2014年10月17日 星期五

2014-10-18 తెలుగు (India) క్రీడలు

  వెబ్ దునియా   
చీపురు పట్టి ఊడ్చిన సానియా : నరేంద్ర మోడీ అభినందనలు!  వెబ్ దునియా
స్వచ్ఛ్ భారత్ కోసం రిలయన్స్ అధినేత అనిల్ అబానీ ఇచ్చిన సవాల్ స్వీకరించిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చీపురు పట్టి ఊడ్చి చెత్త ఎత్తింది. హైదరాబాద్‌లోని ప్రశాసన్ నగర్‌లోని వీధులను ఊడ్చింది. సానియా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, షూటర్ అభినవ్ ...

కేటీఆర్‌కు సవాల్ విసిరిన సానియా (ఫోటోలు)   Oneindia Telugu
చీపురు పట్టి ఊడ్చిన సానియా   తెలుగువన్
సానియా 'స్వచ్ఛ్ భారత్'   సాక్షి
Kandireega   
Namasthe Telangana   
అన్ని 18 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
భారత్‌దే వన్డే సిరీస్  సాక్షి
ధర్మశాల: నాటకీయ పరిణామాల మధ్య అర్ధంతరంగా ముగిసిన వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. చాలాకాలం తర్వాత విరాట్ కోహ్లి (114 బంతుల్లో 127; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో ధోనిసేన 59 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. హెచ్‌పీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... వెస్టిండీస్ టాస్ గెలిచి ...

ఇదే చివరి మ్యాచ్   Andhrabhoomi
కోహ్లీ సూపర్ సెంచరీ.. భారత్ ఘన విజయం...   10tv
విండీస్‌ స్థానంలో శ్రీలంక   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా   
Namasthe Telangana   
thatsCricket Telugu   
అన్ని 43 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
నా మాజీ భార్యతో లింక్, బెదిరింపు: అతుల్‌ శర్మపై పేస్  Oneindia Telugu
ముంబై: క్రికెటర్ అతుల్ శర్మపై టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనను, తన కూతురుని చంపుతానని అతుల్ శర్మ బెదిరించినట్లు ఆయన ఫిర్యాదు చేశారు. అతుల్ శర్మతో తన మాజీ భార్య రియా పిళ్లైకి సంబంధాలున్నట్లు నిరూపించే సాక్ష్యాధారాలను ఆయన కోర్టుకు సమర్పించారు.
నన్ను చంపుతానంటున్నాడు..   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అతుల్ శర్మ చంపేస్తానని బెదిరించాడు: లియాండర్ పేస్!   వెబ్ దునియా
అతుల్ శర్మ నన్ను చంపుతానని బెదిరించాడు: పేస్   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సచిన్ దత్తత గ్రామం పేరు పుత్తమరాజుకండ్రిగ!  వెబ్ దునియా
సచిన్ దత్తత గ్రామం పేరు పుత్తమరాజుకండ్రిగ. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రధాని మోడీ స్వచ్ఛభారత్ సవాల్‌ని స్వీకరించి.. నెల్లూరు జిల్లాలోని పుత్తమరాజుకండ్రిగ అనే గ్రామాన్ని దతత తీసుకున్నారు. ఈ గ్రామాన్ని సచిన్ రూ.3.5కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు తన నిర్ణయం గురించి గురువారం సతీ సమేతంగా ప్రధాని నరేంద్రమోడీనికి కలిసి ...

ఏపీ గ్రామం.. సచిన్ దత్తత   తెలుగువన్
సచిన్ దత్తత తీసుకున్న గ్రామం ఆంధ్రాలో ఎక్కడ   Oneindia Telugu
వచ్చేనెల 16న జిల్లాకు సచిన్   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Namasthe Telangana   
Andhrabhoomi   
అన్ని 18 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కెప్టెన్‌గా మిస్బా ఓకే  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కరాచీ: వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌ కెప్టెన్‌ పదవిపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. ఈ మెగా టోర్నీలో మిస్బాకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అఫ్రీది స్పష్టం చేశాడు. కెప్టెన్సీ రేసు నుంచి అఫ్రీది తప్పుకోవడంతో మిస్బావుల్‌ హక్‌కు లైన్‌ క్లీయర్‌ అయింది.
పాక్ కెప్టెన్సీపై అఫ్రిది వెనక్కి తగ్గాడు.. మిస్బాకు ఓటేశాడు!   వెబ్ దునియా
కెప్టెన్సీపై వెనక్కి తగ్గిన అఫ్రిది   సాక్షి
కెప్టెన్సీ‌పై తొలగిన ఉత్కంఠ, నా సపోర్ట్ మిస్బాకే: అఫ్రిదీ   thatsCricket Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
భారత్‌లో ఆడటం గౌరవమన్న ఫెదరర్: ఫ్యాన్స్ ట్వీట్స్ అదుర్స్!  వెబ్ దునియా
భారత్‌లో డిసెంబరులో జరగనున్న అంతర్జాతీయ ప్రీమియర్ లీగ్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) ఆడేందుకు ఉవ్విళ్లూరుతున్నానని స్విజ్ మాస్టర్ రోజర్ ఫెదరర్ పేర్కొన్నాడు. భారత్ కోసం ఆడటం తనకెంతో గౌరవంగా ఉందని ఫెదరర్ అన్నారు. అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్‌లో రోజర్ ఫెదరర్ ఇండియన్ ఏస్‌కు ప్రాతనిధ్యం వహిస్తున్నాడు. భారత్‌ జరగనున్న అంతర్జాతీయ ...

భారత్‌లో ఆడడం నాకు ఓ గొప్ప గౌరవం: ఫెదరర్   Oneindia Telugu
భారత్‌ పర్యటన కోసం ఎదురుచూస్తున్న ఫెదరర్   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


విదేశీ విద్యార్థులకు తుపాను కష్టాలు  Andhrabhoomi
విశాఖపట్నం, అక్టోబర్ 17: విశాఖ ఆంధ్రాయూనివర్శిటీలో విద్యనభ్యసిస్తున్న 800 మంది విదేశీ విద్యార్థులు హుదూద్ తుపాను ప్రభావంతో అష్టకష్టాలు పడుతున్నారు. అటు తమ దేశాలకు వెళ్లలేక, ఇక్కడ ఉండలేక నానా అవస్థలు పడుతున్నారు. విద్యుత్ పునరుద్ధరణ కాకపోవడంతో గత ఐదు రోజులుగా వారంతా చీకట్లోనే కాలం గడుపుతున్నారు. ఇదే విషయాన్ని మంత్రి గంటా ...

38కి చేరిన తుపాను మృతుల సంఖ్య   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  సాక్షి   
గడువు ముగుస్తున్నా గందరగోళమే  Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 17: ఆహార భద్రత కార్డులు, వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పింఛన్లు, విద్యార్థులకు ఆదాయ, స్థానికత, కుల ధ్రువీకరణకు సమీకృత పత్రాల జారీ కోసం దరఖాస్తుల స్వీకరణకు మూడు రోజుల గడువు మాత్రమే మిగిలిఉన్నా ఇంకా అస్పష్టతే నెలకొంది. సంక్షేమ పథకాలు పొందడానికి నిర్దిష్టమైన గడువు లేదని, ఇది నిరంతర ప్రక్రియని మంత్రులు ...

ఎల్లవ్వ కష్టం! దరఖాస్తుల సమర్పణలో నరకం.. వృద్ధులు, వికలాంగులకు అష్టకష్టాలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సారూ.. ఇదేం తీరు?   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


ఇండియన్ సూపర్ లీగ్.. గోవాపై చెన్నై విజయం  Andhrabhoomi
మార్గోవా, అక్టోబర్ 15: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో చెన్నయిన్ ఫుట్‌బాల్ క్లబ్ జట్టు బుధవారం ఆతిథ్య గోవా ఫుట్‌బాల్ క్లబ్ జట్టుపై విజయం సాధించింది. మార్గోవాలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నయిన్ జట్టు 2-1 గోల్స్ తేడాతో గోవాను మట్టికరిపించింది. చెన్నయిన్ జట్టు విజయంలో కీలకపాత్ర ...

ధోనీ టీమ్‌ బోణీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చెన్నైయిన్ శుభారంభం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
దేశభవిష్యత్తుకు భావి ఇంజనీర్లే పునాది  Andhrabhoomi
వరంగల్, అక్టోబర్ 16: దేశభవిష్యత్తుకు భావి ఇంజనీర్లే పునాది అని మెట్రోరైల్ సి ఎండి వి.బి.గాడ్గిల్ అన్నారు. వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో మూడురోజులపాటు జరిగే టెక్నోజియన్ జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవాలను ఆయన గురువారం రాత్రి ప్రారంభించారు. మాజీ రాష్టప్రతి అబ్ధుల్ కలాం చెప్పినట్లుగా 2020నాటికి భారతదేశాన్ని ...

దేశాభివృద్ధికి భావి ఇంజనీర్లే పునాది   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言