ఎన్నికల ఫలితాలు : బీజేపీ... మహారాష్ట్రలో 62/288, హర్యానాలో... 26/90 .. ఉ.9 గం.. ట్రెండ్ వెబ్ దునియా
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళుతోంది. ఉదయం 9 గంటల ట్రెండ్ మేరకు మొత్తం 288 సీట్లున్న మహారాష్ట్రలో 62 చోట్ల ఆధిక్యంలో ఉండగా, హర్యానాలో 28 చోట్ల ఆధిక్యంలో ఉంది. అలాగే, మహారాష్ట్రలో శివసేన పార్టీ 28 చోట్ల, కాంగ్రెస్ 17, ఎన్.సి.పి 18, ఇతరులు 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. హర్యానాలో బీజేపీ 26 ...
లైవ్: 'మహా' ఫలితాలు, రెండు రాష్ట్రాల్లో బీజేపీ ముందంజOneindia Telugu
మహారాష్ట్ర, హర్యానాలలో ఓట్ల లెక్కింపు ప్రారంభంసాక్షి
మహారాష్ట్రలో ఆధిక్యంలో బీజేపీNamasthe Telangana
Andhrabhoomi
10tv
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 21 వార్తల కథనాలు »
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళుతోంది. ఉదయం 9 గంటల ట్రెండ్ మేరకు మొత్తం 288 సీట్లున్న మహారాష్ట్రలో 62 చోట్ల ఆధిక్యంలో ఉండగా, హర్యానాలో 28 చోట్ల ఆధిక్యంలో ఉంది. అలాగే, మహారాష్ట్రలో శివసేన పార్టీ 28 చోట్ల, కాంగ్రెస్ 17, ఎన్.సి.పి 18, ఇతరులు 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. హర్యానాలో బీజేపీ 26 ...
లైవ్: 'మహా' ఫలితాలు, రెండు రాష్ట్రాల్లో బీజేపీ ముందంజ
మహారాష్ట్ర, హర్యానాలలో ఓట్ల లెక్కింపు ప్రారంభం
మహారాష్ట్రలో ఆధిక్యంలో బీజేపీ
నల్లగొండ యాక్సిడెంట్: సిమీ ఎక్స్ చీఫ్ సలావుద్దీన్ మృతి! వెబ్ దునియా
సిమీ మాజీ జాతీయాధ్యక్షుడు సలావుద్దీన్ అహ్మద్ (45) కారు ప్రమాదంలో మృతి చెందాడు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో శనివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదంలో సిమీ మాజీ చీఫ్ మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. హైదరాబాదులోని చాంద్రాయణగుట్టకు చెందిన సలావుద్దీన్ నల్లగొండలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై ...
'సిమి' మాజీ నేత సలావుద్దీన్ రోడ్డు ప్రమాదంలో మృతిAndhrabhoomi
సిమి మాజీ అధ్యక్షుడు సలావుద్దీన్ మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 13 వార్తల కథనాలు »
సిమీ మాజీ జాతీయాధ్యక్షుడు సలావుద్దీన్ అహ్మద్ (45) కారు ప్రమాదంలో మృతి చెందాడు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో శనివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదంలో సిమీ మాజీ చీఫ్ మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. హైదరాబాదులోని చాంద్రాయణగుట్టకు చెందిన సలావుద్దీన్ నల్లగొండలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై ...
'సిమి' మాజీ నేత సలావుద్దీన్ రోడ్డు ప్రమాదంలో మృతి
సిమి మాజీ అధ్యక్షుడు సలావుద్దీన్ మృతి
మేమే కనుక రాజకీయం చేయాలనుకుంటే.. అధికార పక్షం గోవిందా: రఘువీరా వెబ్ దునియా
మేమే కనుక రాజకీయం చేయాలనుకుంటే, అధికార పక్షం సప్త సముద్రాలు దాటి వెళ్లిపోతుంద'ని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. శనివారం విశాఖలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుపాను బాధితులను ఆదుకోవడంలో విఫలమైన చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీని విమర్శించడం శోచనీయమని అన్నారు. తుపాను వస్తుందని ముందుగానే ...
ఇంకా మరిన్ని »
మేమే కనుక రాజకీయం చేయాలనుకుంటే, అధికార పక్షం సప్త సముద్రాలు దాటి వెళ్లిపోతుంద'ని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. శనివారం విశాఖలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుపాను బాధితులను ఆదుకోవడంలో విఫలమైన చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీని విమర్శించడం శోచనీయమని అన్నారు. తుపాను వస్తుందని ముందుగానే ...
యాదగిరి నరసింహునికి స్వర్ణ గోపురం Kandireega
yadagiri gutta తెలంగాణలో అతి పెద్ద పుణ్యక్షేత్రం అయిన యాదగిరి నరసింహ స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ప్రకటించాడు. యాదగిరి నరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించిన కేసీఆర్ అధికారులు, దేవాలయ కమిటీ సభ్యులతో చర్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించాడు. 400 ఎకరాల్లో నృసింహ ...
యాదగిరి గుట్టను మరో తెలంగాణ తిరుమల చేస్తా : కేసీఆర్ వెల్లడివెబ్ దునియా
అన్ని 25 వార్తల కథనాలు »
yadagiri gutta తెలంగాణలో అతి పెద్ద పుణ్యక్షేత్రం అయిన యాదగిరి నరసింహ స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ప్రకటించాడు. యాదగిరి నరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించిన కేసీఆర్ అధికారులు, దేవాలయ కమిటీ సభ్యులతో చర్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించాడు. 400 ఎకరాల్లో నృసింహ ...
యాదగిరి గుట్టను మరో తెలంగాణ తిరుమల చేస్తా : కేసీఆర్ వెల్లడి
ప్రాణహితకు జాతీయ హోదా! సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు సాగునీరుతో పాటు తెలంగాణలోని దాదాపు సగం జనాభాకు తాగునీరును అందించే ప్రతిష్టాత్మక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. 'బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి' పథకంగా పేర్కొంటున్న ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి తన సానుకూలతను ...
ఇంకా మరిన్ని »
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు సాగునీరుతో పాటు తెలంగాణలోని దాదాపు సగం జనాభాకు తాగునీరును అందించే ప్రతిష్టాత్మక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. 'బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి' పథకంగా పేర్కొంటున్న ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి తన సానుకూలతను ...
భారత దేశానికి ఉగ్రవాద ముప్పు: అల్ఖైదా, ఐఎస్ఐఎస్ పక్కా ప్లాన్! వెబ్ దునియా
భారత దేశానికి ఉగ్రవాదుల ముప్పు పొంచివుంది. దేశంలోని ముఖ్యమైన నగరాలపై అల్ ఖైదా, ఐఎస్ఐఎస్ కన్నేసింది. అల్ఖైదా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలు కలిసి భారత్పై దాడి చేసే ప్రమాదం పొంచి ఉందని నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జి) డైరెక్టర్ జనరల్ జయంత్ చౌధురి హెచ్చరించారు. ఆల్ఖైదా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలు మన దేశంలోని ప్రధాన నగరాలపై సంయుక్తంగా ...
ఇంకా మరిన్ని »
భారత దేశానికి ఉగ్రవాదుల ముప్పు పొంచివుంది. దేశంలోని ముఖ్యమైన నగరాలపై అల్ ఖైదా, ఐఎస్ఐఎస్ కన్నేసింది. అల్ఖైదా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలు కలిసి భారత్పై దాడి చేసే ప్రమాదం పొంచి ఉందని నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జి) డైరెక్టర్ జనరల్ జయంత్ చౌధురి హెచ్చరించారు. ఆల్ఖైదా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలు మన దేశంలోని ప్రధాన నగరాలపై సంయుక్తంగా ...
శ్రీజను చూసిన పవన్ కళ్యాణ్ కంట తడి వెబ్ దునియా
మెదడు సంబంధిత వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీజను జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ శుక్రవారం పరామర్శించారు. పవన్ కళ్యాణ్ని చూడాలన్న ఆ బాలిక కోరికను 'మేక్ ఎ విష్ ఫౌండేషన్' సంస్థ పవన్ కళ్యాణ్కి తెలియజేయడంతో పవన్ కళ్యాణ్ శ్రీజను పరామర్శించడానికి అంగీకరించారు. చికిత్స పొందుతున్న ...
శ్రీజకు పవన్కల్యాణ్ పరామర్శAndhrabhoomi
ఆస్పత్రి ముందు అభిమాన జనసంద్రంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 79 వార్తల కథనాలు »
మెదడు సంబంధిత వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీజను జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ శుక్రవారం పరామర్శించారు. పవన్ కళ్యాణ్ని చూడాలన్న ఆ బాలిక కోరికను 'మేక్ ఎ విష్ ఫౌండేషన్' సంస్థ పవన్ కళ్యాణ్కి తెలియజేయడంతో పవన్ కళ్యాణ్ శ్రీజను పరామర్శించడానికి అంగీకరించారు. చికిత్స పొందుతున్న ...
శ్రీజకు పవన్కల్యాణ్ పరామర్శ
ఆస్పత్రి ముందు అభిమాన జనసంద్రం
జైలు వీడిన జయ Andhrabhoomi
చెన్నై/ బెంగళూరు, అక్టోబర్ 18: అన్నా డిఎంకె అధినేత్రి జె జయలలిత (66) శనివారం బెంగళూరులోని జైలు నుంచి విడుదలయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న అభియోగాలతో 18ఏళ్ల క్రితం జయలలితపై నమోదైన కేసులో సుప్రీం కోర్టు ఆమెకు బెయిలు మంజూరు చేసిన విషయం విదితమే. దీంతో 21రోజుల అనంతరం ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. జయలలిత విడుదలకు ...
రావమ్మా... మాయమ్మా! జైలు నుంచి జయ విడుదల...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 67 వార్తల కథనాలు »
చెన్నై/ బెంగళూరు, అక్టోబర్ 18: అన్నా డిఎంకె అధినేత్రి జె జయలలిత (66) శనివారం బెంగళూరులోని జైలు నుంచి విడుదలయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న అభియోగాలతో 18ఏళ్ల క్రితం జయలలితపై నమోదైన కేసులో సుప్రీం కోర్టు ఆమెకు బెయిలు మంజూరు చేసిన విషయం విదితమే. దీంతో 21రోజుల అనంతరం ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. జయలలిత విడుదలకు ...
రావమ్మా... మాయమ్మా! జైలు నుంచి జయ విడుదల...
కేసీఆర్తో తుమ్మల భేటీ : మంత్రి పదవిపై చర్చలా? వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుతో ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుక్రవారం సమావేశమయ్యారు. వచ్చే 23వ తేదీన కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్టు మీడియాలో జోరుగా ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర రావు.. ముఖ్యమంత్రి ...
బడ్జెట్ తర్వాతే విస్తరణKandireega
మంత్రి పదవులెవరికి?Andhrabhoomi
కేబినెట్ విస్తరణకు కేసీఆర్ ముహూర్తం.. ఆశావాహులు వీరేPalli Batani
తెలుగువన్
News Articles by KSR
Oneindia Telugu
అన్ని 23 వార్తల కథనాలు »
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుతో ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుక్రవారం సమావేశమయ్యారు. వచ్చే 23వ తేదీన కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్టు మీడియాలో జోరుగా ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర రావు.. ముఖ్యమంత్రి ...
బడ్జెట్ తర్వాతే విస్తరణ
మంత్రి పదవులెవరికి?
కేబినెట్ విస్తరణకు కేసీఆర్ ముహూర్తం.. ఆశావాహులు వీరే
సింహాద్రి విద్యుత్ రాకనే తెలంగాణలో ఇక్కట్లు...చర్చకు సై : కేసీఆర్ వెబ్ దునియా
తుఫాను కారణంగా విశాఖపట్నంలోని 2 వేల మెగావాట్ల సింహాద్రి విద్యుత్ కేంద్రంలో ఉత్పాదన నిలిచిపోవడంతో తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ఆగిపోయిందని, ఫలితంగా తెలంగాణాలో కరెంట్ కష్టాలు మరింత ఎక్కువయ్యాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. అదేసమయంలో విద్యుత్ డిమాండ్ కూడా విపరీతంగా పెరిగిపోవడం మరింత ...
విద్యుత్పై బహిరంగ చర్చకు సిద్ధంAndhrabhoomi
కొరత అనివార్యంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 12 వార్తల కథనాలు »
తుఫాను కారణంగా విశాఖపట్నంలోని 2 వేల మెగావాట్ల సింహాద్రి విద్యుత్ కేంద్రంలో ఉత్పాదన నిలిచిపోవడంతో తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ఆగిపోయిందని, ఫలితంగా తెలంగాణాలో కరెంట్ కష్టాలు మరింత ఎక్కువయ్యాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. అదేసమయంలో విద్యుత్ డిమాండ్ కూడా విపరీతంగా పెరిగిపోవడం మరింత ...
విద్యుత్పై బహిరంగ చర్చకు సిద్ధం
కొరత అనివార్యం
沒有留言:
張貼留言