అమితాబ్కు అమెరికా కోర్టు సమన్లు సాక్షి
లాస్ ఏంజిలెస్: బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్కు ఇక్కడి అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు సమన్లు జారీ చేసింది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల సందర్భంగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారనే ఆరోపణలతో న్యూయార్క్కు చెందిన సిక్కు హక్కుల పరిరక్షణ గ్రూపు 'సిఖ్ ఫర్ జస్టిస్'(ఎస్ఎఫ్జే)తోపాటు నాటి అల్లర్లలో బాధితులైన బాబూసింగ్ దుఖియా, ...
అమితాబ్ బచ్చన్కు కోర్టు సమన్లు!: రక్తానికి రక్తం అంటూ..?వెబ్ దునియా
రక్తానికి రక్తం: అమితాబ్కి యూఎస్ కోర్టు నోటీసులుFIlmiBeat Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
లాస్ ఏంజిలెస్: బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్కు ఇక్కడి అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు సమన్లు జారీ చేసింది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల సందర్భంగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారనే ఆరోపణలతో న్యూయార్క్కు చెందిన సిక్కు హక్కుల పరిరక్షణ గ్రూపు 'సిఖ్ ఫర్ జస్టిస్'(ఎస్ఎఫ్జే)తోపాటు నాటి అల్లర్లలో బాధితులైన బాబూసింగ్ దుఖియా, ...
అమితాబ్ బచ్చన్కు కోర్టు సమన్లు!: రక్తానికి రక్తం అంటూ..?
రక్తానికి రక్తం: అమితాబ్కి యూఎస్ కోర్టు నోటీసులు
మహా పీఠంపై దేవేంద్రుడు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముంబై, అక్టోబర్ 28: మహా సస్పెన్స్ విడిపోయింది. మహారాష్ట్రలో కొలువు తీరనున్న తొలి బీజేపీ సర్కారు సారథి ఎవరో తేలిపోయింది. మహారాష్ట్ర బీజేపీ శాసనసభా పక్ష నేతగా 44 సంవత్సరాల దేవేంద్ర ఫడ్నవీస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం సమావేశమైన మహారాష్ట్ర బీజేపీ శాసనసభ్యులు ఫడ్నవీస్ను తమ నేతగా ఎన్నుకొన్నారు. శాసనసభాపక్ష నేతగా ఫడ్నవీస్ ...
31న మహా సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణంసాక్షి
శాసనసభాపక్ష నేతగా ఫడ్నవిస్..10tv
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
ముంబై, అక్టోబర్ 28: మహా సస్పెన్స్ విడిపోయింది. మహారాష్ట్రలో కొలువు తీరనున్న తొలి బీజేపీ సర్కారు సారథి ఎవరో తేలిపోయింది. మహారాష్ట్ర బీజేపీ శాసనసభా పక్ష నేతగా 44 సంవత్సరాల దేవేంద్ర ఫడ్నవీస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం సమావేశమైన మహారాష్ట్ర బీజేపీ శాసనసభ్యులు ఫడ్నవీస్ను తమ నేతగా ఎన్నుకొన్నారు. శాసనసభాపక్ష నేతగా ఫడ్నవీస్ ...
31న మహా సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణం
శాసనసభాపక్ష నేతగా ఫడ్నవిస్..
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్
బ్యాంకులోకి 150 అడుగుల సొరంగం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చండీగఢ్, అక్టోబర్ 28: ఓ జాతీయ బ్యాంకు.. అందులో 350 లాకర్లు.. వాటిలో కోట్లాది రూపాయల విలువచేసే నగలు, నగదు.. ఆ లాకర్లపై దొంగల 'కన్ను' పడింది. ఎలాగైనా లాకర్లను కొల్లగొట్టాలనుకున్నారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సరిగ్గా లాకర్రూంలోకి వెళ్లేలా 150 అడుగుల మేర సొరంగం తవ్వారు. ఆ సొరంగం గుండా లోపలికి ప్రవేశించిన దొంగలు అక్కడ ఉన్న 350 లాకర్లలో ...
సొరంగం తవ్వారు... బ్యాంకును దోచేశారు!Andhrabhoomi
హర్యానాలో సొరంగం తవ్వి బ్యాంకు దోపిడీ!వెబ్ దునియా
నేరుగా బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్కే సొరంగం తవ్వారుNamasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
చండీగఢ్, అక్టోబర్ 28: ఓ జాతీయ బ్యాంకు.. అందులో 350 లాకర్లు.. వాటిలో కోట్లాది రూపాయల విలువచేసే నగలు, నగదు.. ఆ లాకర్లపై దొంగల 'కన్ను' పడింది. ఎలాగైనా లాకర్లను కొల్లగొట్టాలనుకున్నారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సరిగ్గా లాకర్రూంలోకి వెళ్లేలా 150 అడుగుల మేర సొరంగం తవ్వారు. ఆ సొరంగం గుండా లోపలికి ప్రవేశించిన దొంగలు అక్కడ ఉన్న 350 లాకర్లలో ...
సొరంగం తవ్వారు... బ్యాంకును దోచేశారు!
హర్యానాలో సొరంగం తవ్వి బ్యాంకు దోపిడీ!
నేరుగా బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్కే సొరంగం తవ్వారు
కొణతాల చేజారకుండా చూడండి : సుబ్బారెడ్డికి జగన్ ఆదేశం! వెబ్ దునియా
పార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ సమస్య ఏంటో తెలుసుకుని, ఆయన పార్టీని వీడకుండా చూడాలని ఒంగోలు ఎంపీ, పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డికి వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం. వైకాపాలో కీలక నేత అయిన కొణతాల రామకృష్ణ ఆ పార్టీ పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై పార్టీ అధినేత ...
జగన్ వ్యవహారశైలిపై కొణతాల అసంతృప్తి10tv
ఫోన్ లో అందుబాటులోకి రాని కొణతాలNews Articles by KSR
కొణతాల కొరకొర జగన్ పార్టీకి త్వరలో గుడ్బైఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
అన్ని 17 వార్తల కథనాలు »
పార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ సమస్య ఏంటో తెలుసుకుని, ఆయన పార్టీని వీడకుండా చూడాలని ఒంగోలు ఎంపీ, పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డికి వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం. వైకాపాలో కీలక నేత అయిన కొణతాల రామకృష్ణ ఆ పార్టీ పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై పార్టీ అధినేత ...
జగన్ వ్యవహారశైలిపై కొణతాల అసంతృప్తి
ఫోన్ లో అందుబాటులోకి రాని కొణతాల
కొణతాల కొరకొర జగన్ పార్టీకి త్వరలో గుడ్బై
'నల్ల'కుబేరులపేర్లన్నీ ఇవ్వాల్సిందే! సాక్షి
న్యూఢిల్లీ: నల్లకుబేరుల గుట్టును రట్టు చేసే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న దాగుడుమూతలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశాల్లో నల్లధనం ఖాతాలున్న వారి పేర్లన్నింటినీ బుధవారానికల్లా తమకు సీల్డు కవరులో సమర్పించాల్సిందేనని మోదీ సర్కారును మంగళవారం ఆదేశించింది. నల్లకుబేరుల జాబితాగా పేర్కొంటూ ఎనిమిది మంది ...
బ్లాక్ మనీపై సుప్రీం సీరియస్10tv
నల్ల కుబేరుల పేర్లన్నీ తక్షణం సమర్పించండి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీం ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నల్లకుబేరుల పేర్లు సుప్రీంకోర్టు ముందుంచుతాం:జైట్లీNamasthe Telangana
వెబ్ దునియా
News Articles by KSR
Andhrabhoomi
అన్ని 20 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: నల్లకుబేరుల గుట్టును రట్టు చేసే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న దాగుడుమూతలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశాల్లో నల్లధనం ఖాతాలున్న వారి పేర్లన్నింటినీ బుధవారానికల్లా తమకు సీల్డు కవరులో సమర్పించాల్సిందేనని మోదీ సర్కారును మంగళవారం ఆదేశించింది. నల్లకుబేరుల జాబితాగా పేర్కొంటూ ఎనిమిది మంది ...
బ్లాక్ మనీపై సుప్రీం సీరియస్
నల్ల కుబేరుల పేర్లన్నీ తక్షణం సమర్పించండి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీం ...
నల్లకుబేరుల పేర్లు సుప్రీంకోర్టు ముందుంచుతాం:జైట్లీ
సంతాప సభలు అంటూ కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ లేఖ Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణాలో రైతు ఆత్మహత్యలపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న తీరుపై తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు కాంగ్రెస్ పార్టీకి ఐదు పేజీల బహిరంగ ఒక లేఖ రాశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న తెలంగాణ కాంగ్రెసు నేతలపై మండిపడ్డారు. హత్యలు చేసినవారే చివరికి సంతాప సభలు పెట్టినట్లుందని ఆయన విమర్శించారు.
టి-కాంగ్రెస్ నాయకులకు కేటీఆర్ లేఖఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హత్యలు చేసినవారే సంతాప సభలు పెట్టినట్లు..News Articles by KSR
రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెసే కారణం: కేటీఆర్సాక్షి
Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
హైదరాబాద్: తెలంగాణాలో రైతు ఆత్మహత్యలపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న తీరుపై తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు కాంగ్రెస్ పార్టీకి ఐదు పేజీల బహిరంగ ఒక లేఖ రాశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న తెలంగాణ కాంగ్రెసు నేతలపై మండిపడ్డారు. హత్యలు చేసినవారే చివరికి సంతాప సభలు పెట్టినట్లుందని ఆయన విమర్శించారు.
టి-కాంగ్రెస్ నాయకులకు కేటీఆర్ లేఖ
హత్యలు చేసినవారే సంతాప సభలు పెట్టినట్లు..
రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెసే కారణం: కేటీఆర్
వైసీపీ నేత 'బొగ్గవరపు' హత్య ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నందిగామ, అక్టోబర్ 28: ప్రముఖ వ్యాపారి, వైసీపీ నాయకుడు బొగ్గవరపు శ్రీశైలవాసు (43) కృష్ణా జిల్లా నందిగామలో మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు. తన ట్రాక్టర్ షోరూమ్లో ఉన్న శ్రీశైలవాసును దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. తన దగ్గరి బంధువు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నం హనుమంతురావు వద్ద పెద్ద మొత్తంలో సొమ్ము అప్పుగా తీసుకున్నాడని, ఈ బాకీ ...
వైకాపా నేత కాల్చివేత సినిమా ఫక్కీలో హత్యAndhrabhoomi
అనుచరుడే కాలయముడుసాక్షి
శ్రీశైల వాసు కాల్చివేత : ఆర్థిక లావాదేవీల వల్లే కాల్పులు!వెబ్ దునియా
అన్ని 16 వార్తల కథనాలు »
నందిగామ, అక్టోబర్ 28: ప్రముఖ వ్యాపారి, వైసీపీ నాయకుడు బొగ్గవరపు శ్రీశైలవాసు (43) కృష్ణా జిల్లా నందిగామలో మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు. తన ట్రాక్టర్ షోరూమ్లో ఉన్న శ్రీశైలవాసును దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. తన దగ్గరి బంధువు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నం హనుమంతురావు వద్ద పెద్ద మొత్తంలో సొమ్ము అప్పుగా తీసుకున్నాడని, ఈ బాకీ ...
వైకాపా నేత కాల్చివేత సినిమా ఫక్కీలో హత్య
అనుచరుడే కాలయముడు
శ్రీశైల వాసు కాల్చివేత : ఆర్థిక లావాదేవీల వల్లే కాల్పులు!
ఢిల్లీ సంక్షోభం సశేషం! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బీజేపీని పిలవడానికి రాష్ట్రపతి గ్రీన్సిగ్నల్.. ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధంలో కమలం. న్యూఢిల్లీ, అక్టోబర్ 28: 'ఢిల్లీ సంక్షోభం' మరికొన్నాళ్లు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం కొలువుదీరేలా లేదు. తాజాగా ఎన్నికలు జరిగే పరిస్థితులూ కనిపించడం లేదు! సుదీర్ఘ కాలంగా రాష్ట్రపతి పాలనను కొనసాగిస్తుండడంతో కేంద్రంలోని ...
కొలిక్కివచ్చిన '్ఢల్లీ'Andhrabhoomi
ఢిల్లీలోనూ సర్కారు ఏర్పాటు!సాక్షి
ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు తీసుకోండి : సుప్రీం ఆదేశంవెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
బీజేపీని పిలవడానికి రాష్ట్రపతి గ్రీన్సిగ్నల్.. ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధంలో కమలం. న్యూఢిల్లీ, అక్టోబర్ 28: 'ఢిల్లీ సంక్షోభం' మరికొన్నాళ్లు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం కొలువుదీరేలా లేదు. తాజాగా ఎన్నికలు జరిగే పరిస్థితులూ కనిపించడం లేదు! సుదీర్ఘ కాలంగా రాష్ట్రపతి పాలనను కొనసాగిస్తుండడంతో కేంద్రంలోని ...
కొలిక్కివచ్చిన '్ఢల్లీ'
ఢిల్లీలోనూ సర్కారు ఏర్పాటు!
ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు తీసుకోండి : సుప్రీం ఆదేశం
ఖైదీ భార్యను వేధిస్తున్న వార్డర్.. కేసు నమోదు Oneindia Telugu
హైదరాబాద్: మహిళల పట్ల వేధింపులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. చర్లపల్లి జైలు వార్డర్ తన భార్యకు తరుచు ఫోన్ చేసి వేధిస్తున్నాడంటూ ఓ ఖైదీ మంగళవారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం రాములు అనే ఖైదీ చర్లపల్లి జైళ్లో శిక్ష ...
జైలు వార్డర్ నా భార్యను వేధిస్తున్నాడు : స్టేషన్లో ఓ ఖైదీ ఫిర్యాదు!వెబ్ దునియా
నా భార్యను వార్డర్ వేధిస్తున్నాడు: ఖైదీ ఫిర్యాదుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్: మహిళల పట్ల వేధింపులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. చర్లపల్లి జైలు వార్డర్ తన భార్యకు తరుచు ఫోన్ చేసి వేధిస్తున్నాడంటూ ఓ ఖైదీ మంగళవారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం రాములు అనే ఖైదీ చర్లపల్లి జైళ్లో శిక్ష ...
జైలు వార్డర్ నా భార్యను వేధిస్తున్నాడు : స్టేషన్లో ఓ ఖైదీ ఫిర్యాదు!
నా భార్యను వార్డర్ వేధిస్తున్నాడు: ఖైదీ ఫిర్యాదు
మోడీకి ఆహ్వానం, కాశ్మీర్పై జోక్యం చేసుకోం: కామెరూన్ Oneindia Telugu
న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ కాశ్మీర్ విషయంపై తాము ఎట్టి పరిస్ధితుల్లో జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆంగ్ల ఛానల్ 'సీఎన్ఎన్-ఐబీఎన్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఆతిథ్యం ఇచ్చేందుకు బ్రిటన్ చాలా ఆసక్తితో ఎదురుచూస్తోందన్న డేవిడ్ కామెరూన్ మాట్లాడుతూ, ...
పాకిస్థాన్ కు బ్రిటన్ చెప్పుదెబ్బ సమాధానంసాక్షి
మోడీ సార్... బ్రిటన్కు రండి!: కాశ్మీర్పై మాత్రం?: డేవిడ్ కామెరాన్వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ కాశ్మీర్ విషయంపై తాము ఎట్టి పరిస్ధితుల్లో జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆంగ్ల ఛానల్ 'సీఎన్ఎన్-ఐబీఎన్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఆతిథ్యం ఇచ్చేందుకు బ్రిటన్ చాలా ఆసక్తితో ఎదురుచూస్తోందన్న డేవిడ్ కామెరూన్ మాట్లాడుతూ, ...
పాకిస్థాన్ కు బ్రిటన్ చెప్పుదెబ్బ సమాధానం
మోడీ సార్... బ్రిటన్కు రండి!: కాశ్మీర్పై మాత్రం?: డేవిడ్ కామెరాన్
沒有留言:
張貼留言