సల్మాన్ ఖాన్ పై మోడీ ప్రశంసల వర్షం! సాక్షి
న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ ప్రచారంలో పాలుపంచుకున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలతో ముంచెత్తారు. యువతకు, ఇతరులకు సల్మాన్ ప్రచారం స్పూర్తిగా నిలుస్తుందనే అభిప్రాయాన్ని మోడీ వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ లో ప్రజలు పాలుపంచుకునేందుకు సల్మాన్ సేవలు స్పూర్తిగా నిలుస్తాయని మోడీ ట్విటర్ లో ఓ ...
కొచ్చర్, రజనీకి సల్మాన్ సవాల్: మెచ్చుకున్న మోడీOneindia Telugu
స్వచ్ఛ్భారత్లో సల్మాన్ఖాన్Andhrabhoomi
ఫ్యాంటు మడిచి.. చీపురు చేతబట్టి.. స్వచ్ఛ భారత్లో సల్మాన్ ఖాన్!వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ ప్రచారంలో పాలుపంచుకున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలతో ముంచెత్తారు. యువతకు, ఇతరులకు సల్మాన్ ప్రచారం స్పూర్తిగా నిలుస్తుందనే అభిప్రాయాన్ని మోడీ వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ లో ప్రజలు పాలుపంచుకునేందుకు సల్మాన్ సేవలు స్పూర్తిగా నిలుస్తాయని మోడీ ట్విటర్ లో ఓ ...
కొచ్చర్, రజనీకి సల్మాన్ సవాల్: మెచ్చుకున్న మోడీ
స్వచ్ఛ్భారత్లో సల్మాన్ఖాన్
ఫ్యాంటు మడిచి.. చీపురు చేతబట్టి.. స్వచ్ఛ భారత్లో సల్మాన్ ఖాన్!
మా చేతిలో కత్తులు కూడా ఉన్నాయి జాగ్రత్త: జైట్లీ Oneindia Telugu
న్యూఢిల్లీ: కాశ్మీర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పాకిస్ధాన్కు భారత్ గట్టిగా హెచ్చరించింది. ఓ ప్రముఖ టీవి ఛానల్కు మంగళవారం ఇచ్చిన ఇంటర్యూలో "మా చేతుల్లో డాలు మాత్రమే కాదు, కత్తులు కూడా ఉన్నాయి జాగ్రత్త" అని రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ...
భారత్ కాల్పులను దీటుగా తిప్పికొడతాంAndhrabhoomi
ఇక సహించేది లేదు.. పాకిస్తాన్కు అరుణ్ జైట్లీ గట్టి హెచ్చరికలు జారీవెబ్ దునియా
మా చేతిలో కత్తులు కూడా ఉన్నాయి జాగ్రత్త!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: కాశ్మీర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పాకిస్ధాన్కు భారత్ గట్టిగా హెచ్చరించింది. ఓ ప్రముఖ టీవి ఛానల్కు మంగళవారం ఇచ్చిన ఇంటర్యూలో "మా చేతుల్లో డాలు మాత్రమే కాదు, కత్తులు కూడా ఉన్నాయి జాగ్రత్త" అని రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ...
భారత్ కాల్పులను దీటుగా తిప్పికొడతాం
ఇక సహించేది లేదు.. పాకిస్తాన్కు అరుణ్ జైట్లీ గట్టి హెచ్చరికలు జారీ
మా చేతిలో కత్తులు కూడా ఉన్నాయి జాగ్రత్త!
మూడేళ్ళ బాలికపై అత్యాచారం... బెంగుళూరులో కామాంధుడు... వెబ్ దునియా
బెంగుళూరులోని ఒక స్కూల్లో చిన్నారిపై అత్యాచారం జరిగిన సంఘటన ఇంకా ప్రజల హృదయాలను కలచివేస్తూ ఉండగానే ఇంతలోనే బెంగుళూరులోనే మరో చిన్నారి మీద అత్యాచారం జరిగింది. ఇది జరిగింది స్కూల్లోనే. బెంగుళూరు నగరంలోని జలహళ్ళి ప్రాంతంలో వున్న ఒక స్కూల్లో మూడేళ్ళ వయసు గల చిన్నారిపై అత్యాచారం జరిగింది. తనపై జరిగిన అత్యాచారం విషయాన్ని ఆ ...
మూడేళ్ళ బాలికపై అత్యాచారంతెలుగువన్
పాఠశాలలో మూడేళ్ల బాలికపై లైంగిక వేధింపులు!Andhrabhoomi
మూడేళ్ల చిన్నారిపై అత్యాచారంNamasthe Telangana
సాక్షి
అన్ని 13 వార్తల కథనాలు »
బెంగుళూరులోని ఒక స్కూల్లో చిన్నారిపై అత్యాచారం జరిగిన సంఘటన ఇంకా ప్రజల హృదయాలను కలచివేస్తూ ఉండగానే ఇంతలోనే బెంగుళూరులోనే మరో చిన్నారి మీద అత్యాచారం జరిగింది. ఇది జరిగింది స్కూల్లోనే. బెంగుళూరు నగరంలోని జలహళ్ళి ప్రాంతంలో వున్న ఒక స్కూల్లో మూడేళ్ళ వయసు గల చిన్నారిపై అత్యాచారం జరిగింది. తనపై జరిగిన అత్యాచారం విషయాన్ని ఆ ...
మూడేళ్ళ బాలికపై అత్యాచారం
పాఠశాలలో మూడేళ్ల బాలికపై లైంగిక వేధింపులు!
మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం
అమెరికా న్యాయ శాఖలో భారత సంతతి మహిళ! వెబ్ దునియా
అమెరికా న్యాయశాఖలో భారత సంతతికి చెందిన ఓ మహిళకు కీలక బాధ్యతలు కట్టబెట్టాయి. గతంలో అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌథంలో సైబర్ సంబంధింత వ్యవహారాలను పర్యవేక్షించిన ప్రవాస భారతీయురాలు అనితా ఎం సింగ్, తాజాగా ఆ దేశ న్యాయశాఖలోని జాతీయ భద్రతా విభాగం (ఎన్ఎస్డీ)లో చీఫ్ ఆఫ్ స్టాఫ్ అండ్ కౌన్సిలర్గా బాధ్యతలు చేపట్టారు. పెన్సిల్వేనియా ...
9వ తరగతి విద్యార్ధికి అమెరికా యువ శాస్త్రవేత్త అవార్డుOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
అమెరికా న్యాయశాఖలో భారత సంతతికి చెందిన ఓ మహిళకు కీలక బాధ్యతలు కట్టబెట్టాయి. గతంలో అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌథంలో సైబర్ సంబంధింత వ్యవహారాలను పర్యవేక్షించిన ప్రవాస భారతీయురాలు అనితా ఎం సింగ్, తాజాగా ఆ దేశ న్యాయశాఖలోని జాతీయ భద్రతా విభాగం (ఎన్ఎస్డీ)లో చీఫ్ ఆఫ్ స్టాఫ్ అండ్ కౌన్సిలర్గా బాధ్యతలు చేపట్టారు. పెన్సిల్వేనియా ...
9వ తరగతి విద్యార్ధికి అమెరికా యువ శాస్త్రవేత్త అవార్డు
అరుణ్ జైట్లీకి కాంగ్రెస్ సవాల్ సాక్షి
న్యూఢిల్లీ: విదేశాల్లో అక్రమంగా సంపద దాచుకున్న ఖాతాదార్ల పేర్లు బయటపెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీకి కాంగ్రెస్ పార్టీ సవాల్ బుధవారం విసిరింది. అర్థ సత్యాలు, లీకులు ఇవ్వకుండా పూర్తి వివరాలతో అక్రమార్కుల పేర్లు వెల్లడించాలని డిమాండ్ చేసింది. బెదింపులకు తమ పార్టీ భయపడదని ఏఐసీసీ సమాచార విభాగం అధ్యక్షుడు అజయ్ ...
నల్లధనం దాచుకున్న వారి పేర్లు బయటపెట్టాలిNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: విదేశాల్లో అక్రమంగా సంపద దాచుకున్న ఖాతాదార్ల పేర్లు బయటపెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీకి కాంగ్రెస్ పార్టీ సవాల్ బుధవారం విసిరింది. అర్థ సత్యాలు, లీకులు ఇవ్వకుండా పూర్తి వివరాలతో అక్రమార్కుల పేర్లు వెల్లడించాలని డిమాండ్ చేసింది. బెదింపులకు తమ పార్టీ భయపడదని ఏఐసీసీ సమాచార విభాగం అధ్యక్షుడు అజయ్ ...
నల్లధనం దాచుకున్న వారి పేర్లు బయటపెట్టాలి
ఎన్పీటీలో చేరబోం: భారత్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూయార్క్, అక్టోబర్ 22: అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందంలో అణ్వస్త్రరహిత దేశంగా చేరే ప్రసక్తే లేదని భారత్ తేల్చి చెప్పింది. అంతర్జాతీయ శాంతి, నిరాయుధీకరణపై ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ కమిటీ సమావేశంలో అణు నిరాయుధీకరణ అంశంపై భారత రాయబారిగా ఉన్న వెంకటేశ్వర్మ ఈ మేర కు స్పష్టం చేశారు. అయితే.. ముందుగా అణ్వస్త్రాలను ...
ఎన్పిటిలో చేరేది లేదుAndhrabhoomi
ఆ ఒప్పందంలోకి రాము: భారత్Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూయార్క్, అక్టోబర్ 22: అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందంలో అణ్వస్త్రరహిత దేశంగా చేరే ప్రసక్తే లేదని భారత్ తేల్చి చెప్పింది. అంతర్జాతీయ శాంతి, నిరాయుధీకరణపై ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ కమిటీ సమావేశంలో అణు నిరాయుధీకరణ అంశంపై భారత రాయబారిగా ఉన్న వెంకటేశ్వర్మ ఈ మేర కు స్పష్టం చేశారు. అయితే.. ముందుగా అణ్వస్త్రాలను ...
ఎన్పిటిలో చేరేది లేదు
ఆ ఒప్పందంలోకి రాము: భారత్
'ఎర్ర' దొంగల వేటలో..సీన్ రివర్స్ సాక్షి
'ఎర్ర' దొంగల వేటలో స్మగ్లర్ల బంధుగణం పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. కర్ణాటక, తమిళనాడులో స్మగ్లర్ను అదుపులోకి తీసుకోగానే సమీపంలోని పోలీసుస్టేషన్లో బంధుగణం తమ మనిషి అదృశ్యమైనట్లు కేసు పెడుతోంది. ఆ వెంటనే చిత్తూరు జిల్లా పోలీసులు తమ మనిషిని కిడ్నాప్ చేశారంటూ మరో కేసు పెడుతోంది. వరుసగా కేసులు చుట్టుముట్టుతుండడంతో ...
ఇంకా మరిన్ని »
'ఎర్ర' దొంగల వేటలో స్మగ్లర్ల బంధుగణం పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. కర్ణాటక, తమిళనాడులో స్మగ్లర్ను అదుపులోకి తీసుకోగానే సమీపంలోని పోలీసుస్టేషన్లో బంధుగణం తమ మనిషి అదృశ్యమైనట్లు కేసు పెడుతోంది. ఆ వెంటనే చిత్తూరు జిల్లా పోలీసులు తమ మనిషిని కిడ్నాప్ చేశారంటూ మరో కేసు పెడుతోంది. వరుసగా కేసులు చుట్టుముట్టుతుండడంతో ...
ఖట్టర్ వార్షికాదాయం రూ. 2.73 లక్షలే! సాక్షి
చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రిగా ఎన్నికైన బీజేపీ నేత మనోహర్లాల్ ఖట్టర్(60) తన వృత్తి వ్యవసాయమని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. వ్యవసాయంతోపాటు ట్యూషన్ కూడా చెప్పానని తెలిపారు. అఫిడవిట్ ప్రకారం.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఆయన మొత్తం ఆదాయం 2.73 లక్షలు. రోహతక్ జిల్లాలోని బిన్యాయి గ్రామంలో వారసత్వంగా వచ్చిన 2.5 ఎకరాల వ్యవసాయ ...
సేద్యం చేసి.. ట్యూషన్లు చెప్పి..సీఎం పీఠంపైకిNamasthe Telangana
హర్యానా సీఎంగా మనోహర్లాల్ ఖట్టర్ : ప్రమాణ స్వీకారం?వెబ్ దునియా
హర్యానా సీఎం ఖత్తార్తెలుగువన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
10tv
అన్ని 32 వార్తల కథనాలు »
చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రిగా ఎన్నికైన బీజేపీ నేత మనోహర్లాల్ ఖట్టర్(60) తన వృత్తి వ్యవసాయమని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. వ్యవసాయంతోపాటు ట్యూషన్ కూడా చెప్పానని తెలిపారు. అఫిడవిట్ ప్రకారం.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఆయన మొత్తం ఆదాయం 2.73 లక్షలు. రోహతక్ జిల్లాలోని బిన్యాయి గ్రామంలో వారసత్వంగా వచ్చిన 2.5 ఎకరాల వ్యవసాయ ...
సేద్యం చేసి.. ట్యూషన్లు చెప్పి..సీఎం పీఠంపైకి
హర్యానా సీఎంగా మనోహర్లాల్ ఖట్టర్ : ప్రమాణ స్వీకారం?
హర్యానా సీఎం ఖత్తార్
వాకతిప్ప మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారమివ్వాలి: జగన్ Andhrabhoomi
కాకినాడ, అక్టోబర్ 22: వాకతిప్ప పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల వంతున పరిహారం చెల్లించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు 3 లక్షల పరిహారాన్ని మాత్రమే ప్రకటించడం శోచనీయమని, పరిహారం చెల్లింపు, ఇతర సహాయ సహకారాల విషయంలో పక్షపాత ...
వాకతిప్ప బాధితులను ఓదార్చిన జగన్(పిక్చర్స్)Oneindia Telugu
ప్రచారం ఆధారంగా బాబు పరిహారం!:వైఎస్ జగన్సాక్షి
వాకతిప్ప బాణాసంచా బాధితులకు వైఎస్.జగన్ ఓదార్పు!వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్
Kandireega
అన్ని 83 వార్తల కథనాలు »
కాకినాడ, అక్టోబర్ 22: వాకతిప్ప పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల వంతున పరిహారం చెల్లించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు 3 లక్షల పరిహారాన్ని మాత్రమే ప్రకటించడం శోచనీయమని, పరిహారం చెల్లింపు, ఇతర సహాయ సహకారాల విషయంలో పక్షపాత ...
వాకతిప్ప బాధితులను ఓదార్చిన జగన్(పిక్చర్స్)
ప్రచారం ఆధారంగా బాబు పరిహారం!:వైఎస్ జగన్
వాకతిప్ప బాణాసంచా బాధితులకు వైఎస్.జగన్ ఓదార్పు!
కాశ్మీర్పై ఖాకీల డేగకన్ను సాక్షి
శ్రీనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాశ్మీర్లో పర్యటించడాన్ని వ్యతిరేకిస్తూ హురియత్ కాన్ఫరెన్స్లోని రెండు వర్గాలు గురువారం బంద్కు పిలుపునివ్వటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోకుండా నగరంలో భద్రతను మరింత పెంచారు. అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేసేందుకు నగరంలో డజను ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు.
కాశ్మీర్కు నేడు మోదీ.. భద్రత కట్టుదిట్టం!Andhrabhoomi
జమ్మూకాశ్మీర్ వరద బాధితులతో మోడీ దీపావళి ఫెస్టివల్!వెబ్ దునియా
కశ్మీర్లో మోదీ దీపావళి సంబురాలుNamasthe Telangana
Oneindia Telugu
తెలుగువన్
అన్ని 11 వార్తల కథనాలు »
శ్రీనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాశ్మీర్లో పర్యటించడాన్ని వ్యతిరేకిస్తూ హురియత్ కాన్ఫరెన్స్లోని రెండు వర్గాలు గురువారం బంద్కు పిలుపునివ్వటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోకుండా నగరంలో భద్రతను మరింత పెంచారు. అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేసేందుకు నగరంలో డజను ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు.
కాశ్మీర్కు నేడు మోదీ.. భద్రత కట్టుదిట్టం!
జమ్మూకాశ్మీర్ వరద బాధితులతో మోడీ దీపావళి ఫెస్టివల్!
కశ్మీర్లో మోదీ దీపావళి సంబురాలు
沒有留言:
張貼留言