2014年10月23日 星期四

2014-10-24 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
'నల్లధన లిస్ట్‌లో యూపీఏ మంత్రి': బెదిరించొద్దని అజయ్  Oneindia Telugu
న్యూఢిల్లీ: విదేశాల్లో నల్లధనం దాచిన వారి జాబితాలో గత యూపీఏ ప్రభుత్వంలోని మంత్రి ఒకరు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సంకేతాలిచ్చారు. నల్ల కుబేరుల జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోని మంత్రులు ఎవరైనా ఉన్నారా? అని టైమ్స్ నౌ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు అరుణ్ జైట్లీ బుధవారం నర్మగర్భంగా సమాధానమిచ్చారు.
అరుణ్ జైట్లీకి దమ్ముంటే నల్లధన కుబేరుల లిస్టు బయటపెట్టాలి : దిగ్విజయ్   వెబ్ దునియా
నల్లకుబేరుల పేర్లు వెల్లడించే దమ్ము ఉందా:దిగ్విజయ్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'దమ్ముంటే నల్లకుబేరుల జాబితా వెల్లడించు'   సాక్షి
News Articles by KSR   
Andhrabhoomi   
అన్ని 15 వార్తల కథనాలు »   

  News Articles by KSR   
గవర్నర్ కూడా ఆ మాటే చెబితే ఎలా  News Articles by KSR
రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదాన్ని వారు చర్చించుకుని పరిష్కరించుకోవాలని గవర్నర్ నరసింహన్ అన్నారు.శ్రీశైలంలో నీటిని విద్యుత్ ఉత్పత్తికి విడుదల చేయడంపై తెలంగాణ ప్రభుత్వానికి ఎపి ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది.దీనిపై అంతా చెబుతున్నది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని చర్చించుకోవాలని.గవర్నర్ నరసింహన్ కూడా అదే ...

హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్ ప్రజాదర్బార్!   వెబ్ దునియా
హైదరాబాద్‌ : రాజభవన్‌లో గవర్నర్‌ ప్రజా దర్బార్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గవర్నర్ నరసింహన్ దీపావళి శుభాకాంక్షలు   Namasthe Telangana
తెలుగువన్   
సాక్షి   
Andhrabhoomi   
అన్ని 10 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
కెనడా పార్లమెంట్‌పై దాడి: ఒబామా ఖండన, మోడీ కలత  Oneindia Telugu
ఒట్టావో/వాషింగ్టన్/న్యూఢిల్లీ: కెనడా రాజధాని ఒట్టావాలోని పార్లమెంటు పైన గుర్తు తెలియని దుండగుడు బుధవారం దాడి చేశాడు. పార్లమెంటు భవనం వెలుపలా, లోపలా తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఒక సైనికుడు మృతి చెందాడు. అనంతరం భద్రతా బలగాలు ఆ దుండగుడిని మట్టుబెట్టాయి. పార్లమెంటు హిల్ సమీపంలోని జాతీయ యుద్ద స్మారకం వద్ద రక్షణంగా ...

కెనడా పార్లమెంట్‌పై దాడిని ఖండించిన ఒబామా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కెనడా పార్లమెంట్‌పై దాడి : ఖండించిన బరాక్ ఒబామా!   వెబ్ దునియా
కెనడాలో కలకలం రేపిన కాల్పుల ఘటన   10tv
తెలుగువన్   
అన్ని 17 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
వరదబారి నుంచి శ్రీకాకుళం జిల్లాను కాపాడతాం మత్స్యకార గ్రామాలను స్వర్గసీమగా ...  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శ్రీకాకుళం, అక్టోబర్‌ 23 : నాగావళి కరకట్టను త్వరలోనే పునర్‌నిర్మించి శ్రీకాకుళం జిల్లాను వరద బారి నుంచి కాపాడతామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. గురువారం ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆయన శ్రీకాకుళం జిల్లాలోని తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. శ్రీకాకుళం రూరల్‌ మండలం కందువాని పేటలో ...

దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు నిర్మిస్తాం : చంద్రబాబు హామీ   వెబ్ దునియా
'దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు నిర్మిస్తాం'   సాక్షి
ఆ గ్రామాన్ని స్వర్గంగా తీర్చిదిద్దుతా -బాబు   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
జమ్మూకాశ్మీర్‌కు రూ.745 కోట్ల స్పెషల్ ప్యాకేజీ : నరేంద్ర మోడీ  వెబ్ దునియా
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇటీవల సంభవించిన భారీ వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఈ రాష్ట్రానికి రూ.745 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ఆయన ప్రకటించారు. దీపావళి పండుగను పురస్కరించుకుని జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ నిధులతో, వరదలకు కూలిపోయిన ఇళ్ల ...

సైనికుల కోసం యుద్ధస్మారక స్థూపం - ప్రధాని మోడీ..   10tv
జమ్మూకాశ్మీర్ లో మోడీ దీపావళి వేడుక   సాక్షి
కాశ్మీర్ వరద బాధితులను ఆదుకుంటాం: మోడీ   Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
తెలుగువన్   
అన్ని 25 వార్తల కథనాలు »   


సాయంత్రం 6గం.లకు తెలంగాణ కేబినెట్ భేటీ  సాక్షి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం భేటీ కానుంది. ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ సమావేశం జరగనుంది. అత్యంత కీలకమైన ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి చర్చించనున్నారు. వీటితో పాటే ఆంధ్రా తెలంగాణా రాష్ట్రాల మధ్య రగడకు దారి తీస్తోన్న శ్రీశైలం విద్యుత్ ఉత్పాదన అంశంపై కూడా చర్చ జరగనుంది.

ఇంకా మరిన్ని »   


48 అకౌంట్ల ద్వారా ఉగ్రవాదుల నిధుల సేకరణ  సాక్షి
కరీంనగర్ : చొప్పదండి బ్యాంకు దోపిడీ కేసుకు సంబంధించి దర్యాప్తు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. 48 బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఉగ్రవాదులు నిధులు సేకరించినట్లు వారి దర్యాప్తులో వెల్లడైంది. బ్యాంక్ చోరీ సొత్తు ద్వారా భారీ ఆస్తులు కూడగట్టినట్లు ఎన్ ఐఏ గుర్తించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన స్టేట్ ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
'అభినందన', 'నీరాజనం' దర్శకుడి కన్నుమూత  తెలుగువన్
'అభినందన', 'నీరాజనం' చిత్రాల దర్శకుడు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్‌కుమార్ (72) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం నాడు ఆయన చెన్నైలో మరణించారు. అశోక్‌కుమార్ అనేక తెలుగు, తమిళ, హిందీ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. అశోక్‌కుమార్ దర్శకత్వం వహించిన 'అభినందన' ...

'అభినందన' దర్శకుడు కన్నుమూత   సాక్షి
సినిమాటోగ్రాఫర్‌ అశోక్‌కుమార్‌ కన్నుమూత   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'అభినందన', 'నీరాజనం' దర్శకుడు అశోక్‌ కుమార్ ఇక లేరు...   వెబ్ దునియా
Palli Batani   
అన్ని 19 వార్తల కథనాలు »   

  FIlmiBeat Telugu   
హీరో కటౌట్‌కు పాలాభిషేకం చేస్తూ.. అభిమాని మృతి  FIlmiBeat Telugu
హైదరాబాద్‌: తమ అభిమాన హీరో కోసం తమ ప్రాణాలు సైతం ఇస్తానంటూంటారు అభిమానం. ఒక్కోసారి ఆ మాటలు నిజమై అంతులేని ఆ అభిమానం ఒక్కోసారి ప్రాణాలు కూడా తీస్తుంది. రీసెంట్ గా అలాంటి సంఘటన ఒకటి కేరళలలో జరిగింది. విజయ్‌ హీరోగా నటించిన తమిళ సినిమా కత్తి విడుదల రోజే విచారం చోటు చేసుకుంది. విజయ్‌ కటౌట్‌కు పాలాభిషేకం చేస్తూ ఓ అభిమాని పై నుంచి ...

తమిళనాడులో ఘోరం-విజయ్ అభిమాని మృతి   Palli Batani
సినీ నటుడిపై అబిమానం-ప్రాణం పోయింది   News Articles by KSR
'కత్తి' విడుదల రోజున విషాదం : వీరాభిమాని దుర్మరణం!   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
బెజవాడ గోపాల్‌రెడ్డి అవార్డు మోహన్‌బాబుకు ప్రదానం  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, అక్టోబర్‌ 22 : ప్రతిష్టాత్మక బెజవాడ గోపాల్‌రెడ్డి అవార్డును ప్రముఖ సినీనటుడు, దర్శక, నిర్మాత మోహన్‌బాబుకు ప్రదానం చేశారు. నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడు గవర్నర్‌ రోశయ్య హాజరయ్యారు. బెజవాడ గోపాల్‌రెడ్డి సేవలను ఆయన కొనియాడారు. ఈ అవార్డు తనకు ఇవ్వడం ...

మోహన్‌బాబుకు బెజవాడ గోపాలరెడ్డి పురస్కారం   తెలుగువన్
విద్యావ్యాప్తిలో మోహన్‌బాబు కృషి ఎనలేనిది   సాక్షి
నిష్కళంక రాజకీయనేత గోపాల్‌రెడ్డి   Andhrabhoomi

అన్ని 10 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言