2014年10月29日 星期三

2014-10-30 తెలుగు (India) ప్రపంచం

  Andhrabhoomi   
ప్రయోగించిన 6 సెకన్లకే పేలిన నాసా రాకెట్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్‌, అక్టోబర్‌ 29: రోదసిలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) సరుకులు, సాంకేతిక పరికరాలు పంపేందుకు నాసా ప్రయోగించి న మానవ రహితనౌకను అంతరిక్షంలో ప్రవేశపెట్టే రాకెట్‌ గాల్లోనే పేలిపోయింది. వర్జీనియాలోని వాలప్స్‌ దీవినుంచి అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6.35కు దీన్ని లాంచ్‌ చేశారు. అయితే, గాల్లోకి ఎగిరిన ఈ ...

పేలిపోయిన 'నాసా' కార్గో రాకెట్   Andhrabhoomi
పేలిపోయిన అమెరికా రాకెట్!   సాక్షి
ఆరు సెకండ్లకే పేలిపోయిన నాసా రాకెట్   Kandireega
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
..అందుకే భారత్, యూఎస్‌లను లాగుతుంది  Namasthe Telangana
బీజింగ్: వియత్నాం మమ్మల్ని ఎదుర్కోలేకే భారత్, యూఎస్‌లను అడ్డుపెట్టుకుంటుందని చైనా అంటుంది. దక్షిణ చైనా సముద్రం వివాదంలో ముఖాముఖి మాతో తలపడలేకే, ఆ ప్రాంతంలో చమురు, సహజ వాయువు అన్వేషణకు భారత్, యూఎస్‌లతో వియత్నాం ఒప్పందాలు చేసుకుంటుందని ప్రభుత్వ యాజమాన్య పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. వియత్నాం ప్రధాని భారత ...

చైనా అభ్యంతరాలు పట్టించుకోని భారత్.. వియత్నాంతో 7 ఒప్పందాలు!   వెబ్ దునియా
దక్షిణ చైనా సముద్రంలో మరో 2 క్షేత్రాల్లో చమురు అనే్వషణ   Andhrabhoomi
చైనా సాగరంలో చమురు అన్వేషణ   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
లంక వర్షాలు: 20 మంది మృతి, 300 మంది గల్లంతు  Oneindia Telugu
న్యూఢిల్లీ శ్రీలంకలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సుమారు 300 మంది గల్లంతయ్యారని శ్రీలంక డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెంటర్(డీఎమ్‌‌సీ) బుధవారం తెలిపింది. శ్రీలంకలోని దక్షిణ, తూర్పు తీరంలో ఉన్న హల్దాముల్లా జిల్లాలో బుధవారం తేయాకు తోటల వద్ద భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడడంతో అక్కడ నివాసం ఉన్న 150 కుటుంబాలకు చెందిన ...

శ్రీలంకలో వర్షాలకు 200 మంది గల్లంతు   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   

  News Articles by KSR   
కాన్ఫరెన్స్: భారీగా నిధులు సేకరించిన తానా(పిక్చర్స్)  Oneindia Telugu
న్యూయార్క్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఉత్తర అమెరికా(తానా) భారీ స్థాయిలో నిధులను సేకరించి రికార్డు సృష్టించింది. తానా 20వ కాన్ఫరెన్స్‌(జులై 2-4, 2015) కోసం శనివారం ఫర్మింగ్టన్ శివారులోని డెట్రాయిట్‌లో నిధుల సేకరణ జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్నవారి నుంచి ఒకే రోజులో 1.6 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. కాన్ఫరెన్స్ కన్వీనర్ గంగాధర్ ...

తానా సభలకు రికార్డు స్థాయిల విరాళాలు   News Articles by KSR
9.80 కోట్లు - ఒక్క రోజులో తానాకు వచ్చిన విరాళాలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బంగ్లా ప్రధాని షేక్ హసీనా హత్యకు జమాత్ కుట్ర!  వెబ్ దునియా
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను హతమార్చేందుకు జమాత్ ఉల్ ముజాహిద్దీన్ (జెయుఎమ్)మిలిటెంట్లు కుట్రపన్నినట్లు భారత్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాద నిరోధక విభాగం అధికారులు బట్టబయలు చేశారు. ఇలాంటి దాడి జరిగితే భారత్‌పై నింద వేయవచ్చునన్న ఉద్దేశంతోనే మిలిటెంట్లు ఇక్కడి నుంచే కుట్ర పన్నినట్టు స్పష్టమవుతోందన్నారు. ఈ కుట్రకు ...

బంగ్లా ప్రధాని హత్యకు కుట్ర   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


బ్రిటన్‌లో ఎన్.ఆర్.ఐ కుటుంబం అనుమానాస్పదంగా మృతి!  వెబ్ దునియా
బ్రిటన్‌లో ఓ ఎన్.ఆర్.ఐ కుటుంబం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఈ కుటుంబంలోని భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరు సొంతింటిలోనే విగత జీవులుగా పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వారిని జితేంద్ర లాడ్ (49), భార్య దక్ష (44), పిల్లలు త్రిష (18), నిష(16)లుగా గుర్తించారు. వీరు బ్రిటన్‌, బ్రాండ్ ఫోర్డ్ ...

భార్యతోపాటు కూతుళ్లను చంపి ఆత్మహత్య   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


పెరుగనున్న విదేశీ మారక నిల్వలు  Namasthe Telangana
వాషింగ్టన్: మనదేశానికి చెందిన కొందరు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనం మొత్తం బయటపడితే దేశ ఫారెక్స్ నిల్వలు (విదేశీ మారక నిల్వలు) భారీగా పెరుగనున్నాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ నివేదిక ప్రకారం నల్లధనాన్ని వెలికితీస్తే దేశ ఫారెక్స్ నిల్వలు 3 వేల కోట్ల డాలర్ల మేర పెరుగనుండటం గమనార్హం. అయితే న్యాయసంబంధమైన చిక్కులు ...

నల్లధనం వెలికితీతతో విదేశీ మారకద్రవ్య నిల్వలు వృద్ధి   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఆగ్నేయ చైనాలో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.1గా నమోదు  వెబ్ దునియా
చైనాలోని ఆగ్నేయ ప్రాంతమైన యున్నన్ రాష్ట్రంలో సోమవారం స్వల్ప భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైనట్టు చైనా భూకంప నెట్ వర్కుల కేంద్రం వెల్లడించింది. భూమి లోపల 11 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. భూమి కంపించగానే ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. పలు చోట్ల ఇళ్లకు భీటలు ...

చైనాలో స్వల్ప భూకంపం   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


లైబీరియాలో తగ్గుతున్న ఎబోలా కేసులు  సాక్షి
జెనీవా: : పశ్చిమ ఆఫ్రికా దేశాలను వణుకుపుట్టించిన భయంకరమైన వైరస్ ఎబోలా. దీని ధాటికి ఆప్రికా దేశాలు అట్టడుగిపోయాయి. రోజురోజుకీ వైరస్ వ్యాప్తి తీవ్రత అధికమవుతుండటంతో దీని బారిన పడి జనం పిట్టలా రాలిపోతున్నారు. ఈ వైరస్ తీవ్రతతో ప్రక్క దేశాలు సైతం భయం గుప్పిట్లో బ్రతుకుతున్నాయి. దక్షణాఫ్రికాలోని లైబీరియాలో ఎబోలా వైరస్ తీవ్రత ...


ఇంకా మరిన్ని »   


స్టీలుడబ్బాలో సూర్యగోళం!  సాక్షి
నిరంతరం నిప్పుల కొలిమిలా మండే సూర్యుడిని ఓ స్టీలు డబ్బాలో బంధించి.. ఆ డబ్బా నుంచి విడుదలయ్యే వేడితో కొద్దికొద్దిగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటే ఎలా ఉంటుంది? అది సాధ్యం కాదు. కానీ.. దాదాపుగా అచ్చం అలాంటి పనినే చేసేందుకు ఇప్పుడు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు నడుంబిగించారు! ప్రపంచ శాస్త్రీయ పరిశోధనల రంగంలో అతిపెద్ద ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言