చీపురు పట్టి ఊడ్చిన సానియా : నరేంద్ర మోడీ అభినందనలు! వెబ్ దునియా
స్వచ్ఛ్ భారత్ కోసం రిలయన్స్ అధినేత అనిల్ అబానీ ఇచ్చిన సవాల్ స్వీకరించిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చీపురు పట్టి ఊడ్చి చెత్త ఎత్తింది. హైదరాబాద్లోని ప్రశాసన్ నగర్లోని వీధులను ఊడ్చింది. సానియా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, షూటర్ అభినవ్ ...
కేటీఆర్కు సవాల్ విసిరిన సానియా (ఫోటోలు)Oneindia Telugu
చీపురు పట్టి ఊడ్చిన సానియాతెలుగువన్
సానియా 'స్వచ్ఛ్ భారత్'సాక్షి
Kandireega
Namasthe Telangana
అన్ని 18 వార్తల కథనాలు »
స్వచ్ఛ్ భారత్ కోసం రిలయన్స్ అధినేత అనిల్ అబానీ ఇచ్చిన సవాల్ స్వీకరించిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చీపురు పట్టి ఊడ్చి చెత్త ఎత్తింది. హైదరాబాద్లోని ప్రశాసన్ నగర్లోని వీధులను ఊడ్చింది. సానియా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, షూటర్ అభినవ్ ...
కేటీఆర్కు సవాల్ విసిరిన సానియా (ఫోటోలు)
చీపురు పట్టి ఊడ్చిన సానియా
సానియా 'స్వచ్ఛ్ భారత్'
సచిన్ దత్తత గ్రామం పేరు పుత్తమరాజుకండ్రిగ! వెబ్ దునియా
సచిన్ దత్తత గ్రామం పేరు పుత్తమరాజుకండ్రిగ. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రధాని మోడీ స్వచ్ఛభారత్ సవాల్ని స్వీకరించి.. నెల్లూరు జిల్లాలోని పుత్తమరాజుకండ్రిగ అనే గ్రామాన్ని దతత తీసుకున్నారు. ఈ గ్రామాన్ని సచిన్ రూ.3.5కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు తన నిర్ణయం గురించి గురువారం సతీ సమేతంగా ప్రధాని నరేంద్రమోడీనికి కలిసి ...
ఏపీ గ్రామం.. సచిన్ దత్తతతెలుగువన్
సచిన్ దత్తత తీసుకున్న గ్రామం ఆంధ్రాలో ఎక్కడOneindia Telugu
వచ్చేనెల 16న జిల్లాకు సచిన్సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 19 వార్తల కథనాలు »
సచిన్ దత్తత గ్రామం పేరు పుత్తమరాజుకండ్రిగ. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రధాని మోడీ స్వచ్ఛభారత్ సవాల్ని స్వీకరించి.. నెల్లూరు జిల్లాలోని పుత్తమరాజుకండ్రిగ అనే గ్రామాన్ని దతత తీసుకున్నారు. ఈ గ్రామాన్ని సచిన్ రూ.3.5కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు తన నిర్ణయం గురించి గురువారం సతీ సమేతంగా ప్రధాని నరేంద్రమోడీనికి కలిసి ...
ఏపీ గ్రామం.. సచిన్ దత్తత
సచిన్ దత్తత తీసుకున్న గ్రామం ఆంధ్రాలో ఎక్కడ
వచ్చేనెల 16న జిల్లాకు సచిన్
కరీబియన్తో కటీఫ్! సాక్షి
ముంబై: వెస్టిండీస్ జట్టు అర్ధంతరంగా పర్యటన నుంచి నిష్ర్కమించడం బీసీసీఐకి మింగుడు పడటం లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో కరీబియన్లతో కఠినంగా వ్యవహరించాలని బోర్డు భావిస్తోంది. ఈ క్రమంలో కనీసం ఐదేళ్ల పాటు ఆ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్లు ఆడరాదనే ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. మంగళవారం హైదరాబాద్లో జరిగే వర్కింగ్ కమిటీ సమావేశంలో ...
క్రికెట్ సంబంధాలకు గండి!Andhrabhoomi
ప్రత్యామ్నాయం లేకనే..Namasthe Telangana
విండీస్ వెళ్లిపోతుందిKandireega
thatsCricket Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
అన్ని 48 వార్తల కథనాలు »
ముంబై: వెస్టిండీస్ జట్టు అర్ధంతరంగా పర్యటన నుంచి నిష్ర్కమించడం బీసీసీఐకి మింగుడు పడటం లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో కరీబియన్లతో కఠినంగా వ్యవహరించాలని బోర్డు భావిస్తోంది. ఈ క్రమంలో కనీసం ఐదేళ్ల పాటు ఆ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్లు ఆడరాదనే ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. మంగళవారం హైదరాబాద్లో జరిగే వర్కింగ్ కమిటీ సమావేశంలో ...
క్రికెట్ సంబంధాలకు గండి!
ప్రత్యామ్నాయం లేకనే..
విండీస్ వెళ్లిపోతుంది
భార్య ఆచూకీ కోసం పదేళ్ల తర్వాత ఫిర్యాదు! Andhrabhoomi
'అర్ధాంగి' అంటే జీవిత భాగస్వామి అని అర్థం కావడానికి ఆ పతిదేవుడికి చాలా కాలమే పట్టింది..! ఆపద సమయంలో ఆలి తోడుంటే- 'అదే భాగ్యము, అదే స్వర్గము..' అని ఇప్పుడు తీరుబడిగా విలపిస్తున్నాడు. ఏభై ఏళ్ల వయసులో ఎముకలు విరిగి మంచాన పడడంతో తనకు సపర్యలు చేసేందుకు భార్య ఉంటే ఎంత బాగుండునని విచారిస్తున్నాడు.. మంగళూరు (కర్నాటక) సమీపంలోని ...
పదేళ్ల తర్వాత భార్య కనిపించడం లేదని ఫిర్యాదుOneindia Telugu
పదేళ్ల తర్వాత భార్య కోసం వెతుకులాటNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
'అర్ధాంగి' అంటే జీవిత భాగస్వామి అని అర్థం కావడానికి ఆ పతిదేవుడికి చాలా కాలమే పట్టింది..! ఆపద సమయంలో ఆలి తోడుంటే- 'అదే భాగ్యము, అదే స్వర్గము..' అని ఇప్పుడు తీరుబడిగా విలపిస్తున్నాడు. ఏభై ఏళ్ల వయసులో ఎముకలు విరిగి మంచాన పడడంతో తనకు సపర్యలు చేసేందుకు భార్య ఉంటే ఎంత బాగుండునని విచారిస్తున్నాడు.. మంగళూరు (కర్నాటక) సమీపంలోని ...
పదేళ్ల తర్వాత భార్య కనిపించడం లేదని ఫిర్యాదు
పదేళ్ల తర్వాత భార్య కోసం వెతుకులాట
నల్లధనంపై వెనకడుగు లేదు Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 18: విదేశీ బ్యాంకుల్లో నల్లధనం దాచిపెట్టిన వారి పేర్లను బహిర్గతం చేసి శిక్షించి తీరడం ఖాయమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం వెనుకంజ వేసే ప్రసక్తి లేదన్నారు. అయితే చట్ట ప్రకారం ప్రక్రియను పూర్తి చేసిన తరువాతే 'బ్లాక్'లిస్ట్ బహిర్గతం చేయడం సాధ్యమన్నారు. తొందరపడి వివరాలు ...
నల్లధనం వివరాలు ఎందుకు ఇవ్వలేరోNews Articles by KSR
నల్లధనం వివరాలన్నీ వెల్లడించలేంసాక్షి
వీళ్లదీ అదే బాట..ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, అక్టోబర్ 18: విదేశీ బ్యాంకుల్లో నల్లధనం దాచిపెట్టిన వారి పేర్లను బహిర్గతం చేసి శిక్షించి తీరడం ఖాయమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం వెనుకంజ వేసే ప్రసక్తి లేదన్నారు. అయితే చట్ట ప్రకారం ప్రక్రియను పూర్తి చేసిన తరువాతే 'బ్లాక్'లిస్ట్ బహిర్గతం చేయడం సాధ్యమన్నారు. తొందరపడి వివరాలు ...
నల్లధనం వివరాలు ఎందుకు ఇవ్వలేరో
నల్లధనం వివరాలన్నీ వెల్లడించలేం
వీళ్లదీ అదే బాట..
వైపరీత్యాన్ని ఆపలేం, కానీ: బాబు ప్రభుత్వానికి చిరంజీవి Oneindia Telugu
హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాన్ని ఆపలేమని, దాని వల్ల దెబ్బతిన్న బాధితులకు తక్షణమే నష్టపరిహారం అందజేయాలని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ నేత చిరంజీవి ప్రభుత్వానికి శనివారం విజ్ఞప్తి చేశారు. శనివారం సాయంత్రం ఆయన విశాఖ జిల్లా ఎల్లపువానిపాలెంలో పర్యటించారు. ఆయనతో పాటు ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి, ఎంపీ సుబ్బిరామి ...
పొంచి ఉన్న వ్యాధుల ముప్పుAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాన్ని ఆపలేమని, దాని వల్ల దెబ్బతిన్న బాధితులకు తక్షణమే నష్టపరిహారం అందజేయాలని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ నేత చిరంజీవి ప్రభుత్వానికి శనివారం విజ్ఞప్తి చేశారు. శనివారం సాయంత్రం ఆయన విశాఖ జిల్లా ఎల్లపువానిపాలెంలో పర్యటించారు. ఆయనతో పాటు ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి, ఎంపీ సుబ్బిరామి ...
పొంచి ఉన్న వ్యాధుల ముప్పు
శతాబ్ది ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం సాక్షి
శంకర్పల్లి: పుణే నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న శతాబ్ది ఎక్స్ప్రెస్కు శంకర్పల్లి రైల్వేస్టేషన్ వద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం బొగ్గులోడుతో గూడ్స్ రైలు వికారాబాద్ వైపు వెళ్తుండగా అందులోని ఓ వ్యాగన్లో సమస్య తలెత్తింది. దీంతో దాన్ని శంకర్పల్లిలోని ప్లాట్ఫాంపై నిలిపేశారు. శనివారం ఉదయం సికింద్రాబాద్ నుంచి 13 ...
రంగారెడ్డి : శతాబ్ది ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం ట్రాక్ సమీపంలోని క్రేన్ను ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శతాబ్ది ఎక్స్ప్రెస్ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే వివరణNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
శంకర్పల్లి: పుణే నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న శతాబ్ది ఎక్స్ప్రెస్కు శంకర్పల్లి రైల్వేస్టేషన్ వద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం బొగ్గులోడుతో గూడ్స్ రైలు వికారాబాద్ వైపు వెళ్తుండగా అందులోని ఓ వ్యాగన్లో సమస్య తలెత్తింది. దీంతో దాన్ని శంకర్పల్లిలోని ప్లాట్ఫాంపై నిలిపేశారు. శనివారం ఉదయం సికింద్రాబాద్ నుంచి 13 ...
రంగారెడ్డి : శతాబ్ది ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం ట్రాక్ సమీపంలోని క్రేన్ను ...
శతాబ్ది ఎక్స్ప్రెస్ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే వివరణ
ఐదేళ్ల చిన్నారిపై కామాంధుడు అత్యాచారం వెబ్ దునియా
కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ గిరిజన యువకుడు అభంశుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం సేవాలాల్తండాలో శుక్రవారం మిట్టమధ్యాహ్నం ఐదేళ్ల బాలికపై అఘాత్యానికి పాల్పడ్డాడు. అదే ప్రాంతానికి చెందిన గిరిజన యువకుడు లకావత్ బిక్షపతి(19) బాలిక తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో ...
చిన్నారిపై అత్యాచారంAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ గిరిజన యువకుడు అభంశుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం సేవాలాల్తండాలో శుక్రవారం మిట్టమధ్యాహ్నం ఐదేళ్ల బాలికపై అఘాత్యానికి పాల్పడ్డాడు. అదే ప్రాంతానికి చెందిన గిరిజన యువకుడు లకావత్ బిక్షపతి(19) బాలిక తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో ...
చిన్నారిపై అత్యాచారం
మంత్రాల నెపంతో క్రీడాకారిణిని చెట్టుకు కట్టేసి కొట్టారు Oneindia Telugu
గౌహతి: అస్సాంకు చెందిన ప్రముఖ క్రీడాకారిణి దెబోజానీ మేధిపై భౌతిక దాడి జరిగింది. మంత్రాలు, క్షుద్ర విద్యలు నేర్చుకుంటుందనే నెపంతో కొందరు ఆమెను చిత్ర హింసలకు గురి చేశారు. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని చేరేకులిలో చోటు చేసుకుంది. జిల్లా ఎస్పీ బోనిల్ డియోరి కథనం ప్రకారం.. హౌరాఘాట్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ ...
మంత్రగత్తె నెపంతో జాతీయ క్రీడాకారిణిపై దాడిసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
గౌహతి: అస్సాంకు చెందిన ప్రముఖ క్రీడాకారిణి దెబోజానీ మేధిపై భౌతిక దాడి జరిగింది. మంత్రాలు, క్షుద్ర విద్యలు నేర్చుకుంటుందనే నెపంతో కొందరు ఆమెను చిత్ర హింసలకు గురి చేశారు. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని చేరేకులిలో చోటు చేసుకుంది. జిల్లా ఎస్పీ బోనిల్ డియోరి కథనం ప్రకారం.. హౌరాఘాట్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ ...
మంత్రగత్తె నెపంతో జాతీయ క్రీడాకారిణిపై దాడి
భారత్లో ఆడటం గౌరవమన్న ఫెదరర్: ఫ్యాన్స్ ట్వీట్స్ అదుర్స్! వెబ్ దునియా
భారత్లో డిసెంబరులో జరగనున్న అంతర్జాతీయ ప్రీమియర్ లీగ్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) ఆడేందుకు ఉవ్విళ్లూరుతున్నానని స్విజ్ మాస్టర్ రోజర్ ఫెదరర్ పేర్కొన్నాడు. భారత్ కోసం ఆడటం తనకెంతో గౌరవంగా ఉందని ఫెదరర్ అన్నారు. అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్లో రోజర్ ఫెదరర్ ఇండియన్ ఏస్కు ప్రాతనిధ్యం వహిస్తున్నాడు. భారత్ జరగనున్న అంతర్జాతీయ ...
భారత్లో ఆడడం నాకు ఓ గొప్ప గౌరవం: ఫెదరర్Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
భారత్లో డిసెంబరులో జరగనున్న అంతర్జాతీయ ప్రీమియర్ లీగ్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) ఆడేందుకు ఉవ్విళ్లూరుతున్నానని స్విజ్ మాస్టర్ రోజర్ ఫెదరర్ పేర్కొన్నాడు. భారత్ కోసం ఆడటం తనకెంతో గౌరవంగా ఉందని ఫెదరర్ అన్నారు. అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్లో రోజర్ ఫెదరర్ ఇండియన్ ఏస్కు ప్రాతనిధ్యం వహిస్తున్నాడు. భారత్ జరగనున్న అంతర్జాతీయ ...
భారత్లో ఆడడం నాకు ఓ గొప్ప గౌరవం: ఫెదరర్
沒有留言:
張貼留言