2014年10月27日 星期一

2014-10-28 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Oneindia Telugu   
మోసం: మాజీ మంత్రి శైలజానాథ్‌పై సిపికి ఫిర్యాదు  Oneindia Telugu
హైదరాబాద్‌: మాజీ మంత్రి శైలజానాథ్‌ చైర్మన్‌గా రెండు నెలల క్రితం హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో ప్రారంభించిన హ్యాపీ ఇండియా టెక్నో కార్స్‌ ప్రైవేట్‌ ఇండియా సంస్థ ఉద్యోగులు సోమవారం పోలీసులను ఆశ్రయించారు. ఈ ఏడాది ఆగస్టు 16న స్థాపించిన సంస్థలో ఉద్యోగాలు ఇస్తామని డబ్బులు వసూలు చేసి, తమను మోసం చేశారని సంస్థ ఉద్యోగులు కొందరు నగర ...

మాజీ మంత్రి శైలజానాథ్‌పై ఉద్యోగుల ఫిర్యాదు   Andhrabhoomi
మాజీ మంత్రి శైలజానాథ్ పై ఫిర్యాదు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
బాబు చేస్తే తప్పు లేదు గానీ నేను చేస్తే..: కెసిఆర్ (పిక్చర్స్)  Oneindia Telugu
హైదరాబాద్: నిబంధనల మేరకు శ్రీశైలం రిజర్వాయర్ నీటిని విద్యుదుత్పత్తికి వాడుకుంటామని, ఇందులో రాజీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తేల్చి చెప్పారు. ఆంధ్రవాళ్ల కుట్రల వల్లనే తెలంగాణకు విద్యుత్తు కష్టాలు వచ్చాయని ఆయన ఆరోపించారు. నదీ జలాల కేటాయింపులు, వాడకంలో 58 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతానికి తీరని ...

వెనక్కి తగ్గం   Andhrabhoomi
తెలంగాణ విఫలం అని చెప్పడమే బాబు లక్ష్యం   News Articles by KSR
తెలంగాణపై చంద్రబాబు కక్ష కట్టారు: కేసీఆర్   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


డాక్టర్ జయచంద్రన్ మృతదేహం లభ్యం  సాక్షి
గుంటూరు : దీపావళి పండుగ సందర్భంగా పది రోజుల క్రితం కారులో తెనాలి వెళ్లిన జూనియర్ డాక్టర్ కొసరాజు జయచంద్ర ఆచూకీ లభ్యమైంది. గుంటూరు జిల్లా కృష్ణా పశ్చియ డెక్టా కాలువ సమీపంలో అతని మృతదేహాన్ని పోలీసులు మంగళవారం గుర్తించారు. నిన్న కారును వెలికి తీసిన ప్రాంతం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో జయచంద్రన్ మృతదేహం లభ్యమైంది.
వైద్యుడు జయచంద్రన్ అదృశ్యం విషాదాంతం   Namasthe Telangana
కాలువలోతేలినడాక్టర్ జయచంద్ర కారు   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
జూడాల సమ్మెపై సీఎం కేసీఆర్ సీరియస్  10tv
హైదరాబాద్: నెలరోజులుగా సమ్మె చేస్తున్నా జూనియర్ డాక్టర్ల సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. వీరి సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఇకపై జూడాలతో చర్చలు ఉండవని, తక్షణమే విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొండిపట్టు పడితే ఆరు నెలల పాటు డిబార్ చేస్తామంటూ హెచ్చరిస్తోంది. జూడాలు సమ్మె ...

వెంటనే సమ్మె విరమించండి   సాక్షి
జూనియర్‌ డాక్టర్ల సమ్మెపై హైకోర్టు ఆగ్రహం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సమ్మె వీడండి   Andhrabhoomi
వెబ్ దునియా   
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 23 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
మోదీ, బాబుకు ముందుచూపు లేదు  సాక్షి
పెందుర్తి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏపీ సీఎం చంద్రబాబు దుర్ముహూర్తాల్లో ప్రమాణ స్వీకారాలు చేయడం వల్లే దేశం, రాష్ట్రంలో అనర్థాలు జరుగుతున్నాయని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర అభిప్రాయపడ్డారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదా పీఠంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని, సీఎంకు ...

ఘనంగా స్వరూపానందేంద్ర జన్మదిన వేడుకలు   Andhrabhoomi
మోడీ, బాబు దుర్ముహూర్తంలో ప్రమాణం చేశారు.. అందుకే?   వెబ్ దునియా
మోడీ, బాబు ల ప్రమాణ ముహూర్తాలే కారణమా!   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   

  సాక్షి   
ఎమ్మెల్యే బోండా ఉమ తనయుడిపై కేసు నమోదు  సాక్షి
గుంటూరు : కారు రేస్ లపై గుంటూరు జిల్లా యడ్లపాడు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. 304 (A), 337 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు యడ్లపాడు పోలీసులు తెలిపారు. విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు సిద్ధార్థతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కారు అత్యంత వేగంగా నడపటం వల్లే ప్రమాదం ...

టిడిపి ఎమ్మెల్యే కొడుకుపై కేసు   News Articles by KSR
రోడ్డు ప్రమాద ఘటనలో ఎమ్మెల్యే తనయుడిపై కేసు   Andhrabhoomi
బెజవాడలో రెండు కార్లు ఢీ: ఒకరు మృతి.. కార్ రేస్‌ కారణమా...?   వెబ్ దునియా
Oneindia Telugu   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 13 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
తెలంగాణ సచివాలయంలో ఏసీలు పీకేశారు... విద్యుత్తు పొదుపు కోసం...  వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్రంలో నానాటికీ కరెంటు కష్టాలు విపరీతమవుతున్నాయి. ఇప్పటికే గ్రామాలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా అందరికీ విద్యుత్తు కష్టాలు ఉన్నాయి. మరోవైపు కరెంటు రగడ ఏపీ-తెలంగాణ ప్రభుత్వాల మధ్య నడుస్తూ ఉంది. ఇదిలావుండగా రాష్ట్రంలో కరెంటు పొదుపు చర్యలు చేపట్టేందుకు కేసీఆర్ సర్కారు ప్రారంభించింది. విద్యుత్ కొరత ...

విద్యుత్ పొదుపు టి.ప్రభుత్వం చొరవ   News Articles by KSR
సచివాలయంలో ఏసీల తొలగింపు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
తెలంగాణ మంత్రులు ఇక అబద్ధాల సీరియల్‌ను ఆపండి!: పరకాల ఫైర్  వెబ్ దునియా
తెలంగాణ మంత్రులు అబద్ధాలను సీరియల్‌గా చెబుతున్నారని.. వీటిని ఆపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక సలహాదారు పరకాల ప్రభాకర్ మండిపడ్డారు. జల వివాదంపై పరకాల సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 233 జీవోలో ఎక్కడా 834 అడుగుల వరకు నీటిని వాడుకోవచ్చన్న పదమేలేదని ఆయన స్పష్టం చేశారు. '69 జీవో'లో చెప్పిన అంశాన్నే '233 జీవో'లో నొక్కి ...

తెలంగాణ మంత్రులను ఏకేసిన పరకాల ప్రభాకర్   Oneindia Telugu
డైలీ సీరియల్లా టీ-మంత్రుల అబద్ధాలు: పరకాల   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఉమాతో జగన్ పార్టీ ఎంపి: కెసిఆర్‌పై బొజ్జల  Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. నీటి హక్కులకు సంబంధించిన జీవోలపై కెసిఆర్‌కు ఏ మాత్రం అవగాహన లేదని, అందుకే కెసిఆర్ అలా మాట్లాడుతున్నారని ఆయన సోమవారం మీడియాతో అన్నారు. తెలంగాణ ప్రజలే కెసిఆర్‌ను ఛీకొడుతున్నారని ఆయన అన్నారు.
కెసిఆర్ ను బొజ్జల అలా అంటారా   News Articles by KSR
'తెలంగాణ ప్రజలే కేసీఆర్ ను ఛీకొడుతున్నారు'   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  సాక్షి   
ఇసుక తుపాను  Andhrabhoomi
రాజమండ్రి, అక్టోబర్ 27: రాజమండ్రిలో ఇసుక తుపాన్ ఏర్పడింది. రాజమండ్రి సిటి ఎమ్మెల్యే, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య ఇసుక రీచ్ పరిధి విషయంలో తలెత్తిన వివాదం ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు తెలుగుదేశం, బిజెపి పార్టీల మధ్య కూడా అగాధాన్ని సృష్టించేలా ఉంది. రాష్ట్రప్రభుత్వం ధవళేశ్వరంలోని కేతావారి లంక, ...

పట్టు కోసం సిగపట్లు   సాక్షి
రాజమండ్రి ఎమ్మెల్యేల 'ఇసుక' రగడ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇసుక ర్యాంపు: టిడిపి-బిజెపి ఎమ్మెల్యేల ఘర్షణ   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言