నల్లధనం జాబితాలో ముగ్గురు కాదు.. 8 మంది పేర్లు వెల్లడి! వెబ్ దునియా
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నల్లధన కుబేరుల చిట్టాను విప్పుతోంది. సోమవారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తొలుత ముగ్గు పేర్లు మాత్రమే పేర్కొన్నట్టు వార్తలు వచ్చినప్పటికీ.. అందులో మొత్తం 8 మంది పేర్లు ఉన్నాయి. వీరందరూ బడా పారిశ్రామికవేత్తలే కావడం గమనార్హం. అదేసమయంలో ఈ జాబితాలో ఒక్క ...
నల్లధన కుబేరుల లిస్టు విడుదల చేసిన కేంద్రం10tv
నల్ల గుట్టు కొంచెం రట్టు జాబితాలో డాబర్ ఇండియా ప్రమోటర్ ప్రదీప్ బర్మన్, గోవా గనుల ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆ ఖాతా సక్రమమైనదే: డాబర్ ఇండియాAndhrabhoomi
సాక్షి
Oneindia Telugu
అన్ని 36 వార్తల కథనాలు »
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నల్లధన కుబేరుల చిట్టాను విప్పుతోంది. సోమవారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తొలుత ముగ్గు పేర్లు మాత్రమే పేర్కొన్నట్టు వార్తలు వచ్చినప్పటికీ.. అందులో మొత్తం 8 మంది పేర్లు ఉన్నాయి. వీరందరూ బడా పారిశ్రామికవేత్తలే కావడం గమనార్హం. అదేసమయంలో ఈ జాబితాలో ఒక్క ...
నల్లధన కుబేరుల లిస్టు విడుదల చేసిన కేంద్రం
నల్ల గుట్టు కొంచెం రట్టు జాబితాలో డాబర్ ఇండియా ప్రమోటర్ ప్రదీప్ బర్మన్, గోవా గనుల ...
ఆ ఖాతా సక్రమమైనదే: డాబర్ ఇండియా
డాక్టర్ జయచంద్రన్ మృతదేహం లభ్యం సాక్షి
గుంటూరు : దీపావళి పండుగ సందర్భంగా పది రోజుల క్రితం కారులో తెనాలి వెళ్లిన జూనియర్ డాక్టర్ కొసరాజు జయచంద్ర ఆచూకీ లభ్యమైంది. గుంటూరు జిల్లా కృష్ణా పశ్చియ డెక్టా కాలువ సమీపంలో అతని మృతదేహాన్ని పోలీసులు మంగళవారం గుర్తించారు. నిన్న కారును వెలికి తీసిన ప్రాంతం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో జయచంద్రన్ మృతదేహం లభ్యమైంది.
వైద్యుడు జయచంద్రన్ అదృశ్యం విషాదాంతంNamasthe Telangana
కాలువలోతేలినడాక్టర్ జయచంద్ర కారుAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
గుంటూరు : దీపావళి పండుగ సందర్భంగా పది రోజుల క్రితం కారులో తెనాలి వెళ్లిన జూనియర్ డాక్టర్ కొసరాజు జయచంద్ర ఆచూకీ లభ్యమైంది. గుంటూరు జిల్లా కృష్ణా పశ్చియ డెక్టా కాలువ సమీపంలో అతని మృతదేహాన్ని పోలీసులు మంగళవారం గుర్తించారు. నిన్న కారును వెలికి తీసిన ప్రాంతం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో జయచంద్రన్ మృతదేహం లభ్యమైంది.
వైద్యుడు జయచంద్రన్ అదృశ్యం విషాదాంతం
కాలువలోతేలినడాక్టర్ జయచంద్ర కారు
మోసం: మాజీ మంత్రి శైలజానాథ్పై సిపికి ఫిర్యాదు Oneindia Telugu
హైదరాబాద్: మాజీ మంత్రి శైలజానాథ్ చైర్మన్గా రెండు నెలల క్రితం హైదరాబాదులోని జూబ్లీహిల్స్లో ప్రారంభించిన హ్యాపీ ఇండియా టెక్నో కార్స్ ప్రైవేట్ ఇండియా సంస్థ ఉద్యోగులు సోమవారం పోలీసులను ఆశ్రయించారు. ఈ ఏడాది ఆగస్టు 16న స్థాపించిన సంస్థలో ఉద్యోగాలు ఇస్తామని డబ్బులు వసూలు చేసి, తమను మోసం చేశారని సంస్థ ఉద్యోగులు కొందరు నగర ...
మాజీ మంత్రి శైలజానాథ్పై ఉద్యోగుల ఫిర్యాదుAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్: మాజీ మంత్రి శైలజానాథ్ చైర్మన్గా రెండు నెలల క్రితం హైదరాబాదులోని జూబ్లీహిల్స్లో ప్రారంభించిన హ్యాపీ ఇండియా టెక్నో కార్స్ ప్రైవేట్ ఇండియా సంస్థ ఉద్యోగులు సోమవారం పోలీసులను ఆశ్రయించారు. ఈ ఏడాది ఆగస్టు 16న స్థాపించిన సంస్థలో ఉద్యోగాలు ఇస్తామని డబ్బులు వసూలు చేసి, తమను మోసం చేశారని సంస్థ ఉద్యోగులు కొందరు నగర ...
మాజీ మంత్రి శైలజానాథ్పై ఉద్యోగుల ఫిర్యాదు
బాబు చేస్తే తప్పు లేదు గానీ నేను చేస్తే..: కెసిఆర్ (పిక్చర్స్) Oneindia Telugu
హైదరాబాద్: నిబంధనల మేరకు శ్రీశైలం రిజర్వాయర్ నీటిని విద్యుదుత్పత్తికి వాడుకుంటామని, ఇందులో రాజీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తేల్చి చెప్పారు. ఆంధ్రవాళ్ల కుట్రల వల్లనే తెలంగాణకు విద్యుత్తు కష్టాలు వచ్చాయని ఆయన ఆరోపించారు. నదీ జలాల కేటాయింపులు, వాడకంలో 58 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతానికి తీరని ...
వెనక్కి తగ్గంAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
హైదరాబాద్: నిబంధనల మేరకు శ్రీశైలం రిజర్వాయర్ నీటిని విద్యుదుత్పత్తికి వాడుకుంటామని, ఇందులో రాజీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తేల్చి చెప్పారు. ఆంధ్రవాళ్ల కుట్రల వల్లనే తెలంగాణకు విద్యుత్తు కష్టాలు వచ్చాయని ఆయన ఆరోపించారు. నదీ జలాల కేటాయింపులు, వాడకంలో 58 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతానికి తీరని ...
వెనక్కి తగ్గం
బీజేపీ ఎమ్మెల్యే గోవింద్ మృతి సాక్షి
సాక్షి, ముంబై: ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే గోవింద్ రాథోడ్ (62)ఆదివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. నాందేడ్ జిల్లా ముఖేడ్ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. ఆదివారం రాత్రి ఆయన దేవగిరి ఎక్స్ప్రెస్ రైలులో నగరానికి బయల్దేరారు. ఆ సమయంలో ఆయన వెంట కుమారుడు గంగాధర్ కూడా ఉన్నారు. రైలు జాల్నా స్టేషన్కు ...
మహారాష్ట్ర బిజెపి ఎమ్మెల్యే మృతిAndhrabhoomi
బీజేపీ ఎమ్మెల్యే హఠాన్మరణం, 121 తగ్గిన సంఖ్యా బలంOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి, ముంబై: ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే గోవింద్ రాథోడ్ (62)ఆదివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. నాందేడ్ జిల్లా ముఖేడ్ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. ఆదివారం రాత్రి ఆయన దేవగిరి ఎక్స్ప్రెస్ రైలులో నగరానికి బయల్దేరారు. ఆ సమయంలో ఆయన వెంట కుమారుడు గంగాధర్ కూడా ఉన్నారు. రైలు జాల్నా స్టేషన్కు ...
మహారాష్ట్ర బిజెపి ఎమ్మెల్యే మృతి
బీజేపీ ఎమ్మెల్యే హఠాన్మరణం, 121 తగ్గిన సంఖ్యా బలం
జూడాల సమ్మెపై సీఎం కేసీఆర్ సీరియస్ 10tv
హైదరాబాద్: నెలరోజులుగా సమ్మె చేస్తున్నా జూనియర్ డాక్టర్ల సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. వీరి సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఇకపై జూడాలతో చర్చలు ఉండవని, తక్షణమే విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొండిపట్టు పడితే ఆరు నెలల పాటు డిబార్ చేస్తామంటూ హెచ్చరిస్తోంది. జూడాలు సమ్మె ...
వెంటనే సమ్మె విరమించండిసాక్షి
సమ్మె వీడండిAndhrabhoomi
జూనియర్ డాక్టర్లకు సమ్మె చేసే హక్కు లేదు : హైకోర్టు హెచ్చరికవెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 23 వార్తల కథనాలు »
హైదరాబాద్: నెలరోజులుగా సమ్మె చేస్తున్నా జూనియర్ డాక్టర్ల సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. వీరి సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఇకపై జూడాలతో చర్చలు ఉండవని, తక్షణమే విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొండిపట్టు పడితే ఆరు నెలల పాటు డిబార్ చేస్తామంటూ హెచ్చరిస్తోంది. జూడాలు సమ్మె ...
వెంటనే సమ్మె విరమించండి
సమ్మె వీడండి
జూనియర్ డాక్టర్లకు సమ్మె చేసే హక్కు లేదు : హైకోర్టు హెచ్చరిక
రాజీవ్ హత్య: నళినీ పిటిషన్ను తిరస్కరంచిన సుప్రీం Oneindia Telugu
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితురాలైన నళినీ శరణ్ దాఖలు చేసుకున్న ఓ పిటిషన్ను సోమవారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. శిక్షకాలం కంటే ముందుగా విడుదల చేయాలని ఆమె వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. కాగా, నళినీ శరణ్ ప్రస్తుతం తమిళనాడులోని వెల్లోర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తోంది. రాజీవ్ హత్య ...
నళిని పిటిషన్ను కొట్టేసిన సుప్రీంAndhrabhoomi
నళిని పిటిషన్ కొట్టివేతసాక్షి
రాజీవ్ హత్యకేసు: నళిని పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు!వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితురాలైన నళినీ శరణ్ దాఖలు చేసుకున్న ఓ పిటిషన్ను సోమవారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. శిక్షకాలం కంటే ముందుగా విడుదల చేయాలని ఆమె వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. కాగా, నళినీ శరణ్ ప్రస్తుతం తమిళనాడులోని వెల్లోర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తోంది. రాజీవ్ హత్య ...
నళిని పిటిషన్ను కొట్టేసిన సుప్రీం
నళిని పిటిషన్ కొట్టివేత
రాజీవ్ హత్యకేసు: నళిని పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు!
మోదీ, బాబుకు ముందుచూపు లేదు సాక్షి
పెందుర్తి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏపీ సీఎం చంద్రబాబు దుర్ముహూర్తాల్లో ప్రమాణ స్వీకారాలు చేయడం వల్లే దేశం, రాష్ట్రంలో అనర్థాలు జరుగుతున్నాయని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర అభిప్రాయపడ్డారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదా పీఠంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని, సీఎంకు ...
ఘనంగా స్వరూపానందేంద్ర జన్మదిన వేడుకలుAndhrabhoomi
మోడీ, బాబు ల ప్రమాణ ముహూర్తాలే కారణమా!News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
పెందుర్తి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏపీ సీఎం చంద్రబాబు దుర్ముహూర్తాల్లో ప్రమాణ స్వీకారాలు చేయడం వల్లే దేశం, రాష్ట్రంలో అనర్థాలు జరుగుతున్నాయని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర అభిప్రాయపడ్డారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదా పీఠంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని, సీఎంకు ...
ఘనంగా స్వరూపానందేంద్ర జన్మదిన వేడుకలు
మోడీ, బాబు ల ప్రమాణ ముహూర్తాలే కారణమా!
ఎమ్మెల్యే బోండా ఉమ తనయుడిపై కేసు నమోదు సాక్షి
గుంటూరు : కారు రేస్ లపై గుంటూరు జిల్లా యడ్లపాడు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. 304 (A), 337 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు యడ్లపాడు పోలీసులు తెలిపారు. విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు సిద్ధార్థతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కారు అత్యంత వేగంగా నడపటం వల్లే ప్రమాదం ...
టిడిపి ఎమ్మెల్యే కొడుకుపై కేసుNews Articles by KSR
రోడ్డు ప్రమాద ఘటనలో ఎమ్మెల్యే తనయుడిపై కేసుAndhrabhoomi
బెజవాడలో రెండు కార్లు ఢీ: ఒకరు మృతి.. కార్ రేస్ కారణమా...?వెబ్ దునియా
అన్ని 13 వార్తల కథనాలు »
గుంటూరు : కారు రేస్ లపై గుంటూరు జిల్లా యడ్లపాడు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. 304 (A), 337 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు యడ్లపాడు పోలీసులు తెలిపారు. విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు సిద్ధార్థతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కారు అత్యంత వేగంగా నడపటం వల్లే ప్రమాదం ...
టిడిపి ఎమ్మెల్యే కొడుకుపై కేసు
రోడ్డు ప్రమాద ఘటనలో ఎమ్మెల్యే తనయుడిపై కేసు
బెజవాడలో రెండు కార్లు ఢీ: ఒకరు మృతి.. కార్ రేస్ కారణమా...?
కశ్మీర్పై లండన్లో బిలావల్ మార్చ్ విఫలం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లండన్/ఇస్లామాబాద్, అక్టోబర్ 27: కశ్మీర్ వివాదాన్ని అంతర్జాతీయ వేదికపై మరోసారి ప్రస్తావించబోయిన పాకిస్థాన్కు శృంగభంగం ఎదురయ్యింది. లండన్ వేదికగా కశ్మీర్పై చర్చ జరిపేందుకు యూకేలోని పాక్ అనుకూల గ్రూప్ చేసిన ప్రయత్నం రసాభాసగా మారింది. అంతేకాదు, ఈ వైఫల్యానికి నువ్వంటే... నువ్వు కారణమని పాకిస్థాన్లోని పీపీపీ నాయకుడు బిలావల్ ...
కాశ్మీర్ ఇష్యూ : ఇంగ్లండ్ వీధిలో బిలావల్ భుట్టోకు గుణపాఠం!వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
లండన్/ఇస్లామాబాద్, అక్టోబర్ 27: కశ్మీర్ వివాదాన్ని అంతర్జాతీయ వేదికపై మరోసారి ప్రస్తావించబోయిన పాకిస్థాన్కు శృంగభంగం ఎదురయ్యింది. లండన్ వేదికగా కశ్మీర్పై చర్చ జరిపేందుకు యూకేలోని పాక్ అనుకూల గ్రూప్ చేసిన ప్రయత్నం రసాభాసగా మారింది. అంతేకాదు, ఈ వైఫల్యానికి నువ్వంటే... నువ్వు కారణమని పాకిస్థాన్లోని పీపీపీ నాయకుడు బిలావల్ ...
కాశ్మీర్ ఇష్యూ : ఇంగ్లండ్ వీధిలో బిలావల్ భుట్టోకు గుణపాఠం!
沒有留言:
張貼留言