2014年10月28日 星期二

2014-10-29 తెలుగు (India) ఇండియా

  Andhrabhoomi   
బ్యాంకులోకి 150 అడుగుల సొరంగం  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చండీగఢ్‌, అక్టోబర్‌ 28: ఓ జాతీయ బ్యాంకు.. అందులో 350 లాకర్లు.. వాటిలో కోట్లాది రూపాయల విలువచేసే నగలు, నగదు.. ఆ లాకర్లపై దొంగల 'కన్ను' పడింది. ఎలాగైనా లాకర్లను కొల్లగొట్టాలనుకున్నారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సరిగ్గా లాకర్‌రూంలోకి వెళ్లేలా 150 అడుగుల మేర సొరంగం తవ్వారు. ఆ సొరంగం గుండా లోపలికి ప్రవేశించిన దొంగలు అక్కడ ఉన్న 350 లాకర్లలో ...

సొరంగం తవ్వారు... బ్యాంకును దోచేశారు!   Andhrabhoomi
హర్యానాలో సొరంగం తవ్వి బ్యాంకు దోపిడీ!   వెబ్ దునియా
నేరుగా బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్‌కే సొరంగం తవ్వారు   Namasthe Telangana
Oneindia Telugu   
సాక్షి   
అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
'నల్ల'కుబేరులపేర్లన్నీ ఇవ్వాల్సిందే!  సాక్షి
న్యూఢిల్లీ: నల్లకుబేరుల గుట్టును రట్టు చేసే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న దాగుడుమూతలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశాల్లో నల్లధనం ఖాతాలున్న వారి పేర్లన్నింటినీ బుధవారానికల్లా తమకు సీల్డు కవరులో సమర్పించాల్సిందేనని మోదీ సర్కారును మంగళవారం ఆదేశించింది. నల్లకుబేరుల జాబితాగా పేర్కొంటూ ఎనిమిది మంది ...

బ్లాక్ మనీపై సుప్రీం సీరియస్   10tv
నల్ల కుబేరుల పేర్లన్నీ తక్షణం సమర్పించండి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీం ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నల్లకుబేరుల పేర్లు సుప్రీంకోర్టు ముందుంచుతాం:జైట్లీ   Namasthe Telangana
వెబ్ దునియా   
News Articles by KSR   
Andhrabhoomi   
అన్ని 20 వార్తల కథనాలు »   

  Namasthe Telangana   
అమితాబ్‌కు అమెరికా కోర్టు సమన్లు  సాక్షి
లాస్ ఏంజిలెస్: బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు ఇక్కడి అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు సమన్లు జారీ చేసింది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల సందర్భంగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారనే ఆరోపణలతో న్యూయార్క్‌కు చెందిన సిక్కు హక్కుల పరిరక్షణ గ్రూపు 'సిఖ్ ఫర్ జస్టిస్'(ఎస్‌ఎఫ్‌జే)తోపాటు నాటి అల్లర్లలో బాధితులైన బాబూసింగ్ దుఖియా, ...

అమితాబ్ బచ్చన్‌కు కోర్టు సమన్లు!: రక్తానికి రక్తం అంటూ..?   వెబ్ దునియా
విదేశీ కోర్ట్ కష్టాల్లో బిగ్ బీ   Kandireega
రక్తానికి రక్తం: అమితాబ్‌కి యూఎస్ కోర్టు నోటీసులు   FIlmiBeat Telugu
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మహా పీఠంపై దేవేంద్రుడు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముంబై, అక్టోబర్‌ 28: మహా సస్పెన్స్‌ విడిపోయింది. మహారాష్ట్రలో కొలువు తీరనున్న తొలి బీజేపీ సర్కారు సారథి ఎవరో తేలిపోయింది. మహారాష్ట్ర బీజేపీ శాసనసభా పక్ష నేతగా 44 సంవత్సరాల దేవేంద్ర ఫడ్నవీస్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం సమావేశమైన మహారాష్ట్ర బీజేపీ శాసనసభ్యులు ఫడ్నవీస్‌ను తమ నేతగా ఎన్నుకొన్నారు. శాసనసభాపక్ష నేతగా ఫడ్నవీస్‌ ...

31న మహా సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణం   సాక్షి
శాసనసభాపక్ష నేతగా ఫడ్నవిస్..   10tv
మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్.. శుక్రవారం ప్రమాణం!   వెబ్ దునియా
Oneindia Telugu   
Andhrabhoomi   
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
ఢిల్లీ సంక్షోభం సశేషం!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బీజేపీని పిలవడానికి రాష్ట్రపతి గ్రీన్‌సిగ్నల్‌.. ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధంలో కమలం. న్యూఢిల్లీ, అక్టోబర్‌ 28: 'ఢిల్లీ సంక్షోభం' మరికొన్నాళ్లు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం కొలువుదీరేలా లేదు. తాజాగా ఎన్నికలు జరిగే పరిస్థితులూ కనిపించడం లేదు! సుదీర్ఘ కాలంగా రాష్ట్రపతి పాలనను కొనసాగిస్తుండడంతో కేంద్రంలోని ...

కొలిక్కివచ్చిన '్ఢల్లీ'   Andhrabhoomi
ఢిల్లీలోనూ సర్కారు ఏర్పాటు!   సాక్షి
ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు తీసుకోండి : సుప్రీం ఆదేశం   వెబ్ దునియా
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కేరళలో దారుణం... గుజరాత్ యువతిని తొక్కి చంపిన ఏనుగు  వెబ్ దునియా
కేరళలోని ఇరుత్తుకనమ్ లో దారుణం జరిగింది. గుజరాత్ నర్మద జిల్లాకు చెందిన 27 ఏళ్ల యువతిని ఓ ఏనుగు తొక్కి చంపేసింది. వివరాల్లోకి వెళితే... దీపావళి పండుగ సందర్భంగా గుజరాత్ నర్మద జిల్లా నుంచి కేరళ రాష్ట్రంలో పర్యటించేందుకు ఓ బృందం వచ్చింది. ఈ బృందం మంగళవారంనాడు ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉన్న ఓ ఏనుగుల సవారీ కేంద్రానికి వెళ్లి అక్కడ ...

ఫోటో తీసేందుకు వెళ్తే.. యువతిని తొక్కి చంపిన ఏనుగు   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కాంగ్రెస్‌కు కన్నా గుడ్‌ బై  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కరుడుగట్టిన కాంగ్రెస్‌వాది, సీనియర్‌ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కమలం పార్టీలో చేరారు. కాంగ్రెస్‌తో మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న తన బంధాన్ని తెంచుకున్నారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి రామ్‌లాల్‌, ...

బీజేపీలోకి కన్నా లక్ష్మీనారాయణ   సాక్షి
బిజెపిలో చేరిన కన్నా   Andhrabhoomi
అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ!   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
మోడీకి ఆహ్వానం, కాశ్మీర్‌పై జోక్యం చేసుకోం: కామెరూన్  Oneindia Telugu
న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ కాశ్మీర్ విషయంపై తాము ఎట్టి పరిస్ధితుల్లో జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆంగ్ల ఛానల్ 'సీఎన్ఎన్-ఐబీఎన్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఆతిథ్యం ఇచ్చేందుకు బ్రిటన్ చాలా ఆసక్తితో ఎదురుచూస్తోందన్న డేవిడ్ కామెరూన్ మాట్లాడుతూ, ...

పాకిస్థాన్ కు బ్రిటన్ చెప్పుదెబ్బ సమాధానం   సాక్షి
మోడీ సార్... బ్రిటన్‌కు రండి!: కాశ్మీర్‌పై మాత్రం?: డేవిడ్ కామెరాన్   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   

  Kandireega   
'ఆ యాభై వేల మంది దేశానికి తెలియాలి'  సాక్షి
ఢిల్లీ: నల్లధనం అంశానికి సంబంధించి బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ మండిపడింది. మంగళవారం బీజేపీ వైఖరిని తప్పుబట్టిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ మీడియాతో మాట్లాడారు. అసలు అధికారంలో ఉన్న బీజేపీ సరైన చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇదే విషయాన్ని ...

నల్లకుబేరుల పూర్తి జాబితా వెలుబడేనా..?   10tv
నల్లధనం – 8 పేర్లు వెల్లడి   Kandireega

అన్ని 8 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
1న తీరం దాటనున్న నీలోఫర్  Andhrabhoomi
విశాఖపట్నం, అక్టోబర్ 28: పశ్చిమ మధ్య అరేబియా మహా సముద్రంలో ఏర్పడిన నీలోఫర్ తుపాను అతి తీవ్ర తుపానుగా మారింది. ఇది గుజరాత్‌లోని నాలియాకు 1030 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం మంగళవారం రాత్రి తెలియచేసింది. ఇది ప్రస్తుతం ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. మరో 24 గంటల్లో ఇది దిశ మార్చుకునే అవకాశం ...

నీలోఫర్ తుపానుపై కేంద్రం సమీక్ష   సాక్షి
గుజ్‌లో తీరం దాటనున్న 'నీలోఫర్': ఏపి, టీకి వర్షాలు   Oneindia Telugu
బలపడిన నిలోఫర్ వాయుగుండం..తుఫానుగా మారుతుందా?   వెబ్ దునియా
Namasthe Telangana   
అన్ని 12 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言