ మీడియా ...
చంద్రబాబులా దొంగచూపు లేదు.. మాకు ముందు చూపుంది: కేసీఆర్
శ్రీశైలంపై సుప్రీం కోర్టుకు వెళ్తాం చంద్రబాబు చెబుతున్నవన్నీ అసత్యాలే ...
చర్చలకు రెడీ.. ఎప్పుడు మాట్లాడుకుందాం: కేటీఆర్ వెబ్ దునియా
తెలంగా రాష్ట్ర సర్కారు ఇరు రాష్ట్రా మధ్య గల సమస్యలను సామరస్యంగా చర్చించేందుకు సిద్ధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వున్న విద్యుత్, రైతుల సమస్యల మీద చర్చించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా వుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర దుస్థితికి ...
సమస్యలపై చర్చకు రెడీ.. కేటీఆర్తెలుగువన్
బాబు వ్యాఖ్యలు దొంగే..దొంగ అన్నట్లుగా ఉందిNews Articles by KSR
'విపక్షాలు తప్పించుకోవాలని చూసినా వదిలేది లేదు'సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
తెలంగా రాష్ట్ర సర్కారు ఇరు రాష్ట్రా మధ్య గల సమస్యలను సామరస్యంగా చర్చించేందుకు సిద్ధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వున్న విద్యుత్, రైతుల సమస్యల మీద చర్చించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా వుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర దుస్థితికి ...
సమస్యలపై చర్చకు రెడీ.. కేటీఆర్
బాబు వ్యాఖ్యలు దొంగే..దొంగ అన్నట్లుగా ఉంది
'విపక్షాలు తప్పించుకోవాలని చూసినా వదిలేది లేదు'
బాప్'రేవ్'! సాక్షి
మేడ్చల్: నిత్యం ఉరుకులు పరుగులతో బిజీగా గడిపే నగరవాసులు వీకెండ్లో సేదదీరేం దుకు.. జాలీగా గడిపేందుకు ఏర్పాటైన రిసార్టుల స్వరూపం మారుతోంది. యువతనే లక్ష్యంగా చేసుకుని 'రేవ్ పార్టీల' పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మార్చేస్తున్నారు నిర్వాహకులు. అర్థనగ్న నృత్యాలు, అశ్లీల కార్యక్రమాలు, మద్యం పార్టీలు నిర్వహిస్తూ ...
హైదరాబాద్లో రేవ్ పార్టీల కల్చర్: ఎన్నిసార్లు దాడిచేసినా నో యూజ్!వెబ్ దునియా
రంగారెడ్డి : రేవ్ పార్టీలపై పోలీసుల దాడులుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రేవ్పార్టీ భగ్నం, తప్పించుకోవాలని చూసిన యువతులుOneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
మేడ్చల్: నిత్యం ఉరుకులు పరుగులతో బిజీగా గడిపే నగరవాసులు వీకెండ్లో సేదదీరేం దుకు.. జాలీగా గడిపేందుకు ఏర్పాటైన రిసార్టుల స్వరూపం మారుతోంది. యువతనే లక్ష్యంగా చేసుకుని 'రేవ్ పార్టీల' పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మార్చేస్తున్నారు నిర్వాహకులు. అర్థనగ్న నృత్యాలు, అశ్లీల కార్యక్రమాలు, మద్యం పార్టీలు నిర్వహిస్తూ ...
హైదరాబాద్లో రేవ్ పార్టీల కల్చర్: ఎన్నిసార్లు దాడిచేసినా నో యూజ్!
రంగారెడ్డి : రేవ్ పార్టీలపై పోలీసుల దాడులు
రేవ్పార్టీ భగ్నం, తప్పించుకోవాలని చూసిన యువతులు
కేసీఆర్ ఇచ్చే చెక్కులు బౌన్స్ అవుతున్నాయ్: షబ్బీర్ అలీ వెబ్ దునియా
తెలంగాణ సీఎం కేసీఆర్ అందించే చెక్కులు బౌన్స్ అవుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు షబ్బీర్ అలీ ఆరోపిస్తున్నారు. చెల్లని చెక్కులు పట్టుకుని పేదలు బ్యాంకులు, సీఎం కార్యాలయం చుట్టూ తిరగలేక నానా రకాల ఇబ్బందులు పడుతున్నారని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. బ్యాంకుల్లో బౌన్స్ అయిన చెక్కులను జతచేసి ఆయన రాష్ట్ర గవర్నర్ ...
సీఎం సహాయనిధి చెక్కులు బౌన్స్తెలుగువన్
షభ్బీర్ అలీ చెప్పిన కొత్త విషయంNews Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
తెలంగాణ సీఎం కేసీఆర్ అందించే చెక్కులు బౌన్స్ అవుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు షబ్బీర్ అలీ ఆరోపిస్తున్నారు. చెల్లని చెక్కులు పట్టుకుని పేదలు బ్యాంకులు, సీఎం కార్యాలయం చుట్టూ తిరగలేక నానా రకాల ఇబ్బందులు పడుతున్నారని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. బ్యాంకుల్లో బౌన్స్ అయిన చెక్కులను జతచేసి ఆయన రాష్ట్ర గవర్నర్ ...
సీఎం సహాయనిధి చెక్కులు బౌన్స్
షభ్బీర్ అలీ చెప్పిన కొత్త విషయం
ఏపీ, తెలంగాణ విద్యుత్ వివాదాలకు చర్చలే పరిష్కారం: గవర్నర్ వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏర్పడిన విద్యుత్ వివాదాలను పరిష్కరించేందుకు చర్చలు అవసరమని గవర్నర్ నరసింహన్ హితవు పలికారు. దీపావళి సందర్భంగా నరసింహన్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ... వివాదాలను చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలన్నారు. శ్రీశైలంలో నీటిని విద్యుత్ ఉత్పత్తికి విడుదల చేయడంపై ...
విద్యుత్ విషయంలో గవర్నర్ ఉపదేశంతెలుగువన్
హైదరాబాద్ : రాజభవన్లో గవర్నర్ ప్రజా దర్బార్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గవర్నర్ కూడా ఆ మాటే చెబితే ఎలాNews Articles by KSR
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏర్పడిన విద్యుత్ వివాదాలను పరిష్కరించేందుకు చర్చలు అవసరమని గవర్నర్ నరసింహన్ హితవు పలికారు. దీపావళి సందర్భంగా నరసింహన్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ... వివాదాలను చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలన్నారు. శ్రీశైలంలో నీటిని విద్యుత్ ఉత్పత్తికి విడుదల చేయడంపై ...
విద్యుత్ విషయంలో గవర్నర్ ఉపదేశం
హైదరాబాద్ : రాజభవన్లో గవర్నర్ ప్రజా దర్బార్
గవర్నర్ కూడా ఆ మాటే చెబితే ఎలా
విశాఖకు కేంద్రం అండ.. విశాఖను స్మార్ట్ సిటీగా చేస్తాం : విశాఖలో వెంకయ్య వెబ్ దునియా
హుదుద్ తుఫాను ధాటికి కకావికలై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సుందరనగరం విశాఖపట్నం మీద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తోంది. విశాఖ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు. బుధవారం నాడు ఆయన విశాఖలో పర్యటించారు. విశాఖలో ...
విశాఖకు కేంద్రం అండగా వుంటుందితెలుగువన్
తుఫాన్లే భయపడేలా చేస్తాం.. విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతా 'తుఫాన్ను ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇళ్లు కోల్పోయినవారికి పక్కా ఇళ్లు:వెంకయ్య నాయుడుసాక్షి
అన్ని 17 వార్తల కథనాలు »
హుదుద్ తుఫాను ధాటికి కకావికలై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సుందరనగరం విశాఖపట్నం మీద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తోంది. విశాఖ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు. బుధవారం నాడు ఆయన విశాఖలో పర్యటించారు. విశాఖలో ...
విశాఖకు కేంద్రం అండగా వుంటుంది
తుఫాన్లే భయపడేలా చేస్తాం.. విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతా 'తుఫాన్ను ...
ఇళ్లు కోల్పోయినవారికి పక్కా ఇళ్లు:వెంకయ్య నాయుడు
రామోజీ - పరకాలకు చెవిరెడ్డి నోటీసులు ఎందుకు పంపారంటే? వెబ్ దునియా
తన పరువుకు భంగం కలిగించేలా అసత్య అరోపణలు చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్కు, తన వివరణ తీసుకోకుండానే దురుద్దేశంతో ఆ ఆరోపణలను ఈనాడు పత్రికలో వార్తగా ప్రచురించారని ఈనాడు సంస్థల అధిపతి రామోజీ రావుకు వైకాపా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి మంగళవారం లీగల్ నోటీసులు పంపించారు. తన పరువుకు భంగం ...
రామోజీరావుకు చెవిరెడ్డి నోటీసు, మోడీకి చెప్పా: బాబుOneindia Telugu
'ఈనాడు' రామోజీపై రూ.20 లక్షల పరువు నష్టం నోటీసుKandireega
రామోజీరావు, పరకాల ప్రభాకర్కు నోటీసులుPalli Batani
అన్ని 10 వార్తల కథనాలు »
తన పరువుకు భంగం కలిగించేలా అసత్య అరోపణలు చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్కు, తన వివరణ తీసుకోకుండానే దురుద్దేశంతో ఆ ఆరోపణలను ఈనాడు పత్రికలో వార్తగా ప్రచురించారని ఈనాడు సంస్థల అధిపతి రామోజీ రావుకు వైకాపా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి మంగళవారం లీగల్ నోటీసులు పంపించారు. తన పరువుకు భంగం ...
రామోజీరావుకు చెవిరెడ్డి నోటీసు, మోడీకి చెప్పా: బాబు
'ఈనాడు' రామోజీపై రూ.20 లక్షల పరువు నష్టం నోటీసు
రామోజీరావు, పరకాల ప్రభాకర్కు నోటీసులు
沒有留言:
張貼留言