హర్యానాలో కాంగ్రెస్ కథ కంచికి.. మహారాష్ట్రలో మోడీ హవా! వెబ్ దునియా
హర్యానాలో కాంగ్రెస్ పార్టీ కథ కంచికి చేరనుంది. మహారాష్ట్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవనాలు బలంగా వీయనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో బుధవారం అసెంబ్లీ పోలింగ్ ముగిసిన వెంటనే వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ సాధారణ మెజార్టీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నా, ఏకైక పెద్ద ...
మహారాష్ట్ర, హర్యానాల్లో మోదీ హవా! రెండుచోట్లా బీజేపీ ముందంజ.. మహారాష్ట్రలో ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎగ్జిట్ పోల్స్లో బీజేపీదే హవాసాక్షి
ఎగ్జిట్ పోల్: మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీ వైపు మొగ్గుతెలుగువన్
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
హర్యానాలో కాంగ్రెస్ పార్టీ కథ కంచికి చేరనుంది. మహారాష్ట్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవనాలు బలంగా వీయనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో బుధవారం అసెంబ్లీ పోలింగ్ ముగిసిన వెంటనే వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ సాధారణ మెజార్టీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నా, ఏకైక పెద్ద ...
మహారాష్ట్ర, హర్యానాల్లో మోదీ హవా! రెండుచోట్లా బీజేపీ ముందంజ.. మహారాష్ట్రలో ...
ఎగ్జిట్ పోల్స్లో బీజేపీదే హవా
ఎగ్జిట్ పోల్: మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీ వైపు మొగ్గు
ఆ సెంటిమెంట్తోనే సీఎం అవుతా: పంకజ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నాగ్పూర్/పర్లి, అక్టోబర్ 15: మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందన్న అంచనాలతో... సీఎం పదవిపై ఆ పార్టీలో అప్పుడే చర్చ మొదలైంది. దివంగత నేత గోపీనాథ్ ముండే కుమార్తె, పర్లి స్థానంలో అభ్యర్థి పంకజ తాను ముఖ్యమంత్రిని కాగలనని వ్యాఖ్యానించారు. బుధవారం ఇక్కడ ఓటు వేసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. తన తండ్రిని ప్రజలు ...
ప్రజలు నేను సీఎం కావాలనుకుంటున్నారుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
నాగ్పూర్/పర్లి, అక్టోబర్ 15: మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందన్న అంచనాలతో... సీఎం పదవిపై ఆ పార్టీలో అప్పుడే చర్చ మొదలైంది. దివంగత నేత గోపీనాథ్ ముండే కుమార్తె, పర్లి స్థానంలో అభ్యర్థి పంకజ తాను ముఖ్యమంత్రిని కాగలనని వ్యాఖ్యానించారు. బుధవారం ఇక్కడ ఓటు వేసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. తన తండ్రిని ప్రజలు ...
ప్రజలు నేను సీఎం కావాలనుకుంటున్నారు
ఎన్సీపీదే విజయం.. మహారాష్ట్ర సీఎంను నేనే : సుప్రీయా సూలే వెబ్ దునియా
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్.సి.పి విజయభేరీ మోగిస్తుందని ఆ పార్టీ అధినేత శరద్ పవార్ కుమార్తె, దక్షిణ ముంబై ఎంపీ సుప్రియా సూలే జోస్యం చెప్పారు. బుధవారం జరిగిన ఎన్నికల పోలింగ్ అనంతరం ఆమె స్పందిస్తూ... మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్సీపీ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుందన్నారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఖచ్చితంగా తమ పార్టీ ...
అత్యధికమెజారిటీతో ఎన్సీపీ విజయం:సుప్రీయా సూలేఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఓటేసి సెల్ఫీ తీసుకున్న సుప్రియతెలుగువన్
మహారాష్ట్ర, హర్యానాలో జోరుగా పోలింగ్Andhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్.సి.పి విజయభేరీ మోగిస్తుందని ఆ పార్టీ అధినేత శరద్ పవార్ కుమార్తె, దక్షిణ ముంబై ఎంపీ సుప్రియా సూలే జోస్యం చెప్పారు. బుధవారం జరిగిన ఎన్నికల పోలింగ్ అనంతరం ఆమె స్పందిస్తూ... మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్సీపీ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుందన్నారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఖచ్చితంగా తమ పార్టీ ...
అత్యధికమెజారిటీతో ఎన్సీపీ విజయం:సుప్రీయా సూలే
ఓటేసి సెల్ఫీ తీసుకున్న సుప్రియ
మహారాష్ట్ర, హర్యానాలో జోరుగా పోలింగ్
కన్నడ మాట్లాడలేదని కుళ్ళబొడిచారు తెలుగువన్
కర్నాటకలోలోని కోతనూర్లో ఓ మణిపూర్ విద్యార్థి మీద కన్నడ భాష మాట్లాడలేదన్న నెపంతో కొంతమంది కన్నడిగులు సామూహిక దాడి చేసి చావబాదారు. ఈ దాడిలో మణిపురి గిరిజన తెగ విద్యార్థి సంఘం అధ్యక్షుడు టి. మైఖేల్ లామ్జాతంగ్ వోకివ్ తల, వీపు మీద గాయాలయ్యాయి. అయితే అవేమీ తీవ్రమైన గాయాలు కాదని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనలో మైఖేల్తో పాటు ...
బెంగళూరులో మణిపూర్ యువకుడిపై దాడిAndhrabhoomi
కన్నడ భాష మాట్లాడలేదని బెంగుళూరులో మణిపూర్ విద్యార్థిపై దాడి!వెబ్ దునియా
కన్నడం మాట్లాడలేదని మణిపూర్ విద్యార్థిపై దాడిOneindia Telugu
సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
కర్నాటకలోలోని కోతనూర్లో ఓ మణిపూర్ విద్యార్థి మీద కన్నడ భాష మాట్లాడలేదన్న నెపంతో కొంతమంది కన్నడిగులు సామూహిక దాడి చేసి చావబాదారు. ఈ దాడిలో మణిపురి గిరిజన తెగ విద్యార్థి సంఘం అధ్యక్షుడు టి. మైఖేల్ లామ్జాతంగ్ వోకివ్ తల, వీపు మీద గాయాలయ్యాయి. అయితే అవేమీ తీవ్రమైన గాయాలు కాదని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనలో మైఖేల్తో పాటు ...
బెంగళూరులో మణిపూర్ యువకుడిపై దాడి
కన్నడ భాష మాట్లాడలేదని బెంగుళూరులో మణిపూర్ విద్యార్థిపై దాడి!
కన్నడం మాట్లాడలేదని మణిపూర్ విద్యార్థిపై దాడి
నేనే సీఎం: ఉద్ధవ్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముంబై/నాగ్పూర్, అక్టోబర్ 15: ''చాయ్వాలా భారత ప్రధాని కాగా లేనిది.. నేను సీఎం ఎందుకు కాలేను!'' అని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. ఠాక్రేల కుటుంబం ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయలేదని, అయినా తాము ఏనాడూ బాధ్యతల నుంచి తప్పుకోలేదని ఆయన అన్నారు. మోదీలాంటి సామాన్యుడే ప్రధాని అయ్యారని, అదే కోవలో తానూ సీఎం కాగలనని ధీమా ...
నేను సీఎం కాకూడదా?సాక్షి
చాయ్వాలా ప్రధాని అయ్యాడు.. నేను సీఎం కాలేనా...తెలుగువన్
ఛాయ్వాలా ప్రధాని అయితే, నేను సీఎం కాలేనా?: ఉద్ధవ్ ఠాక్రే!వెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
ముంబై/నాగ్పూర్, అక్టోబర్ 15: ''చాయ్వాలా భారత ప్రధాని కాగా లేనిది.. నేను సీఎం ఎందుకు కాలేను!'' అని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. ఠాక్రేల కుటుంబం ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయలేదని, అయినా తాము ఏనాడూ బాధ్యతల నుంచి తప్పుకోలేదని ఆయన అన్నారు. మోదీలాంటి సామాన్యుడే ప్రధాని అయ్యారని, అదే కోవలో తానూ సీఎం కాగలనని ధీమా ...
నేను సీఎం కాకూడదా?
చాయ్వాలా ప్రధాని అయ్యాడు.. నేను సీఎం కాలేనా...
ఛాయ్వాలా ప్రధాని అయితే, నేను సీఎం కాలేనా?: ఉద్ధవ్ ఠాక్రే!
చొక్కా పట్టుకున్నాడని చంపేసిన ఇన్స్పెక్టర్ తెలుగువన్
తమిళనాడులో ఓ ఎస్.ఐ. ఒక అమాయకుడిని అన్యాయంగా చంపేశాడు. తన చొక్కా పట్టుకున్నాడని ఆగ్రహించిన ఎస్.ఐ. తుపాకితో కాల్చి చంపేశాడు. తమిళనాడులోని రామనాథపురంలో ఓ దుకాణదారు ఫిర్యాదు మేరకు సయ్యద్ మహ్మద్ అనే వ్యక్తిని ఎస్సై కాళిదాస్ పోలీస్ స్టేషన్కు పిలిపించాడు. పోలీస్ స్టేషన్కు వెళ్ళిన మహ్మద్ను ఎస్సై గద్దించాడు. ఓ దశలో సర్వీస్ పిస్టల్ ...
చొక్కా పట్టుకున్నందుకు వ్యక్తిని చంపేసిన సబ్ ఇన్స్పెక్టర్వెబ్ దునియా
చొక్కా కాలర్ పట్టుకున్నాడని.. కాల్చేసిన ఎస్సైOneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
తమిళనాడులో ఓ ఎస్.ఐ. ఒక అమాయకుడిని అన్యాయంగా చంపేశాడు. తన చొక్కా పట్టుకున్నాడని ఆగ్రహించిన ఎస్.ఐ. తుపాకితో కాల్చి చంపేశాడు. తమిళనాడులోని రామనాథపురంలో ఓ దుకాణదారు ఫిర్యాదు మేరకు సయ్యద్ మహ్మద్ అనే వ్యక్తిని ఎస్సై కాళిదాస్ పోలీస్ స్టేషన్కు పిలిపించాడు. పోలీస్ స్టేషన్కు వెళ్ళిన మహ్మద్ను ఎస్సై గద్దించాడు. ఓ దశలో సర్వీస్ పిస్టల్ ...
చొక్కా పట్టుకున్నందుకు వ్యక్తిని చంపేసిన సబ్ ఇన్స్పెక్టర్
చొక్కా కాలర్ పట్టుకున్నాడని.. కాల్చేసిన ఎస్సై
మహారాష్ట్ర, హర్యానాలో ముగిసిన పోలింగ్ మహారాష్ట్రలో 69, హర్యానాలో 75 శాతం ... ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, అక్టోబర్ 15 : మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు జరిగిన పోలింగ్ బుధవారం సాయంత్రం ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ ముగిసే సమయానికి మహారాష్ట్రలో 69 శాతం, హర్యానాలో 75 శాతం పోలింగ్ జరిగింది. ఈనెల 19న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆ రోజే ఫలితాలు ...
హర్యానా ఎన్నికల్లో రికార్డు పోలింగ్!సాక్షి
ముగిసిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలుNamasthe Telangana
అసెంబ్లీ ఎన్నికలు : మహారాష్ట్ర, హర్యానా పోలింగ్ చకచకా....వెబ్ దునియా
తెలుగువన్
Oneindia Telugu
Andhrabhoomi
అన్ని 40 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, అక్టోబర్ 15 : మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు జరిగిన పోలింగ్ బుధవారం సాయంత్రం ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ ముగిసే సమయానికి మహారాష్ట్రలో 69 శాతం, హర్యానాలో 75 శాతం పోలింగ్ జరిగింది. ఈనెల 19న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆ రోజే ఫలితాలు ...
హర్యానా ఎన్నికల్లో రికార్డు పోలింగ్!
ముగిసిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు
అసెంబ్లీ ఎన్నికలు : మహారాష్ట్ర, హర్యానా పోలింగ్ చకచకా....
19న విశాఖకు రాహుల్గాంధీ Namasthe Telangana
హైదరాబాద్: హుదూద్ తుఫాన్తో దెబ్బతిన్న విశాఖపట్నంను ఈ నెల 19న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ సందర్శించనున్నారు. ఆయనతోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు రానున్నారు. 19న ఉదయం రాహుల్ ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకుంటారు. ఏపీ కాంగ్రెస్ నేతలతో కలిసి విశాఖలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి అదే రోజు ...
19న విశాఖలో రాహుల్ గాంధీ పర్యటనసాక్షి
హుదూద్ తుపాను : విశాఖకు రాహుల్ వస్తారట!వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్: హుదూద్ తుఫాన్తో దెబ్బతిన్న విశాఖపట్నంను ఈ నెల 19న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ సందర్శించనున్నారు. ఆయనతోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు రానున్నారు. 19న ఉదయం రాహుల్ ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకుంటారు. ఏపీ కాంగ్రెస్ నేతలతో కలిసి విశాఖలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి అదే రోజు ...
19న విశాఖలో రాహుల్ గాంధీ పర్యటన
హుదూద్ తుపాను : విశాఖకు రాహుల్ వస్తారట!
నల్లధనంపై వివరాలిస్తాం: స్విట్జర్లాండ్ Andhrabhoomi
బెర్న్, అక్టోబర్ 15: నల్లధనంపై ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తులో మరో ముందడుగు పడింది. భారత్ కోరుతున్న విధంగా సమాచారం అందించేందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లకు సంబంధించి భారత ప్రభుత్వం అభ్యర్థనలను ప్రాధాన్యతాక్రమంలో పరిశీలిస్తామని, వివరాలను ...
నల్లధనంపై విజ్ఞప్తులను పరిశీలిస్తాం: స్విట్జర్లాండ్Namasthe Telangana
స్విట్జర్లాండ్ కు బ్లాక్ మనీ 'సిట్'..10tv
నల్లధనం మిథ్య! స్విస్ ఖాతాలు మిథ్య!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
బెర్న్, అక్టోబర్ 15: నల్లధనంపై ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తులో మరో ముందడుగు పడింది. భారత్ కోరుతున్న విధంగా సమాచారం అందించేందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లకు సంబంధించి భారత ప్రభుత్వం అభ్యర్థనలను ప్రాధాన్యతాక్రమంలో పరిశీలిస్తామని, వివరాలను ...
నల్లధనంపై విజ్ఞప్తులను పరిశీలిస్తాం: స్విట్జర్లాండ్
స్విట్జర్లాండ్ కు బ్లాక్ మనీ 'సిట్'..
నల్లధనం మిథ్య! స్విస్ ఖాతాలు మిథ్య!
లేడీ పోలీసుకు ఐక్యరాజ్య సమితి అవార్డు తెలుగువన్
జమ్మూకాశ్మీర్కు చెందిన శక్తిదేవి అనేమ మహిళా పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రతిష్టాత్మక ఐక్యరాజ్యసమితి 'అంతర్జాతీయ మహిళా శాంతి పరిరక్షకురాలు-2014' అవార్డును పొందారు. కెనడాలోని విన్నిపెగ్లో ఇటీవల జరిగిన మహిళా పోలీసుల అంతర్జాతీయ సంఘం సదస్సులో జమ్మూకాశ్మీర్కు చెందిన పోలీస్ ఇన్స్పెక్టర్ శక్తిదేవికి ఈ అవార్డును ప్రదానం చేశారు.
ఇండియన్ పోలీసు ఇన్స్పెక్టర్కు ఐక్యరాజ్య సమితి అవార్డు!వెబ్ దునియా
భారత మహిళా పోలీసుకు ఐరాస అవార్డుసాక్షి
భారత మహిళ ఇన్స్పెక్టర్కు ఐరాస పీస్కీపర్ అవార్డుOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
జమ్మూకాశ్మీర్కు చెందిన శక్తిదేవి అనేమ మహిళా పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రతిష్టాత్మక ఐక్యరాజ్యసమితి 'అంతర్జాతీయ మహిళా శాంతి పరిరక్షకురాలు-2014' అవార్డును పొందారు. కెనడాలోని విన్నిపెగ్లో ఇటీవల జరిగిన మహిళా పోలీసుల అంతర్జాతీయ సంఘం సదస్సులో జమ్మూకాశ్మీర్కు చెందిన పోలీస్ ఇన్స్పెక్టర్ శక్తిదేవికి ఈ అవార్డును ప్రదానం చేశారు.
ఇండియన్ పోలీసు ఇన్స్పెక్టర్కు ఐక్యరాజ్య సమితి అవార్డు!
భారత మహిళా పోలీసుకు ఐరాస అవార్డు
భారత మహిళ ఇన్స్పెక్టర్కు ఐరాస పీస్కీపర్ అవార్డు
沒有留言:
張貼留言