బ్లాక్ మనీ లిస్టులో ఉన్న 627 మంది ఎవరెవరు? వీడని సస్పెన్స్! వెబ్ దునియా
ప్లాక్ మనీ లిస్టును వెల్లడించాల్సిందేనన్న సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం బుధవారం 627 మంది పేర్లతో కూడిన జాబితాను అత్యున్నత న్యాయస్థానానికి షీల్డ్ కవర్లో సమర్పించింది. అయితే ఆ తాము కూడా జాబితాలను తెరవబోమని, కేవలం సిట్ కు మాత్రమే అప్పగిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో 627 మంది నల్ల కుబేరులు ఎవరనే ...
మార్చి నాటికి నల్లకుబేరులందరి వివరాలు!సాక్షి
కోర్టు అడిగిన మేరకు జాబితా అందించాం: రోహత్గీNamasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
ప్లాక్ మనీ లిస్టును వెల్లడించాల్సిందేనన్న సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం బుధవారం 627 మంది పేర్లతో కూడిన జాబితాను అత్యున్నత న్యాయస్థానానికి షీల్డ్ కవర్లో సమర్పించింది. అయితే ఆ తాము కూడా జాబితాలను తెరవబోమని, కేవలం సిట్ కు మాత్రమే అప్పగిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో 627 మంది నల్ల కుబేరులు ఎవరనే ...
మార్చి నాటికి నల్లకుబేరులందరి వివరాలు!
కోర్టు అడిగిన మేరకు జాబితా అందించాం: రోహత్గీ
సబ్సిడీ సిలిండర్ ధర రూ.3.50 పెంపు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ/హైదరాబాద్, అక్టోబర్ 29: సబ్సిడీపై అందజేస్తున్న వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.3.50 పెరిగింది. 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్పై కేంద్రం డీలర్లకు రూ.3 చొప్పున కమీషన్ పెంచిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిరుడు డిసెంబర్లో సిలిండర్పై రూ.3.46 చొప్పున కమీషన్ పెంచిన నేపథ్యంలో తాజా పెంపు కలిపి కమీషన్ రూ.43.71కి పెరిగింది. ఇది అక్టోబర్ 23 ...
వంట గ్యాస్పై రూ.3 పెంపుసాక్షి
వంటగ్యాస్ సిలిండర్పై రూ. 3 పెంపుNamasthe Telangana
వంటకు పొగAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ/హైదరాబాద్, అక్టోబర్ 29: సబ్సిడీపై అందజేస్తున్న వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.3.50 పెరిగింది. 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్పై కేంద్రం డీలర్లకు రూ.3 చొప్పున కమీషన్ పెంచిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిరుడు డిసెంబర్లో సిలిండర్పై రూ.3.46 చొప్పున కమీషన్ పెంచిన నేపథ్యంలో తాజా పెంపు కలిపి కమీషన్ రూ.43.71కి పెరిగింది. ఇది అక్టోబర్ 23 ...
వంట గ్యాస్పై రూ.3 పెంపు
వంటగ్యాస్ సిలిండర్పై రూ. 3 పెంపు
వంటకు పొగ
వుడా పార్కుకు కొత్తకళ Andhrabhoomi
విశాఖపట్నం, అక్టోబర్ 29: ఒకప్పుడు సందర్శకులతో కళకళలాడిన వుడా పార్కు ఇప్పుడు జీవంలేని మోడులా మారింది. తుపాను తాకిడికి పచ్చటి మొక్కలు, భారీ వృక్షాలు నేలకూలడంతో ఎడారి ఇసుక తినె్నల మాదిరి సముద్రతీరం ఒక్కటే మిగిలింది. తిరిగి ఎనే్నళ్లకు దీనికి పూర్వవైభవం వస్తుందోనని ఎదురుచూస్తున్న సందర్శకులకు శుభవార్తే. రెండు రోజుల్లో వుడాపార్కులో ...
ఆధునికీకరణకు నిధులివ్వాలిసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
విశాఖపట్నం, అక్టోబర్ 29: ఒకప్పుడు సందర్శకులతో కళకళలాడిన వుడా పార్కు ఇప్పుడు జీవంలేని మోడులా మారింది. తుపాను తాకిడికి పచ్చటి మొక్కలు, భారీ వృక్షాలు నేలకూలడంతో ఎడారి ఇసుక తినె్నల మాదిరి సముద్రతీరం ఒక్కటే మిగిలింది. తిరిగి ఎనే్నళ్లకు దీనికి పూర్వవైభవం వస్తుందోనని ఎదురుచూస్తున్న సందర్శకులకు శుభవార్తే. రెండు రోజుల్లో వుడాపార్కులో ...
ఆధునికీకరణకు నిధులివ్వాలి
నేడు ఢిల్లీకి టీటీడీపీ ప్రతినిధి బృందం సాక్షి
హైదరాబాద్: గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న తెలంగాణ తెలుగుదేశం నేతల ఢిల్లీ పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే లక్ష్యంతో రైతుల సమస్యలను హస్తిన పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు 15 రోజులుగా చేస్తున్న ప్రయత్నం కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ల ఖ రారుతో ఫలించినట్లయింది. ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ...
రైతు సమస్యలపై ఢిల్లీకి పయనమవుతున్న టీ.టీడీపీ నేతలు10tv
అన్ని 3 వార్తల కథనాలు »
హైదరాబాద్: గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న తెలంగాణ తెలుగుదేశం నేతల ఢిల్లీ పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే లక్ష్యంతో రైతుల సమస్యలను హస్తిన పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు 15 రోజులుగా చేస్తున్న ప్రయత్నం కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ల ఖ రారుతో ఫలించినట్లయింది. ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ...
రైతు సమస్యలపై ఢిల్లీకి పయనమవుతున్న టీ.టీడీపీ నేతలు
బిజెపి వైపు చీరాల ఎమ్మెల్యే చూపు News Articles by KSR
ప్రకాశం జిల్లా చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణ మోహన్ భారతీయ జనతా పార్టీలో చేరవచ్చని కధనాలు వస్తున్నాయి. గత ఎన్నికలలో చీరాల నుంచి ఇండిపెండెంటుగా గెలిచిన కృష్ణమోహన్ టిడిపికి మద్దతు ఇవ్వదలిచారు.ఆ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా కలిశారు. కాని చీరాల నియోజకవర్గంలో తనపై పోటీచేసి ఓడిపోయిన టిడిపి అభ్యర్ధి పోతుల సునీతతో ...
బీజేపీలోకి చీరాల ఎమ్మెల్యే?సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
ప్రకాశం జిల్లా చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణ మోహన్ భారతీయ జనతా పార్టీలో చేరవచ్చని కధనాలు వస్తున్నాయి. గత ఎన్నికలలో చీరాల నుంచి ఇండిపెండెంటుగా గెలిచిన కృష్ణమోహన్ టిడిపికి మద్దతు ఇవ్వదలిచారు.ఆ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా కలిశారు. కాని చీరాల నియోజకవర్గంలో తనపై పోటీచేసి ఓడిపోయిన టిడిపి అభ్యర్ధి పోతుల సునీతతో ...
బీజేపీలోకి చీరాల ఎమ్మెల్యే?
సర్కారులో చేరికపై నేడు నిర్ణయం: శివసేన సాక్షి
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమవుతుండటంతో ఆ పార్టీ మాజీ మిత్రపక్షం శివసేన ఎట్టకేలకు బుధవారం మౌనం వీడింది. బీజేపీ ప్రభుత్వంలో చేరికపై గురువారం నిర్ణయాన్ని వెల్లడిస్తామని ప్రకటించింది. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే బుధవారం ముంబైలో ఉదయం నుంచి రాత్రి వరకూ పలు ...
మహారాష్ట్ర ప్రభుత్వంలో శివసేన చేరికపై తొలగని సందిగ్ధతAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమవుతుండటంతో ఆ పార్టీ మాజీ మిత్రపక్షం శివసేన ఎట్టకేలకు బుధవారం మౌనం వీడింది. బీజేపీ ప్రభుత్వంలో చేరికపై గురువారం నిర్ణయాన్ని వెల్లడిస్తామని ప్రకటించింది. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే బుధవారం ముంబైలో ఉదయం నుంచి రాత్రి వరకూ పలు ...
మహారాష్ట్ర ప్రభుత్వంలో శివసేన చేరికపై తొలగని సందిగ్ధత
కన్నా బీజేపీలోకి జంప్ : పార్టీ నేతలో రాహుల్ గాంధీ భేటీ! వెబ్ దునియా
ఏపీ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాను మంగళవారం కలిసి కమలం తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పట్ల తనకు కొంత అసంతృప్తి ఉందని, దీనికితోడు కొందరు వ్యక్తుల మూలంగా కాంగ్రెస్లో కొనసాగటం తనకు కుదరటం లేదని కన్నా వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఏపీ ...
రాహుల్తో రాష్ట్ర నేతలు: బిజెపిలోకి కన్నా(పిక్చర్స్)Oneindia Telugu
సంస్థాగత ఎన్నికలతో పార్టీకి పునరుత్తేజం: రాహుల్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ఏపీ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాను మంగళవారం కలిసి కమలం తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పట్ల తనకు కొంత అసంతృప్తి ఉందని, దీనికితోడు కొందరు వ్యక్తుల మూలంగా కాంగ్రెస్లో కొనసాగటం తనకు కుదరటం లేదని కన్నా వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఏపీ ...
రాహుల్తో రాష్ట్ర నేతలు: బిజెపిలోకి కన్నా(పిక్చర్స్)
సంస్థాగత ఎన్నికలతో పార్టీకి పునరుత్తేజం: రాహుల్
బిజెపి వచ్చాక మతోన్మాదం పెరిగింది News Articles by KSR
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక మతోన్మాదం పెరిగిందని సిపిఐ జాతీయప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి వ్యాఖ్యానించారు.ఈ ప్రభుత్వం ధోరణి మత వాదం ఎదుగుదలకు ఉపకరించేదిగా ఉందని ఆయన విమర్శించారు.కాగా నల్లధనం ఖాతాలున్న వారి జాబితా ను కేంద్రం సుప్రింకోర్టు మందలించే వరకు ఇవ్వకపోవడం కార్పొరేట్ శక్తులకు ...
'బీజేపీ వచ్చాక మతోన్మాదం పెరిగింది'సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక మతోన్మాదం పెరిగిందని సిపిఐ జాతీయప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి వ్యాఖ్యానించారు.ఈ ప్రభుత్వం ధోరణి మత వాదం ఎదుగుదలకు ఉపకరించేదిగా ఉందని ఆయన విమర్శించారు.కాగా నల్లధనం ఖాతాలున్న వారి జాబితా ను కేంద్రం సుప్రింకోర్టు మందలించే వరకు ఇవ్వకపోవడం కార్పొరేట్ శక్తులకు ...
'బీజేపీ వచ్చాక మతోన్మాదం పెరిగింది'
'అశోక టవర్స్' కథ కంచికేనా! సాక్షి
నిజామాబాద్అర్బన్: 'అశోక టవర్స్ ఘటనలో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నాల్గోటౌన్ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాం. కేసు సంగతి వారు చూసుకుంటారు..' -నగర కార్పొరేషన్ కమిషనర్ మంగతాయారు 'అశోక టవర్స్ ఘటనలో బిల్డర్ అశోక్రెడ్డి, కాంట్రాక్ట ర్ తిరుపతిరెడ్డి, ఫయీమ్లపై కేసులు నమోదు చేశాం. వా రు స్టేషన్కు వచ్చి లొంగిపోయి, బెయిల్ ...
ఇంకా మరిన్ని »
నిజామాబాద్అర్బన్: 'అశోక టవర్స్ ఘటనలో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నాల్గోటౌన్ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాం. కేసు సంగతి వారు చూసుకుంటారు..' -నగర కార్పొరేషన్ కమిషనర్ మంగతాయారు 'అశోక టవర్స్ ఘటనలో బిల్డర్ అశోక్రెడ్డి, కాంట్రాక్ట ర్ తిరుపతిరెడ్డి, ఫయీమ్లపై కేసులు నమోదు చేశాం. వా రు స్టేషన్కు వచ్చి లొంగిపోయి, బెయిల్ ...
స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం తెప్పించి ప్రజలందరికి పంచాలి: మనీష్ తివారీ వెబ్ దునియా
స్విస్ బ్యాంకుల్లో పడి ఉన్న నల్లధనాన్ని స్వేదేశానికి తెప్పించి ప్రజలందరికి పంచిపెట్టాలని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ డిమాండ్ చేశారు. 'నల్లధనం'పై ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన హామీలను నెరవేర్చాలని ఆయన కోరారు. ఈ కేసులో న్యాయపరమైన అంశాలను సుప్రీం కోర్టు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. నల్ల కుబేరుల జాబితాను సుప్రీం ...
నల్లధనాన్ని ప్రజలందరికి పంచాలి: మనీష్ తివారీసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
స్విస్ బ్యాంకుల్లో పడి ఉన్న నల్లధనాన్ని స్వేదేశానికి తెప్పించి ప్రజలందరికి పంచిపెట్టాలని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ డిమాండ్ చేశారు. 'నల్లధనం'పై ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన హామీలను నెరవేర్చాలని ఆయన కోరారు. ఈ కేసులో న్యాయపరమైన అంశాలను సుప్రీం కోర్టు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. నల్ల కుబేరుల జాబితాను సుప్రీం ...
నల్లధనాన్ని ప్రజలందరికి పంచాలి: మనీష్ తివారీ
沒有留言:
張貼留言